
Telugu Times20 Oct, 12:04 pm
స్టాక్ మార్కెట్ పేరుతో ఏపీలో భారీ కుంభకోణంకాకినాడ వేదికగా స్టాక్ మార్కెట్లో(Stock Market) పెట్టుబడుల పేరుతో ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ కాలంలోనే అధిక లాభాలు ఇస్తామంటూ నమ్మబలికిన ఒక ముఠా.. అమాయక ప్రజల నుండి ఏకంగా రూ.48 కోట్ల రూపా