హైదరాబాద్
Actor ProfileActor

హైదరాబాద్

📊 Box Office Collections
Total News55
Movie Updates0
Sources15
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా
TV9 Telugu23 Jan 2027
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్, నటనతోనే కాకుండా సంపాదనలోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ చెన్నై బ్యూటీ ప్రస్తుతం

లక్షల్లో నష్టపోయాను .. మళ్లీ మా ఊరెళ్లిపోవాలనిపిస్తుంది
AP7AM22 Jan 2027
లక్షల్లో నష్టపోయాను .. మళ్లీ మా ఊరెళ్లిపోవాలనిపిస్తుంది

'మా విలేజ్ షో' నుంచి పాప్యులర్ అయిన నటుడే అంజిమామ. తనదైన యాసతో చాలా సహజంగా నటించే అంజిమామ, ఆడియన్స్ కి చాలా త్వరగా కనెక్ట్ అవుతూ ఉంటాడు. అలాంటి అంజిమామ తాజాగా 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన

బైక్ పై హైదరాబాద్ సీపీ సజ్జనార్.. ఆ రోడ్డుపై రెండు రౌండ్లు.. ఎందుకంటే
Oneindia Telugu22 Jan 2027
బైక్ పై హైదరాబాద్ సీపీ సజ్జనార్.. ఆ రోడ్డుపై రెండు రౌండ్లు.. ఎందుకంటే

హైదరాబాద్ నగరంలో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రతిష్టాత్మక హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ను నియంత్రించడం కోసం వన్ వే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. కెబిఆర్ పార్కు చుట్టూ అండర్ పాస్

వన్ వేపై సర్ ప్రైజ్ చెక్ .. సామాన్యుడిలా బైక్ పై కేబీఆర్ కు సీపీ సజ్జనార్
Andhra Jyothy22 Jan 2027
వన్ వేపై సర్ ప్రైజ్ చెక్ .. సామాన్యుడిలా బైక్ పై కేబీఆర్ కు సీపీ సజ్జనార్

హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్- వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీ

వామ్మో.. సెల్ ఫోన్లే కాదు.. ల్యాప్ టాప్ లు పేలుతున్నాయ్ గా
TV9 Telugu22 Jan 2027
వామ్మో.. సెల్ ఫోన్లే కాదు.. ల్యాప్ టాప్ లు పేలుతున్నాయ్ గా

ఇప్పటి వరకూ సెల్‌ ఫోన్లు పేలడం గురించే మనకు తెలుసు. అయితే.. సెల్‌ఫోన్లే కాదు.. మేమూ పేలతాం అంటున్నాయి ల్యాప్‌ట్యాప్‌లు. అవును.. హైదరాబాద్‌లో జరిగిన ఈ తాజా ఘటనే అందుకు నిదర్శనం. చెప్పడానికి చిన్న

వామ్మో.. హైదరాబాద్ లో టిప్పర్ బీభత్సం.. సీసీటీవీ రికార్డ్
TV9 Telugu22 Jan 2027
వామ్మో.. హైదరాబాద్ లో టిప్పర్ బీభత్సం.. సీసీటీవీ రికార్డ్

హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఫీవర్‌ ఆసుపత్రి సమీపంలో ఓ టిప్పర్‌ అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నారు. డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు

తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు ఖరారు చేస్తూ జీవో
SkyC Media21 Jan 2027
తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు ఖరారు చేస్తూ జీవో

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సినిమా థియేటర్ల టికెట్ ధరలను సవరిస్తూ బుధవారం కొత్త ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నంబర్ 77 జారీ చేసింది. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ జారీ చేసిన ఈ

తెలంగాణలో రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా
Andhra Jyothy21 Jan 2027
తెలంగాణలో రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా

తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం బకాయిలను చెల్లించకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వానికి భారీగా బకాయిపడిన 20 మంది మిల్లర్ల

మంత్రి పొంగులేటికి సవాల్ .. వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదు
Andhra Jyothy21 Jan 2027
మంత్రి పొంగులేటికి సవాల్ .. వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ

హైదరాబాద్, వైజాగ్ లలో హౌస్ ఫుల్స్ తో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
123Telugu21 Jan 2027
హైదరాబాద్, వైజాగ్ లలో హౌస్ ఫుల్స్ తో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు

రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాలైన హైదరాబాద్, విశాఖపట్నంలలో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ జోరుగా కనిపిస్తోంది. ప్రముఖ సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లలోనూ టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. విశాఖపట్నంలోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. కామేశ్వరి థియేటర్‌లో ఉదయం 7:30 గంటల షో ఇప్పటికే హౌస్‌ఫుల్ కాగా, సాయంత్రం 6:15 గంటల షో దాదాపు నిండిపోయింది. మధ్యాహ్నం 2:30, రాత్రి 9:45 గంటల షోలు వేగంగా భర్తీ అవుతున్నాయి. మరోవైపు శరత్ ఈఎంఎస్ హౌస్‌ఫుల్ కాగా, ప్రముఖ జగదాంబ (4/4 షోలు), శ్రీకన్య (4/4 షోలు)లలో టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి

భారత్ లో 3 ఫ్లాట్ల ధరలు నగరానికో తీరు.. హైదరాబాద్ లో పరిస్థితేంటి
AP7AM20 Jan 2027
భారత్ లో 3 ఫ్లాట్ల ధరలు నగరానికో తీరు.. హైదరాబాద్ లో పరిస్థితేంటి

దేశంలోని ప్రధాన నగరాల్లో సొంత ఇల్లు కొనాలనుకునేవారికి ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 బెడ్‌రూమ్ (3BHK) అపార్ట్‌మెంట్ల ధరలను పరిశీలిస్తే, ముంబై అత్యంత ఖరీదైన

హైదరాబాద్ లో షహజాద్ భట్టీ నెట్ వర్క్ జాడలు
Andhra Jyothy20 Jan 2027
హైదరాబాద్ లో షహజాద్ భట్టీ నెట్ వర్క్ జాడలు

హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్‌లో సోషల్ మీడియా

క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా
Andhra Jyothy20 Jan 2027
క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాయనున్నారు. ఈరోజు(గురువారం) సాయంత్రం లేఖ ద్వారా వివరణ ఇవ్వనున్నారు. హైదరాబాద్, ఆగస్టు 20

కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం
Andhra Jyothy20 Jan 2027
కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం

ఉస్మానియా ఆస్పత్రిలో సమయానికి రాని వైద్యులు, సిబ్బంది మాన్యువల్‌ అటెండెన్స్‌ రిజిస్టర్లు మరిచిన వైనం మంత్రి మందలించినా మారని తీరు రాత్రి అయితే జూనియర్‌ డాక్టర్లే దిక్కు మెరుగైన వైద్యం అందక ప్రైవేట్‌

ఆగస్టు 23న 'చలో హైదరాబాద్'.. సీపీఎస్ రద్దుకై సమర శంఖం
Zee Telugu20 Jan 2027
ఆగస్టు 23న 'చలో హైదరాబాద్'.. సీపీఎస్ రద్దుకై సమర శంఖం

TSCPSEU: నల్లగొండ జిల్లాలో సీపీఎస్ (CPS) రద్దు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పాత పింఛను విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU)

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాల గండం
SkyC Media20 Jan 2027
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాల గండం

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతుండటంతో భారత వాతావరణ శాఖ ఐఎండీ గురువారం ఆగస్టు 20న తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం మరియు బంగాళాఖాతం వైపు ఏర్పడిన

క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో హైదరాబాద్ నంబర్ వన్ .. మెట్రో నగరాలను వెనక్కి నెట్టిన భాగ్యనగరం
Samayam Telugu20 Jan 2027
క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో హైదరాబాద్ నంబర్ వన్ .. మెట్రో నగరాలను వెనక్కి నెట్టిన భాగ్యనగరం

ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో ముందంజలో నిలిచింది. అంతర్జాతీయ డేటా సంస్థ నంబియో తాజా సర్వే

జేఎన్టీయూ స్పాట్ అడ్మిషన్ల సందడి.. నేడు, రేపు కూడా కౌన్సెలింగ్
AP7AM20 Jan 2027
జేఎన్టీయూ స్పాట్ అడ్మిషన్ల సందడి.. నేడు, రేపు కూడా కౌన్సెలింగ్

ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ముగిసిన నేపథ్యంలో, జేఎన్టీయూ పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి భారీ స్పందన

నగల బ్యాగ్ ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత
Andhra Jyothy20 Jan 2027
నగల బ్యాగ్ ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత

హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌లో బధిర అన్నాచెల్లెళ్లు బంగారు నగలను పోగొట్టుకున్నారు. సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను.. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో

నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక
Oneindia Telugu19 Jan 2027
నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి లోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసులో ఏం జరిగింది అనేది తాజాగా నిందితుల పట్టుబడడంతో వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఇద్దరు పదవ

తెలంగాణలో సెక్షన్ 22 పై రాహుల్ కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు
Andhra Jyothy19 Jan 2027
తెలంగాణలో సెక్షన్ 22 పై రాహుల్ కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో సెక్షన్ 22A

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. దూసుకొస్తున్న అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వానలే వానలు
Asianet News Telugu19 Jan 2027
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. దూసుకొస్తున్న అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వానలే వానలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది . ఆగస్టు 20 నాటికి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన ప్రభావం తెలుగు

తిమ్మరాజుపల్లి టీవీ హిట్ తర్వాత అమీర్ లోగ్ అంటూ వస్తున్న హీరోయిన్
10TV Telugu19 Jan 2027
తిమ్మరాజుపల్లి టీవీ హిట్ తర్వాత అమీర్ లోగ్ అంటూ వస్తున్న హీరోయిన్

Vedha Jalandhar : ఇటీవల తిమ్మరాజు పల్లి టీవీ సినిమాతో హిట్ కొట్టిన వేద జలంధర్ ఇప్పుడు అమీర్ లోగ్ సినిమాతో రాబోతుంది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా

హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి పవర్ కట్
Andhra Jyothy19 Jan 2027
హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి పవర్ కట్

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్‌, హైదరాబాద్‌ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్‌ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు

ఇందిరమ్మ ఇండ్ల' రెండో విడత కేటాయింపుపై కీల క ప్ర క ట న .. తెలంగాణ సర్కార్
10TV Telugu18 Jan 2027
ఇందిరమ్మ ఇండ్ల' రెండో విడత కేటాయింపుపై కీల క ప్ర క ట న .. తెలంగాణ సర్కార్

రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు వచ్చే నెలలో కేటాయింపు ప్రక్రియ జీహెచ్‌ఎంసీ పరిధిలో లాటరీ పద్ధతి Indiramma Indlu: తెలంగాణలో సొంతింటి నిరీక్షణలో ఉన్న పేద ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో తీపి కబురు

రామ్ పోతినేని గొప్ప మనసు.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి వీడియో కాల్.. వైద్య ఖర్చులు భరిస్తానని హామీ
Samayam Telugu18 Jan 2027
రామ్ పోతినేని గొప్ప మనసు.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి వీడియో కాల్.. వైద్య ఖర్చులు భరిస్తానని హామీ

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని పట్ల గొప్ప మనసు చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఓ యువతికి భరోసా కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమెతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి

దేశ ఇంధన భద్రతకు బొగ్గుతో పాటు పునరుత్పాదక విద్యుత్ లో కూడా సింగరేణి కృషి
HMTV18 Jan 2027
దేశ ఇంధన భద్రతకు బొగ్గుతో పాటు పునరుత్పాదక విద్యుత్ లో కూడా సింగరేణి కృషి

