
Ajay Devgn | 'దృశ్యం 3'తో ఎండ్ కార్డ్.. మోహన్లాల్కు ఈ సినిమా చూపించాలని ఉంది : అజయ్ దేవగన్!
Ajay Devgn | 'దృశ్యం 3'తో ఎండ్ కార్డ్.. మోహన్లాల్కు ఈ సినిమా చూపించాలని ఉంది : అజయ్ దేవగన్!

Ajay Devgn | 'దృశ్యం 3'తో ఎండ్ కార్డ్.. మోహన్లాల్కు ఈ సినిమా చూపించాలని ఉంది : అజయ్ దేవగన్!

భారత్ అభివృద్ధి ప్రయాణం ఇప్పుడు మరో దేశానికి పాఠంగా మారే స్థాయికి చేరుకుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా అన్నారు. భారత్ సాధించిన అనుభవాలను ఇతర దేశాలతో పంచుకునే అవకాశాలు పెరిగాయని చెప్పారు. జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో దేశ ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో భారత్ పొందే స్థానం కూడా కీలకమని బంగా చెప్పారు. పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆధార్ నుంచి బ్యాంకు ఖాతాల వరకు ఏర్పడిన డిజిటల్ వ్యవస్థను ఇతర దేశాలు అధ్యయనం చేయవచ్చని చెప్పారు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం కూడా ప్రపంచానికి ఉపయోగపడే మరో నమూనా అని అన్నారు.తాను ఇటీవల ఉత్తరప్రదేశ్లో పర్యటించినప్పుడు చిన్న రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్పుట్స్ అందించేందుకు సహకార సంఘాలు, గూగుల్, ప్రపంచ బ్యాంకు కలిసి పనిచేస్తున్న విధానాన్ని చూశానని బంగా తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఈ సేవలను పెద్ద సంఖ్యలో రైతులకు చేరువ చేయడం మంచి ప్రయత్నమని చెప్పారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డిజిటల్ వ్యవస్థలతో ప్రాంతీయ ఆసుపత్రులు, వైద్యులతో అనుసంధానించవచ్చని ఆయన వివరించారు. భౌతిక మౌలిక వసతులు, విద్య, నైపుణ్యాలు, ఆరోగ్యం, నియంత్రణ సంస్కరణలు, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ వంటి రంగాల్లో భారత్తో

రవితేజకి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో నిరూపించింది `ఇరుముడి` మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత నెల 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, సాయికుమార్, రమేష్ ఇందిరా, స్వసిక విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయ్యప్ప భక్తుల కథతో, తండ్రీకూతుళ్ల బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. అయ్యప్ప భక్తుల కథ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికీ దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. `ఇరుముడి` మూవీ రవితేజకి అదిరిపోయే విజయాన్ని అందించారు. ఆయనకు సరైన హిట్ పడితే బాక్సాఫీసు వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తోంది. ఇది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లింది. వీకెండ్లోనే కాదు వీక్ డేస్లోనూ ఊహించని వసూళ్లని రాబట్టడం విశేషం. మంగళవారం(12వ రోజు) కూడా బాక్సాఫీసు వద్ద రవితేజ దుమ్ములేపాడు. ఈ చిత్రానికి ఇండియాలో రూ.5.90కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో యాభై లక్షలు రాబట్టింది. మొత్తంగా 12 రోజుల్లో ఈ మూవీ రూ.186.50కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద సాలిడ్గా రన్ కావడం మరో విశేషం. ఓ వైపు టాక్సిక్ మూవీ థియేటర్లో ఆడుతోంది. అంతో ఇంతో సందడి చేస్తోంది. ఆ పోటీని తట్టుకొని కూడా ఈ చిత్రానికి ఇంతటి భారీ వసూళ్లు రావడం విశేషంగా చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు. థియేట్రికల్గా అయిన బిజినెస్ రూ.20 కోట్లు. రూ.21కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. మూడో రోజుతోనే లాభాల్లోకి వెళ్లింది. నిర్మాతలకు

బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవగన్, కాజోల్ నివసించే ముంబై జుహూలోని లగ్జరీ బంగ్లా ‘శివశక్తి’ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సుమారు రూ.60 కోట్ల విలువైన ఈ రాజప్రసాదం ఆధునిక శైలికి, సాంప్రదాయ డిజైన్లకు ప్రతీకగా నిలుస్తుంది. నటి కాజోల్ తన ఇంట్లోని మెట్లమార్గం వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ ఇంట్లోని ఇంటీరియర్ ప్రత్యేకతలపై మీడియాలో మళ్లీ ఆసక్తి నెలకొంది. ఈ బంగ్లాలో ప్రధాన ఆకర్షణ చెక్కతో రూపొందించిన విశాలమైన మెట్లమార్గం. దీనికి అనుబంధంగా పైకప్పు నుంచి నీటి బిందువుల తరహాలో వేలాడే వెలుగుల శ్రేణి ఫోటోషూట్లకు సరైన బ్యాక్డ్రాప్గా మారింది. మొదటి అంతస్తులోని లాబీ మెరిసే తెల్లటి మార్బుల్ ఫ్లోరింగ్తో నిర్మించారు. సీలింగ్ నుంచి ఫ్లోర్ వరకు ఉన్న పెద్ద గ్లాస్ విండోస్ సహజమైన వెలుతురును ఇంటికి అందిస్తాయి. లివింగ్ రూమ్లో ఐవరీ సోఫాలు, ఆరు సీట్ల డైనింగ్ టేబుల్ లగ్జరీ లుక్ను ఇస్తాయి. మినిమలిస్టిక్ థీమ్కు భిన్నంగా రెడ్ లెదర్ సోఫాలతో కూడిన లాంజ్ ఏరియా కుటుంబ సభ్యుల కలయికలకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఆధ్యాత్మికతకు, వ్యక్తిగత అభిరుచులకు అద్దం పట్టేలా నిర్మించిన ఈ నివాసం సెలబ్రిటీ హోమ్ల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసింది. ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ట్రేడిషనల్ శారీలో బిగ్బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్
Russian Shadow Fleet Captain Arrest : రష్యాకు చెందిన 'షాడో ఫ్లీట్' ఆయిల్ ట్యాంకర్గా అనుమానిస్తున్న ఒక నౌకపై బ్రిటన్ దళాలు మెరుపు దాడి చేసి, దాని కెప్టెన్గా ఉన్న 38 ఏళ్ల అజయ్ పంత్ అనే భారతీయుడిని బంధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన భార్య రితూ పంత్.. తన భర్తను కావాలనే బలిపశువును చేశారని మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు.ఇంగ్లీష్ ఛానెల్లో 6 గంటల భీకర ఆపరేషన్..జూన్ 14వ తేదీన ఇంగ్లీష్ ఛానెల్ గుండా ప్రయాణిస్తున్న 'స్మిట్రోస్' అనే చమురు ట్యాంకర్ను బ్రిటన్ రాయల్ మెరైన్ కమాండోలు, ఎన్సీఏ అధికారులు చుట్టుముట్టారు. కామెరూన్ దేశ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకపై దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించి దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జూన్ 5వ తేదీన రష్యా ఓడరేవు నుంచి 98 వేల టన్నుల చమురు లోడుతో ఈజిప్టునకు బయల్దేరిన ఈ నౌక.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా నడుపుతున్న రహస్య నెట్వర్క్లో భాగమని బ్రిటన్ దళాలు ఆరోపిస్తున్నాయి. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉండగా.. కేవలం కెప్టెన్ అజయ్ పంత్ను మాత్రమే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ నౌకను ఇంగ్లాండ్ దక్షిణ తీరంలోని ఒక సురక్షిత ప్రాంతంలో నిలిపి ఉంచారు.10 ఏళ్ల జైలు శిక్ష ముప్పు..అరెస్టు అనంతరం అజయ్ పంత్ను బ్రిటన్ కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ ఆంక్షల ఉల్లంఘన కేసులో ఆయనపై నేరం రుజువైతే గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. "నా భర్త నౌక యజమానుల వద్ద పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి మాత్రమే. యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలనే ఆయన పాటించారు. తాను ఏం తప్పు చేశానో కూడా అర్థం కాక

రష్యా ఘోస్ట్ ఫ్లీట్కు చెందిన చమురు రవాణా నౌక కెప్టెన్ అజయ్ పంత్ అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది జూన్ 14న ఇంగ్లిష్ ఛానల్లో ప్రయాణిస్తున్న ‘స్మిర్టోస్’ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, తన భర్త కెప్టెన్ అజయ్ పంత్ను కేంద్ర ప్రభుత్వం విడిపించాలని భార్య రీతూ పంత్ కోరారు. న్యూఢిల్లీ: రష్యా ఘోస్ట్ ఫ్లీట్కు చెందిన చమురు రవాణా నౌక కెప్టెన్ అజయ్ పంత్ అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఏడాది జూన్ 14న ఇంగ్లిష్ ఛానల్లో ప్రయాణిస్తున్న ‘స్మిర్టోస్’ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయుడైన అజయ్ పంత్తో పాటు 24 మంది నౌక సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన అక్కడి జైలులోనే ఉన్నారు. ఈ ఘటనపై కెప్టెన్ అజయ్ పంత్ భార్య రీతూ పంత్ తొలిసారి స్పందించారు. ఈ వ్యవహారంలో తన భర్తను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన చోట ఆయన లేకపోవడంతోనే చిక్కుకున్నారని చెప్పుకొచ్చారు. కాగా, అజయ్ పంత్ స్మిర్టోస్ అనే చమురు నౌకకు కెప్టెన్గా ఉన్నారు. జూన్ 14న దాదాపు 98 వేల టన్నుల చమురుతో వెళ్తున్న ఆ నౌకను బ్రిటన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. రష్యా చమురు ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న ‘షాడో ఫ్లీట్’లో ఈ నౌక కూడా భాగమని బ్రిటన్ ఆరోపిస్తోంది. అరెస్టు తర్వాత తొలిసారి ఫోన్లో మాట్లాడినప్పుడు తన భర్త తీవ్రంగా కలత చెందారని రీతూ పంత్ తెలిపారు. ‘నేను జైలులో ఉన్నాను.. నన్ను బయటకు తీసుకురండి’ అంటూ ఆయన ఏడ్చారని ఆమె చెప్పారు. అజయ్ పంత్ కేవలం నౌక యజమాని ఆదేశాలను పాటిస్తూ విధులు నిర్వహించారని, కెప్టెన్గా తన బాధ్యత సరకును సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమేనని రీతూ పంత్ పేర్కొన్నారు. అయితే, బ్రిటన్ ప్రాసిక్యూషన్ మాత్రం నౌకకు అజయ్ కెప్టెన్

