
సర్కారుకు రైస్ మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలివి.. బీఆర్ఎస్ హయాం నుంచి ఉన్నవి 4,939 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనివి 1,692 కోట్లు బకాయిల జాబితాలో రాష్ట్రంలోని 2,388 మిల్లులు బియ్యం ఇవ్వరు


సర్కారుకు రైస్ మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలివి.. బీఆర్ఎస్ హయాం నుంచి ఉన్నవి 4,939 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనివి 1,692 కోట్లు బకాయిల జాబితాలో రాష్ట్రంలోని 2,388 మిల్లులు బియ్యం ఇవ్వరు

పోలీసులు ప్రయాణించిన కారులో ఉన్న మద్యం, గంజాయి, యూనిఫాం పోలీసుల కారులో గంజాయి వెనుక బయటపడుతున్న నిజాలు గంజాయి దొరికిన కారులో ఓ బ్లూ బ్యాగ్లో భారీగా నగదూ ఉన్నట్లు చెబుతున్న గ్రామస్తులు ఆ నగదు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో స్తంభించిన వైద్యం స్టైపెండ్ పెంచబోమంటూ బాబు సర్కారు మొండి వైఖరి సాక్షి, అమరావతి: జూనియర్ డాక్టర్ల(జూడా) సమ్మెతో రాష్ట్రంలో వైద్యం స్తంభించింది. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సర్కారు స్పందించకపోవడంతో సోమవారం నుంచి అత్యవసర సేవలనూ జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. సమ్మెను తీవ్రతరం చేశారు. దీంతో అన్ని బోధనాస్పత్రుల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణ ఓపీ, ఐపీ, సర్జరీలతోపాటు, ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూల్లోనూ రోగుల నాడి పట్టే వారు కరువయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం స్టైపెండ్ పెంపులో అన్యాయం చేస్తోందని ఈ నెల 10 నుంచి జూడాలు సమ్మెలోకి వెళ్లిన విషయం తెలిసిందే. జూడాల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అవి కనిపించడం లేదు. వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాల్లో జూడాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరసనలు చేపట్టారు. ఉయ్ వాంట్ జస్టిస్ నినాదాలతో ఆస్పత్రులు, కళాశాలలను హోరెత్తించారు. న్యాయమైన స్టైపెండ్ ఇచ్చే వరకూ వెనక్కు తగ్గబోమని ప్రభుత్వానికి తేల్చి చెప్పేశారు. సర్జరీలు వాయిదా గడిచిన వారం రోజులుగా జూడాల సమ్మె నేపథ్యంలో వైద్య సేవలకు బోధనాస్పత్రుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ఈఎన్టీ, గైనిక్, పీడియాట్రిక్స్ వంటి రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న విభాగాల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆపరేషన్ థియేటర్(ఓటీ) సేవలపై సమ్మె ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. జూడాలంతా అందుబాటులో లేకపోవడంతో అత్యవసరం కాని సర్జరీలను వారం, 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నారు. కేవలం అత్యవసరమైతేనే సర్జరీలు చేస్తున్నారని రోగులు గగ్గోలు పెడుతున్నారు. గుంటూరు, విశాఖ, కర్నూలు, విజయవాడ వంటి చోట్ల రోగుల తాకిడి ఎక్కువగా ఉండే జీజీహెచ్లలో వైద్యులు అందుబాటులో లేరని, ఓపీ సేవల కోసం గంటల తరబడి

ప్రజారోగ్యం కాపాడే దిశగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీకి పాల్పడే సంస్థలను మూసేసి, వాటి లైసెన్స్ రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రజారోగ్యాన్ని

డేటాప్రోతో చంద్రబాబు ప్రభుత్వ ఒప్పందం(ఫైల్) మరో దొంగ కంపెనీకి బాబు సర్కారు రెడ్ కార్పెట్ పలు రాష్ట్రాల ప్రభుత్వాలను మోసం చేసిన డేటా ప్రో 2021లో ఈ కంపెనీపై జమ్మూ అండ్ కశ్మీర్లో ఏసీబీ కేసు నమోదు

రతన్టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లకు కూడా.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్రం ప్రభుత్వం నిర్మాణ అనుమతులకు 50శాతం టీడీఆర్ ఇచ్చినా చాలు.. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఊతమిచ్చిన ప్రభుత్వం