Singareni: దేశ ఇంధన భద్రతకు బొగ్గుతో పాటు పునరుత్పాదక విద్యుత్ లో కూడా సింగరేణి కృషి సింగరేణి: రాష్ట్ర దేశ ఇంధన భద్రతకు సింగరేణి సంస్థ తగినంత బొగ్గును అందించడంతో పాటు పునరుత్పాతక విద్యుత్తు రంగంలో

అసలేంటి సెక్షన్ 22ఏ? పొరపాటు ఎలా జరిగింది
AP7AM18 Jan 2027
అసలేంటి సెక్షన్ 22ఏ? పొరపాటు ఎలా జరిగింది

తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌లో వేలాది మంది ప్రైవేట్ ఆస్తుల యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఇళ్లు, స్థలాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నట్టుండి రిజిస్ట్రేషన్

ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన పోక్సో కోర్టు
AP7AM18 Jan 2027
ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన పోక్సో కోర్టు

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన 2015 నాటి మైనర్ల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ కేసులో ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏకంగా 33 మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం

సినిమా’ అనేది మా రక్తంలోనే ఉంది.. అఖిల్, నాగ చైతన్యలను చూస్తే నాకు జాలిగా ఉంది
Samayam Telugu18 Jan 2027
సినిమా’ అనేది మా రక్తంలోనే ఉంది.. అఖిల్, నాగ చైతన్యలను చూస్తే నాకు జాలిగా ఉంది

రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయన సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6

అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదు
Andhra Jyothy17 Jan 2027
అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదు

అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులు.. 513 మంది సిబ్బంది బదిలీ
Andhra Jyothy17 Jan 2027
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులు.. 513 మంది సిబ్బంది బదిలీ

తెలంగాణ పోలీస్‌ శాఖలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా శాఖలో మార్పులు చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. హైదరాబాద్: మారుతున్న సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీస్‌

పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
Telugu Times17 Jan 2027
పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా దొరికిందా చిత్రం ప్రారంభం
Telugu Times17 Jan 2027
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా దొరికిందా చిత్రం ప్రారంభం

వీటి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న” దొరికిందా” చిత్రం నేడు హైదరాబాద్ లో ప్రారంభమైంది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి

రేయ్ అన్నయ్యా, ఎలా ఉన్నావ్ రా’.. ఆ ఒక్క మాట చాలు
Samayam Telugu17 Jan 2027
రేయ్ అన్నయ్యా, ఎలా ఉన్నావ్ రా’.. ఆ ఒక్క మాట చాలు

లెజెండరీ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. అన్ని భాషల్లో కలుపుకొని దాదాపు 1250కి పైగా సినిమాలలో నటించి

టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ లో.. ఎప్పుడు? ఎక్కడ
10TV Telugu16 Jan 2027
టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ లో.. ఎప్పుడు? ఎక్కడ

Toxic Pre Release Event : కెజిఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తో యశ్ నుంచి రాబోతున్న ‘టాక్సిక్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టాక్సిక్ సినిమా ఆగస్టు 26న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా

టాక్సిక్’ తెలుగు గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు
123Telugu15 Jan 2027
టాక్సిక్’ తెలుగు గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లు హీరోయిన్స్ గా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ చిత్రమే ‘టాక్సిక్’. మంచి హైప్ ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్

కల్వకుంట్ల కవితతో తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడు రాధన్ భేటీ.. ఫోటో వైరల్
Samayam Telugu15 Jan 2027
కల్వకుంట్ల కవితతో తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడు రాధన్ భేటీ.. ఫోటో వైరల్

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత , తమిళనాడు సీఎం జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ భేటీ ఆసక్తికరంగా మారింది. రాధన్ హైదరాబాద్‌‌లో కవిత ఇంటికి వెళ్లి కలిశారు.. ఆయన్ను కవిత

మూడు రాష్ట్రాల్లో 18 నేరాలు.. ఏ కేసులోనూ పట్టుబడలేదు.. చివరికి ఒంగోలులో పాపం పండింది
Samayam Telugu15 Jan 2027
మూడు రాష్ట్రాల్లో 18 నేరాలు.. ఏ కేసులోనూ పట్టుబడలేదు.. చివరికి ఒంగోలులో పాపం పండింది

