
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. శ్రీరాముడు, హిందూ దేవతలు, రామాయణంపై ప్రకాశ్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ తిరుపతి కోర్టులో ఆయనపై తిరుపతిలోని నాలుగవ


ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. శ్రీరాముడు, హిందూ దేవతలు, రామాయణంపై ప్రకాశ్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ తిరుపతి కోర్టులో ఆయనపై తిరుపతిలోని నాలుగవ
సినీ నటుడు ప్రకాష్రాజ్కు షాక్ తగిలింది. తిరుపతి లో ఆయనపై ప్రైవేట్ కేసు దాఖలైంది. టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ నేత జి. భానుప్రకాష్ రెడ్డి తరుఫున ఆయన న్యాయవాది అజయ్ కుమార్ తిరుపతి నాలుగో అదనపు

Prakash Raj: ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్పై తిరుపతి న్యాయస్థానంలో సోమవారం ఒక క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. రామాయణం, హిందూ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మతపరమైన విశ్వాసాలను, మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని ఆరోపిస్తూ బీజేపీ సీనియర్ నాయకుడు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి. భానుప్రకాశ్ రెడ్డి ఈ చట్టపరమైన చర్యలు చేపట్టారు. తిరుపతిలోని నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. Read also: Chandrababu Naidu: సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ భానుప్రకాశ్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కేరళ లిటరేచర్ ఫెస్టివల్తో పాటు పలు ఇతర బహిరంగ వేదికలపై ప్రకాశ్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఉత్తర భారతదేశానికి చెందిన శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణాదిపై (లంకగా పోలుస్తూ) దండయాత్ర చేశారంటూ ఆర్యులు-ద్రావిడుల మధ్య విభజనను, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ మాట్లాడారని పిటిషనర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ముమ్మాటికీ వాస్తవ విరుద్ధమని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పవిత్ర గ్రంథాలను, దేవతలను ఉద్దేశపూర్వకంగా కించపరిచినందుకు గానూ భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 299, 196 కింద నటుడిపై కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన ప్రకాశ్ రాజ్ వీడియోలు ఏప్రిల్ 17న తన దృష్టికి వచ్చాయని భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. హిందూ సమాజంలో విద్వేషాలు రగిల్చేలా సాగిన ఆ ఉపన్యాసంపై తాను ఏప్రిల్ నెలలోనే ప్రకాశ్ రాజ్కు లీగల్ నోటీసులు పంపినట్లు ఆయన గుర్తుచేశారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అప్పట్లోనే హెచ్చరించారు. నటుడి వైపు
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్పై తిరుపతి కోర్టులో సోమవారం క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. రామాయణం, హిందూ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నేత, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి. భానుప్రకాశ్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు.తిరుపతిలోని నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్తో పాటు పలు బహిరంగ వేదికలపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణాదిపై (లంకగా పోలుస్తూ) దండయాత్ర చేశారని, ఇది ఆర్యుల-ద్రావిడుల విభజనను ప్రోత్సహించేలా ఉందని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించినట్లు భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.ఈ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధంగా ఉండటమే కాకుండా, ఉద్దేశపూర్వకంగా మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా మరియు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో వివరించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), 2023లోని సెక్షన్ 299, 196 కింద కేసు నమోదు చేసి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.సామాజిక మాధ్యమాల్లో ప్రకాశ్ రాజ్ మాట్లాడిన వీడియో ఏప్రిల్ 17న తన దృష్టికి వచ్చిందని భానుప్రకాశ్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. రామాయణం, శ్రీరాముడు, లక్ష్మణుడి గురించి ఆయన మాట్లాడిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. సమాజంలో విద్వేషాలు రగిల్చేలా, హిందూ దేవతలను మరియు పవిత్ర గ్రంథాలను నిందితుడు ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన

పెళ్లి, బిడ్డ తర్వాత కూడా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గని కాజల్ అగర్వాల్. లేటెస్ట్ ఫోటోషూట్స్తో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తోంది. టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ట్రెండ్ ఉండేది