థియేటర్లలోకి వచ్చినవి తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాలు, సిరీస్లు ఉంటాయి. ఇప్పుడు అలా ఓ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది? 'ద గ్రేట్ ఇండియన్ కిచెన్' అనే మలయాళ సినిమాలో హీరోయిన్గా చేసిన నిమిషా సజయన్.. తెలుగులోనూ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చేసిన ఓటీటీ మూవీ 'బబిత సింగ్ రిపోర్టింగ్'. ఇందులో ఈమె ఏఎస్ఐ పాత్రలో కనిపించనుంది. వచ్చే శుక్రవారం(ఆగస్టు 28) నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుందని చెబుతూ ట్రైలర్ వదిలారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ట్రైలర్ బట్టి చూస్తే.. భోపాల్లోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగ పనిచేసే బబితా సింగ్ (నిమిషా సజయన్), కొన్ని పనుల వల్ల రెండు వారాలు సస్పెండ్ అవుతుంది. అదే టైంలో ఈమె చిన్ననాటి స్నేహితుడు బన్సి హత్యకు గురవుతాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేస్తారు. అయితే తన ఫ్రెండ్ని ఎందుకు చంపారు? అసలు ఈ హత్య వెనక ఎవరెవరున్నారు? అనేది బబిత దర్యాప్తు చేస్తుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. బ్యూటీఫుల్ డ్రెస్లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @

రవితేజకి `ధమాఖా` తర్వాత హిట్ లేదు. ఆ తర్వాత చేసిన ఆరేడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతూనే ఉన్నాయి. తన మార్క్ కమర్షియల్, ఎంటర్టైనర్స్ థియేటర్లో సేల్ కావడం లేదు. దీంతో రూట్ మార్చాడు రవితేజ. తన జోనర్ మార్చాడు. భక్తిరస చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. అయ్యప్పస్వామి భక్తులకు సంబంధించిన ఆధ్యాత్మిక కథతో వచ్చారు. తండ్రీ కూతురు సెంటిమెంట్ని, ఎమోషన్స్ ని, యాక్షన్ థ్రిల్లర్ అంశాలను మేళవించి రూపొందించిన `ఇరుముడి` చిత్రంతో ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తున్నాడు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఇది శుక్రవారం విడుదలైంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, సాయికుమార్, అజయ్ ఘోష్, స్వసిక విజయ్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. `ఇరుముడి` మూవీకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం బాక్సాఫీసుపై కనిపిస్తుంది. సినిమా మంచి వసూళ్ల దిశగా వెళ్తోందని ట్రేడ్ సైట్లు చెబుతున్నాయి. ఇక ఫస్ట్ డే ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. రవితేజ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రావడం విశేషం. రవితేజ కెరీర్లో సోలో హీరోగా వచ్చిన చిత్రాల్లో `ధమాఖా`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలు మాత్రమే ఎనిమిది కోట్లతో టాప్ లో ఉన్నాయి. కానీ `ఇరుముడి` మూవీ మాత్రం వాటి రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ ఏడాది వచ్చిన చిరంజీవి `మన శంకరవర ప్రసాద్ గారు` మూవీ రికార్డుని కూడా బ్రేక్ చేసింది. దానికి రూ.31.6వేల టికెట్స్ బుక్ అయితే `ఇరుముడి`కి రూ.32.25వేల టికెట్స్ అడ్వాన్స్ గా అమ్ముడు పోవడం విశేషం. `ఇరుముడి` చిత్రానికి మొదటి రోజు ఏకంగా రూ.24.20కోట్లు రావడం విశేషం. రవితేజ గత చిత్రాలతో పోల్చితే మూడు రెట్లు అధికంగా వచ్చాయి. ఇది ఇండస్ట్రీకి, ట్రేడ్ వర్గాలకే

మేషం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాలు గజకేసరి యోగం, అధియోగాలతో పటిష్ఠమైనందువల్ల ఎటు వంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు పడ తాయి. ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. తప్పకుండా లక్ష్మీ కటా క్షం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న చంద్రుడి వల్ల గజకేసరి యోగం, అధియోగం యోగం కలగడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా అంచనాలను మించి విజయవంతం అవుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన రాబడి లభిస్తుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కర్కాటకం: సప్తమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి చంద్రుడికి గజకేసరి యోగం, అధియోగం కలగడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, అంచనాలను మించి లాభి స్తాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతుంది. సంతాన యోగం కలగడానికి అవకాశముంది. తుల: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో ఈ గజకేసరి, అధి ఏర్పడుతున్నందువల్ల అనేక విధాలుగా భోగభాగ్యాలు అనుభవించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో పాటు అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆస్తి లాభానికి, భూ లాభానికి అవకాశం ఉంది. కొత్వరలో సొంత ఇంటి కల నెర వేరుతుంది. తండ్రి వైపు నుంచి విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన మూవీ `ఇరుముడి`. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించింది. సాయికుమార్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా, స్వసికా విజయ్, మీసాలా లక్ష్మణ్, అజయ్ ఘోష్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 21) న విడుదలైంది. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజకి హిట్ పడిందా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. పొల్లూరు విలేజ్లో త్రినాథ్(రవితేజ), తన భార్య కావేరి(ప్రియా భవానీ శంకర్), కూతురు మణియమ్మ(బేబీ నక్షత్ర)తో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. ఆయనకు ఆటో ఉంటుంది. అరటితోటని నిర్వహిస్తున్నారు. త్రినాథ్ ప్రతిఏడాది అయ్యప్ప మాల వేస్తుంటాడు. ఆ సమయంలో నిబద్ధతతో ఉంటాడు. మందుకు దూరంగా ఉంటాడు. కానీ మాల అయిపోయిందంటే వరుసగా తాగుతూనే ఉంటాడు. తనకు కూతురు అంటే ప్రాణం. ఆ దేవుడే కూతురు రూపంలో వచ్చాడని భావిస్తాడు. గారాభంగా పెంచుతాడు. తను ఊర్లో ఏం జరిగినా చూసింది చూసినట్టు చెబుతుంది. ఆ ఊరికి బస్ లేకపోవడంతో ఎమ్మెల్యే(రమేష్ ఇందిరా).. గురుస్వామి(సాయికుమార్) రిక్వెస్ట్ మేరకు బస్ వేయిస్తాడు. దీంతో ఊర్లో అమ్మాయిలు వేరే ఊరికి వెళ్లి హైస్కూల్ చదువుకుంటారు. అయితే సడెన్గా ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ తర్వాత బస్లో అమ్మాయిలను కొందరు కుర్రాళ్ల వేధించడంతో మణియమ్మ చెబుతుంది. వారిని చితకబాదుతాడు త్రినాథ్. గురుస్వామి కూతురు గాయత్రి పదో క్లాస్ చదువుతుంది. ఆమెకి మెరిట్ స్టూడెంట్ అని టీచర్ స్పెషల్ క్లాస్లు చెబుతుంది. అంతకు ముందే ఆ టీచర్ ఒక అమ్మాయిని చితకబాదినందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మళ్లీ రావడంతో స్టూడెంట్స్ భయపడుతుంటారు. గాయత్రి కూడా భయపడుతుంది. ఎక్స్ ట్రా క్లాస్ లు అని గాయత్రిని ఇంటికి పిలిపించుకుంటుంది. మరి ఇంటికి పిలిపించి ఆ టీచర్ ఏం

Malavya Raja Yoga Effect: ఎంతో శక్తివంతమైన మాళవీయ రాజయోగంతో కొన్ని రాశులవారికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా అద్బుతమైన ప్రయోజనాలు కలిగే ఛాన్స్లు ఉన్నాయి. అనుకోకుండా దిమ్మతిరిగే లాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. Malavya Raja Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడిని సంతోషం, సౌకర్యంతో పాటు విలాసం, సంపద, సౌదర్యానికి కారకుడిగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 2న శుక్రుడు తన సొంత రాశిగా భావించే తులారాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన, శుభప్రదమైన మాళవీయ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్ మాళవీయ రాజయోగంతో కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాలగే ఉద్యోగాలు, వ్యాపారాల పరంగా ఈ సమయంలో విశేషమైన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మోస్ట్ పవర్ఫుల్ మాళవీయ రాజయోగం ప్రభావంతో మకర రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వృత్తిపరంగా గొప్ప పురోగతి కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేయాలనుకునేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా ఒత్తిడి వంటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. మాళవీయ రాజయోగం ఎఫెక్ట్తో కుంభ రాశివారికి ఈ సమయం సువర్ణ అవకాశాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆదాయం అనేక రెట్లు విపరీతంగా పెరుగుతుంది. వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి. ఉద్యోగాల పరంగా అద్భుతమైన పదోన్నతులు కూడా లభిస్తాయి. దీంతో పాటు వ్యాపారంలో భారీ లాభాలు కలిగే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. మోస్ట్ వపర్ఫుల్ శుక్ర సంచారం కారణంగా కర్కాటక రాశివారికి ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా

