రుణమాఫీ
Actor ProfilePolitician

రుణమాఫీ

📊 Box Office Collections
Total News33
Movie Updates0
Sources13
రుణమాఫీపై మాట్లాడే నైతికత బీఆర్ ఎస్ కు లేదు
Andhra Jyothy7 Jan 2027
రుణమాఫీపై మాట్లాడే నైతికత బీఆర్ ఎస్ కు లేదు

రుణమాఫీ పథకంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలులో గత ప్రభుత్వం విఫలం: తుమ్మల హైదరాబాద్‌: రుణమాఫీ పథకంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రుణమాఫీ అమలు తీరు దారుణంగా సాగిందని, ఆ విషయాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు విస్మరించినా.. రైతులు మాత్రం గుర్తుపెట్టుకున్నారని ఆయన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. 2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉందని, అయినప్పటికీ రూ. లక్ష వరకు రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయకుండా.. వాయిదాల్లో నాలుగు సంవత్సరాల పాటు చెల్లించడం వల్ల రైతులపై రూ. 2,630 కోట్ల వడ్డీ భారం పడిందని అన్నారు. 2018లోనూ రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని నమ్మించి, చివరకు సగం మందికే అమలు చేసి.. రూ. 8,379 కోట్లు పూర్తిగా ఎగవేశారని ఆరోపించారు. పదేళ్ల పాటు రైతులను నిర్లక్ష్యం చేసిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు వారిపై కపటప్రేమ చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి పంట కాలంలోనే ఒకేసారి రూ. 20,617కోట్లు మాఫీ చేసి.. 25,35,964 మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిందని తుమ్మల స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకతతో రూ. 2 లక్షలలోపు ఉన్న పంట రుణాలన్నింటిని మాఫీ చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నామని మంత్రి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రైతులకు ఉన్న పంట రుణ బాకీలు అత్యల్పమని పార్లమెంట్‌లో కేంద్ర నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

అసెంబ్లీ సాక్షిగా సీఎం క్షమాపణలు.. మాజీ సీఎం ప్రస్తావనతో
Samayam Telugu5 Jan 2027
అసెంబ్లీ సాక్షిగా సీఎం క్షమాపణలు.. మాజీ సీఎం ప్రస్తావనతో

అసెంబ్లీ సాక్షిగా సీఎం క్షమాపణలు.. మాజీ సీఎం ప్రస్తావనతో..! తమిళనాడు శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. హెల్త్, రెవెన్యూ పద్దులపై చర్చ సందర్భంగా అటవీ శాఖ మంత్రి ఆర్‌వి రంజిత్ కుమార్ మాజీ సీఎం కరుణానిధి పేరును నేరుగా ప్రస్తావించడంపై డీఎంకే సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం కూడా జోక్యం చేసుకుని సభ సాంప్రదాయాలను గుర్తుచేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం సి. జోసెఫ్ విజయ్ సభలోనే క్షమాపణలు తెలిపారు. అనంతరం రూల్ 110 కింద సీఎం సభలో ప్రకటన చేస్తూ.. రూ. 75 వేల వరకు ఉన్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తం రుణమాఫీ ప్యాకేజీ రూ. 6,220 కోట్లకు చేరగా, 13.34 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ రావాలి.. సలహాలు ఇవ్వాలి
Zee Telugu1 Jan 2027
అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ రావాలి.. సలహాలు ఇవ్వాలి

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

కొండా సురేఖకు సీఎం బిగ్ షాక్.. పరకాల టికెట్ ఆయనకే
Oneindia Telugu31 Dec 2026
కొండా సురేఖకు సీఎం బిగ్ షాక్.. పరకాల టికెట్ ఆయనకే

వరంగల్ నేలకు ఒక గొప్ప చరిత్ర, పోరాట చైతన్యం ఉందని, పాలకుల అణచివేతకు గురైన ప్రతి సందర్భంలోనూ ఇక్కడి ప్రజలు తమ తిరుగుబాటును చాటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరకాలలో నిర్వహించిన ప్రజా

సంగారెడ్డి వేదికగా రేవంత్ రెడ్డి రాజకీయ దాడి
Telugu Times26 Dec 2026
సంగారెడ్డి వేదికగా రేవంత్ రెడ్డి రాజకీయ దాడి

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం సరికొత్త స్థాయికి చేరింది. సంగారెడ్డిలో జరిగిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్
Sakshi25 Dec 2026
సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్

సిద్ధిపేట: సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేది ప్రతీది అబద్దమేనని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ఆయన అబద్ధాలే చెప్పారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. అబద్ధాలు మాట్లాడే

కృష్ణా - గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదు.. ఆ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తాం..
10TV Telugu23 Dec 2026
కృష్ణా - గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదు.. ఆ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తాం..

CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని సీఎం రేవంత్

కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్
Oneindia Telugu23 Dec 2026
కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92 శాతం

తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం
Andhra Jyothy22 Dec 2026
తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం

సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్, ఆగస్టు

ఆరు హత్యలు.. ఏడు ఇటుకలు.. షాబాద్ మర్డర్ మిస్టరీ
10TV Telugu26 Oct 2026
ఆరు హత్యలు.. ఏడు ఇటుకలు.. షాబాద్ మర్డర్ మిస్టరీ

ఆరుగురిని చంపిన ఉన్మాది పోక్సో కేసు కక్షతో ఘాతుకం ఏడు ఇటుకల క్షుద్రపూజల మిస్టరీ Shahbad Tragedy: రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఒక అత్యంత ఘోరమైన సామూహిక హత్యల ఉదంతం తెలుగు రాష్ట్రాలను

ఒట్టేసి రుణమాఫీ అన్నవ్.. చేసినవా?.. సీఎంపై హరీష్ షాకింగ్ కామెంట్స్
10TV Telugu25 Oct 2026
ఒట్టేసి రుణమాఫీ అన్నవ్.. చేసినవా?.. సీఎంపై హరీష్ షాకింగ్ కామెంట్స్

దేవుడిపై ఒట్టు రుణమాఫీ ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ద్వేషం తెలంగాణకు శాపంగా సీఎం నిర్ణయాలు Harish Rao: దేవుళ్ల మీద ఒట్టు వేసి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పడం ముఖ్యమంత్రి

తెలంగాణను వణికించిన దారుణం.. ఫోక్సో కేసు కక్షతో.. ఆరుగురిని నరికేశాడు
10TV Telugu25 Oct 2026
తెలంగాణను వణికించిన దారుణం.. ఫోక్సో కేసు కక్షతో.. ఆరుగురిని నరికేశాడు

ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య మైనర్ బాలికపై ఘోర హత్యాచారం నిందితుడి కోసం పోలీసుల గాలింపు Ranga reddy Tragedy: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో నరరూప రాక్షసుడిలా మారిన ఒక వ్యక్తి సృష్టించిన నరమేధం

మాట తప్పడం రేవంత్ సంస్కృతి
Andhra Jyothy24 Oct 2026
మాట తప్పడం రేవంత్ సంస్కృతి

మాట తప్పడం, పార్టీలు మారడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ సంస్కృతి అని.. తాను అలా కాదని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి 20 ఏళ్ల రాజకీయ చరిత్ర.. భద్రాద్రి రాముడి సాక్షిగా చెప్పిన

నీలాగా ఒట్టేసి ఒక మాట, వేయకుండా మరో మాట చెప్పను.!. సీఎం రేవంత్ కు హరీష్ రావు మాస్
Zee Telugu23 Oct 2026
నీలాగా ఒట్టేసి ఒక మాట, వేయకుండా మరో మాట చెప్పను.!. సీఎం రేవంత్ కు హరీష్ రావు మాస్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

కేసీఆర్ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం
TeluguOne23 Oct 2026
కేసీఆర్ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం

ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబర్‌లో కాకుండా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029 మే లేదా

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు అమరావతికి ఊరట
SkyC Media20 Oct 2026
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు అమరావతికి ఊరట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జూలై 10న వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ ప్రతిష్టాత్మక భేటీలో రాజధాని అమరావతి సర్వతోముఖాభివృద్ధి

తల్లికి వందనం నిధుల జమ, రుణమాఫీ పై కీలక నిర్ణయాలు
Oneindia Telugu19 Oct 2026
తల్లికి వందనం నిధుల జమ, రుణమాఫీ పై కీలక నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పాలనా పరంగా.. రాజకీయంగానూ కీలక నిర్ణయాల పై చర్చించనుంది. అమరావతి నిర్మాణాలు.. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి అందించే ప్రోత్సాహకాల పై పలు నిర్ణయాలకు

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ..ఈ కీలక నిర్ణయాలకు ఆమోదం
AP7AM18 Oct 2026
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ..ఈ కీలక నిర్ణయాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు

కౌలు పెంపు, రుణమాఫీతో ఏపీసీఆర్ డీఏ భారీ ఊరట
TeluguOne10 Oct 2026
కౌలు పెంపు, రుణమాఫీతో ఏపీసీఆర్ డీఏ భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో భూములిచ్చిన రైతులకు ఎట్టకేలకు ఒక శుభవార్త అందింది. ఏపీసీఆర్‌డీఏ (APCRDA) రాజధాని ప్రాంత రైతులకు భారీ ఊరటనిస్తూ అత్యంత కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది

రైతులకు శుభవార్త.. రుణమాఫీ అమలుకు నిర్ణయం
Samayam Telugu6 Oct 2026
రైతులకు శుభవార్త.. రుణమాఫీ అమలుకు నిర్ణయం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి లో జరిగిన సీఆర్డీఏ 63వ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి అంశంతో పాటుగా అమరావతి కోసం రెండో దశ భూసమీకరణ.. రైతులకు

కొత్తగా ల్యాండ్ పూలింగ్ .. రైతులకు రుణమాఫీ
Eenadu6 Oct 2026
కొత్తగా ల్యాండ్ పూలింగ్ .. రైతులకు రుణమాఫీ

అమరావతి: సీఆర్డీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్‌ నుంచి భూములిచ్చే వారికి రూ. 40వేల కౌలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10ఏళ్లపాటు ఇది అమలు