అతనికి ఊరికో పేరు ఉంటుంది. ప్రత్యేకమైన పని అంటూ ఏమీ లేదు. దొంగతనం చేశామా.. పబ్బం గడుపుకొన్నామా అంతే! మూడు రాష్ట్రాల్లో 18 నేరాలకు పాల్పడ్డాడు. కానీ, అతనిపై ఇప్పటిదాకా ఒక్క హిస్టరీ లేదు. ఇతనే దొంగ

నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. చంపింది ఆమె స్కూల్ విద్యార్థులే
Oneindia Telugu14 Jan 2027
నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. చంపింది ఆమె స్కూల్ విద్యార్థులే

నల్గొండ జిల్లాలో ఒక స్కూల్ ప్రిన్సిపల్ హత్యతో దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం జేపీ కాలనీలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ స్కూల్ ప్రిన్సిపల్ కే రూప రెడ్డి ఆగస్టు 11వ తేదీన

కోకాపేటలోని నివాసంలో హరీశ్ రావు హౌస్ అరెస్ట్
AP7AM14 Jan 2027
కోకాపేటలోని నివాసంలో హరీశ్ రావు హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు కోకాపేట్‌లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆస్పత్రిని సందర్శించేందుకు హరీశ్ రావు

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్.. స్కూల్ లో చదివిన విద్యార్థులే హంతకులు
Samayam Telugu14 Jan 2027
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్.. స్కూల్ లో చదివిన విద్యార్థులే హంతకులు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లాలో ప్రయివేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 11న కొండమల్లెపల్లిలోని తన ఇంట్లోనే

కాచిగూడ నుంచి బయలుదేరి వెళ్లే ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్.. ఇకపై
Oneindia Telugu14 Jan 2027
కాచిగూడ నుంచి బయలుదేరి వెళ్లే ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్.. ఇకపై

వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు

హైదరాబాద్ లో మారిన ఆర్టీసీ బ స్సు రూట్లు.. ఏ నెంబ ర్ బ స్సు, ఎలా వెళ్తుందంటే
Asianet News Telugu13 Jan 2027
హైదరాబాద్ లో మారిన ఆర్టీసీ బ స్సు రూట్లు.. ఏ నెంబ ర్ బ స్సు, ఎలా వెళ్తుందంటే

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన మళ్లింపుల నేపథ్యంలో పలు ఆర్టీసీ సర్వీసులు గతంలో ప్రయాణించిన మార్గాలకు భిన్నంగా నడవనున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఫిల్మ్

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
TV9 Telugu13 Jan 2027
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తవాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురస్తాయని వెల్లడించింది. ఈ మేరకు కీలక అప్డేట్

అనిరుధ్ , కావ్య మారన్ పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడో తెలుసా? వాహ్
Asianet News Telugu13 Jan 2027
అనిరుధ్ , కావ్య మారన్ పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడో తెలుసా? వాహ్

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌ల పెళ్లి గురించి కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ చర్చకు కొత్త ఊపు వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, ఈ జంట

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే
AP7AM13 Jan 2027
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు నిలకడగా పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ లో ఓటు హక్కును వదులుకున్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు.. కారణం ఇదేనా
Samayam Telugu12 Jan 2027
హైదరాబాద్ లో ఓటు హక్కును వదులుకున్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు.. కారణం ఇదేనా

టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు ( Tollywood Celebrities ) హైదరాబాద్‌లోని తమ ఓటును వదులుకున్నారా? తమ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే తమ ఓటు హక్కును కొనసాగించడానికి మొగ్గు చూపారా?

