
కడప జిల్లాలోని రిమ్స్ డెంటల్ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గత రాత్రి హాస్టల్లో ఉన్న 20 మందికిపైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కడప, జులై 8: జిల్లాలోని


కడప జిల్లాలోని రిమ్స్ డెంటల్ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గత రాత్రి హాస్టల్లో ఉన్న 20 మందికిపైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కడప, జులై 8: జిల్లాలోని

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

8th Pay commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన కమిషన్ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఒడిశాలోని భువనేశ్వర్లో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లతో కమిషన్ సమావేశాలు

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా తెలంగాణ ఫోక్ సాంగ్స్ హావా నడుస్తుంది. కొన్ని పాటలు విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరికొన్ని మాత్రం సంవత్సరాలు గడిచినా ఏమాత్రం

ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విప్లవం లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన సాగుతోంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా, లోకేశ్ బుధవారం (

కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసీ లో చెన్నై లవ్ స్టోరీ మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి

దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ(IMD) అంచనా ప్రకారం కేరళ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, ముంబై, గుజరాత్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు

ఇంటర్నెట్డెస్క్: అమెరికాలోకి న్యూయార్క్ నగరానికి సమీపంలోని భారత ఐరాస మిషన్ కార్యాలయాన్ని (Indian UN Mission) అధికారులు ఖాళీ చేయించారు. మిడ్టౌన్ మాన్హటన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఆకాశ హర్మ్యం

న్యూయార్క్లోని మాన్హటన్లోని నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం కుంగిపోవడంతో కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో అందులో ఉన్న భారత ఐక్యరాజ్యసమితి మిషన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమాని పొనుగంటి నిరంజన్(Niranjan) మరణం ఇటు జనసైనికుల్లో, అటు మెగా అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్

ఈ నాలుగు గ్రహాల కలయిక ఆగస్టు నెలలో మీన రాశివారికి చాలా మేలు చేయనుంది. ముఖ్యంగా ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది.రెట్టింపు లాభాలు అందుకుంటారు. వ్యాపారంలోనూ ఊహించని లాభాలు అందుకుంటారు. కొత్తగా వ్యాపారం

ఇండియాలో దొరికే బెస్ట్ బీర్ ఇదే అని చెప్పడం అంత ఈజీ కాదు.. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు బీర్ మార్కెట్ అస్సలు మామూలుగా లేదు. సరికొత్త బ్రాండ్లు, అదిరిపోయే ఫ్లేవర్లతో రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతోంది

CM Vijay : తమ సినిమా రిలీజ్ అవుతుంటే ఏ రకమైన సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ చేస్తారు హీరోలు. ప్రమోషన్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్తారు. స్టార్ హీరోలు ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నా సినిమా రిలీజ్ విషయంలో

Soniya Singh : యూట్యూబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న సోనియా సింగ్ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. సిద్దు పవన్ అనే మరో నటుడితో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

తాము తీసుకున్న నిర్ణయం రైట్ అని నిరూపించాల్సిన పరిస్థితి బీసీసీఐకి గతంలో ఎప్పుడూ రాలేదు. వాళ్లు ఏది చేసినా అది కరెక్టే అనే ఇంప్యాక్ట్ ఇండియన్ క్రికెట్పై క్రియేట్ చేశారు. విరాట్ కోహ్లీని వన్డే

కోలీవుడ్ లో ఇంతకు ముందు పలువురు నటీమణులు అక్కగా, అమ్మగా, అత్తగా నటించి ఆయా పాత్రలకు జీవం పోశారు. అలాంటి పాత్రలకు ఇప్పుడు ప్రాణం పోస్తున్న నటీమణుల్లో నటి లిజీ ఆంటోని ఒకరు. పలు చిత్రాల్లో రకరకాల

ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లాండ్ ఉంచిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 11.4

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో 125 పరుగుల తేడాతో టీమిండియా చవిచూసిన ఘోర పరాజయంపై భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ

బ్లాక్ డ్రెస్లో మెస్మరైజ్ చేస్తున్న మోనాల్ గజ్జర్.. ఫొటోలు.. నటి మోనాల్ గజ్జర్ తాజాగా బ్లాక్ డ్రెస్ లో తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

Maa Inti Bangaram : సమంత ఇటీవల మా ఇంటి బంగారం అనే సినిమాతో వచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది రొటీన్ కథ, కథనం అయినా, సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అంత ఎఫెక్ట్ గా లేకపోయినా కాస్త ఎంటర్టైన్మెంట్, సమంత

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో అయితే మాలీవుడ్ సినిమాలకు మస్త్ డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం మలయాళం నుంచి కనీసం ఒకటి

Shreyas Iyer Toss Record: భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డు నమోదైంది. టీమిండియా కొత్త టీ20 సారథి శ్రేయాస్ అయ్యర్ అదృష్టం పండించుకుంటూ టాస్ విషయంలో సరికొత్త సంచలనం

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ ని పీక్ కి తీసుకెళ్లిన చిత్రం పోకిరి. సాధారణ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అసాధారణంగా రికార్డులు నెలకొల్పింది. 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం బెల్వ్యూ (సియాటెల్ సమీపంలో)లో గతేడాది అక్టోబరులో చోటుచేసుకున్న భారతీయ మహిళ రాజిత సబ్బినేని (27) అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు అధికారులు సంచలన విషయాలు

పాకిస్థాన్కు చెందిన ఓ కార్గో విమానం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కే2 ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737 విమానం మంగళవారం షార్జా నుంచి కరాచీకి బయలుదేరింది. పాకిస్థాన్కు చెందిన ఓ కార్గో విమానం