ఈ నెల(ఆగస్టు) 28న, శ్రావణ పౌర్ణమి రోజున కుంభ రాశిలో చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ, ఆ రోజున కుంభ రాశిలో ఉన్న చంద్ర రాహువులకు, సింహ రాశిలో ఉన్న రవి కేతువులకు మధ్య సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల పాక్షికంగా గ్రహణ ఫలితాలు కలుగుతాయి. ఈ గ్రహణ ప్రభావం పక్షం రోజులకు పైగా ఉంటుంది. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులకు ధన యోగాలు, రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వినడం, ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం కావడం, ఆదాయం వృద్ధి చెందడం, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. మేషం: ఈ రాశివారికి లాభస్థానంలో చంద్ర గ్రహణం పడుతున్నందువల్ల గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండక పోవచ్చు. చాలావరకు అనుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక విధాలా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆశించిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల విదేశాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో సానుకూల స్పందన లభిస్తుంది.. కొత్త ప్రయత్నాలు చేపట్టడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. కన్య: ఈ రాశికి షష్ట స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల సమస్యలు, ఒత్తిళ్లు పూర్తిగా తగ్గు ముఖం పడతాయి. ఆస్తి, ఆర్థిక వివాదాల నుంచి బయటపడతారు. సాధారణంగా ఏ సమస్యా ఉండే అవకాశం లేదు. శత్రువులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు

సూపర్ స్టార్ కృష్ణ మనువడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన చిత్రం శ్రీనివాస మంగాపురం సడన్గా ఓటీటీకి వచ్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) మనువడు ఘట్టమనేని జయకృష్ణ (Jai Krishna) హీరోగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). గత నెలాఖరున థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం అశించినంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేక పోయింది. ఇప్పుడు ఈ చిత్రం సడన్గా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కేవలం మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. బాలీవుడ్ భామ రషా తడాని (Raasha Thadani) కథానాయుకగా తెలుగు తెరక పరిచయం అవగా మోహన్ బాబు, నరేశ్, కిక్ శ్యామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. కథ విషయానికి వస్తే.. కాలేజీ గొడవల వళ్ల ఊరొదిలి తిరుపతికి వచ్చిన శ్రీను అక్కడ పెద్దమనిషిగా, డాన్గా చెలామణి అవుతున్న పెద్ది రెడ్డి కూతురు మంగతో ప్రేమలో పడతాడు. అయితే శీను తన ప్రేమను మంగకు చెప్పే సమయంలో తన ఎంగేజ్మెంట్ కార్డును ఇవ్వడంతో షాక్ అవుతాడు. అయినా ఎట్టి పరిస్థితుల్లో మంగనే పెళ్లి చేసుకుని తీరుతానని శపథం చేస్తాడు. అలా చేయడానికి శ్రీనుకు ఉన్న ధీమా ఏమిటీ? ఇంతకు శీను ఎందుకు వచ్చాడు? తనను చంపాలనుకున్న పెద్దిరెడ్డి తమ్ముడి ప్రాణాలను శ్రీను ఎందుకు కాపాడాడు? శ్రీను వెనకున్న అసలు వ్యక్తులు ఎవరు? నిశ్చితార్థం జరుపుకున్న మంగను శ్రీను వివాహం చేసుకోగలిగాడా? లేదా? అనేది మిగతా కథ. మాములుగా ఇప్పటివరకు మనం చూసిన అనేక సినిమాలలోని కథలానే ఈ చిత్ర నేపథ్యం సాగినా ఎక్కడా బోర్ అనే ఫీల్ రానివ్వకుండా దర్శకుడు అజయ్ భూపతి చకచకా సినిమాను నడిపించాడు. అయితే చాలా సన్నివేశాలు రొటీన్ అనిపించక మానదు. ఎన్నో
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయమైన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేశ్ బాబు కుమారున జయకృష్ణ ఈ సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాపై విడుదలకి ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక నిరాశపరిచింది.21 రోజులకే ఓటీటీలోకిథియేట్రికల్ రన్ను ముగించుకున్న ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు వారాల్లోనే (21 రోజులకు) డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం (ఆగస్టు 20) నుంచి ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. పలు భాషల్లో ఏకకాలంలో డిజిటల్ వీక్షకులకు అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం, థియేటర్లలో మిస్ అయిన సినీ ప్రియులను ఓటీటీ ద్వారా ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.* నా చంద్రకళ మీదే చెయ్యేస్తార్రా.. రౌడీల్ని ఇరగదీసిన భట్టు.ఆసక్తికరమైన ప్రేమ ప్రయాణంఈ చిత్రంలో జయకృష్ణ సరసన బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ హీరోయిన్గా నటించింది. కథ విషయానికి వస్తే.. శ్రీను (జయకృష్ణ) ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మంగ (రాషా). మొదట్లో అతని ప్రేమని కాదన్నా, శ్రీను చూపే స్వచ్ఛమైన ప్రేమకు ముగ్ధురాలై మంగ కూడా మనసిస్తుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో, వీరి ప్రేమకథలోకి బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) ప్రవేశించడంతో ఎన్నో మలుపులు చోటుచేసుకుంటాయి. అసలు ఈ జంటకు, వెంకటప్పయ్య నాయుడికి ఉన్న వైరం ఏమిటి?... పెద్దిరెడ్డి (శ్యామ్) నేపథ్యం ఏమిటి?... శ్రీను తన గుర్తింపును మార్చుకుని వాసుబాబుగా ఎందుకు మారాల్సి వచ్చింది?... చివరికి అన్ని అడ్డంకులను దాటుకుని శ్రీను-మంగల ప్రేమ గెలిచిందా? లేదా? అన్న అంశాల

2026 ఆగస్టు 22వ తేదీన జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన సంఘటన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. ఆగస్టు 22వ తేదీన రాత్రి 7 గంటల 32 నిమిషాలకు గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి సంచారం చేస్తాడు. సింహరాశిలోకి బుధ సంచారం జరిగే సమయానికే అప్పటికే అందులో ఉన్న సూర్యుడు బుధుడి తోటి సంయోగం జరిపి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు రానున్నాయి.బుధాదిత్య రాజయోగంఈ బుధాదిత్య రాజయోగం కారణంగా బుద్ధి, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, వ్యాపారం, ఉద్యోగం మరియు ఆర్థిక వృద్ధికి అనుకూలంగా పనిచేస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. సూర్యుడు ఆత్మవిశ్వాసం, గౌరవం మరియు అధికారాన్ని సూచిస్తే, బుధుడు తర్కం, కమ్యూనికేషన్ మరియు వ్యాపార నైపుణ్యాలకు ప్రతీకగా ఉన్నాడు. వీరి కలయిక వల్ల అనేక మందికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవచ్చు.కుంభరాశిముఖ్యంగా కుంభ రాశి వారికి ఈ కాలం చాలా శుభకరం. వారి జీవితంలో కొత్త అవకాశాలు, ఆదాయ వృద్ధి మరియు సామాజిక గౌరవం పెరగవచ్చు. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కుంభరాశి వారి సంపదలు పెరుగుతాయి. సామాజికంగా పురోగతి కనిపిస్తుంది.మేషరాశిమేష రాశి జాతకులకు ఈ సమయం అదృష్ట సమయంగా ఉంటుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా మేష రాశి వారి వర్తక వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.కర్కాటక రాశికర్కాటక రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం అన్ని విధాల శుభయోగం. ఈ సమయంలో కర్కాటక రాశి వారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు, వ్యాపార విస్తరణ సాధ్యమవుతుందితులారాశితులా రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఆదాయం

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఘట్టమనేని జయకృష్ణ. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన అతను 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య జూలై 30న థియేటర్లలోకి వచ్చిన ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. రోటీన్ స్టోరీ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అనుకున్న కలెక్షన్లు రావడం లేదు. అయితే మాస్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే థియేటర్లలో రిలీజైన 20 రోజులకే శ్రీనివాస మంగాపురం సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 20 అంటే రేపటి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. చందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ శ్రీనివాస మంగాపురం చిత్రాన్ని నిర్మించగా, ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని సమర్పించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, అజయ్, శామ్, నరేష్, బ్రహ్మాజీ, మహేంద్రన్, వాసుకీ ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. శ్రీనివాస మంగాపురం సినిమా కథ విషయానికి వస్తే.. తిరుపతి నేపథ్యంలో ప్రేమ, పగ, ప్రతీకారాల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. థియేటర్లలో మిస్

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగళపురం’ చిత్రం డిజిటల్ బాట పట్టింది. ఈ సినిమా రేపు అంటే ఆగస్టు 20 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చందమామ కథలు పిక్చర్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. సినిమా విడుదల కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులకు ఇది మంచి అప్డేట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రం జూలై 30న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జై కృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ సినిమాతో పరిచయమయ్యారు. సి. అశ్విని దత్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ, తిరుపతి నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ ప్రదర్శనపైనే కేంద్రీకృతమైంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇక తమ ఇంట్లోనే ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం దక్కింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాను సీజన్లోనే అత్యంత ఇంటెన్స్ ప్రేమకథగా మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. యువ జంట నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు వ్యూస్ సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై పలు చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఓటీటీలో ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని నమ్మకం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఈ సినిమా హిందీ, ఇతర భాషల్లోకి డబ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే డిజిటల్ రైట్స్ విషయంలో భారీ డీల్ కుదిరినట్లు సమాచారం అందుతోంది. ఓటీటీలో హిట్టయితే, భవిష్యత్తులో చిన్న సినిమాలకు ఇటువంటి అవకాశాలు మరిన్ని

