
10TV Telugu25 Jun, 03:54 am
తమిళనాడులో ఘోర ప్రమాదం.. రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో గ్యాస్ లీక్.. ఏడుగురు మృతిTamil Nadu: తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పెరియపాలెం సమీపంలో భారీ విషాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఒక రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో ప్రమాదవశాత్తు అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ రసాయన వాయువు వేగ