Samayam Telugu22 Dec, 10:34 pm
అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. స్వర్ణాంధ్ర-20247లో అందరూ భాగస్వామ్యం కావాలన్న సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్స్లో తొలిసారిగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయజెండాను ఎగుర వేశారు. అనంతరం