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 2028 CM Is KCR: మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2028లో అవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని.. మలేషియాకు రైతుల అధ్యయన పర్యటనలు చేయిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ వచ్చాక తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ రైతులతో భేటీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులతో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై వారి సమస్యలు, అనుభవాలు, సూచనలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో సుదీర్ఘంగా ముచ్చటించిన కేటీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపట్టిన పంటల వైవిధ్యీకరణ కార్యక్రమం ఫలితాలను సమీక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కీలక ప్రసంగం రైతులతో సమావేశం జరిగిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలన్నది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దూరదృష్టితో రూపొందించిన లక్ష్యం. మలేషియా, ఇండోనేషియా దేశాల తరహాలో ఆయిల్ పామ్ సాగును అభివృద్ధి చేసి దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడమే కాకుండా రైతులకు వరి వంటి సంప్రదాయ పంటలతో పోలిస్తే మూడు రెట్లు అధిక ఆదాయం వచ్చేలా చేయడమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ లక్ష్. ఈ పంటకు కేసీఆర్ హయాంలో ప్రోత్సాహాన్ని అందించాం'

హిందీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన శోభితది తెలుగు అమ్మాయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మూలాలున్న శోభిత, విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా
ఇంగ్లాండ్తో మూడో టీ20 మ్యాచులో భారత్ చిత్తుగా ఓడిపోయింది. మంగళవారం నాటింగ్ హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఏకంగా 125 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 7 వికెట్ల

కొమురవెల్లి ఆలయంలో ఒగ్గు పూజారుల నియామక దందా కొత్తగా 55 మంది నియామకానికి చకచకా ఏర్పాట్లు ఆరు నెలల క్రితం ఓ అధికారి వద్దన్నా.. కొత్త అధికారి రాకతో కదిలిన పావులు ఇప్పటికే 163 మంది ఒగ్గు పూజారులు.. ఆలయ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (25) కస్టోడియల్ డెత్ ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ సస్పెన్షన్కు గురైన సర్కిల్

కొత్త దరఖాస్తుల స్వీకరణ నిలిపివేతకు ఆదేశాలు -అక్రమ లే అవుట్లపై ప్రభుత్వ నిర్ణయం -ఎల్ఆర్ఎస్-2020 నిబంధనలకు మంగళం -నేటి నుంచి అమల్లోకి వచ్చేలా జీవో జారీ -రుసుంపై కొనసాగనున్న 25 శాతం రాయితీ

‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం #ChiruBobby2 / #Chiru158. KVN ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 (#NKRAR2) చిత్రం కోసం జతకట్టారు. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్పై సాహు గారపాటి భారీ

మాధవ్, దీపా బాల, మంచాల నాగరాజ్, మయూర్ రెడ్డి బండారు, మోక్ష ఆర్ట్స్ ‘మారెమ్మ’ మారి సాంగ్ లాంచ్ మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ

‘వాల్తేరు వీరయ్య’ భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం ఈ
మేల్ డామినేషన్ ఉన్న సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ స్టార్ హీరోల సినిమాల రికార్డుల గురించే అందరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ రికార్డుల గురించి మాట్లాడుకునే టైమ్
సరిగ్గా రెండేళ్ల కిందట ప్రకృతి విలయతాండవానికి వయనాడ్ చిగురుటాకులా వణికిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన ఈ విధ్వంసం.. గ్రామాలకు తుడిచిపెట్టేసింది. తాజాగా,వయనాడ్ జిల్లా మేప్పాడి సమీపంలో

ఫ్రాన్స్ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్లో ఫ్రాన్స్ తరఫున అదరగొడుతున్న ఎంబాపె.. పరాగ్వేతో మ్యాచ్ అనంతరం ఆ దేశానికి చెందిన మహిళా సెనెటర్

పశ్చిమ బెంగాల్లోని బరుయిపూర్ (Baruipur)లో 12 ఏళ్ల బాలిక దారుణ అత్యాచారం, హత్య సంఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఏడాది మేలో ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టిన సువేదు అధికారి నేతృత్వంలోని

కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనక్కంపొయిల్-కల్లాడి

టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ మరోసారి నటుడిగా మారాడు. అథర్వ మురళీ నటిస్తున్న తమిళ చిత్రం ‘ఇదయం మురళి’లో తమన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో జులై 10న ప్రేక్షకుల ముందుకు

గత కొన్నిరోజులుగా నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. నిత్యం ఏదో ఒక వివాదం లేకపోతే అస్సలు నిద్రపట్టన్నట్లు.. ఎప్పుడూ జస్ట్ ఆస్కింగ్ పేరుతో వివాదాలను తీసుకోస్తూనే

నాగార్జున వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తొలి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ మూవీ తొలి చిత్రంగా తెరకెక్కింది. భారీ అంచనాలతో విడుదలైన

ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారాంతంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జూలై 9న జరిగే 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' ప్రవాస భారతీయ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో జనం హాజరవుతారని

ఒక శకం ముగిసింది. 23 ఏళ్లుగా ఒక దేశపు ఆశలను తన భుజాలపై మోసిన ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికాడు. మంగళవారం జరిగిన 2026 ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో

డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ వంద రోజుల్లో కొలిక్కి తీసుకురావాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి లో జరిగిన సీఆర్డీఏ 63వ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి అంశంతో పాటుగా అమరావతి కోసం రెండో దశ భూసమీకరణ.. రైతులకు