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పరుగులు తీస్తున్న బంగారం ధరలు
HMTV12 Jan 2027
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పరుగులు తీస్తున్న బంగారం ధరలు

Gold Price Today: భారతీయ కుటుంబాల్లో బంగారం కొనుగోలుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో పసిడి ధరలు పెరగడం సగటు కొనుగోలుదారులను

హైదరాబాద్ లో షెహజాద్ భట్టీ నెట్ వర్క్ జాడలు
Eenadu12 Jan 2027
హైదరాబాద్ లో షెహజాద్ భట్టీ నెట్ వర్క్ జాడలు

ఈనాడు, హైదరాబాద్‌: పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ మూలాలున్న షెహజాద్‌ భట్టీ నెట్‌వర్క్‌ (ఎస్‌బీఎన్‌) జాడలు హైదరాబాద్‌లో బహిర్గతమయ్యాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని యూసుఫ్‌గూడ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని

హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం
NTV Telugu15 Dec 2026
హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం

Minister Narayana: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి పి.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలకు దీటుగా అమరావతిని నిర్మించాలన్నది చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. అమరావతిని ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ తెలిపారు. రహదారులు, మౌలిక వసతులు, ఆధునిక నిర్మాణాలతో రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతి అభివృద్ధిలో రైతులు, ప్రభుత్వం కలిసి ముందుకు సాగుతాయని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతుల భూములు రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలైనా భూమి అవసరమని మంత్రి నారాయణ అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని రైతులు తమ భూములను సమీకరణకు ఇచ్చారని తెలిపారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి లేకుండానే రైతులు రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. కృష్ణా నది ఒడ్డున అమరావతిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందనే ఆలోచనతో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని మంత్రి వివరించారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో సింగపూర్ ప్రభుత్వం అమరావతికి మాస్టర్ ప్లాన్ అందించిందని నారాయణ పేర్కొన్నారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అప్పట్లో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అయితే, 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో అమరావతి రాజధాని పనులన్నీ నిలిచిపోయాయని మంత్రి నారాయణ ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు రాజధానుల విధానాన్ని తీసుకురావడంతో అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పిన

హైదరాబాద్ , చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్ ట్రైన్లు
Eenadu27 Oct 2026
హైదరాబాద్ , చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్ ట్రైన్లు

హైదరాబాద్‌: తెలంగాణకు రైల్వే బడ్జెట్‌ను కేంద్రం భారీగా పెంచిందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో వికసిత్‌ భారత్‌-2047.. సాంకేతికత పాత్ర’ అనే అంశం నిర్వహించిన సదస్సులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు రానున్నాయని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఇచ్చిన రైల్వే బడ్జెట్‌ రూ.880 కోట్లు మాత్రమే.. మోదీ సర్కార్‌ కేవలం తెలంగాణకే రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపట్టామని వివరించారు. ఇప్పటికే 260 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పూర్తయ్యిందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు ఇచ్చామన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో విషసర్పాల సంచారం కలకలం రేపుతోంది

హైదరాబాద్-శ్రీనగర్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుల పడిగాపులు
Andhra Jyothy16 Sept 2026
హైదరాబాద్-శ్రీనగర్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుల పడిగాపులు

హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని చండీగఢ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరిన ఈ ఇండిగో విమానంలో మొత్తం 231 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని చండీగఢ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరిన ఈ ఇండిగో విమానంలో మొత్తం 231 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్ నగరానికి చెందిన అమర్‌నాథ్ యాత్రికులు కావడం గమనార్హం. శ్రీనగర్‌లో ల్యాండింగ్ కావడానికి తీవ్ర సమస్యలు తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని చండీగఢ్ వైపు మళ్లించాల్సి వచ్చింది. మొత్తానికి విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయినప్పటికీ, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. చండీగఢ్ విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా ఇండిగో యాజమాన్యం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని హైదరాబాద్‌కు చెందిన అమర్‌నాథ్ యాత్రికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ప్రత్యేక హెలికాప్టర్లు లేదా ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రెడీమేడ్ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ..ఒకే ట్రిప్‌లో 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలు

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల తకరారు
Sakshi9 Jul 2026
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల తకరారు

