రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Actor ProfilePolitician

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

📊 Box Office Collections
Total News28
Movie Updates0
Sources13
ఏపీ అభివృద్ధి చిరునామా చంద్రబాబు
TeluguOne12 Dec 2026
ఏపీ అభివృద్ధి చిరునామా చంద్రబాబు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనా నైపుణ్యం, దార్శనికతను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. నిజమైన విజనరీ చంద్రబాబు అన్న ఆమె.. ఏపీలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతికి ఆయనే నిజమైన చిరునామాగా

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
AP7AM10 Dec 2026
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షతపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడిన ఆమె... రాష్ట్రంలో నిజమైన అభివృద్ధికి ఆయనే అసలైన చిరునామా అని స్పష్టం చేశారు. సాంకేతికత, పాలన, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చేపట్టిన సంస్కరణలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి, ఐటీ, పారిశ్రామిక రంగాల పురోగతికి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దూరదృష్టి కలిగిన నాయకత్వంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన ఈ ప్రశంసలపై టీడీపీ శ్రేణులు, కూటమి నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన కుటుంబంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ‘అమరావతి’ కాఫీ టేబుల్ బుక్‌ను బహుకరించారు. ఆ పుస్తకంలోని రాజధాని అమరావతి విశేషాలు, ఫొటోలను రాష్ట్రపతి ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టిని కొనియాడుతూ, ఆయన నిజమైన అభివృద్ధికి చిరునామా అని, ఒక విజనరీ లీడర్ అని రాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా, ఎంపీ అప్పలనాయుడి నిబద్ధతను రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంట్ సమావేశాలకు ప్రతిరోజూ సైకిల్‌పై రావడం, 100 శాతం హాజరు నమోదు చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. సంస్కారం, నిరాడంబరత కలిగిన అప్పలనాయుడిని చూస్తుంటే "నన్ను నేను చూసుకున్నట్లే ఉంది" అని అన్నారు

వికారాబాద్ లో రూ.27 లక్షల విలువైన గంజాయి పట్టివేత
Andhra Jyothy10 Dec 2026
వికారాబాద్ లో రూ.27 లక్షల విలువైన గంజాయి పట్టివేత

వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఎక్సైజ్‌ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్‌ చేసి, వారి నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్

వందేమాతరం కూడా ఇక జనగణమనతో సమానం.. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
Andhra Jyothy4 Dec 2026
వందేమాతరం కూడా ఇక జనగణమనతో సమానం.. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

భారత జాతీయ గీతం 'జన గణ మన' తరహాలోనే 'వందేమాతరం'కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించనుంది. 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లు'కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు

రాష్ట్రపతి ఆమోదం, చట్టంగా మారిన కొత్త బిల్లు! జనగణమనతో సమానంగా
Oneindia Telugu3 Dec 2026
రాష్ట్రపతి ఆమోదం, చట్టంగా మారిన కొత్త బిల్లు! జనగణమనతో సమానంగా

స్వాతంత్ర్య సమరంలో కోట్ల మంది భారతీయుల్లో దేశభక్తి ఆవేశాన్ని నింపిన వందేమాతరం గేయానికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత చట్టపరమైన రక్షణ కల్పించింది. జాతీయ గీతం జనగణమనకు ఏ స్థాయిలో గౌరవం, చట్టపరమైన రక్షణ

ఇంతటి ఘనమైన పిలుపా! ఆగస్టు 15 'ఎట్ హోమ్' కార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Oneindia Telugu27 Nov 2026
ఇంతటి ఘనమైన పిలుపా! ఆగస్టు 15 'ఎట్ హోమ్' కార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా రాష్ట్రపతి భవన్‌లో ఎంతో ఘనంగా నిర్వహించే ఆట్ హోమ్ వేడుకల ఆహ్వాన పత్రిక ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఈ పిలుపు కేవలం

పట్నా హైకోర్టు సీజేగా తెలుగు తేజం జస్టిస్ కామేశ్వరరావు
AP7AM24 Nov 2026
పట్నా హైకోర్టు సీజేగా తెలుగు తేజం జస్టిస్ కామేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావుకు కీలక పదవి లభించనుంది. పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన

జాతీయ జెండాతో పాటు మీ అజెండా ఉండాలి
AP7AM21 Nov 2026
జాతీయ జెండాతో పాటు మీ అజెండా ఉండాలి

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వృత్తిలో విజయం

గిరిజన సంక్షేమానికి రూ.4,764 కోట్లు.. చంద్రబాబు కీలక ప్రకటన
SkyC Media20 Nov 2026
గిరిజన సంక్షేమానికి రూ.4,764 కోట్లు.. చంద్రబాబు కీలక ప్రకటన

అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదిక వద్ద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ. 4,764 కోట్లను

భారత్ - బహామాస్ కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతం
Andhra Jyothy28 Sept 2026
భారత్ - బహామాస్ కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతం

రాష్ట్రపతి భవన్‌లో కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతమైంది. బహామాస్‌తో పాటు ఐదు దేశాల కొత్త హైకమిషనర్‌లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీ, జులై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి భవన్‌లో కీలక

