
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. పక్కన వాడు ఏమైపోతున్నాడనే ఆలోచన కూడా లేకుండా.. ఫోన్ లో మునిగిపోయి సమయం గడుపుతున్న రోజులు ఇవి. కానీ, ఇలాంటి రోజుల్లో కూడా ఒక గ్రామంలోని ప్రజలు


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. పక్కన వాడు ఏమైపోతున్నాడనే ఆలోచన కూడా లేకుండా.. ఫోన్ లో మునిగిపోయి సమయం గడుపుతున్న రోజులు ఇవి. కానీ, ఇలాంటి రోజుల్లో కూడా ఒక గ్రామంలోని ప్రజలు

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించారు. మాస్ సినిమాలతో అభిమానులని ఉర్రుతలూగించారు. అదే విధంగా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేశారు. చిరంజీవి కెరీర్ లో అత్యంత

రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఆరుగురిని క్రూరంగా హత్య చేసిన ఉన్మాది కేసు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం పోలీసులు 14 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం

స్నేహబంధం శాశ్వతమైనది.. అయితే కొన్ని సందర్భాల్లో ప్రాణ స్నేహితుల మధ్యా గొడవలు జరగచ్చు.. ఆపై అవతలి వారి ప్రవర్తన, ప్రాధాన్యాల్లోనూ మార్పులు రావచ్చు. ఇలాంటప్పుడు వారిపై మనకు కోపం రావడం, దీంతో వారిని

ఒకప్పుడు రక్త మార్పిడి అనేది అసాధ్యమైన వైద్య ప్రక్రియగా భావించేవారు. ఇప్పుడు ఆసుపత్రుల్లో సురక్షితంగా జరిగే ఈ చికిత్స వెనుక ఎన్నో సంవత్సరాల పరిశోధనలు, విజయాలు, వైఫల్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి

ఝార్ఖండ్లో ఓ అమానవీయ సంఘటన చోటుచేసుకొంది. ఇటీవల ఓ వ్యక్తి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిని స్థానిక పెద్దల వద్దకు తీసుకొచ్చి పంచాయతీ పెట్టించారు. కాగా, విషయం పోలీసుల

మదురై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున మదురై (Madurai) జిల్లాలోని

గత శుక్రవారం కాశీబుగ్గ సమీపంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం రోడ్డుపై వెళ్తున్న గొర్రెల కాపరి దానయ్యను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దానయ్య

జ్యోతిష్య శాస్త్రంలో ముత్యాన్ని చంద్రుడికి సంబంధించిన రత్నంగా భావిస్తారు. ఇది మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతను పెంచుతుందని విశ్వసిస్తారు. అయితే, ముత్యం అందరికీ అనుకూలం కాదని, జాతకాన్ని

పోలీసుల అదుపులో ఉన్మాది రాజ్కుమార్ సినీ ఫక్కీలో వెంటాడిన కానిస్టేబుల్ వదంతులు నమ్మొద్దన్న చేవెళ్ల డీసీపీ Shabad Murders Case: రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసి పరారైన ఉన్మాది

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

Bhagyashri Borse:ప్రస్తుతం టాలీవుడ్లో వేగంగా ఎదుగుతున్న యువ హీరోయిన్లలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే వరుస అవకాశాలను అందుకుంటూ మంచి గుర్తింపు

బిహార్లో ఓ దొంగకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ప్రయాణికుడి మొబైల్ ఫోన్ను లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏకంగా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. బిహార్లో
ఆయనో మండల వ్యవసాయాధికారి (ఏఓ).. ఆయనకు సంబంధించిన రూ. కోటి ఆస్తిని సొంత బావమరిదే పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దాంతో పాటు అవసరమంటే కొంత డబ్బు కూడా ఇచ్చారు. బావ బతుకు కోరేవాడే కదా బావమరిది అని ఆ ఏఓ

కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ దొంగకు ప్రయాణికులు ఊహించని రీతిలో గుణపాఠం చెప్పారు. కిటికీలోంచి చేయి పెట్టిన దొంగను పట్టుకుని, రైలు తర్వాతి స్టేషన్కు చేరుకునేంత వరకు

