
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరటం తో భక్తులు రద్దీ పెరిగింది. ఆదివారం 90,826 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్ల లో భక్తులు వేచి ఉన్నారు
Latest updates from nimisham.in news sources.

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరటం తో భక్తులు రద్దీ పెరిగింది. ఆదివారం 90,826 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్ల లో భక్తులు వేచి ఉన్నారు

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో జ్యోత్స్న కోసం స్టాల్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు సూరజ్. అప్పుడే జ్యోత్స్న, పారులను తీసుకొని స్టాల్ దగ్గరకు వస్తాడు కార్తీక్. బ్రదర్ టైమింగ్ సూపర్. అదిగో మన స్పె
జలుబు వస్తే మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాతావరణం మారగానే ముక్కు కారడం, తుమ్ములు, గొంతులో గరగర అంటూ మొదలై రోజంతా చిరాకుగా అనిపిస్తుంది. అయితే ప్రతి చిన్న సమస్యకు మందుల షాపు

మామిడి ఆకులతో అందం..ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం!మామిడి ఆకులతో అందం..ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం! 01 June 2026 Jyothi Gadda వేసవి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నోరూరించే మామిడి పండ్లు

NEET Re-Exam: నీట్-యూజీ రీఎగ్జామ్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్ 21వ తేదీన జరగబోయే NEET పున:పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలనే పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం క

హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి. మకర రాశికి అధిపతి శని దేవుడు. ఈ రెండు రాశుల వారు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి, అనుకున్న పనులు కలిసిరావడానికి చేయాల్సిన ముఖ్యమ

Viral Video : మన ఇళ్లలో ఉండే చిన్న చిన్న నిర్లక్ష్యాలు కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. ముఖ్యంగా మందుల విషయంలో చేసే పొరపాట్లు ఊహించని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియ
విక్రమ్, రాధల అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి తెలియడంతో దమయంతి, ప్రియ ఓ ఆట ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విక్రమ్ వద్దకు వెళ్లి తన స్టైల్లో నాటకం ఆడింది ప్రియ. ఇక రాధ వద్దకు దమయంతి వచ్చి అగ్రిమెంట్ అని
ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఎండలో ఉండండి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉదయం ఎండలో ఉంటే రాత్రిపూట త్వరగా నిద్రపడుతుంది. ఉదయం లేచిన తర్వాత కాసేపు వాకింగ్ లేదా ఇతర వ్యాయామాలు చేయండి. దీని వల్ల ఒత్తిడి తగ
ముఖంపై ఏర్పడిన రంధ్రాలను తొలగించడంలో ఐస్ క్యూబ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుందని డెర్మటాలజీ అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికోసం శుభ్రమైన క్లాత్లో ఐస్ ముక్కలు చుట్టి దానితో ముఖంపై మసాజ్ చేయండి. దీంతో రంధ్రా

ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక విచిత్రమైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి నుంచి సుమారు రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగ్ను ఓ కోతి లాక్కెళ్లి, చెట్టుపైకి ఎక్కి నోట్లను క

ఊహించిందే జరిగింది. వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఎల్పీజీ వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వీటి రేట్లను సవరిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ తెల్లవారు జామున 6 గం

Boiled Egg vs Omelette:గుడ్డును సూపర్ ఫుడ్ అని ఎందుకు అంటారో చాలా మందికి తెలిసిందే. తక్కువ ఖర్చుతో శరీరానికి మంచి ప్రోటీన్ అందించే ఆహారాల్లో గుడ్డు ముందుంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కూడా బ్ర

ఈ లక్షణాలు ఉన్న వారిని అస్సలు నమ్మొద్దు!ఈ లక్షణాలు ఉన్న వారిని అస్సలు నమ్మొద్దు! Prasanna Yadla 31 May 2026 Pic credit - Pinterest చాణక్యుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనకీ చెప్పాడు. అయితే, వాటిలో మన

ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన 17 ఏళ్ల సూర్యప్రతాప్ చౌహాన్ హత్య కేసులోని ప్రధాన నిందితుడు అసద్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాజియాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పో