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. జులై 30న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఆగస్ట్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సంస్థ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘శ్రీనివాస మంగాపురం’కథేంటంటే.. పెద్దిరెడ్డి(‘కిక్’శ్యామ్).. తిరుపతిలో మంచి పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా జనాలు భయపడిపోతారు. అలాంటి వ్యక్తి కూతురు మంగ(రాషా తడాని)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు శ్రీనివాస్(జై కృష్ణ). అతనికి తిరుపతి కొత్త. జులాయిగా తిరిగే స్వతంత్ర బాబు(నరేశ్)తో స్నేహం ఏర్పరచుకొని మంగ చుట్టూ తిరుగుతుంటాడు. మంగ మాత్రం అతన్ని పట్టించుకోదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో మంగకు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. అయినా కూడా తన ప్రేమ విషయాన్ని మంగతో పంచుకుంటాడు శ్రీనివాస్. ఆమె రిజెక్ట్ చేసినా..వదిలిపెట్టడు. ఎందుకలా? అసలు శ్రీనివాస్ ఎవరు? తిరుపతి ఎందుకు వచ్చాడు? నిజంగానే మంగతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడా? వాసుబాబు ఎవరు? బళ్లారి డాన్ వెంకటప్పయ్యనాయుడు(మోహన్ బాబు)తో శ్రీనివాస్కి ఉన్న సంబంధం ఏంటి? మంగ ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు? చివరకు మంగ, శ్రీను ఎలా కలిశారు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు)

ఘట్టమనేని జయకృష్ణ కథానాయకుడిగా, రాషా తడాని కథానాయికగా పరిచయమైన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ లవ్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఆగస్టు 20 నుంచి ప్రసారం కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల ఆడియోలతో ఈ మూవీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సమర్పణలో సి.కె. పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు అశ్వినీదత్, జెమిని కిరణ్, గుళ్లపల్లి కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా వీక్షించవచ్చు

ఇంటర్నెట్ డెస్క్: నిషేధిత ఉత్పత్తులైన పాన్ మసాలాలకు పరోక్షంగా ప్రచారం చేసినందుకు గానూ.. ప్రముఖ బాలీవుడ్ నటులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవ్గణ్ ( Ajay Devgn), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం-ఎఫ్డీఏ (Maharashtra FDA) షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే, ఒక నిషేధిత ఉత్పత్తిని ప్రచారం చేసినందుకు గానూ.. ప్రముఖులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర స్థాయి ఆహార నియంత్రణ సంస్థకు చట్టపరమైన అధికారం ఉందా? అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. మరి దీనికి చట్టం ఏం చెబుతోంది? సూపర్స్టార్లకు నోటీసులు జారీ చేసిన తుకారాం ముంఢే (Tukaram Mundhe) ఎవరు..? ఇలాచీ పేరుతో ప్రసారమవుతోన్న ప్రకటనలో నటించినందుకు గానూ.. 2006 నాటి ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలోని 24, 53 సెక్షన్ల కింద ఎఫ్డీఏ.. ఈ సెలబ్రిటీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రకటన వల్ల నిషేధిత ఉత్పత్తికి పరోక్ష ప్రచారం జరుగుతోందా?అనేది తాము పరిశీలించనున్నామని ఎఫ్డీఏ కమిషనర్ తుకారం ముంఢే చెబుతున్నారు. ఈ ఉత్పత్తుల ప్రచారంలో మీ పాత్ర ఏమిటి? ప్రకటనకు ముందు ఉత్పత్తిపై, దాని చట్టబద్ధతపై ఎలాంటి పరిశీలన చేశారు? వంటి వాటిపై వివరణ ఇవ్వాలని నటులను ఎఫ్డీఏ ఆదేశించింది. తమ ఎండార్స్మెంట్ ఒప్పందాలు, క్యాంపెయిన్ వివరాలు, ఉత్పత్తి సమాచారం, చెల్లింపుల వివరాలు, ప్రకటన సంస్థ, బ్రాండ్ యజమాని తదితర సమాచారాన్ని సమర్పించాలని తెలిపింది. అలాగే, ఈ ప్రచార కంటెంట్ను తమ సోషల్ మీడియా ఛానెళ్ల నుంచి తొలగించాలని, తక్షణం ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. దీనిపై లిఖిత పూర్వక వివరణ ఇచ్చేందుకు ఈ నటులకు 15 రోజుల గడువు కల్పించింది. ఇలాంటి కేసుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టప్రకారం రూ.10లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది. నిషేధిత

ప్రముఖ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్లు నటించిన ‘విమల్ ఇలాచీ’ ప్రకటన తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ యాడ్ ద్వారా నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకుండా ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాగా, ఈ పరిణామం ‘సరోగెట్ అడ్వర్టైజింగ్’ (పరోక్ష ప్రకటనలు) కేసులలో సెలబ్రిటీల చట్టపరమైన బాధ్యతపై కొత్త చర్చకు దారితీసింది.మహారాష్ట్రలో 2026 జులై నుంచి పాన్ మసాలా తయారీ, అమ్మకం, నిల్వపై నిషేధం అమల్లో ఉంది. అయితే, ‘విమల్ ఇలాచీ’ పేరుతో వస్తున్న ప్రకటన, పాన్ మసాలాను గుర్తుచేసేలా ఉందని ఎఫ్డీఏ అభిప్రాయపడింది. ఆగస్టు మధ్యలో జారీ చేసిన ఈ నోటీసుల్లో, సదరు యాడ్ నుంచి తప్పుకోవాలని, సోషల్ మీడియా నుంచి దానికి సంబంధించిన కంటెంట్ను తొలగించాలని నటులను ఆదేశించింది. 15 రోజుల్లోగా తమ వివరణతో పాటు, ఎండార్స్మెంట్ ఒప్పంద వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.ఈ చర్యను ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే గట్టిగా సమర్థించారు. ఆహార భద్రత, ప్రమాణాల (ఎఫ్ఎస్ఎస్) చట్టం ప్రకారం ప్రకటనల గొలుసులో భాగమైన తయారీదారులు, ప్రచురణకర్తలు, స్పాన్సర్లు, ప్రచారకర్తలు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు. "ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని ఆయన హెచ్చరించారు. వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, మొదటి దశలో రూ

ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారిని కలవడం ప్రత్యేకమైన అనుభవం. జనసేన కార్యక్రమాలకు నేను మ్యూజిక్ ఇస్తుంటాను. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో కూడా ఒక స్కోర్ చేశాను. ''ఈ మధ్యనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారిని కలవడం ప్రత్యేకమైన అనుభవం. జనసేన కార్యక్రమాలకు నేను మ్యూజిక్ ఇస్తుంటాను. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో కూడా ఒక స్కోర్ చేశాను. నా వర్క్ చూసి నన్నుపవన్ నన్ను పిలిపించారు. దాదాపు అరగంట పర్సనల్గా మాట్లాడారు. భవిష్యత్తులో కలిసి చేయాల్సిన ప్రాజెక్టుల గురించి చెప్పారు. నాతో జోకులు వేశారు. ఎప్పటికి మరువలేని అనుభూతి ఇది'' అని సంగీత దర్శకుడు అజయ్ అరసాడ (Ajay Arasada) అన్నారు. ‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్ట్లతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. పదేళ్ల నా సినీ ప్రయాణంలో ఎన్నో అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. మాది వైజాగ్, మా కుటుంబంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉన్నాయి. టీసీఎస్లో ఏడేళ్లు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే రెండు సినిమాలకు పనిచేశారు. దేవిశ్రీ ప్రసాద్ నాకు స్ఫూర్తి. నా ఫ్రెండ్ శ్రీచరణ్ ద్వారా ‘గూఢచారి’కి కీబోర్డ్ ప్రోగ్రామర్గా పనిచేసే అవకాశం వచ్చింది. అలా ఒక్కో మెట్టు ఎక్కాను. చిన్న సినిమాలకు పనిచేయడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. నా దగ్గరకు వచ్చిన ప్రతి కథకు న్యాయం చేయాలని చూస్తాను. అన్ని రకాల జానర్స్లో పనిచేయాలనుకుంటున్నాను. కథ మాస్గా ఉంటే మాస్ మ్యూజిక్, కథకు తగ్గట్టుగా మెలోడీ, ప్రయోగాత్మక సంగీతం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థియేటర్ కోసం చేసే మ్యూజిక్, ఓటీటీకి వచ్చే మ్యూజిక్లో చాలా తేడా ఉంటుంది. థియేటర్ అనుభూతి కోసం మేం ప్రత్యేకంగా సౌండ్, స్కోర్పై పనిచేస్తాం. కానీ ఓటీటీలోకి వచ్చేసరికి దాని ప్రభావం తగ్గిపోతుంది. ‘వికటకవి’ని థియేటర్లో చూస్తే సౌండింగ్ మరో స్థాయిలో ఉంటుంది. మ్యూజిక్పై ఏఐ ప్రభావం

ఆగస్టు 17న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు, కేతువు కూడా అప్పటికే అదే రాశిలో ఉంది, అయితే ఆగస్టు 22న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. ఇలా మూడు గ్రహాల కలయిక వలన త్రిగ్రాహి రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? మేష రాశి : మేష రాశి వారికి ఇది చాలా మంచి సమయం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇవి మీకు అత్యధిక లాభాలను తీసుకొస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చాలా అద్భుతంగా గడుస్తుంది. అనుకున్న పనులు సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. సింహ రాశి : సింహరాశి వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పవచ్చును. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఈ సమయంలోనే మీకు మీ మిత్రులు,శత్రువులు తెలిసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు ఈ సమయంలో దానిని నెరవేర్చుకుంటారు. వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా ఆనందకర జీవితాన్ని గడుపుతారు

