
10TV Telugu26 Sept, 03:04 pm
రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈసారి వాళ్ల బ్యాంక్ ఖాతాల్లోకీ రూ.354.96 కోట్లు జమ చేసిన సర్కార్Rythu Bharosa : తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద వానాకాలం పంటల సాగుకు సంబంధించి పెట్టుబడి సాయం నిధులను అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం జమ