
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన


పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. 2028 నవంబర్ లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు 2029 లో పార్లమెంట్ తో పాటుగా జరుగుతాయని సీఎం రేవంత్ చెబుతున్నారు. ఇదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది తామేనని బీఆర్ఓస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలో సిద్దిపేట లాంటి బీఆర్ఎస్ కంచుకోటలో పోటీ పైన కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్య లు ఆసక్తి కరంగా మారుతున్నాయి.తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాల అమలుకు సిద్దం అవుతున్నాయి. సీఎం రేవంత్ వచ్చే ఎన్నికలు 2029 లోనే.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయని స్పష్టం చేసారు. ఇదే సమయంలో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా రేవంత్ చెబుతున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ సైతం కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ సమయంలో నే రేవంత్ లెక్కల పైన కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను వచ్చే ఎన్నిక ల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయటం లేదని.. తన సతీమణి నిర్మల పోటీ చేస్తారని ప్రకటించారు. తాను మాజీ మంత్రి హరీష్ పైన సిద్దిపేట నుంచి పోటీకి సిద్దంగా ఉన్నానని కీలక ప్రకటన చేసారు. దీని పైన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేసారు.కాంగ్రెస్ సర్వేలో ఏం తేలింది- BRS కు వచ్చే సీట్లు ఎన్ని..!?హరీష్ పై పోటీకి జగ్గారెడ్డి సిద్దంకాగా, రేవంత్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని జగ్గారెడ్డి వివరించారు. రేవంత్ సూచనలతో ఎమ్మెల్యేలంతా అలెర్ట్ అవుతున్నారని, క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేని ప్రజాప్రతినిధులను సీఎం అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వేలు వచ్చాయని

కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 11 : అమలుకు నోచుకోని హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని మాజీ ప్రభుత్వ విప్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

దేవుడిపై ఒట్టు రుణమాఫీ ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ద్వేషం తెలంగాణకు శాపంగా సీఎం నిర్ణయాలు Harish Rao: దేవుళ్ల మీద ఒట్టు వేసి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పడం ముఖ్యమంత్రి

ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య మైనర్ బాలికపై ఘోర హత్యాచారం నిందితుడి కోసం పోలీసుల గాలింపు Ranga reddy Tragedy: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో నరరూప రాక్షసుడిలా మారిన ఒక వ్యక్తి సృష్టించిన నరమేధం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర

తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా, విలన్గా తనదైన ముద్ర వేసుకున్నాడు సాయి. కేవలం సాయి అని చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ "గబ్బర్ సింగ్ సాయి" అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కాళేశ్వరం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రేవంత్ చేసిన సవాల్ కు హరీస్ స్పందిస్తూ.. తనకు

సాక్షి, హైదరాబాద్: సోమాజీగూడ కేంద్రంగా కేవీ జ్యువెలర్స్, నితిన్ జ్యువెలర్స్, కేవీవీ జ్యువెలర్స్, నితిన్ ఎంటర్ప్రైజెస్ సంస్థల్ని నిర్వహించిన నితిన్ గులాబానిపై నగర నేర పరిశోధన విభాగంలో

24 గంటలు దాటినా ఆగని కుటుంబ సభ్యుల ఆందోళన - కుటుంబానికి న్యాయం కోసం హరీష్, తలసాని, ఈటెలకు బీసీ సంఘ నేతల ఫోన్ - అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐటీసీ గేటు వద్ద పోలీసు బందోబస్తు బూర్గంపహాడ్, జూలై 09

చుంచుపల్లి, జూలై 09 : హైదరాబాద్ ప్రాంతీయ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ కార్యాలయానికి చెందిన ప్రజారోగ్య నిపుణుడు డా.వరుణ్ విజయ్ గైకి గురువారం చుంచుపల్లి మండలం పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దన్బాద్–2

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గోదావరి ఉరకలెత్తుతోంది. అయితే, ఈసారి నదిలో ప్రవహిస్తున్న వరద నీటి కంటే, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న రాజకీయ వేడే ఎక్కువగా కనిపిస్తోంది. గోదావరిలో నీరు పుష్కలంగా

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక బహిరంగ సవాలు విసిరారు. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై అసెంబ్లీలో

Kalvakuntla Himanshu : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గాయపడ్డాయి. అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న హిమాన్షు ఇటీవలే ఇండియాకు వచ్చిన

