
రూ.24,574 కోట్ల సమీకరణకు సన్నాహాలు మదుపర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎన్‌ఎస్‌ఈ సహా మొత్తం 11 ఐపీఓలు ఈవారం రూ.24,574 కోట్ల సమీకరణకు రానున్నాయి. ఇందులో 5 మెయిన్‌ బోర్డు ఐపీఓలు రూ.24,328 కోట్లు, ఎస్‌ఎంఈ విభాగంలోని 6 కంపెనీలు రూ.246.26 కోట్ల నిధులు సేకరించనున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Tags:#zwnj
Found this helpful?
Share this story with your network