
ఇటీవలె నూతనంగా ఏర్పాటైన యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి. చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల


ఇటీవలె నూతనంగా ఏర్పాటైన యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి. చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని వైఎస్ఆర్ నివాసంలో వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అవాస్తవ ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని

నాణ్యత లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించిందే నువ్వు కేసీఆర్ పదవి నుంచి తప్పించిందే అందుకు కాంగ్రెస్ పై నింద వేసేముందు జవాబు చెప్పు 3 నెలల పాటు ఇరిగేషన్ శాఖ కావాలా? రాజ్యాంగమంటే చిన్నపిల్లల ఆట లెక్కనా? కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకో.. సీఎం రేవంత్, ఉత్తమ్ ఆలోచిస్తరు చర్చకు సిద్ధమని సీఎం అంటున్నారుగా..! నీ మామ కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురా నువ్వా..రేవంత్ గురించి మాట్లాడేది! నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టి.. అది కూలడానికి కారణమైన నిన్నేం చేయాలి? అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డల్లో నీళ్లు నిల్వచేయొద్దని ఎన్డీఎ్సఏనే చెప్పింది హరీశ్పై తూర్పు జగ్గారెడ్డి మండిపాటు నిలదీయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు హైదరాబాద్, జూలై 8(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెబుతూ.. సీఎం రేవంత్రెడ్డిని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ నేత హరీశ్రావు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయరాదన్న నిర్ణయం సీఎం, మంత్రి ఉత్తమ్లది కాదని తెలిపారు. ఆ నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అఽథారిటీ (ఎన్డీఎస్ఏ) అని గుర్తుచేశారు. ఆ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తే అవి కూలిపోయి కింద ఉన్న ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని అనేక గ్రామాలు కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని తెలిపారు. అవి కొట్టుకుపోయినా హరీశ్రావుకు ఫరవాలేదా? అని నిలదీశారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యత లేకుండా కట్టించిందే హరీశ్రావు అని ఆరోపించారు. అందుకే ఆయన ను మంత్రి పదవి నుంచి కేసీఆర్ తప్పించారని తెలిపారు. నిందలు కాంగ్రెస్పై వేసే ముందుకు దీనికి హరీశ్రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇవ్వటంలేదని నిందలేసి.. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్లను ఉరితీయాలని హరీశ్రావు మాట్లాడుతున్నారని, ప్రాజెక్టును నాణ్యత లేకుండా కట్టించి, అది కూలడానికి కారణమైన

కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్, జులై 8 (ఆంధ్రజ్యోతి): కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్తో

July Holidays : జూలైలో పండగలు, ప్రత్యేక పర్వదినాలు ఏమీ ఉండదు.. కాబట్టి సాధారణంగా రెండో, శనివారం, ఆదివారాలు తప్ప ఇతర సెలవులేమీ ఉండవు. వేసవి సెలవులు ముగియగానే వచ్చే నెల ఇది... అందుకే జూలై పేరంటేనే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న కొండా-కడియం వైరం మరోసారి రచ్చకెక్కింది. గత కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న వీరి మధ్య రాజకీయ శత్రుత్వం, ఈసారి ఏకంగా దేవాదాయ శాఖ

రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంత ఇల్లు, కారు కూడా లేకుండా కేవలం ఒక పాత స్కూటర్తో సాధారణ జీవితం గడిపిన అసలు సిసలైన 'ప్రజల మనిషి', కాంగ్రెస్ సీనియర్ నేత కొమ్మిడి నర్సింహారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక బహిరంగ సవాలు విసిరారు. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై అసెంబ్లీలో

సాక్షి, హైదరాబాద్: దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి మంత్రి సీతక్క వరకు మహిళలు రాజకీయాల్లో రాణిస్తారని నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాచారంలో (మంగళవారం) సీఎం రేవంత్ రెడ్డి

డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ వంద రోజుల్లో కొలిక్కి తీసుకురావాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. కడియం శ్రీహరిపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

