
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సీమంతం వేడుక ఘనంగా జరిగింది. భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.. అయితే ఫొటోల కంటే ఆమె రాసిన సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.




