
Telugu Times02 Oct, 12:54 am
హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణంఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు కొత్త అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన సునీత గంధం (Sunitha Gandham), ఆలపాటి గిరిధర్ (Alapati Giridhar), పురుషోత్తమ