Keesara: చంద్రపురి కాలనీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీకాంత్ యాదవ్! కీసర: కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడిగా మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ను టిపిసిసి అధ్యక్షులు ఉమా మహేష్ కుమార్ గౌడ్ గారు

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల జీతాలపై అధికారులకు స్పష్ట మైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినప్పటికీ, ఉద్యోగుల కు సమయానికి జీతాలు చెల్లించకుండా

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల మధ్య దీర్ఘకాలిక విభేదాలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ తన నియోజకవర్గ పరిధిని మించి జిల్లా

కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు వరంగల్ కాంగ్రెస్లో పెరిగిన వివాదం అధికారుల రివ్యూతో రేగిన లొల్లి Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేతలు, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క సమీక్షా సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన సమీక్ష జరగాలన్నా, ఆ శాఖా మంత్రి పాత్ర అత్యంత కీలకం. ముఖ్యమంత్రితో పాటు

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై తెలంగాణ సర్కారు దృష్టి పెట్టింది. పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక

ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కాలేజీలలో చేరాలి అనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీల ఎంపిక

జనసంఘ్ స్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్

సీఎం రేవంత్ పర్యాటక ప్రణాళిక. చారిత్రక, ప్రకృతి ప్రాంతాల అభివృద్ధి. వికారాబాద్ టూరిజం హబ్. Revanth Reddy: తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)

దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్ సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఉన్న చారిత్రక, సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పటంలో

హైదరాబాద్: దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో

తెలంగాణ పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కీలక చర్యలు చేపట్టారు. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల

Rythu Bharosa : తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద వానాకాలం పంటల సాగుకు సంబంధించి పెట్టుబడి సాయం నిధులను అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం

CURE Bill : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగర పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 70ఏళ్ల జీహెచ్ఎంసీ చట్టానికి స్వస్తి చెప్పబోతోంది. మూడు

కిషన్రెడ్డి గారూ... మెట్రోపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇవ్వాడానికి సహకరించండి ఫేజ్-1ను తెలంగాణకు అప్పగించే ప్రక్రియ వేగవంతానికి కృషి చేయండి ఆలస్యమైతే వేల కోట్ల అదనపు
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఆయన సోదరులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్హౌస్లను రేవంత్ సర్కార్ గాలికి
.webp)
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) నేతృత్వంలోని గులాబీ
హైదరాబాద్ నగర పాలనను పూర్తిగా ఆధునికీకరించే దిశగా తెలంగాణ సర్కార్ కీలక అడుగు వేసింది. దాదాపు 7 దశాబ్దాలుగా అమల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టాన్ని రద్దు చేసి

కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాసారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీ వేదికగా జరిగిన భేటీ లో తీసుకున్న నిర్ణయాల అమలు పైన ప్రశ్నించారు. రెండు వారాలు పూర్తయినా సమాచారం ఏదీ లేకపోవటం పైన ప్రశ్నించారు

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు (Hyderabad Metro)పై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) వేర్వేరుగా లేఖలు రాశారు. గత నెల 23, 24

కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి వివరించారు. హైదరాబాద్

హైదరాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి ‘ఉస్మానియా జనరల్ హాస్పిటల్’ (Osmania General Hospital) వైద్య బృందం దేశంలోనే అత్యంత అరుదైన, సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకబిగిన 36 గంటల పాటు శ్రమించి

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్హౌస్ సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులను పోలీసులు అడుగడుగునా

Nizamabad: తిర్మాన్పల్లిలో రూ.5 కోట్లతో బాలికల కళాశాల ప్రారంభం! నిజామాబాదు: గ్రామ స్థాయి నుండి సీఎం గా ఎదిగిన రేవంత్ రెడ్డి పై గాలికి వచ్చినా వారు విమర్శించడం సరికాదు అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే సీఎం ఏం
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో తన రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి అయిన

పదేళ్ల కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పదేళ్లలో 8 లక్షల 21 వేల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఎవరికైనా డబుల్ బెడ్రూం లు ఇచ్చారా? ఇంటికి
.webp)
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు. నాడు స్థానిక ప్రజలు నాటిన చిన్న