
AP7AM22 Dec, 05:04 am
మహిళను హత్య చేసి అడవి మృగాలకు ఎరగా పడేసిన ఘాతకుడు.. 7,000 కిలోమీటర్లు ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులురాజస్థాన్లో మానవత్వం సిగ్గుపడే అత్యంత కిరాతకమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ముస్కాన్ అనే మహిళను దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని అడవి మృగాలకు ఎరగా వేసిన ఘటన తీవ్ర కలకలం