తెలుగు సినీ పరిశ్రమలో తమ కష్టార్జితాన్ని భూములు, స్థిరాస్తులలో పెట్టుబడిగా పెట్టడం పలువురు హీరోలకు అలవాటే. అలా దశాబ్దాల క్రితం తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ నేడు ఊహించని రీతిలో కోట్లకు చేరుకోవడం తరచూ చూస్తుంటాం. తాజాగా మాస్ మహారాజా రవితేజకు సంబంధించిన ఒక భారీ ఆస్తి గురించిన వివరాలు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా చర్చనీయాంశమవుతున్నాయి. సినీ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల జరిగిన 'ఇరుముడి' చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో రవితేజ ఆస్తుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రవితేజ, అజయ్ ఘోష్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న 'మాస్ జాతర' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను ఆయన పంచుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని శంకర్ పల్లి దగ్గర రవితేజకు దాదాపు 26 ఎకరాల విశాలమైన ఫామ్హౌస్ (తోట) ఉందట. 'మాస్ జాతర' చిత్రానికి సంబంధించిన రైల్వే స్టేషన్ సెట్ తో పాటు ఇంటి సెట్లను ఈ తోటలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి షూటింగ్ నిర్వహించినట్లు అజయ్ ఘోష్ తెలిపారు. ఈ ఆస్తికి సంబంధించిన అసలు కథ ఏమిటంటే.. రవితేజ ఈ 26 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం కేవలం రూ. 12 లక్షలకు కొనుగోలు చేశారట. కాలక్రమేణా హైదరాబాద్ నగరం విస్తరించడం, శంకర్ పల్లి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ వందల కోట్ల రూపాయలకు చేరుకుందని అజయ్ ఘోష్ అన్నారు. ఈ వ్యాఖ్యల అధికారిక మార్కెట్ వ్యాల్యూపై ధ్రువీకరణ లేనప్పటికీ, శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఎంత భారీగా పెరిగాయో ఈ విషయం స్పష్టం చేస్తోంది. అయితే, కోట్ల విలువైన ఆస్తి ఉన్నప్పటికీ రవితేజ వ్యక్తిత్వం ఎంత సాధారణంగా ఉంటుందో చెప్పడానికి అజయ్ ఘోష్ మరో సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి ఆ తోట విలువ గురించి

Ajay Arasada : ఆయ్, సేవ్ ది టైగర్స్, వికటకవి, గుర్తుకొస్తున్నాయి.. లాంటి పలు సినిమాలు, సిరీస్ లతో మంచి మ్యూజిక్ అందించి ఇటీవల వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. ఇటీవల పవన్ కళ్యాణ్ పిలిచి మరీ అభినందించారు ఈ సంగీత దర్శకుడిని. త్వరలోనే పవన్ కళ్యాణ్ కోసం పనిచేయబోతున్నాను అంటూ అజయ్ మీడియాతో మాట్లాడుతూ తన జర్నీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అజయ్ అరసాడ తన గురించి చెప్తూ.. మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. వైజాగ్ లో బిటెక్ పూర్తిచేసి టీసీఎస్లో ఏడేళ్లు జాబ్ చేశాను. జాబ్ చేస్తూనే రెండు సినిమాలకు పని చేశాను. నా భార్య సపోర్ట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ గూఢచారి సినిమాకు పిలవడంతో కీబోర్డ్ ప్రోగ్రామర్గా మొదలుపెట్టాను. ఓ రెండు సినిల తర్వాత సొంతంగా సినిమాలు చేస్తున్నాను. నేను అన్ని రకాల జానర్లు చేస్తాను. నా వద్దకు వచ్చిన కథకు నేను న్యాయం చేయాలని చూస్తాను అని తెలిపారు. Also See : Shiva Jyothi : కూతురు పుట్టిన తరువాత తొలి భోనం.. ఫోటోలు షేర్ చేసిన శివ జ్యోతి.. సల్లగా ఉండాలే పవన్ కళ్యాణ్ ని కలిసిన విషయం మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ వెంకట్ చిక్కాల జనసేనలో ఎడిటర్గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితమే జనసేనకు కొన్ని సాంగ్స్, వీడియోస్ కి మ్యూజిక్ చేశాను. నా వర్క్ నచ్చి బన్నీ వాస్ గారు నాకు ఆయ్ సినిమా అవకాశం ఇచ్చారు. ఇటీవల మోదీ గారిని పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఆ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. అది పవన్ గారి దగ్గరకు వెళ్లడంతో నన్ను పిలిపించారు. నాతో ఆయన పర్సనల్గా ఎందుకు మాట్లాడతారు అని అనుకున్నాను కానీ మళ్లీ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అని

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతోన్న అజయ్ అరసాడ తన సినీ జర్నీని పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. మాది వైజాగ్. టీసీఎస్లో ఉద్యోగం కూడా చేశాను. ఏడేళ్లు జాబ్ చేశాను. అలా జాబ్ చేస్తుండగానే రెండు సినిమాలకు పని చేశాను. నాకు దేవీ శ్రీ ప్రసాద్ స్పూర్తి. మా అమ్మ, భార్య సపోర్ట్ వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్లోనే శ్రీ చరణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘గూఢచారి’కి నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్గా తీసుకున్నాడు. చిన్న చిత్రాల్ని చేస్తుండటంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? చిన్న చిత్రాలకు పని చేయడం వల్ల నాకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. మంచి ప్రొడక్షన్స్ కావడం వల్ల ఎప్పుడూ కూడా పేమెంట్స్ విషయంలో తేడా రాలేదు. ఈ క్రమంలో నాకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురు కాలేదు. మీకంటూ ఓ ప్రత్యేకత ఏర్పడాలని ప్రయత్నిస్తున్నారా? అన్ని రకాల జానర్లు, కథల్ని చేయాలని అనుకుంటున్నాను. నా వద్దకు వచ్చిన కథకు న్యాయం చేయాలని చూస్తాను. నా వద్దకు మాస్ కథ వస్తే.. మాస్ మ్యూజిక్ వస్తుంది. తమిళ్ నుంచి వస్తే కొత్తగా ఇస్తాడు, మలయాళం నుంచి వస్తే ఫ్రెష్గా ఇస్తారని ఇక్కడ కొంత మంది నమ్ముతారు. బడ్జెట్ను పట్టి మ్యూజిక్ మారుతుందా? ఒక్కో సింగర్ ఒక్కోలా ఛార్జ్ చేస్తారు. నా పాటకు ఎవరు సెట్ అవుతారు అని అనుకుంటే వారితోనే ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే ఫైనల్గా అది నా పాట. జీవితాంతం నిలిచే పోయే పాటగా ఉండాలని చూస్తాను. కెరీర్ స్టార్టింగ్లో అనురాగ్ కులకర్ణితో పాడిస్తా అని అంటే

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతోన్న అజయ్ అరసాడ తన సినీ జర్నీని షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. మాది వైజాగ్. టీసీఎస్లో ఉద్యోగం కూడా చేశాను. ఏడేళ్లు జాబ్ చేశాను. అలా జాబ్ చేస్తుండగానే రెండు సినిమాలకు పని చేశాను. నాకు దేవీ శ్రీ ప్రసాద్ స్పూర్తి. మా అమ్మ, భార్య సపోర్ట్ వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్లోనే శ్రీ చరణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘గూఢచారి’కి నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్గా తీసుకున్నాడు. చిన్న చిత్రాల్ని చేస్తుండటంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? చిన్న చిత్రాలకు పని చేయడం వల్ల నాకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. మంచి ప్రొడక్షన్స్ కావడం వల్ల ఎప్పుడూ కూడా పేమెంట్స్ విషయంలో తేడా రాలేదు. ఈ క్రమంలో నాకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురు కాలేదు. మీకంటూ ఓ ప్రత్యేకత ఏర్పడాలని ప్రయత్నిస్తున్నారా? అన్ని రకాల జానర్లు, కథల్ని చేయాలని అనుకుంటున్నాను. నా వద్దకు వచ్చిన కథకు న్యాయం చేయాలని చూస్తాను. నా వద్దకు మాస్ కథ వస్తే.. మాస్ మ్యూజిక్ వస్తుంది. బడ్జెట్ను పట్టి మ్యూజిక్ మారుతుందా? ఒక్కో సింగర్ ఒక్కోలా ఛార్జ్ చేస్తారు. నా పాటకు ఎవరు సెట్ అవుతారు అని అనుకుంటే వారితోనే ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే ఫైనల్గా అది నా పాట. జీవితాంతం నిలిచే పోయే పాటగా ఉండాలని చూస్తాను. కెరీర్ స్టార్టింగ్లో అనురాగ్ కులకర్ణితో పాడిస్తా అని అంటే ఓ నిర్మాత వద్దని అన్నాడు. ఇప్పుడు ఆ నిర్మాతే అనురాగ్తో పాడించుకునే స్థాయిలో లేడు (నవ్వుతూ). థియేటర్