అసంపూర్తిగా ‘పోలీస్‌’ పునర్‌ వ్యవస్థీకరణ ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ గందరగోళంగానే.. సిబ్బంది, సరిహద్దులపై కొలిక్కిరాని కమిటీ కసరత్తు ఇటీవల ఎస్‌ఐల బదిలీలతో తెరపైకి వచ్చిన వ్యవహారం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్వవస్థీకరిచడంతో పాటు కొత్తగా ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ఏర్పాటైంది. రాచకొండ పేరును మల్కాజ్‌గిరిగా మార్చిన డీజీపీ కార్యాలయం.. నాలుగు కమిషనరేట్లకు అధిపతుల్ని నియమించింది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ ప్రక్రియ జరగ్గా ఇప్పటికీ అంతా గందరగోళంగానే ఉంది. ఈ కాలంలో మల్కాజ్‌గిరికి రెండో పోలీసు కమిషనర్‌ కూడా వచ్చేశారు. ఇటీవల హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ చేపట్టిన సబ్‌–ఇన్‌స్పెక్టర్ల బదిలీల నేపథ్యంలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాత్కాలికంగా ఎక్కడి వారు అక్కడే అంటూ... పునర్వ్యవస్థీకరణలో భాగంగా మల్కాజ్‌గిరిగా మారిన రాచకొండ నుంచి ఐదు పోలీసుస్టేషన్లు హైదరాబాద్‌లో కలవగా..నగరం నుంచి తొమ్మిది ఠాణాలు అక్కడకు వెళ్లాయి. అప్పట్లో డీజీపీ కార్యాలయం ఎక్కడి సిబ్బంది అక్కడే పని చేసేలా తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ తొమ్మిది ఠాణాల్లోని ఇన్‌స్పెక్టర్ల నుంచి హోంగార్డుల వరకు మల్కాజ్‌గిరిలోనే పని చేస్తున్నారు. ఈ రెండే కాదు.. అన్ని నాలుగు కమిషనరేట్లలోనూ జరిగిన మార్పుచేర్పులతో ఎక్కడి సిబ్బంది అక్కడే తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ సిబ్బందితో పాటు సరిహద్దులను పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిర్దేశించడానికి ఉద్దేశించిన కమిటీ అధ్యయనం పూర్తి కాకపోవడంతో తుది ఉత్తర్వులు వెలువడలేదు. ఈ రెండింటి మధ్యే అసలు ఇబ్బంది... రాజధానిలోని మిగిలిన కమిషనరేట్ల విషయం అంటుంచితే... హైదరాబాద్‌–మల్కాజ్‌గిరి మధ్యే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రెండు కమిషనరేట్ల మధ్య పోలీసుస్టేషన్ల మార్పిడి జరిగినప్పటికీ సిబ్బంది పంపకం విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్ చార్మినార్‌ జోన్‌లోకి, మల్కాజ్‌గిరి యాదాద్రి జోన్‌లోకి వస్తాయి. దీంతో ఒక కమిషనరేట్‌ సిబ్బంది మరో కమిషనరేట్‌లోకి మారాలంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాల్సిందే. ఇవి జారీ అవ్వాలంటే నాలుగు కమిషనరేట్ల అధికారులతో ఏర్పాటు చేసిన

హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో కుండపోత వర్షం.. ఐఎండీ రెడ్ అలర్ట్
Zee Telugu15 Jun 2026
హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో కుండపోత వర్షం.. ఐఎండీ రెడ్ అలర్ట్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Heavy Rain Alert to Telangana: వాతావరణ శాఖ హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ సాయంత్రం నుంచి హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని సూచించింది. మరోవైపు రానున్న మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాల పడే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడం,జగిత్యాల, ఖమ్మం, మహబూబ్ నగర్ లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అటు మంచిర్యాల, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, వనపత్రి, కొమరంబీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు.. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. మరో పక్క అటు తెలంగాణలోని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు నేపథ్యంలో ప్రజలు చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రకాల వాతావరణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సగం తెలంగాణలో ఎండల తీవ్రత ఉంటే