చిరంజీవి కామెంట్స్ పై పద్మశ్రీ రాజేంద్రప్రసాద్ షాకింగ్ కౌంటర్
SkyC Media25 Sept 2026
చిరంజీవి కామెంట్స్ పై పద్మశ్రీ రాజేంద్రప్రసాద్ షాకింగ్ కౌంటర్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ తనకు ఇటీవల దక్కిన పద్మశ్రీ పురస్కారంపై అత్యంత హృదయపూర్వకమైన అభిప్రాయాలను పంచుకున్నారు. హైదరాబాద్ నగరంలో

అవార్డులపై చిరంజీవి కామెంట్స్.. రాజేంద్రప్రసాద్ రియాక్షన్ ఇదే
Samayam Telugu22 Sept 2026
అవార్డులపై చిరంజీవి కామెంట్స్.. రాజేంద్రప్రసాద్ రియాక్షన్ ఇదే

ఇటీవల 'పెద్ది' సినిమా సక్సెస్ ఈవెంట్ లో అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అంటున్నారని చెప్పే క్రమంలో, అవార్డులు

అడిగితే భిక్ష.. ఇస్తే గౌరవం.. పద్మశ్రీపై రాజేంద్రప్రసాద్
Eenadu21 Sept 2026
అడిగితే భిక్ష.. ఇస్తే గౌరవం.. పద్మశ్రీపై రాజేంద్రప్రసాద్

ఇంటర్నెట్‌డెస్క్‌: అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష అవుతుందని, అదే వారు పిలిచి ఇస్తే గౌరవమని సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ (actor Rajendra Prasad) అన్నారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ

చంద్రబాబు సర్కార్ పై బొత్స ఫైర్.. హామీల అమలులో విఫలమంటూ విమర్శలు
AP7AM17 Sept 2026
చంద్రబాబు సర్కార్ పై బొత్స ఫైర్.. హామీల అమలులో విఫలమంటూ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవడమే కాకుండా, రాజకీయ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు.. జులై 20 నుంచి మొదలు
Andhra Jyothy14 Sept 2026
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు.. జులై 20 నుంచి మొదలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు. ఇంటర్నెట్ డెస్క్

విద్యా శాఖ మంత్రిగా లోకేష్ పనితీరుకు రాష్ట్రపతి ప్రశంసలు
Telugu Times31 Aug 2026
విద్యా శాఖ మంత్రిగా లోకేష్ పనితీరుకు రాష్ట్రపతి ప్రశంసలు

విద్యాశాఖలో సంస్కరణలు కొనసాగించాలని సూచన యువతలో స్ఫూర్తి నింపేలా లోకేష్ ప్రసంగించారని అభినందించిన రాష్ట్రపతి విద్యాశాఖ మంత్రిగా దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తూ, ఎన్నో

లోకేశ్ విద్యా సంస్కరణలకు రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు
SkyC Media29 Aug 2026
లోకేశ్ విద్యా సంస్కరణలకు రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన విప్లవాత్మక మార్పులపై దేశ అత్యున్నత అధినేత ప్రశంసలు కురిపించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన సెంట్రల్ యూనివర్సిటీ

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy25 Aug 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.2,930 నేడు తెరుచుకోనున్న

వికసిత భారత్ సాధనలో యువశక్తే కీలకం
TeluguOne24 Aug 2026
వికసిత భారత్ సాధనలో యువశక్తే కీలకం

దేశాన్ని వికసిత భారత్‌గా మార్చే అద్భుత లక్ష్య సాధనలో నవతరానికి చెందిన యువతదే అత్యంత కీలకమైన పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విద్య, స్వీయ సాధికారతలే యువతకు శ్రీరామరక్ష అని

వైభవంగా విశాఖ కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవం
TeluguOne23 Aug 2026
వైభవంగా విశాఖ కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవం

విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. విశాఖపట్నం నగరంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) మొదటి స్నాతకోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ

వికాసిత్ భారత్ లక్ష్యంలో యువతదే కీలక పాత్ర
Andhra Jyothy23 Aug 2026
వికాసిత్ భారత్ లక్ష్యంలో యువతదే కీలక పాత్ర

దేశ నిర్మాణంలో విద్యావంతులైన యువతదే అత్యంత కీలక భూమిక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు

ప్రజల జీవితాలను మార్చేదే అసలైన విద్య
Andhra Jyothy22 Aug 2026
ప్రజల జీవితాలను మార్చేదే అసలైన విద్య

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని ఆకాంక్షించారు. విశాఖపట్నం, జూన్ 30: ప్రజల జీవితాల్లో

విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు
NTV Telugu21 Aug 2026
విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు

President Droupadi Murmu Vizag Visit: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్‌బేస్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి, అనంతరం నేవల్

రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Asianet News Telugu12 Jul 2026
రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే

టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు రోహిత్ శర్మ కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయి నమోదైంది. దేశంలోనే నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ' అవార్డును రోహిత్ శర్మ అందుకున్నారు. ఢిల్లీలోని

పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్
TeluguOne9 Jul 2026
పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. ప్రఖ్యాత మలయాళ పాత్రికేయుడు

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాజేంద్రప్రసాద్, మురళిమోహన్ కు పద్మ శ్రీ అవార్డులు
TV9 Telugu8 Jul 2026
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాజేంద్రప్రసాద్, మురళిమోహన్ కు పద్మ శ్రీ అవార్డులు

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Sakshi20 Jun 2026
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా వైఎస్‌