శాంతి
Actor ProfilePolitician

శాంతి

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources13
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది -మెగాస్టార్ చిరంజీవి
Telugu Times1 Nov 2026
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది -మెగాస్టార్ చిరంజీవి

నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న

గానగాంధర్వి జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Andhra Jyothy31 Oct 2026
గానగాంధర్వి జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

ప్రముఖ గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జానకి కుటుంబసభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ 'ఓం శాంతి' అంటూ నివాళులర్పించారు

శాంతి, స్థిరత్వమే లక్ష్యంగా.. ప్రధాని మోడీ 3 దేశాల టూర్ సక్సెస్
Zee Telugu31 Oct 2026
శాంతి, స్థిరత్వమే లక్ష్యంగా.. ప్రధాని మోడీ 3 దేశాల టూర్ సక్సెస్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. PM Modi tour Speciality: ప్రపంచ దేశాలతో సంబంధాలు భారతదేశ గౌరవాన్ని రెట్టింపు చేశాయి. భారత ప్రధాని నరేంద్రమోడీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలతో అరుదైన దక్కింది. ఏదేశం వెళ్లినా భారత సాంప్రదాయాలతో స్వాగతించి ఆత్మీయతను చాటుకుంటున్నారు. దేశాధినేతలు, ప్రభుత్వ అధికారులు భారత దేశానికిచ్చే గౌరవం చూసి అక్కడి ప్రవాస భారతీయులు ఆనంద వ్యక్తంచేశారు. దేశాల మధ్య సత్సంబంధాలు బలపడి, కష్టసమయాల్లో సహాయ సహకారాలను అందించుకోడానికి పరస్పర ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆయా దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రత్యేక గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఆధునిక పోకడలతో సాగుతున్న రోజుల్లో విదేశీ గడ్డపై భారత సాంస్కృతిక వైభవం ఆవిష్కృతమైంది. విదేశీ అతిథిని గౌరవించే తీరులో భారత్ వైవిద్యాన్ని ప్రదర్శిస్తే… విదేశాల్లోనూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించి పెద్ద పీట వేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ పర్యటనలో ఆయాదేశాల్లో లభించిన గౌరవ మర్యాదలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆస్త్రేలియాతో 20 చారిత్రక ఒప్పందాలు.. ఇండోనేషియా పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీకి అరుదైన గౌరవం దక్కింది. మోడీకి స్వాగతం పలకడంలో ప్రత్యేకత చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎయిరింయా విమానం గగనతలంలో ఇండోనేషియా సరిహద్ధుల్లోకి రాగానే అమెరికా తయారీ ఎఫ్‌-16 , రష్యా తయారీ సుఖోయ్‌-30 విమానాలు ఎస్కార్టుగా ఏకకాలంలో ప్రయాణించి

సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల సంతాపం
Sakshi29 Oct 2026
సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల సంతాపం

ఎస్‌. జానకి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తపరిచారు. మధురమైన అమృత గాత్రంతో తరతరాలుగా శ్రోతలను అలరించారు జానకమ్మగారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

ట్రంప్ సర్కారు కొత్త వ్యూహం
Oneindia Telugu29 Oct 2026
ట్రంప్ సర్కారు కొత్త వ్యూహం

రష్యా దేశం నుంచి ముడిచమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపై కఠిన ఆంక్షలు విధించేలా రూపొందించిన సరికొత్త చట్టానికి

ఎస్.జానకి తెలుగు గడ్డపై జన్మించడం మనందరికీ గర్వకారణం
AP7AM29 Oct 2026
ఎస్.జానకి తెలుగు గడ్డపై జన్మించడం మనందరికీ గర్వకారణం

ప్రముఖ గాయని, దక్షిణ భారత గానకోకిల ఎస్. జానకి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఈ మేరకు ఆయన

ఎస్.జానకి మృతి పట్ల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
AP7AM29 Oct 2026
ఎస్.జానకి మృతి పట్ల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. 'దక్షిణ భారత గాన కోకిల'గా సుపరిచితురాలైన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి శనివారం కర్ణాటకలోని మైసూరులో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శాంతి మంత్రం
Oneindia Telugu27 Oct 2026
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శాంతి మంత్రం

మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ చమురు నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన సుమారు

హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో నాగుపాముల హల్ చల్.. ఫిర్యాదుదారుల సీట్ల కిందకు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్
Samayam Telugu27 Oct 2026
హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో నాగుపాముల హల్ చల్.. ఫిర్యాదుదారుల సీట్ల కిందకు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్

Madhuranagar Police Station Snakes : న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా

ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోం
AP7AM25 Oct 2026
ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోం

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే టెహ్రాన్ తీవ్రంగా

కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలి..పోలీసులకు టీడీపీ నేతల వినతి
TeluguOne23 Oct 2026
కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలి..పోలీసులకు టీడీపీ నేతల వినతి

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపా (UAPA) చట్టాన్ని

హోర్ముజ్ పై ఇరాన్ నియంత్రణ లేదు
Andhra Jyothy20 Oct 2026
హోర్ముజ్ పై ఇరాన్ నియంత్రణ లేదు

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ఇరాన్‌ను దెబ్బతీసేందుకే తాము దాడులు చేస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. హోర్ముజ్‌ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, మే నెల నుంచి

టార్గెట్ ట్రంప్ .. ఇరాన్ స్కెచ్ ను లీక్ చేసిన ఇజ్రాయెల్
Eenadu19 Oct 2026
టార్గెట్ ట్రంప్ .. ఇరాన్ స్కెచ్ ను లీక్ చేసిన ఇజ్రాయెల్

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో సుస్థిరత నెలకొంటుందని ఆశ పడేలోపే.. మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. అమెరికా-ఇరాన్‌ పరస్పర దాడులతో గల్ఫ్‌ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఈ పరిణామాల వేళ

సూరజ్, జ్యోల పూజ-వరుస కలిపిన మాలిని-దీపకు మాలిని ఆఫర్-కార్తీక్ షాక్
Asianet News Telugu19 Oct 2026
సూరజ్, జ్యోల పూజ-వరుస కలిపిన మాలిని-దీపకు మాలిని ఆఫర్-కార్తీక్ షాక్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో శివన్నారాయణ ఫ్యామిలీ వెళ్తుంటే.. దక్షిణమూర్తి వాళ్ల దగ్గరికి వస్తాడు. నా కూతురి కోసం ఈ శాంతి హోమం ఎందుకు చేయించానో నా కూతురికి తెలియకపోయినా పర్వాలేదు

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురు పాలస్తీనా పౌరులు మృతి
Oneindia Telugu19 Oct 2026
గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురు పాలస్తీనా పౌరులు మృతి

గాజా స్ట్రిప్‌లో శాంతిని పునరుద్ధరించడానికి కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని విధ్వంసం చేస్తూ గాజాలో

దీప-మాలిని మధ్య మొదలైన యుద్దం.. ఇక రణరంగమే
Samayam Telugu18 Oct 2026
దీప-మాలిని మధ్య మొదలైన యుద్దం.. ఇక రణరంగమే

దక్షిణమూర్తి, మాలినిలు గుడిలో హోమం చేస్తుండగా.. అదే గుడికి శివన్నారాయణ తన ఫ్యామిలీని తీసుకుని వస్తాడు. అక్కడ సుమిత్రకి ఎదురుపడటంతో నిన్నటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. ఇక ఈరోజు (జూలై 10) రాత్రి ప్రసారం

దౌత్యంతోనే ఘర్షణలకు పరిష్కారం
Andhra Jyothy17 Oct 2026
దౌత్యంతోనే ఘర్షణలకు పరిష్కారం

ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికే తీవ్రమైన సవాలుగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న... ఉగ్రవాదంతో మొత్తం మానవాళికే తీవ్రమైన

హమ్మయ్యా.. వెండి ధరలు భారీగా ఢమాల్.. నాలుగో రోజు కూడా.. ఒకేసారి ఎంతంటే
TV9 Telugu16 Oct 2026
హమ్మయ్యా.. వెండి ధరలు భారీగా ఢమాల్.. నాలుగో రోజు కూడా.. ఒకేసారి ఎంతంటే