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంటే, ఏపీలో మహిళల ఆర్థిక

అమెరికా సుంకాల నుంచి చైనాను తప్పించేందుకు ఉద్దేశించిన ఖండాంతర సరకు రవాణా నౌకల నెట్వర్క్లో 40 దేశాలు పాలుపంచుకుంటున్నాయని అగ్రరాజ్యం తాజాగా ఆరోపించింది. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సుంకాల నుంచి

నేతాజీ సుభాష్ చంద్రబోస్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: నేతాజీ సుభాష్ చంద్రబోస్పై

హైదరాబాద్లో ట్రాఫిక్జామ్కు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్పాస్ల

ఎస్సీ/ఎస్టీ (అఘాయిత్యాల నివారణ) చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా సర్కారు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయం

హీరో ధనుష్ రాజకీయ కార్యకలాపాలపై టీవీకే ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. హీరో ధనుష్ (Dhanush) చర్యలపై విజయ్ టీవీకే (TVK)ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర నిఘా వర్గాలు అందించిన నివేదికతో

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

తెలంగాణలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది. 2026-29 బ్లాక్ పీరియడ్కు నోటిఫికేషన్ విడుదల

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఢిల్లీ: ఏపీలో పంటల బీమా పథకం పడకేసిందనే విషయం లోక్సభ సాక్షిగా తేటతెల్లమైంది. 2025-26 లో కేవలం 18.88 లక్షల మంది రైతులు మాత్రమే ఎన్రోల్ అయిన విషయం వెలుగు చూసింది. ఏపీలో పంటల బీమా పథకం గురించి

అంగన్వాడీ, ఆశా వర్కర్లు కలెక్టరేట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు కార్మికుల ఆందోళనతో రణరంగంగా మారిన విజయనగరం కలెక్టరేట్ పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట, లాఠీచార్జ్ విజయనగరం గంటస్తంభం

రాజధాని హైదరాబాద్లో ఇదీ పరిస్థితి మొత్తం ప్రభుత్వ స్థలాలు 21.74 లక్షల చదరపు గజాలు.. దాంట్లో సగానికిపైగా న్యాయపరమైన చిక్కుల్లోనే! వాటి సమీప ఇళ్ల యజమానులకు తిప్పలు నిషేధిత జాబితాలో పెట్టడంతో

ఉద్యోగాల కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువతపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్చేశారు. హైదరాబాద్, ఆగస్టు

మీడియాతో మాట్లాడుతున్న ప్రసాదరాజు, మురళీకృష్ణంరాజు తదితరులు డాలర్ల పంటగా పేరుగాంచిన రొయ్యల సాగు చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సిండికేట్ దోపిడీతో సాగు భారమై ఆక్వా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

రష్యా దేశం నుంచి ముడిచమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపై కఠిన ఆంక్షలు విధించేలా రూపొందించిన సరికొత్త చట్టానికి

హనుమకొండ చౌరస్తా, జూలై 10 : హనుమకొండలోని జూనియర్ కాలేజీ జంక్షన్లో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని

ఇంటర్నెట్ డెస్క్: శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో సుస్థిరత నెలకొంటుందని ఆశ పడేలోపే.. మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఈ పరిణామాల వేళ

అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా హైదరాబాద్ను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో భారత ఒలింపిక్ సంఘం

ఢిల్లీ సర్కారు మహిళల ఆర్థిక స్వావలంభన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా సమృద్ది యోజన అమలుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ(ఆగస్టు 28) కానుకగా ఈ పథకాన్ని

ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యానికి వలసదారుల రాకపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కారు.. ఇప్పుడు ఇమిగ్రేషన్ విధానంలో మరిన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దీంతో హెచ్-1బీ వీసా

మత్స్యకారుడు చిన్నాను హెలికాప్టర్లోకి లాగుతున్న నేవీ సిబ్బంది చంద్రబాబు సర్కారు తీరుపై మత్స్యకారుల ఆగ్రహం వెంటనే రెస్క్యూ చేసి ఉంటే ఆరుగురూ దొరికేవాళ్లు బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నాదీ అదే మాట