Jagtial : జగిత్యాల పట్టణ మేదరి సంఘం నూతన అధ్యక్షుడిగా చింత రమేష్ ఎన్నికయ్యారు. పట్టణ మేదరి సంఘం కార్యవర్గ ఎన్నికలు ఆదివారం స్థానిక హనుమాన్వాడలోని సంఘ భవనంలో నిర్వహించారు. అధ్యక్ష పదవికి ముగ్గురు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గొప్ప మనసు చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ & రీసెర్చ్ సెంటర్ను హరీశ్ రావు

ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేసేందుకు మరియు పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా రక్షణ వ్యవస్థను ఆధునీకరించేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో
Minister Jupalli Resignation Challenge : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య అప్పుల వివాదం తీవ్రస్థాయికి చేరింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై

తెలంగాణ రాజకీయాల్లో అప్పులు, అభివృద్ధి, అవినీతి చుట్టూ తిరుగుతున్న సవాళ్ల రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ఒకరినొకరు కడిగిపారేస్తామంటూ అధికార, ప్రతిపక్షాలు విసిరిన సవాళ్లు చివరకు కాంగ్రెస్ నేతల

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

దమ్మపేట, జూలై 02 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

Hyderabad: రోడ్డుపై బైఠాయించిన హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్! హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు, RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

బోడుప్పల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్ ) అధినేత్రి కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది

క్రాంతికుమార్ ఆత్మహత్య తీవ్ర ఘోరం ఖాకీల వేధింపులపై జగన్ ఫైర్ సీసీటీవీ ఫుటేజ్ మాయం దారుణం YS Jagan: విజయవాడలో పోలీస్ వేధింపుల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టాక్సీ డ్రైవర్ క్రాంతికుమార్ ఉదంతంపై

Harish Rao Arrested: తెలంగాణలో సంక్షేమ శాఖలో అవినీతి జరిగిందంటూ పాలక ప్రతిపక్షం మధ్య సవాళ్ళు పీక్స్కు చేరుకున్నారు. సంక్షేమ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సోమాజీగుడా ప్రెస్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ హైఓల్టేజ్ ఫైట్ కొనసాగుతోంది.. తెలంగాణ అప్పులపై అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్.. చర్చకు సిద్ధమయ్యాయి.. దీంతో తెలంగాణ భవన్, గన్ పార్క్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

తెలంగాణలో రైతుభరోసా నిధుల విడుదల అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో

మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జడ్చర్లలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం
ఇటీవల కర్ణాటకలోని హోస్పేటలో జరిగిన తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒకే వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీకే

హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్న కల్ట్ ఫిట్ జిమ్లో మహిళలకు లైంగిక వేధింపులు జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఫిట్నెస్ కోసం జిమ్కు వచ్చిన మహిళలను లక్ష్యంగా చేసుకుని ట్రైనింగ్ పేరుతో వేధింపులకు

టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి తన అద్భుతమైన హాస్య చతురతతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్వహించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా

Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. తక్కువ సినిమాలతోనే చాలా పాపులారిటీ, ఫేమ్ తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఇటీవల సంక్రాంతికి అనగనగా
తుంగభద్ర జలాల్లో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తుంగభద్ర నదిపై

తెలంగాణ రాజకీయాల్లో రైతు అజెండా మరోసారి తీవ్రమైన చర్చకు దారితీసింది. ఖమ్మం జిల్లా చింతకానిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'రైతు ఆశీర్వాద సభ'పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ

Click to read full story.

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

తెలంగాణ రాజకీయాల్లో రైతు భరోసా నిధుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట తప్పి తీవ్రంగా మోసం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మండిపడ్డారు. అచ్చంపేట

Harish Rao | కాంగ్రెస్ సర్కార్ పాలనలో కరెంట్ కోతల పరిస్థితి ఎలా ఉందో తెలియజేసేలా ఇప్పటికే చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతలు మైకులు పట్టుకుని మాట్లాడుతుండగా కరెంట్

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవిత.. దూకుడు పెంచారు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల

Harish Rao:రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్న భారీ ఖాళీలను భర్తీ చేయకుండా, అరకొర పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని హరీష్ రావు పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అంశంపై విమర్శలు గుప్పించారు. పోలీస్ శాఖలో

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల కోసం నియమించిన ఐజీఎన్ కమిటీ కో-చైర్స్ తాజాగా విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యూయార్క్, జూన్ 16: ఐక్యరాజ్యసమితి