ఈ మధ్య కాలంలో అంటే దగ్గర దగ్గరగా ఒక దశాబ్దం అనుకోండి, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకున్న మూవీ ఏదైనా ఉంది అంటే 'ఇరుముడి' అని చెప్పవచ్చు. పైన చెప్పుకునే ఆ మాట పాతది అయిపోయిందంటే సదరు వర్డ్ ఎంతగా అభిమానుల్లో, ప్రేక్షకులో నానుతూ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెల 21 న రిలీజ్ కి సిద్దమవుతుండటంతో వాళ్ళందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. కొంత మంది అయ్యప్ప స్వామి భక్తులైతే ఇరుముడికి చెప్పులు లేకుండా వెళ్తామనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్లంతా ఇరుముడి విషయంలో టెన్షన్ గా ఉన్నారు. ఇటీవల హైదరాబాద్లోని శిల్పకళావేదికలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. సాధారణంగా ఏ సినిమా ప్రమోషన్స్ అయినా పాజిటివ్ వైబ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్తో సాగిపోతుంటాయి, కానీ ఈ వేడుక మాత్రం సరికొత్త రచ్చకు దారితీసింది. రవితేజ, అజయ్ ఘోష్ చేసిన బూతు సంభాషణలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగానే నెటిజన్లు, ముఖ్యంగా రవితేజ అభిమానులు, అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఇరుముడి' అనే పేరుకి అయ్యప్ప స్వామి భక్తుల దృష్టిలో ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. సినిమాలో హీరో అయ్యప్ప స్వామి మాల ధరించి, ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఇటువంటి పవిత్రమైన సినిమా వేడుకలో, పబ్లిక్ స్టేజ్ మీద వేలాది మంది ప్రేక్షకులు మరియు కుటుంబాలు చూస్తుండగా అలాంటి అసభ్య పదాలను వాడడం సమంజసం కాదని ఫైర్ అవుతున్నారు. ఈ రకమైన అనుచిత సంభాషణలు భవిష్యత్తు ఈవెంట్లలో పునరావృతం కాకూడదని, సినిమా వేదికలపై నటీనటులు క్రమశిక్షణతో మాట్లాడాలనే విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. సినిమాకి మంచి బజ్ వస్తున్న సమయంలో ఈ వివాదం రావడం కొంతమందికి మైలేజ్ ఇచ్చినా, సాంప్రదాయ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందనే అభిప్రాయాలు

స్టూడెంట్ ట్రైబ్ ఈవెంట్లో UPEL.. యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు హైదరాబాద్: ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్ రంగంలో సేవలు అందిస్తున్న UPEL Private Limited యువతతో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు స్టూడెంట్ ట్రైబ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన UPEL టీమ్.. యువతలోని ప్రతిభను గుర్తించి, వారికి పరిశ్రమకు సంబంధించిన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందించేందుకు ఇంటర్న్షిప్ అవకాశాలను అందించేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం Electronics, Electrical, ECE, EEE, Mechatronics, Automation వంటి టెక్నికల్ విభాగాలతో పాటు Digital Marketing, Content Creation, Video Production, Social Media, Business Development, Sales వంటి విభాగాల్లో కూడా ఇంటర్న్షిప్ అవకాశాలను UPEL అందించనుంది. టెక్నికల్ విభాగాల్లో ఎంపికయ్యే విద్యార్థులకు VFDs, PLCs, HMIs, Servo Drives, CNC Systems, PCB Repair, Control Panels, Industrial Automation, Troubleshooting వంటి అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో క్రియేటివ్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు సోషల్ మీడియా కంటెంట్, రీల్స్, వీడియో ప్రొడక్షన్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్ మరియు B2B కంటెంట్ వంటి విభాగాల్లో పనిచేసే అవకాశం కల్పించనున్నారు. ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్కు సంబంధించిన క్లిష్టమైన అంశాలను యువతకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తూ, రోజువారీ టెక్నికల్ కంటెంట్ను రూపొందించే కార్యక్రమాన్ని కూడా UPEL చేపట్టనుంది. ఇందులో భాగంగా టెక్నికల్ నాలెడ్జ్తో పాటు కెమెరా ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగే యువ ప్రతిభకు ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు రియల్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ వర్క్ కల్చర్, కెరీర్పై అవగాహన కల్పించడమే ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని UPEL Founder అజయ్ కుమార్ ఇనమడుగు మరియు CEO నరేష్ సిలివేరు తెలిపారు. స్టూడెంట్ ట్రైబ్ వంటి యువత వేదికలతో కలిసి పనిచేయడం ద్వారా విద్యార్థులు–పరిశ్రమల మధ్య వారధిగా

పాన్ మసాలా ప్రకటన విషయంలో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పాన్ మసాలా ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని, సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ కంటెంట్ను తొలగించాలని వారిని ఆదేశించింది. వీటికి సంబంధించి జరిగిన ఒప్పందాలు, చెల్లింపుల వ్యవహారాలను తెలియజేయాలని పేర్కొంది. తొలుత షారుఖ్. అజయ్ పాటు అక్షయ్ కూడా ఈ యాడ్కు సైన్ చేశారు. కానీ, పొగాకు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నటుందనే విమర్శలు రావడంతో అక్షయ్ ఈ యాడ్ నుంచి తప్పుకున్నారు. నా మనస్సాక్షి అంగీకరించదు: సన్నీ డియోల్ పాన్ మసాలా యాడ్స్ తాను నటించనంటూ సన్నీడియోల్ (Sunny Deol) స్పష్టం చేశారు. ఆ ఉత్పత్తులు మంచివని తాను అనుకోవడం లేదని, విశ్వసించని విషయాలను ప్రచారం చేయడానికి తన మనస్సాక్షి అంగీకరించదని అన్నారు. భవిష్యత్తులోనూ వాటికి దూరంగా ఉంటానని పేర్కొన్నారు

సినిమా ఈవెంట్స్లో సెలబ్రిటీలు నోరు జారడం, అసభ్యపదాలను ఉపయోగించడం ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూశాం. వాటిపై రకరకాల విమర్శలు, చర్చలు కూడా జరిగాయి. సినిమా ఈవెంట్స్లో సెలబ్రిటీలు నోరు జారడం, అసభ్యపదాలను ఉపయోగించడం ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూశాం. వాటిపై రకరకాల విమర్శలు, చర్చలు కూడా జరిగాయి. తాజాగా ఇలాంటి పరిణామం ‘ఇరుముడి’ (Irumudi) సినిమా ప్రీ రిలీజ్ వేదికగా జరిగింది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రమిది. ఈ వేడుకలో రవితేజ(Raviteja), అజయ్ ఘోష్ (Ajay Ghosh) చేసిన పదప్రయోగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అజయ్ ఘోష్ స్పీచ్లో వినిపించిన రెండు అభ్యంతరకరమైన పదాలపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘మాస్ జాతర’ షూటింగ్ టైమ్లో జరిగిన ఓ సరదా సంభాషణను గుర్తు చేసుకుంటూ అక్కడ మాట్లాడుకున్న మాటల్లో రెండు పదాలను ఈ వేదికపై ఫ్లోలో అనేశారు అజయ్ ఘోష్. వేదిక ముందు కూర్చొని ఉన్న రవితేజను ఈ సినిమాలో ఆయనకు కూతురిగా నటించిన నక్షత్ర కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ఒకటి ‘నాకు నిక్ నేమ్ పెట్టమంటే ఏమని పెడతారు'.. అని అడగగా 'ముదురు ము...' అని రవితేజ నవ్వుతూ అన్నారు. మామూలుగా సినిమా వేడుకల్లో ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సినిమా టైటిల్ ‘ఇరుముడి’ కావడం, అయ్యప్ప స్వామి భక్తుడి నేపథ్యంలో సాగే కథ కావడంతో చర్చ మొదలైంది. ‘ఇరుముడి’ అనేది అయ్యప్ప భక్తులకు ఎంతో పవిత్రమైన పదం. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాలధారణలో కనిపిస్తున్నారు. అంతే కాకుండా చిత్రంలో భక్తి అంశాలతోపాటు తండ్రీకూతుళ్ల అనుబంధం, క్రైమ్ మిస్టరీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కిందని మేకర్స్ ఇప్పటికే చెప్పారు. పవిత్రమైన టైటిల్ పెట్టి, భక్తి ప్రాధాన్యం ఉన్న సినిమా ప్రచార కార్యక్రమంలో ఇలాంటి పదప్రయోగాలు చేయడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు అజయ్ ఘోష్
రవితేజ , శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన డివోషనల్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ ఆగస్టు 21న గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ చేసిన ప్రసంగం సభను ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తడమే కాకుండా, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్లోలో ఆయన రవితేజ వ్యక్తిగత ఆస్తులు, ఆయనకున్న ఫిలాసఫీ గురించి బయటపెట్టిన విశేషాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.* చివరి 40 నిమిషాలు సీట్లో కూర్చోలేరు.. ‘ఇరుముడి’పై అంచనాలు పెంచేసిన శివ నిర్వాణశంకరపల్లిలో 26 ఎకరాల మామిడి తోట.. రూ. వందల కోట్ల విలువ!రవితేజ దూరదృష్టిని ప్రస్తావిస్తూ అజయ్ ఘోష్ ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. గతంలో వారిద్దరూ కలిసి ‘మాస్ జాతర’ షూటింగ్ చేస్తున్న సమయంలో శంకరపల్లి సమీపంలోని ఒక 26 ఎకరాల మామిడి తోటలో రైల్వే స్టేషన్, ఇంటి సెట్స్ వేశారని గుర్తుచేశారు. ఆ తోట రవితేజదేనని, ఎప్పుడో కెరీర్ ప్రారంభంలో కేవలం రూ. 12 లక్షలకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం దాని విలువ వందల కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ క్రమంలో రవితేజలోని తాత్విక కోణాన్ని వివరిస్తూ.. ‘‘సెట్లో ఓ వ్యక్తి ఆశ్చర్యపోతూ 'ఈ తోట విలువ ఇప్పుడు వందల కోట్లు అంట కదా సార్' అని అడిగితే.. దానికి రవితేజ చాలా తేలికగా నవ్వుతూ 'ఇవన్నీ ఇక్కడే ఉంటాయి.. మనమే పోతాం. ఇవి ఉన్నాయని సంతోషించాలి కానీ, ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి' అని బదులిచ్చారట. రవితేజలో కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, జిడ్డు కృష్ణమూర్తి లాంటి ఒక గొప్ప తాత్వికుడు కూడా కనిపిస్తాడు’’ అని అజయ్ ఘోష్ ప్రశంసించారు.ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదుపరిశ్రమలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో అగ్రస్థానానికి చేరిన చిరంజీవి, రవితేజలను చూసి తాను ఎంతో నేర్చుకున్నానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. రవితేజ హిట్లు, ఫ్లాపులతో

టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేస్తాడు. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు చేసినా..బయట మాత్రం చాలా మంచి మనిషి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. తాజాగా ఈ నటుడు మాస్ మహారాజా రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం జరిగిన ‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ..‘అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలతో కలిసి పనిచేశాను. కానీ ఆ పిల్లోడు (రవితేజ)తో ఉన్న అనుబంధం చాలా స్పెషల్. ఏ జన్మ బంధమో కానీ.. ఆయనతో పనిచేసినందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని అన్నారు. రవితేజలో తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చూశానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. ‘నీలాంటి తాత్వికుడితో పనిచేశాను. వీళ్లందరికీ నువ్వొక హీరోలా కనిపిస్తావు. కానీ నేను నీలో ఒక జిడ్డు కృష్ణమూర్తిని చూశా. నిజంగా ఉన్నది ఉన్నట్లు.. మొహమాటం లేకుండా మాట్లాడటం.. నిజంలో బతకడం.. నిజంగా ఉండడం మీకే చెల్లింది’అని రవితేజను ప్రశంసించారు. విజయవాడ : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు) విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు) హైదరాబాద్ ఉప్పల్లో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు) భర్త బర్త్డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) పాపం శిలాఫలకంపై పేరు తీసేశారని పవన్ ఫీల్ అవుతున్నాడు.. పోలీసు కారులో గంజాయి.. టీడీపీ కారులో పరారైన పోలీసులు

ఒకప్పుడు సినీ తారల ఇళ్లను బయట నుంచి చూడటమే అభిమానులకు ప్రత్యేక అనుభూతి. ఇప్పుడు ఆ ఇళ్లలోనే ఒకటి రెండు రోజులు గడిపే అవకాశం వస్తోంది. బాలీవుడ్ నటులు, క్రీడాకారులు తమకు ఎంతో ఇష్టమైన ఇళ్లను హోమ్ స్టేలుగా మార్చడంతో ఈ కొత్త ట్రెండ్కు ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్కు చెందిన కొందరు వైద్యులు, వ్యాపారవేత్తలు కూడా ఇదే మోడల్ను అనుసరిస్తున్నారు. సెలబ్రిటీ నివసించిన ఇంట్లో ఉండటం అంటే కేవలం ఓ లగ్జరీ స్టే కాదు.. వారి అభిరుచి, జీవనశైలిని దగ్గరగా అనుభవించే అవకాశం. ఇంట్లోని ఫర్నిచర్, పెయింటింగ్స్, పుస్తకాలు, అలంకరణ వస్తువులు, తోటలు.. ఇలా ప్రతి అంశం ఆ ఇంటి ప్రత్యేకతను తెలియజేస్తుంది. శ్రీదేవి ఇంట్లో బస చేసే అవకాశం దివంగత నటి శ్రీదేవి నివసించిన ఇంటిని హోమ్ స్టేగా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనను ఆమె కుమార్తె జాన్వీ కపూర్ గతంలో వెల్లడించారు. ఆ ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది. శ్రీదేవి అభిరుచికి తగ్గట్టుగా రూపొందిన ఇంటి వాతావరణంలో కొంత సమయం గడపడం సినీ అభిమానులకు ప్రత్యేక అనుభూతిగా మారనుంది. అదే తరహాలో బాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు తమ వెకేషన్ హోమ్స్ను ఖాళీగా ఉంచకుండా హాలిడే స్టేలుగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. షారుక్ ఖాన్, ఆలియా భట్, కత్రినా కైఫ్, అర్జున్ కపూర్ వంటి తారలతో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, బైచుంగ్ భుటియా వంటి ప్రముఖుల పేర్లు కూడా ఈ ట్రెండ్లో వినిపిస్తున్నాయి. గోవాలో సెలబ్రిటీ హోమ్ స్టేలకు క్రేజ్ గోవా ఈ ట్రెండ్కు ప్రత్యేక కేంద్రంగా మారింది. నటుడు అర్జున్ మాథుర్కు చెందిన ‘ట్రాంక్విల్ హెవెన్’, యువరాజ్ సింగ్కు సంబంధించిన ‘కాసా సింగ్’ వంటి ప్రైవేట్ ప్రాపర్టీలు హాలిడే స్టేలకు ఆకర్షణగా నిలుస్తున్నాయి. నటుడు అజయ్ దేవగన్కు చెందిన గోవా విల్లా కూడా ఇలాంటి లగ్జరీ స్టే అనుభూతిని కోరుకునే వారికి

అభిమాన తారల ఇళ్లను చూడటమే గొప్ప అనుభూతి. అలాంటిది వారి ఇంట్లోనే బస చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే అద్భుతంగా ఉంది కదూ! ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన ఈ కలను ఇప్పుడు కొందరు సెలబ్రిటీలు నిజం చేస్తున్నారు. షారుక్ ఖాన్, శ్రీదేవి, అలియా భట్ వంటి సినీ తారలతో పాటు యువరాజ్ సింగ్ వంటి క్రీడా దిగ్గజాలు తమ విలాసవంతమైన గృహాలను 'లగ్జరీ హోమ్స్టే'లుగా మార్చి, అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నారు.ఇది సాధారణ హోటల్ గదిలో బస చేసినట్టు కాదు. సెలబ్రిటీల అభిరుచులకు అద్దం పట్టేలా ఉండే ఈ ఇళ్లలోకి అడుగుపెట్టగానే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. గోడలపై అరుదైన పెయింటింగ్స్, పురాతన ఫర్నిచర్, వారి లైబ్రరీలోని పుస్తకాలు.. ఇలా ప్రతి వస్తువూ ఆయా ప్రముఖుల జీవనశైలిని దగ్గర నుంచి పరిచయం చేస్తుంది. గోవాలోని యువరాజ్ సింగ్ 'కాసా సింగ్' విల్లా, నటుడు అర్జున్ మాథుర్ 'ట్రాంక్విల్ హెవెన్' వంటివి ఈ ట్రెండ్కు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.సెలబ్రిటీలు తమ వెకేషన్ హోమ్లను ఆదాయ వనరులుగా మార్చుకోవడం ఈ ట్రెండ్ వెనుక ఉన్న ప్రధాన కారణం. హాలిడే డెస్టినేషన్లలో కోట్లు పెట్టి కొన్న విల్లాల్లో వారు ఏడాదికి కొన్ని వారాలు మాత్రమే ఉంటారు. మిగిలిన సమయంలో వాటి నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఈ భారాన్ని తగ్గించుకుని, అదనపు ఆదాయం సంపాదించేందుకు వాటిని నమ్మకమైన అతిథులకు అద్దెకు ఇస్తున్నారు. దీంతో 'వెకేషన్ హోమ్' కాస్తా 'ఇన్కమ్ హోమ్'గా మారుతోంది.సెలబ్రిటీల ఇళ్లలో బస చేయాలంటే

దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) పేరు చెపితే చాలా మంది ఆయన సినిమాలు గుర్తుకు రాకపోవచ్చు. కానీ RX 100 డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుపడతారు. ఇప్పటివరకు ఈ దర్శకుడు నాలుగు చిత్రాలు తీశాడు. అయినా ఆ మొదటి చిత్రం RX 100 మాత్రమే పెద్ద హిట్ గా నిలిచింది ఆయన కెరీర్లో. రెండో చిత్రంగా ‘మహా సముద్రం’ తీశాడు. అది దారుణంగా పరాజయం పాలు అయింది. ఆ తర్వాత ‘మంగళవారం’ అనే చిత్రం తీశాడు. పాయల్ రాజ్ ఫుత్ (Payal Rajput)నటించింది. మొదటి సినిమా RX 100లో కూడా ఆమె హీరోయిన్. అందులోనూ, ఇందులోనూ పాయల్ చాలా బోల్డ్ గా నటించింది. ఇది ఫర్వాలేదు అనిపించుకొంది. ఇక నాలుగో చిత్రంగా ‘శ్రీనివాస మంగాపురం’ అని తీశారు. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ, రవీనా టాండన్ కూతురు రష పరిచయం అయ్యారు. సినిమా ఢమాల్. దాంతో, ఆయన కెరీర్ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక ‘మంగళవారం’ సినిమాకి సీక్వెల్ గా ‘మంగళవారం 2’ (Mangalavaram 2) తీద్దామనుకుంటున్నాడట. అలా మళ్ళీ హాట్ హాట్ సీన్లతో కూడిన సినిమాలతోనే హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో కూడా పాయల్ రాజపుత్ హీరోయిన్ గా నటిస్తుందట

ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. తుమ్మల ఏ పార్టీలో ఉన్నా పదవులు అనుభవించారే తప్పా, ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఖమ్మం-దేవరపల్లి హైవేను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం, ఇందులో తుమ్మలకు ఏమీ సంబంధం లేదన్నారు. అధికార పార్టీ తమపై కక్ష పూరితంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక ప్రతీ దానికి సమాధానం చెప్తామని పువ్వాడ హెచ్చరించారు. పదవులు అనుభవించిన వారే గొడ దూకి పార్టీలు మారారని, అధికారంలో ఉన్పప్పుడు కొందరు ఇప్పుడు మారినా తమకేం ఇబ్బంది లేదన్నారు. తాను ఎక్కడికీ పోవడం లేదని, ఖమ్మం నుంచే పోటీ చేస్తానన్నారు. భర్త బర్త్డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు) 'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు) అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు) ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు 100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు.. పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Vimal Elaichi Ad:మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చీఫ్ తుకారాం ముండే ఆగస్టు 11న ఈ నోటీసులు జారీ చేశారు. యాడ్కు సంబంధించిన ప్రచారాన్ని వెంటనే ఆపాలని, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సంబంధిత ప్రమోషనల్ కంటెంట్ను తొలగించాలని ముగ్గురు హీరోలను ఆదేశించారు. అలాగే ఈ విషయంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. విమల్ ఎలైచీ పేరుతో ఈ ప్రకటన రూపొందించారు. ఇందులో ఎలైచీ ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించినప్పటికీ, విమల్ అనే బ్రాండ్ పేరు పాన్ మసాలాతో బలంగా సంబంధం కలిగి ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎలైచీ పేరుతో పాన్ మసాలా బ్రాండ్ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారా అనే ప్రశ్నలు వచ్చాయి. మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, అమ్మకాలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో నిషేధించిన ఉత్పత్తికి సంబంధించిన బ్రాండ్ గుర్తింపును మరో ఉత్పత్తి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం తప్పుదారి పట్టించే ప్రకటనగా మారవచ్చని FDA పేర్కొంది. ఈ ముగ్గురు హీరోల నుంచి వారి ఎండార్స్మెంట్ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అధికారులు కోరారు. యాడ్కు సంబంధించిన ఒప్పందాలు, ప్రచార వివరాలు, చెల్లింపులు, ప్రకటనకు ముందు వారు తీసుకున్న జాగ్రత్తల గురించి సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. విమల్ యాడ్ వివాదం ఇదే మొదటిసారి కాదు. 2022లో అక్షయ్ కుమార్ కూడా షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్తో కలిసి విమల్ ఎలైచీ ప్రకటనలో కనిపించారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవ్గణ్ (Ajay Devgn), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలాను ఓ ప్రకటన ద్వారా వీరు పరోక్షంగా ప్రచారం చేసినందుకు ఈ చర్యలు చేపట్టింది. అందులో తమ భాగస్వామ్యాన్ని తక్షణమే నిలిపివేయాలని.. అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ ప్రచార కంటెంట్లను తొలగించాలని నటులను ఆదేశించింది. వారి ప్రచార ఒప్పందాలు, చెల్లింపులు వంటి వివరాలు తెలియజేయాలని పేర్కొంది. ఈ నోటీసులను ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారామ్ ముంఢే (Tukaram Mundhe) జారీ చేయగా.. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ యాడ్ వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా.. పరోక్షంగా వారిని పాన్ మసాలా వైపు ప్రోత్సహిస్తోందన్నారు. గతంలో ఈ యాడ్లో షారుక్ ఖాన్, అజయ్ దేవ్గణ్లతో పాటు అక్షయ్ కుమార్ నటించారు. అయితే పొగాకు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రకటన ఉందని అభిమానుల నుంచి విమర్శలు రావడంతో దాని నుంచి అక్షయ్కుమార్ వైదొలిగారు. ఇదీ చదవండి: ఈ దూకుడు.. సాటెవ్వరు! గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Rb udhayakumar controversy comments on Trisha and cm Vijay: తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం సీఎం విజయ్, త్రిష చుట్టు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు అపోసిషన్ పార్టీల ఎత్తుగడల్ని సీఎం విజయ్ తనదైన స్టైల్ లో చిత్తు చేస్తున్నారు. ఎన్నికల వేళప్రజలకు ఇచ్చిన హమీల్ని నెరవేరుస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం విజయ్ కు, త్రిషను లింక్ చేస్తే తరచుగా రాజకీయనేతలు చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఉదయ నిధి స్టాలీన్ వ్యాఖ్యల వివాదంపై రచ్చ నడుస్తునే ఉంది. కావేరీ జలాల అంశంపై మాట్లాడుతూ.. కార్యకర్తలు త్రిష పేరు ఎత్తగానే ఉదయనిధి స్టాలీన్ చాలా నీచంగా డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడాడు. దీనిపై టీవీకే పార్టీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఉదయ నిధిస్టాలీన్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ వివాదం సర్దుకోక ముందే మరో పార్టీకి చెందిన నేత మరల త్రిష,సీఎం విజయ్ పై వివాదాస్పదంగా మాట్లాడాడు. అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయకుమార్ కావేరీ జలాల విషయంలో తమిళనాడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కర్ణాటకతో చర్చలు జరపడంతో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ విషయం గురించి మాట్లాడుతూనే.. ముఖ్యమంత్రికి ఇష్టమైన నటి త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రాజుకుంది. ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన జయలలిత పేరవై సమావేశంలో ఉదయకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కావేరీ జలాల వివాదంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శిస్తూ సీఎం విజయ్ కు ఇష్టమైన త్రిషను

సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా రాబోయే పండగ సీజన్ కోసం అత్యంత వినోదాత్మక కంటెంట్ లైనప్ను అధికారికంగా ప్రకటించింది. ఈ సారి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడానికి క్రీడా రంగం, సినీ రంగానికి చెందిన అగ్ర నటులను బుల్లితెరపైకి తీసుకొస్తోంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెలివిజన్ రంగంలోకి తొలిసారిగా అడుగుపెడుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 10న సోనీ యాజమాన్యం ఈ కొత్త వినోద ప్రణాళికను వెల్లడించింది. హిందీతో పాటు తమిళం, మరాఠీ వంటి ప్రాంతీయ భాషల్లో భారీ రియాలిటీ, క్రైమ్ మరియు స్పోర్ట్స్ షోలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ కొత్త లైనప్లో భాగంగా ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి 18వ సీజన్ ప్రసారం ప్రారంభమైంది. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ మరియు సోనీ లివ్లో ఆలోచింపజేసే థీమ్తో ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తన స్వంత షోతో సెప్టెంబర్ నెలలో ప్రేక్షకు ముందుకు రానున్నారు. సోనీ ఎండీ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ, రోహిత్ శర్మ సెట్ మరియు సోనీ లివ్లలో యాంకర్గా మరియు ప్రెజెంటర్గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. సోనీ నెట్వర్క్ క్రైమ్ కథనాలను ప్రతిష్ఠాత్మకంగా రీలాంచ్ చేస్తూ క్రైమ్ పెట్రోల్ కొత్త సీజన్ను సిద్ధం చేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ ఈ సిరీస్కు హోస్ట్గా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు పూర్తి చేశారు. దీంతో ఈ షో ఆగస్టు 31న రాత్రి 10:30 గంటలకు సోనీ టీవీ మరియు సోనీ లివ్లలో ప్రసారం కానుంది. భార్తి సింగ్, హర్ష్ లింబాచియా నిర్వహిస్తున్న ఇండియన్ గేమ్ షో కూడా ఈ ప్రత్యేక వినోద ప్యాకేజీలో భాగంగా నిలిచింది. ప్రాంతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ ప్లాట్ఫామ్ సోనీ లివ్లో సమంత రుత్ ప్రభు మాస్టర్చెఫ్ తమిళ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు

తెలుగులో ప్రతివారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయ్యేవి చాలా తక్కువగానే ఉంటాయి. కాకపోతే తమ మూవీ ఫ్లాప్ అయింది లేదంటే జనాలకు నచ్చలేదని విషయాన్ని దర్శకులు బహిరంగంగా ఒప్పుకోరు. కానీ డైరెక్టర్ అజయ్ భూపతి మాత్రం ట్వీట్ చేశాడు. పూర్తి బాధ్యత తనదేనని రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: నటికి చేదు అనుభవం.. లిప్ కిస్ పెట్టిన లేడీ ఫ్యాన్) మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కొడుకు జైకృష్ణ హీరోగా చేసిన తొలి సినిమా 'శ్రీనివాస మంగాపురం'. పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. కానీ తీసికట్టు కథాకథనాల కారణంగా తొలిరోజే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. జైకృష్ణ యాక్టింగ్ పర్లేదనిపించినప్పటికీ ఓల్డ్ స్కూల్ తరహా మూవీ కావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ క్రమంలోనే తాజాగా అజయ్ భూపతి ట్వీట్ చేశాడు. 'శ్రీనివాస మంగాపురం నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎన్నో భావోద్వేగాలను, మధురమైన జ్ఞాపకాలను అందించింది. వాటిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. జై కృష్ణ, రషా తడానీతో పనిచేస్తున్నప్పుడు వారు కొత్తవాళ్లనిపించలేదు. బాగా నటించారు. అశ్వనీదత్ గారితో కలిసి పనిచేయడం కూడా నాకు దక్కిన గొప్ప గౌరవం. కిరణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ మూవీ ఫలితానికి సంబంధించిన పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా. త్వరలోనే మళ్లీ పుంజుకుని, మీ అందరికీ నచ్చే చిత్రంతో మీ ముందుకు వస్తా' అని అజయ్ భూపతి ట్వీట్ చేశాడు. ఈ దర్శకుడు కెరీర్ విషయానికొస్తే 'ఆర్ఎక్స్ 100'తో సెన్సేషన్ హిట్ అందుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత 'మహాసముద్రం'తో డిజాస్టర్ అందుకున్నాడు. మళ్లీ 'మంగళవారం' క్రేజీ మూవీ తీసి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు 'శ్రీనివాస మంగాపురం'తో ఫెయిల్యూర్ చవిచూశాడు. కాకపోతే ఫ్లాప్ ని కూడా నిజాయతీగా అంగీకరించాడు. (ఇదీ చదవండి: ‘శ్రీనివాస మంగాపురం’మూవీ రివ్యూ) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 09