పసిడి ధరలు మళ్లీ దిగొస్తు్న్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పడిపోయాయి. హర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేయడం, ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కోసం 'ఓజీ' సినిమా నుంచి గిఫ్ట్! ఎస్ఎస్ తమన్ సంచలన నిర్ణయం
Zee Telugu16 Oct 2026
పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కోసం 'ఓజీ' సినిమా నుంచి గిఫ్ట్! ఎస్ఎస్ తమన్ సంచలన నిర్ణయం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్ యుద్ధం
Sakshi13 Oct 2026
భీకరంగా మారిన అమెరికా-ఇరాన్ యుద్ధం

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాత్కాలిక శాంతి ఒప్పందం "ముగిసిపోయింది" అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా

ఇరాన్ పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి
AP7AM13 Oct 2026
ఇరాన్ పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.. శాంతి ఒప్పందానికి ట్రంప్ చెల్లుచీటి

పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్ఠకు చేరుకున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకుంటున్న ఇరాన్‌పై బుధవారం రాత్రి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన.. సంయమనం పాటించాలని పిలుపు
AP7AM12 Oct 2026
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన.. సంయమనం పాటించాలని పిలుపు

పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం శాంతి, భద్రత

నేటి రాత్రి మళ్లీ దాడులు జరగవచ్చు
Andhra Jyothy12 Oct 2026
నేటి రాత్రి మళ్లీ దాడులు జరగవచ్చు

ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై భీకర దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. నేటి రాత్రి ఇరాన్‌పై మళ్లీ దాడులు జరగవచ్చని హెచ్చరించారు. ఇంటర్నెట్ డెస్క్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమిదే
AP7AM11 Oct 2026
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమిదే

భారత మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సడలడం, తదనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు ప్రధాన

నిరంజన్ ఇక లేడనే వార్త నన్ను కలచివేసింది.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్విట్
Zee Telugu10 Oct 2026
నిరంజన్ ఇక లేడనే వార్త నన్ను కలచివేసింది.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్విట్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఇరాన్ ఆయిల్ లైసెన్స్ పై అమెరికా దెబ్బ
SkyC Media10 Oct 2026
ఇరాన్ ఆయిల్ లైసెన్స్ పై అమెరికా దెబ్బ

హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతికారంగా అమెరికా సైన్యం ఇరాన్‌పై భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరాన్‌లోని ఎయిర్

నిరంజన్.. నువ్వు లేవనే వార్త హృదయాన్ని కలచివేస్తోంది.. నిన్ను కలిసిన క్షణం సజీవంగానే ఉంది పవన్ కళ్యాణ్ ఎమోషనల్
Samayam Telugu10 Oct 2026
నిరంజన్.. నువ్వు లేవనే వార్త హృదయాన్ని కలచివేస్తోంది.. నిన్ను కలిసిన క్షణం సజీవంగానే ఉంది పవన్ కళ్యాణ్ ఎమోషనల్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ అనారోగ్యంతో మృతి చెందాడు. హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్.. కొంతకాలంగా కిడ్నీ సమస్యలు, అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో పోరాడుతున్నాడు. అయితే

నిరంజన్ మృతి కలచివేసింది
Andhra Jyothy9 Oct 2026
నిరంజన్ మృతి కలచివేసింది

హనుమకొండకు చెందిన నిరంజన్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది' అంటూ

కార్యకర్త దారుణ హత్య.. పోలీసుల వైఫల్యమంటూ టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Samayam Telugu9 Oct 2026
కార్యకర్త దారుణ హత్య.. పోలీసుల వైఫల్యమంటూ టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన కారుమూరి దుర్గారెడ్డి హత్య కలకలం రేపింది. దుర్గారెడ్డికి రక్షణ కల్పించాలని తన కార్యాలయం నుంచి ఫోన్ చేసి చెప్పినా ఎస్సై పట్టించుకోలేదని టీడీపీ

ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
Sakshi7 Oct 2026
ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులతో విరుచుకుపడింది. హర్మూజ్‌ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌ సైనిక స్థావరాలు

చరిత్ర సృష్టించిన మోదీ.. ఇండోనేషియా పార్లమెంట్ లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని
AP7AM6 Oct 2026
చరిత్ర సృష్టించిన మోదీ.. ఇండోనేషియా పార్లమెంట్ లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. జకార్తాలో మంగళవారం ఇండోనేషియా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా ఆయన సరికొత్త

స్నేహితులకు కాపీరైట్ ’ వర్తించదు
Eenadu5 Oct 2026
స్నేహితులకు కాపీరైట్ ’ వర్తించదు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామాయణ కాలం నుంచి భారత్‌-ఇండోనేసియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఇరుదేశాలు

ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ క్యాప్ మింగించిన తోటి
Samayam Telugu3 Oct 2026
ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ క్యాప్ మింగించిన తోటి

Kagaznagar Ragging Horror : తెలంగాణలోని ఒక ప్రభుత్వ నివాస పాఠశాలలో అత్యంత భయంకరమైన, ఒళ్లు గగుర్పొడిచే ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పరిధిలోని మహాత్మా

చర్చలు విఫలమైతే ఇరాన్ కి ఇక నూకలు చెల్లినట్టే .. డొనాల్డ్ ట్రంప్ డెడ్లీ వార్నింగ్
Samayam Telugu2 Oct 2026
చర్చలు విఫలమైతే ఇరాన్ కి ఇక నూకలు చెల్లినట్టే .. డొనాల్డ్ ట్రంప్ డెడ్లీ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా కోరుకుంటోందని, అయితే అది సాధ్యం కాకపోతే "ఇరాన్ పని పడతాం" అంటూ డెడ్లీ

మళ్లీ యుద్ధరంగంగా మారిన హెర్మూజ్
TeluguOne2 Oct 2026
మళ్లీ యుద్ధరంగంగా మారిన హెర్మూజ్

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరో సారి యుద్ధరంగంగా మారింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కు చేరాయి. నౌకలపై దాడులను నిలిపివేసేలా

ట్రంప్ వ్యాఖ్యలతో హార్మూజ్ లో మళ్లీ మంటలు.. వాణిజ్య నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు
Samayam Telugu1 Oct 2026
ట్రంప్ వ్యాఖ్యలతో హార్మూజ్ లో మళ్లీ మంటలు.. వాణిజ్య నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై చేసిన వ్యాఖ్యల తర్వాత, హార్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా

అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ పై మెరుపు దాడి.. శాంతి చర్చల వేళ కుట్ర
Oneindia Telugu30 Sept 2026
అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ పై మెరుపు దాడి.. శాంతి చర్చల వేళ కుట్ర

మణిపూర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి ఒడిగట్టారు. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌ లక్ష్యంగా చేసుకుని జరిపిన అనాగరిక మెరుపు దాడిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. జాతీయ రహదారి 202 పై

మణిపూర్ లో సైనిక కాన్యాయ్ ను ఐఈడీతో పేల్చేసిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి, పలువురికి గాయాలు
Samayam Telugu30 Sept 2026
మణిపూర్ లో సైనిక కాన్యాయ్ ను ఐఈడీతో పేల్చేసిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి, పలువురికి గాయాలు

జాతుల మధ్య వైరంతో అట్టుడికి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పరిస్థితులు కుదుటపడుతున్న వేళ.. ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఉఖరుల్ జిల్లాలో 40 అస్సాం రైఫిల్స్‌కు చెందిన సైనిక

పతనమవుతున్న బంగారం-వెండి ధరలు.. ఆవిరైతున్న ఇన్వెస్టర్ల లాభాలు
Zee Telugu29 Sept 2026
పతనమవుతున్న బంగారం-వెండి ధరలు.. ఆవిరైతున్న ఇన్వెస్టర్ల లాభాలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

దలైలామాకు 90వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
SkyC Media26 Sept 2026
దలైలామాకు 90వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ప్రపంచ ఆధ్యాత్మిక గురువు, టిబెట్ అగ్రనేత హిస్ హోలినెస్ దలైలామా 90వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని

ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా
Andhra Jyothy26 Sept 2026
ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా

టిబెట్‌కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. అమరావతి

ట్రంప్, నెతాన్యాహూలను ఖతం చేయాలంటూ నినాదాలు.. ఎక్కడో తెలుసా
TeluguOne25 Sept 2026
ట్రంప్, నెతాన్యాహూలను ఖతం చేయాలంటూ నినాదాలు.. ఎక్కడో తెలుసా

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహులను ఖతం చేయాలంటూ లక్షలమంది వీధుల్లో బహిరంగంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల

హర్మూజ్ ను దాటి.. భారత్ వైపు 15 యూరియా, డీఏపీ నౌకలు
Eenadu23 Sept 2026
హర్మూజ్ ను దాటి.. భారత్ వైపు 15 యూరియా, డీఏపీ నౌకలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో 15 నుంచి 20 ఎరువులు, ముడిసరకులతో కూడిన నౌకలు హర్మూజ్‌

గ్యాస్ వినియోగ దారుల కు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
10TV Telugu22 Sept 2026
గ్యాస్ వినియోగ దారుల కు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

సహజవాయువుపై ఆంక్షల ఎత్తివేత సాధారణ స్థితికి ఎల్ఎన్‌జీ రవాణా పరిశ్రమలకు లభించిన భారీ ఊరట Natural Gas Supply: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగానికి కేంద్ర

గ్యాస్ సరఫరాపై అత్యవసర ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
AP7AM21 Sept 2026
గ్యాస్ సరఫరాపై అత్యవసర ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

సహజవాయువు సరఫరాపై విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పశ్చిమాసియా నుంచి హర్మూజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్‌జీ) రవాణా తిరిగి సాధారణ స్థితికి చేరడంతో ఈ నిర్ణయం

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా
Eenadu17 Sept 2026
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

అచంచలమైన ఆత్మవిశ్వాసంతో మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయం మీదే. మీ నాయకత్వ లక్షణాలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు సాగండి. శ్రీలక్ష్మీదేవిని స్మరించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరిగి కార్యసిద్ధి

ఆ విషయంలో పాకిస్థాన్ తో మాకు పోలికేంటి..? ఇచ్చి పడేసిన భారత్
Oneindia Telugu17 Sept 2026
ఆ విషయంలో పాకిస్థాన్ తో మాకు పోలికేంటి..? ఇచ్చి పడేసిన భారత్

పశ్చిమాసియా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహించే విషయంలో భారత దౌత్య విధానాన్ని పాకిస్థాన్ తో పోల్చడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. బీజింగ్‌ లోని ప్రముఖ త్సింగూవా విశ్వవిద్యాలయం నిర్వహించిన వరల్డ్

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
Andhra Jyothy16 Sept 2026
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

250వ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడితో పాటు ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటర్‌నెట్ డెస్క్: 250వ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం

కోట్ల భారతీయుల తరఫున చెప్తున్నా..! ట్రంప్ కు మోడీ మెసేజ్
Oneindia Telugu16 Sept 2026
కోట్ల భారతీయుల తరఫున చెప్తున్నా..! ట్రంప్ కు మోడీ మెసేజ్

భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రంప్‌కు, ఆ దేశ ప్రజలకు

పాకిస్థాన్ తో పోలికా.. చైనా పాత్రికేయుడి ప్రశ్నకు భారత దౌత్యవేత్త ఘాటు రిప్లై
Eenadu14 Sept 2026
పాకిస్థాన్ తో పోలికా.. చైనా పాత్రికేయుడి ప్రశ్నకు భారత దౌత్యవేత్త ఘాటు రిప్లై

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియా సంక్షోభం వేళ అమెరికా-ఇరాన్‌ మధ్యవర్తిత్వంపై పాకిస్థాన్‌తో పోల్చడంపై చైనాలో భారత దౌత్యవేత్త విక్రమ్‌ దొరైస్వామి (Vikram Doraiswami) ఘాటుగా స్పందించారు. ఆ దేశంతో పోలిక