హనుమకొండ చౌరస్తా, జూలై 7: రేవంత్ సర్కారు ఏర్పడిన రెండున్నరేళ్లు గడుస్తున్నా దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 6 వేల పింఛన్ పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, రాజకీయ రిజర్వేషన్లు, జిల్లాల్లో

తెలంగాణలో ఈ ఏడాది దక్షిణపశ్చిమ మాన్సూన్ సాధారణ స్థాయి కంటే భారీగా తగ్గడంతో వ్యవసాయ రంగం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ఖరీఫ్ సీజన్ సాగు
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై తెలంగాణ సర్కారు దృష్టి పెట్టింది. పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెమీకండక్టర్, డిస్ప్లే రంగాల్లో సరికొత్త పెట్టుబడి అవకాశాలను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫహద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ హత్య

భోగాపురం ఎయిర్పోర్టుకు మెట్రో అనుసంధానం అత్యవసరమన్న నీతిఆయోగ్ 2030 నాటికి 77 కిలోమీటర్ల లైన్ పూర్తి కావాలని స్పష్టీకరణ గ్లోబల్ బెంచ్మార్క్ ప్రకారం విశాఖకు 150 కిలోమీటర్ల నెట్వర్క్ అవసరం

మూడేళ్ల క్రితం 35 మందితో ఖాళీగా కనిపించే ఆ పాఠశాల ఇప్పుడు 180 మందితో కిటకిటలాడుతోంది. మార్కాపురం జిల్లా బోడపాడులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 5 రెట్లు అడ్మిషన్లు పెంచుకుని కొత్త బెంచ్ మార్క్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో
సినీ ఇండస్ట్రీలో కొందరికి ఎన్ని సినిమాలు తీసినా స్టార్డమ్ రాదు. కానీ కొందరికి మాత్రం ఒకే ఒక్క సినిమా జీవితాన్నే మార్చేస్తుంది. అలా రెండో కోవలోకి వస్తాడు స్టార్ డైరెక్టర్ పరశురామ్ . 2008లో వచ్చిన

గీత గోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు పరశురామ్ పెట్ల(Parusuram Petla). ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా మారతాడు అనుకున్నారు. గీత
Telangana Cabinet VBG Ramji Act : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం నాడు సచివాలయంలో జరిగిన రాష్ట్ర తొలి డిజిటల్ క్యాబినేట్ సమావేశం పలు చారిత్రాత్మక, వ్యూహాత్మక నిర్ణయాలకు వేదిక

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్కారు మొండిచేయి చూపుతోంది. ఏటా పదోన్నతులు కల్పిస్తామని, బదిలీలు చేస్తామని చెప్పి తీసుకొచ్చిన చట్టాన్ని ఏడాదిలోనే అటకెక్కించింది. ఉపాధ్యాయులకు
Greyhounds Shifted to Traffic : రాష్ట్రంలోని దండకారణ్యంలో కంటిమీద కునుకు లేకుండా దశాబ్దాల పాటు మావోయిస్టుల అరాచక శక్తులతో పోరాడిన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలైట్ కమాండో ఫోర్స్ ‘గ్రేహౌండ్స్’

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ పోరుబాట భారీ ర్యాలీ చేసిన పార్టీ నేతలు, శ్రేణులు, రైతులు చిత్తూరు జిల్లా

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. "ఢిల్లీ ఈవీ పాలసీ 2026"కు తమ కేబినెట్ ఆమోదం తెలిపిందని

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. జూన్ 30వ తేదీ మంగళవారం నాడు మధిర నియోజకవర్గంలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ అనుకోని కారణాలతో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తెలంగాణలో త్వరలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు

వాషింగ్టన్: అమెరికా పౌరసత్వం కోసం కలలు కంటున్న విదేశీయులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. యూఎస్ పౌరసత్వ దరఖాస్తు రుసుములను ఏకంగా 75 శాతం మేరకు పెంచడంతో పాటు, వలసదారులకు ఇచ్చే ఫీజు

సాంకేతికాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అభయ్ కరందికర్ వ్యక్తం చేశారు. అమెరికా సర్కారు ఆదేశాలతో ఆంథ్రోపిక్ సంస్థ సంచలనాత్మక అత్యాధునిక ఏఐ మోడళ్ల