.webp)
TeluguOne10 Jun, 05:34 pm
నారాయణగూడలో విషాదం.. మామిడి పండ్లు తిన్న అక్కాచెల్లెళ్లు మృతిహైదరాబాద్లోని నారాయ ణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల