
ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్లో దారుణ పరాజయం తర్వాత శుబ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి


ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్లో దారుణ పరాజయం తర్వాత శుబ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి

IND vs ENG : ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ను ఓడిపోయిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధం అవుతోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్

“రణబాలి” చిత్రాన్ని తెరపై చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్

India vs England, 2027 World Cup: ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కేవలం ఒక సాధారణ సిరీస్ మాత్రమే కాదు, టీమిండియా భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద అగ్నిపరీక్ష. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ

IND vs ENG ODI Match Timings: టీ20 సిరీస్లో తగిలిన ఎదురుదెబ్బకు బదులు తీర్చుకోవడానికి టీం ఇండియా సమర శంఖం పూరించింది. ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయి ర్యాంకింగ్స్లో వెనకబడిన భారత్, ఇప్పుడు వన్డే

సినీ ప్రియులు, వెబ్ సిరీస్ అభిమానులకు ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికరమైన కంటెంట్లు అందుబాటులోకి రానున్నాయి. తమిళ డేటింగ్ రియాలిటీ షో నుంచి హాలీవుడ్ యాక్షన్ హారర్ చిత్రాల వరకు, క్రైమ్ డ్రామాల నుంచి

భారత క్రికెట్లో సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీ, లండన్లోని ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ వేదికపై అరుదైన అనుభూతిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్

Team India Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేందుకు సిద్ధమైంది మన టీం ఇండియా. మంగళవారం నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభం

1600 సిరీస్ ఫోన్ నెంబర్లు, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల విషయంలో స్పష్టతనిస్తూ ట్రాయ్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్నెట్ డెస్క్: 1600 సిరీస్ ఫోన్ నెంబర్లు, 140 సిరీస్ ఫోన్ నెంబర్లపై ప్రజల అవగాహన పెంచేందుకు ట్రాయ్ ఇటీవల నెట్టింట ఒక పోస్టును షేర్ చేసింది. ఈ సిరీస్లు వేర్వేరు అవసరాల కోసం ఉద్దేశించినవని పేర్కొంది. ట్రాయ్ ప్రకటన ప్రకారం, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లను సంప్రదించేందుకు 1600 సిరీస్ను వినియోగిస్తాయి. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ, పీఎఫ్ఆర్డీఏ పరిధిలోకి వచ్చే సంస్థలన్నీ తమ కస్టమర్లను సంప్రదించేందుకు ఈ సిరీస్ను వినియోగిస్తాయి. ప్రభుత్వం కూడా ప్రజలకు సమాచారం అందించేందుకు ఈ సిరీస్నే వినియోగిస్తుంది. ఈ సిరీస్ ఫోన్ నెంబర్లను ట్యాగ్ చేసేందుకు, ఫిల్టర్ చేసేందుకు లేదా బ్లాక్ చేసేందుకు థర్డ్ పార్టీ యాప్లకు, టెలికం ఆపరేటర్లకు అనుమతి లేదు. కాల్స్ వచ్చే సమయంలో స్క్రీన్పై స్పామ్, లేదా సస్పెక్టెడ్ స్పామ్ అన్న లేబుల్స్ కనిపించేలా చేయడాన్ని ట్యాగింగ్ అంటారన్న విషయం తెలిసిందే. ఇక 140 సిరీస్ ఫోన్ నెంబర్లను కేవలం ప్రచారం, మార్కెటింగ్ కోసం కేటాయించినట్టు ట్రాయ్ పేర్కొంది. ఈ నెంబర్తో మార్కెటింగ్ చేసుకోవాలని భావించిన సంస్థ ముందుగా టెలికం ఆపరేటర్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాల్స్ను డీఎన్డీ (డూ నాట్ డిస్టర్బ్) లిస్టులోకి చేర్చుకునే అవకాశం కస్టమర్లకు ఉంటుంది. ప్రమోషనల్ కాల్స్ వద్దనుకునే కస్టమర్లు డీఎన్డీ లిస్టులో రిజిస్టర్ చేసుకుంటే ఈ సిరీస్తో మొదలయ్యే నెంబర్ల నుంచి ఫోన్స్ రావు. అయితే, ఈ నెంబర్లను కూడా టెలికం ఆపరేటర్లు ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం కుదరదని ట్రాయ్ పేర్కొంది. కస్టమర్ అభ్యర్థిస్తేనే ఇలా చేయాలని స్పష్టం చేసింది. విరాళాల చోరీ నిందితులకు శిక్ష పడే వరకూ రెస్టు తీసుకోను: కేజ్రీవాల్ 'ఆత్మహత్య చేసుకుంటా'! ఈసీ ఖురేషీతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న

రెడ్మి నుంచి కొత్తగా నోట్ 17, నోట్ 17 ప్రో సిరీస్ ఈ నెల 14న చైనా మార్కెట్లో లాంచ్ కానున్న రెండు ఫోన్లు భారత మార్కెట్లో రెడ్మి నోట్ 17 సిరీస్ లాంచ్ అవుతుందా? Redmi Note 17 Series : షావోమీ ఫ్యాన్స్

కొరియన్ డ్రామాలకు ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫాంటసీ.. ఇలా ఏ జానర్ అయినా సరే, కే డ్రామాలు ఇచ్చే కిక్కే వేరు

Team India T20I Squad vs Zimbabwe Tour: ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియాకు ఆసియా క్రీడలకు ముందు మరో భారీ షాక్ తగిలింది. జులై 9న బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో

కొన్ని నెలల క్రితమే ప్రపంచంలోని బలమైన జట్లను మట్టికరిపించి వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను ముద్దాడిన మన టీమిండియా.. ఇంతలోనే పాతాళానికి పడిపోయింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో భారత జట్టు

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన అప్కమింగ్ సినిమాల గురించి ఫ్యాన్స్కు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న డైనమిక్ ఫిల్మ్ లైనప్పై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అప్పుడో

గత వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. రామ్ చరణ్ పెద్ది, సింగ్ గీతం, బల్టీ, పరిమళ అండ్ కో వంటి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). ‘బ్లాస్ట్’ (Blast) సక్సెస్ తర్వాత ఈమె పేరు మారుమోగుతోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ తీస్తున్న “రాకా”లో ఆఫర్ వచ్చినా

జింబాబ్వే పర్యటనకు ముందు భారత్కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జింబాబ్వేతో టీ20 సిరీస్కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్తో జరిగిన టీ20

కొన్ని వాచ్ బ్యాటరీలలో వెండిని పెడతారు. అలాగని అన్ని వాచ్ బ్యాటరీలలో ఇది ఉండాలని లేదు. సిల్వర్ ఆక్సైడ్ (Silver Oxide) టెక్నాలజీతో తయారైన 'SR' సిరీస్ బటన్ బ్యాటరీలలో వెండి ఉంటుంది. SR626SW, SR920SW

సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్లోనూ టీమిండియా నిరాశపరిచింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు కొంతవరకు పోరాడినప్పటికీ 56 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఈ

ఇంగ్లాండ్ లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా అట్టర్ ప్లాప్ అయింది. సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో జరిగిన చివరి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల

ఇంగ్లాండ్తో జరిగిన చివరిదైన ఐదో టీ20 మ్యాచ్లో భారత తుది జట్టు ఎంపిక వివాదానికి దారితీసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టి, ఫామ్లో లేని సంజూ శాంసన్ను తిరిగి జట్టులోకి తీసుకోవడంపై

ఐర్లాండ్ టూర్లో 0-2తో క్లీన్స్వీప్ అయిన టీమిండియా ఇంగ్లండ్ టూర్లోనూ అదే కంటిన్యూ చేసింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో ఇంగ్లండ్కు అప్పజెప్పి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. శనివారం రాత్రి
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భారత్కు భంగపాటు తప్పలేదు. సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఆఖరి ఐదో టీ20 మ్యాచ్లోనూ భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక

మన మొబైల్ ఫోన్లకు వచ్చే స్పామ్, ప్రమోషనల్ కాల్స్ నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల కాలర్ ఐడీ యాప్స్ వాడుతున్న యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై

Balasore ATM Robbery : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సినీ ఫక్కీలో ఏటీఎం దోపిడీ జరిగింది. దుండగులు మహీంద్రా థార్ ఎస్యూవీని ఉపయోగించి ఏటీఎం యంత్రాన్ని మొత్తం పీకేసి అక్కడి నుంచి తీసుకెళ్లి, అనంతరం

ప్రపంచ వ్యాప్తంగా మద్యం సేవించే వారు చాలా మంది ఉంటారు. చాలా మందికి ఆల్కహాల్ అనగానే ముందుగా.. బీర్, విస్కీ వోడ్కా, టకీలా లాంటి బ్రాండ్ పేర్లు చెబుతారు. ఇవి మాత్రమే మద్యం అనే భావన ఉంటుంది. కానీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి న్యూజిలాండ్ పర్యటనలో అపూర్వ గౌరవం లభించింది. సుమారు 40 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే ప్రథమం. ఆక్లాండ్లోని గవర్నమెంట్ హౌస్లో ప్రధాని మోదీకి ఆ

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఆఖరి దశకు చేరుకుంది. సౌతాంప్టన్ వేదికగా ఐదో, చివరి టీ20 మ్యాచ్ జరగబోతోంది. అయితే, భారత జట్టు ఇప్పటికే ఈ సిరీస్ను చేజార్చుకోవడంతో

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై మరో సరికొత్త ప్రాజెక్ట్ను పట్టాలెక్కించడానికి సర్వం సిద్ధం చేశారు. వైవిధ్యమైన కథాంశాలతో చిత్రాలను నిర్మించే

1600 సిరీస్ నెంబర్లతో స్పామ్ కాల్స్ ఈ సిరీస్ ఫోన్ కాల్స్ నెంబర్లను బ్లాక్ చేయలేరు 140 నెంబర్ల విషయంలో కన్ఫూజన్ వద్దంటున్న ట్రాయ్ TRAI Spam Calls : మీకు 1600, 140 సిరీస్ నెంబర్ల నుంచి పదేపదే కాల్స్

Gautam Gambhir’s Coaching: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత, టీమ్ ఇండియా ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్లను గెలుచుకుంది. అయితే, అతని హయాంలో టీమ్ ఇండియా కొన్ని అనవసరమైన రికార్డులను

India vs England: టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన కొద్ది నెలలకే భారత జట్టు అనూహ్యంగా వరుస పరాజయాలను ఎదుర్కొంది. ఐర్లాండ్ చేతిలో 2-0తో సిరీస్ను కోల్పోయిన టీమ్ ఇండియా, ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కండరాల గాయంతో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడేందుకు

టి20 ప్రపంచకప్ గెలిచిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. భారత క్రికెట్ జట్టు ఇటీవలి కాలంలో అనూహ్యమైన పరాజయాలను చవిచూసింది. మొదట ఐర్లాండ్ చేతిలో 2-0తో ఘోరంగా టి20 సిరీస్ను కోల్పోయిన టీమ్ ఇండియా, ఆ తర్వాత

తెలుగు సినీ పరిశ్రమలో ఐకాన్ స్టార్గా వెలుగుతున్న అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై ఇటీవల మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతున్న ఈ

టీమిండియా ప్రస్తుతం గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుంది. నాలుగు నెలల క్రితం పొట్టి ఫార్మాట్లో మూడోసారి చాంపియన్గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మాత్రం వరుస ఓటములు చవిచూస్తోంది. ఐర్లాండ్తో సిరీస్

టెక్ దిగ్గజం యాపిల్ నుంచి రాబోయే కొత్త ఐఫోన్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్లో జరిగే మెగా ఈవెంట్లో యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం ఆనవాయితీ. ఈసారి

Vaibhav Sooryavanshi Schooled by Gautam Gambhir: భారత క్రికెట్ జట్టులో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్ పర్యటన చేదు జ్ఞాపకంగా మిగిలిపోతోంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో

India T20I Captain: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమిండియా వరుస పరాజయాలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర అసంతృప్తితో ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

England vs India, 5th T20I: ప్రస్తుతం భారత టీ20 క్రికెట్ జట్టు ప్రదర్శన క్రీడాభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పొట్టి ప్రపంచకప్ గెలిచిన మన టీం ఇండియా, విదేశీ పర్యటనలో వరుస పరాజయాలతో తీవ్ర
ఇటీవలి కాలంలో 1600, 140 సిరీస్ ఫోన్ నంబర్ల వినియోగంపై ప్రజల్లో, మీడియాలో తలెత్తిన గందరగోళాన్ని నివృత్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టతనిచ్చింది. ఈ నంబర్ల కేటాయింపు, వినియోగంపై టెలికాం

ఇంటర్నెట్ డెస్క్: ‘గట్టా కుస్తీ 2’ సినిమాతో తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) తన కెరీర్లోనే అతిపెద్ద సక్సెస్ను అందుకున్నారు. చెన్నైలో జరిగిన మూవీ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

Team India : ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్ల

Shreyas Iyer Furious: ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్ను ఘోరంగా నష్టపోవడంపై భారత జట్టు తాత్కాలిక సారథి శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. వరుస ఓటములతో అభిమానుల గుండెల్లో నిండిన

ఐర్లాండ్ గడ్డపై సిరీస్ ఓటమితో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై అదే దారుణ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా, ఆ తర్వాత జరిగిన మూడు

England vs India: బ్రిస్టల్లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసి, ఐదు మ్యాచ్ల సిరీస్లో 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. దీంతో రెండు లేదా అంతకంటే ఎక్కువ

ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ను భారత జట్టు కోల్పోవడంతో బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ప్రదర్శనపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా హెడ్ కోచ్

IND vs ENG : ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా మూడు టీ20 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. గురువారం బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత్

Jos Buttler Matches MS Dhoni World Record: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. భారత మాజీ దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ఒక అరుదైన ప్రపంచ రికార్డును ఇంగ్లాండ్ స్టార్