తమిళనాడులోని కుంభకోణం భారతదేశపు అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక నగరాలలో ఒకటి. వేలాది ఆలయాలకు ఇది నిలయం. ఈ ప్రాంతంలో ప్రతి వీధిలోనూ ఒక దేవాలయం దర్శనమిస్తుంటుంది. అటువంటి పుణ్యక్షేత్రాల మధ్య, కుంభకోణానికి సమీ
ఏపీలో ప్రస్తుతం విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండగా.. మరోవైపు పలు జిల్లాల్లో అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు ప్రజలకు కొంతవరకు ఉప

పవిత్ర చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్ వెళ్లే మార్గంలో తీవ్రమైన ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో జోషీమఠ్ సమీపంలో దాదాపు 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయా

బాత్రూమ్, బెడ్రూమ్ మూలల్లో చీపుర్లు, మాసిన బట్టలు కనిపిస్తే చికాకుగా ఉంటుంది. ఆ చిన్న ప్లేస్ను కూడా టాయిలెట్ రోల్ పేపర్ హోల్డర్లతో స్టైలిష్గా మార్చేయొచ్చు. ఇదొక మల్టీ పర్పస్ డిజైన్. ఇందులో చిన్న బా

Oats Roti Recipe: ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గోధుమ పిండి లేదా మైదా పదార్థాలకు బదులుగా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారా

ఫ్రిజ్ తలుపు తెరిచినప్పుడల్లా దుర్వాస వస్తోందా? అయితే ఈ చిట్కా ట్రై చేయండి. ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా లేదా కాఫీ పొడి వేసి ఫ్రిజ్లో ఉంచండి. దానివల్ల దుర్వాసన పోయి ఫ్రిజ్ ఫ్రెష్గా ఉంటుంది. అలాగే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషన్స్తో దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ పక్కన ‘షాడో’లా కనిపిస్తున్న ఒక భారీ కటౌట్ గురించి కూడా ఇండస్ట్

ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటున్నారా.. అయితే, డేంజర్లో పడ్డట్టే Prasanna Yadla 01 June 2026 Pic credit - Pinterest వర్షం పడే సమయంలో ఇంకా
మలేషియాకు తీసుకు వెళ్తున్నా అని చెప్పడంతో ప్రభావతి ఎగిరి గంతులు వేస్తుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని మీనా అంటే.. టికెట్లకు మాత్రమే మన ఖర్చు అని బాలు అంటాడు. మిగతాది నేను చెబుతాను అని ప్రభావతి అందు

చాలామంది బరువు తగ్గడానికి లేదా ఫిట్నెస్ కోసం ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగుతుంటారు. అయితే, ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరగకపోగా, కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం

Polavaram: పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్దపులి కలకలం సంచలనం రేపుతోంది. తాజాగా గంగవరం మండలం పెద్దగార్లపాడు గ్రామాల వద్ద బెంగాల్ టైగర్ కదలికలు డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించారు. పెద్దపులి నడిచి

నేరేడు పండులో చాలా పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా మాంగనీస్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. క్యాన్సర్ నిరోధించే గుణం కూడా వీటిలో ఉంది. నేరేడు పండు తినడం వల్ల రక్

చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫుడ్స్ లో ఐస్ క్రీమ్ ముందు వరసలో ఉంటుంది. ఎండా కాలం అయినా, వానా కాలం అయినా… ఐస్ క్రీమ్ తినే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే… కొందరు.. ఐస్ క్రీమ్ పె
మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచి, సుఖదుఃఖాల్లో జీవితాంతం తోడుంటానని చేసిన బాసను ఒక భార్య అక్షరాలా నిజం చేసి చూపించింది. భర్త ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు తన శరీరంలోని ఒక భాగాన్ని ఇచ్చి భర్త పాలిట

నేడు.. జ్యేష్ఠ అధిక మాస పౌర్ణమి. హిందూ విశ్వాసాల ప్రకారం అత్యంత పవిత్రమైన ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజున చంద్రుడు తన 16 కళలతో నిండుగా ప్రకాశిస్తాడు. పురాణాల ప్రకారం.. చంద్రుడు మన మనస్సులను ప్రభావితం చేస్తాడు