నడిరోడ్డుపై ఓ మెర్సిడెస్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా రోడ్డుపై వెళుతున్న ఆ కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. జనం కారును అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మరో వ్యక్తిపైకి కారు ఎక్కేసింది. కొన్ని సెకన్ల పాటు కారు ఆ వ్యక్తిపై అలాగే ఉండిపోయింది. ఇంటర్నెట్ డెస్క్: నడిరోడ్డుపై ఓ మెర్సిడెస్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా రోడ్డుపై వెళుతున్న ఆ కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. జనం కారును అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మరో వ్యక్తిపైకి కారు ఎక్కేసింది. కొన్ని సెకన్ల పాటు కారు ఆ వ్యక్తిపై అలాగే ఉండిపోయింది. కారు ముందుకు కదలగానే.. కారు కిందపడ్డ వ్యక్తి క్షణాల్లో పైకి లేచాడు. ఏమీ జరగనట్లు ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చండీగఢ్, సెక్టార్ 26లోని బాబుధామ్ కాలనీకి చెందిన అమన్జత్.. సెక్టార్ 44కు చెందిన అలన్స్ ప్రీత్ శనివారం సాయంత్రం డిస్కో క్లబ్కు వెళ్లారు. క్లబ్ నుంచి బయటకు వచ్చిన వారిపై ఓ మెర్సిడెస్ బెంజ్ కారు దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ అమన్జత్, అలన్స్లను దగ్గరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. సాంకేతిక ఆధారాలను ఉపయోగించి వాహనం నంబర్, డ్రైవర్ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ సంఘటనపై స్పందిస్తూ.. ‘సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను ఉపయోగించి నిందితుడిని గుర్తిస్తాము. వీలైనంత త్వరగా అతడిని అరెస్ట్ చేస్తాము’ అని తెలిపారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. నల్ల బెంజ్ కారు వేగంగా రోడ్డుపై దూసుకెళ్లింది. జనం గుంపులు, గుంపులుగా రోడ్డుపైకి
ఆయనకు రెండు పెళ్లిళ్లు. మొదటి భార్య ఎప్పుడో వదిలేయడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కూడా సేమ్ సమస్య. ఏంటా సమస్య అంటే.. తాగుడు! రోజూ ఇంటికి తాగి రావడం నానా గొడవ చేయడం.. ఈ గోలంతా

Chanakya Niti For Family Life: ఆచార్య చాణక్యుడు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎపుడో సామాన్య శకం పూర్వం ఈయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్ధిక విధానాలు, రాజకీయాలు, వైవాహిక బంధం పై ఈయన చెప్పిన

మహిళకు ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన..! కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ఒంటరిగా ఉండే మహిళల భద్రతపై మళ్లీ తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోతున్న ఈ
2023లో 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన మురళీ కిషోర్ అబ్బూరు.. ఇప్పుడు 'లెనిన్' మూవీతో ప్రేక్షకులను పలకరించారు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో

ఇంటర్నెట్ డెస్క్: భారత్ తరఫున మూడు కీలక యుద్ధాల్లో ప్రాణం పెట్టి పోరాడిన వీరుడతను. దేశ రక్షణకు సేవలందించిన ఆ మాజీ సైనికుడు నేడు వృద్ధ్యాప్యంలో అక్రమార్కులతో మరోసారి పోరాటం ప్రారంభించారు. ఆయనే
ఈ వారం ప్రారంభంలో అమెరికాలోని జార్జియా రాష్ట్రం లారెల్ క్రీక్ ట్రైల్ పరిసర ప్రాంతంలో జరిగిన ఒక భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన భార్య, కుమారులపై ఓ వ్యక్తి అమానుషంగా కాల్పులకు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు మధ్య మాటల యుద్ధం ముదిరింది. నిన్న జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన
ప్రముఖ నటుడు, సినీ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి చాలా గ్యాప్ తర్వాత తన స్వీయ దర్శక నిర్మాణంలో 'ఆపరేషన్ అరుణా రెడ్డి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రిలీజుకు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్

రాష్ట్రంలో కూటమి వర్సెస్ వైసీపీ నేతల మధ్య నడుస్తున్న రాజకీయ సవాళ్లు ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిన్నటి వరకు రాయలసీమ ముఠా రాజకీయాలకే పరిమితమైన ఈ సెగలు.. ఇప్పుడు ప్రశాంతతకు మారుపేరైన

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. అయితే.. ఇప్పుడు చర్చంతా అందులో పాల్గొన్న ఓ వ్యక్తి గురించే నడుస్తోంది. ముఖానికి మాస్క్ ధరించి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నదెవరనే

వియత్నాంలో శనివారం జరిగిన ఘోర పడవ ప్రమాదం నుంచి బయటపడిన తెలుగు పర్యాటకులంతా సురక్షితంగా హనోయిలోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా ఆదివారం రాత్రి 7:05 గంటలకు (స్థానిక

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఎస్ఐఆర్ (SIR) దరఖాస్తు పేరుతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మహిళను నమ్మించి సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎస్ఐఆర్

ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ తనపై, తన కుటుంబంపై ఇటీవల నమోదైన కేసుపై తాజాగా స్పందించాడు. సెలబ్రిటీగా తనకున్న పేరును దెబ్బతీసి, డబ్బు గుంజేందుకే ఓ వ్యక్తి తప్పుడు ఎఫ్ఐఆర్