ల్యాండ్ పూలింగ్ జరిగే గ్రామాల రైతులకు రుణమాఫీ
Eenadu6 Oct 2026
ల్యాండ్ పూలింగ్ జరిగే గ్రామాల రైతులకు రుణమాఫీ

అమరావతి: సీఆర్డీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్‌ నుంచి భూములిచ్చిన వారికి రూ.40వేలు కౌలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10ఏళ్లపాటు ఇది అమలు

అరుంధతిలో పశుపతిలా కేసీఆర్.. ఫామ్ హౌస్ లోనే కుంగి కృశించి పోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి
Samayam Telugu16 Sept 2026
అరుంధతిలో పశుపతిలా కేసీఆర్.. ఫామ్ హౌస్ లోనే కుంగి కృశించి పోవాలి.. సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో తన రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి అయిన

సవాల్ చేస్తే కట్టుబడాలి, ఎందుకు వెళ్లలేదు - మంత్రులపై రేవంత్ సీరియస్
Oneindia Telugu7 Sept 2026
సవాల్ చేస్తే కట్టుబడాలి, ఎందుకు వెళ్లలేదు - మంత్రులపై రేవంత్ సీరియస్

తెలంగాణలో సవాళ్ల రాజకీయం హీటెక్కింది. మంత్రులు- బీఆర్ఎస్ మధ్య చర్చల సవాళ్లు కొత్త టర్న్ తీసుకున్నాయి. రెండు వైపుల నుంచి సై అంటే సై అన్నారు. చర్చకు సిద్దమని రెండు పార్టీ ల నేతలు ప్రకటించారు

సవాలు చేసుడే కాదు.. కట్టుబడాలి
Andhra Jyothy5 Sept 2026
సవాలు చేసుడే కాదు.. కట్టుబడాలి

‘సవాలు చేస్తే కట్టుబడండి. తెలంగాణ భవన్‌కు వస్తానని సవాలు విసిరి ఎందుకెళ్లలేదు? అక్కడికి వెళ్లకుండా సీఎల్పీలోనే ఎందుకున్నారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక మంత్రిని ప్రశ్నించినట్టు సమాచారం

తెలంగాణలో రేవంత్ రెడ్డి మోసం చేయని ఒక్క వర్గం లేదు
Zee Telugu25 Aug 2026
తెలంగాణలో రేవంత్ రెడ్డి మోసం చేయని ఒక్క వర్గం లేదు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

రైతులను నిండా ముంచిన రేవంత్ రెడ్డిది రైతు వంచన ప్రభుత్వం.. హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
Zee Telugu25 Aug 2026
రైతులను నిండా ముంచిన రేవంత్ రెడ్డిది రైతు వంచన ప్రభుత్వం.. హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Asianet News Telugu24 Aug 2026
కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల అవసరాల కంటే భారీ కమిషన్ల కోసమే తొందరపాటుగా నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో లోపాలు బయటపడినా, ఆ విజయాన్ని తమదిగా

రైతే ప్రభుత్వానికి బలం.. రైతు భరోసాతో రూ.9 వేల కోట్లు, కేసీఆర్ పై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు
10TV Telugu24 Aug 2026
రైతే ప్రభుత్వానికి బలం.. రైతు భరోసాతో రూ.9 వేల కోట్లు, కేసీఆర్ పై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు

CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా రాష్ట్రస్థాయి రైతు భరోసా సభను నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా

తమిళనాడులో ఇక అన్నీ ఏసీ బస్సులే.. ఆర్టీసీపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
Samayam Telugu22 Aug 2026
తమిళనాడులో ఇక అన్నీ ఏసీ బస్సులే.. ఆర్టీసీపై సీఎం విజయ్ కీలక నిర్ణయం

ఇకపై తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులన్నీ ఎయిర్‌ కండిషనింగ్‌ సౌకర్యంతోనే ఉండనున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తమిళనాడు రోడ్డు రవాణా శాఖ

అన్నదాతలకు అభయహస్తం
Sakshi19 Aug 2026
అన్నదాతలకు అభయహస్తం

సమాజానికి వెన్నెముక అయిన రైతులకు అధిక ప్రాధాన్యతిస్తూ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. ‘రైతు భరోసా’తో రైతుల్లో పూర్తి విశ్వాసం కలిగిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు

పుష్కరం దాటినా కేసీఆరే కావాలి?.. కేటీఆర్
Sakshi17 Jun 2026
పుష్కరం దాటినా కేసీఆరే కావాలి?.. కేటీఆర్

సాక్షి, ఖమ్మం: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఖమ్మం వెంకటగిరిలో ఈ రోజు (బుధవారం) నిర్వహించిన ఎస్‌ఐఆర్‌

లోక్ సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు వీవీప్యాట్ లపై దాఖలైన అన్ని పిటిషన్లను
Telugu Stop31 May 2024
లోక్ సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు వీవీప్యాట్ లపై దాఖలైన అన్ని పిటిషన్లను

లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు వీవీప్యాట్ లపై దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. ఈవీఎంలలోని ఓట్లతో