
Andhra Jyothy23 Dec, 08:54 pm
స్నేహితుడి నంబర్ తో మెస్సేజ్.. ఓపెన్ చేయగానే రూ.4.15 లక్షలు మాయంజగిత్యాల జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపుతోంది. స్నేహితుడి నంబర్తో వచ్చిన ఓ మెస్సేజ్ను ఓపెన్ చేసిన వెంటనే దాదాపు నాలుగు లక్షల నగదు మాయమవడం సంచలనం సృష్టిస్తోంది. జగిత్యాల, ఆగస్టు 15: జిల్లాలో సైబర్ మోస