దేశంలో టీ కేవలం ఓ పానీయం మాత్రమే కాదు.. దైనందిన జీవితంలో ఓ భాగం. ఉదయం నుంచి రాత్రి వరకు పలుమార్లు టీ తాగుతారు. అందుకే రైల్వేస్టేషన్, బస్టాండ్లతోపాటు దాదాపు ప్రతి వీధిలో టీ స్టాల్స్ ఉంటాయి

రంగారెడ్డి జిల్లా షాబాద్లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్ను కొత్తూరు మండలంలోని అక్కివేని గూడెం సమీపంలో

ఉత్తర్ప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నీళ్లనుకుని యాసిడ్ తాగింది. దీంతో ఆమె నోటిలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య ఆ మహిళ కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన శుక్రవారం

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడటంతో ఓ భారతీయుడు గల్లంతయ్యారు. ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో

యూనివర్సిటీల మధ్య సాధారణంగా క్రీడా పోటీలుంటాయి... లేదంటే డ్రామా పోటీలుంటాయి. ర్యాంకులు సాధించడం లోనూ పోటీ పడటం సహజం. కానీ అమెరికాలోని రెండు యూనివర్సిటీల మధ్య ఒక ఫిరంగి కోసం ఏకంగా సుదీర్ఘ పోరాటమే

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
పెళ్లికి ముందే భార్య మరో వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి తర్వాత ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్యని దూరం పెట్టాడు. అయితే, తనని మోసం చేసి పెళ్లి చేశారన్న కోపంతో అత్త, కట్టుకున్న భార్యను కిరాతకంగా నరికి

మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మొదట ఓసారి చెప్పి చూస్తాం; వినకపోతే గొడవపడతాం; మరీ సీరియస్ అయితే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం; కోర్టుకెళతాం. అయితే మన సమస్యలకు ఓ దెయ్యం కారణమైతే, మనల్ని

ఫిన్లాండ్లో ఉన్నత విద్య కోసం వెళ్లి మే 5న అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మణిదీప్ రెడ్డి గుజ్జ (18) కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సముద్ర తీరంలో లభ్యమైన ఒక మృతదేహం మణిదీప్దేనని ఫిన్లాండ్

యుద్ధాల్లో పాల్గొనే వీరులు సింహనాదాలు చేసేవారని పురాణాల్లో చదువుకున్నాం. అడవిలోని సింహం గర్జిస్తే, ఆ గర్జన ఏకంగా ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. అడవి అడవంతా ప్రతిధ్వనిస్తుంది. సింహగర్జన

జానకి మామయ్య చంద్రశేఖర్ ‘ఫన్ డాక్టర్’. ఆయన సూచన మేరకు చెన్నై చేరుకుని, గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు జానకి. ఇదిలా ఉంటే... ఒక వేదికపై జానకి పాడిన పాట విని, ముగ్ధులయ్యారు వి. రామ్ప్రసాద్. కాగా

రంగారెడ్డి జిల్లా షాబాద్లో రాజ్కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేయడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఈ ఘటన అత్యంత దారుణమైనదని, హృదయవిదారకమని ఆయన పేర్కొన్నారు

చికెన్ అనేది ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా భారతదేశంలో ఎంతో మంది నాన్ వెజ్ ప్రియులకి ఇష్టమైన ఆహారం. వారాంతాల్లో, పండుగలు, లేదా ప్రత్యేక సందర్భాలలో చికెన్ వంటకాలు లేకుండా భోజనం అసంపూర్ణంగా భావిస్తారు

ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు కోచింగ్ స్టాప్లో ఓ మార్పు చోటు చేసుకోనున్నట్లు ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియాను వీడేందుకు హెడ్కోచ్ గంభీర్ కోటరీలోని ఒకరు సిద్దంగా

జ్యోతిష్య శాస్త్రంలో జన్మరాశి, నక్షత్రాలు ఒక ఎత్తైతే... నివసించే ఇంటి వాస్తు మరొక ఎత్తు. కానీ, రాశిని బట్టి వాస్తు ఉంటుందా? అందరికీ ఒకే వాస్తు వర్తిస్తుందా? అసలు పేరు లేదా నక్షత్రాన్ని బట్టి ఇంటి

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్లో (FIFA World Cup 2026) నార్వే స్టార్ ఇర్లింగ్ హాలాండ్ హాట్ టాపిక్. ఆజానుబాహుడైన అతడు మైదానంలోకి దిగితే ఎంతటి ప్రత్యర్థైనా హడలెత్తిపోవాల్సిందే. శనివారం

రీతూ చౌదరి టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న సెలెబ్రిటీ. సోషల్ మీడియాలో ఆమెని మిలియన్ల కొద్దీ నెటిజన్లు ఫాలో అవుతున్నారు. బుల్లితెర షోలు, యాంకరింగ్ చేస్తూ రీతూ చౌదరి పాపులారిటీ సొంతం చేసుకుంది. రీతూ చౌదరి

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇవాళ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తీవ్ర

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన