రూ.6
Actor ProfilePolitician

రూ.6

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources14
రూ.6,631 కోట్లు
Andhra Jyothy6 Jan 2027
రూ.6,631 కోట్లు

సర్కారుకు రైస్‌ మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలివి.. బీఆర్‌ఎస్‌ హయాం నుంచి ఉన్నవి 4,939 కోట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనివి 1,692 కోట్లు బకాయిల జాబితాలో రాష్ట్రంలోని 2,388 మిల్లులు బియ్యం ఇవ్వరు.. డబ్బులు చెల్లించరు పన్నెండేళ్లుగా ఇదే తీరు.. కేసులు పెట్టినా, జైలుకు పంపినా, ఆస్తులు జప్తుచేసినా.. జాన్తానై ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లే అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వైనం ఉక్కుపాదం మోపాలని సర్కారు నిర్ణయం హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించడం, రైస్‌మిల్లర్లు వాటిని మర ఆడించి బియ్యం ఇవ్వకుండా.. తమకిచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లే అమ్ముకోవడం రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిపోయింది. ఏ సీజన్‌లో ఇచ్చిన ధాన్యానికి సంబంధించి అదే సీజన్‌లో బియ్యాన్ని వసూలు చేయడంలో ప్రభుత్వాలు, పౌరసరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. రైస్‌మిల్లర్ల అక్రమ దందాకు ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు సహకరిస్తున్నారు. దీంతో మిల్లర్లు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పుష్కర కాలం (12 ఏళ్ల) నుంచి మొండి బకాయిలు పేరుకుపోయాయి. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను ప్రభుత్వానికి అప్పజెప్పకుండా, మింగిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండా రైస్‌మిల్లర్లు దొంగాట ఆడుతున్నారు. కేసులు నమోదు చేసినా, జైలుకు పంపినా, ఆస్తులు జప్తు చేసినా.. జాన్తా నై అంటూ ప్రభుత్వానికి సవాల్‌ విసురుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లర్ల పాత బకాయిలు రూ.6,631 కోట్లు ఉండగా.. వీటిని చెల్లించడానికి మొండికేస్తున్నారు. వాస్తవానికి రైస్‌మిల్లర్ల దందా ఈనాటిది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కొంత మేరకు జరిగినా.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హద్దులు మీరిపోయారు. 2014-15 సీజన్‌ నుంచి మొదలుకొని ఇప్పటివరకు అక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. రైతుల నుంచి ధాన్యా న్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొని.. రైస్‌మిల్లులకు కేటాయిస్తుంది. మిల్లర్లు వాటిని బియ్యంగా మార్చేందుకు కేవలం జాబ్‌వర్క్‌ (అద్దెపని) మాత్ర మే చేయాలి. ఇందుకుగాను ప్రభుత్వం

కంపెనీలు.. రూ.6400 కోట్లు
Eenadu31 Dec 2026
కంపెనీలు.. రూ.6400 కోట్లు

దలాల్‌ స్ర్టీట్‌లో పబ్లిక్‌ ఇష్యూల సందడి కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు కంపెనీల ఐపీఓలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఏడు కంపెనీలు సంయుక్తంగా రూ.6,400 కోట్ల నిధులను సమీకరించనున్నాయి. ప్రముఖ ఆభరణాల తయారీ కంపెనీ

మెడికల్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ప్రైవేట్ కాలేజీల్లో నాలుగున్నరేళ్లకే ట్యూషన్ ఫీజు
Samayam Telugu21 Dec 2026
మెడికల్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ప్రైవేట్ కాలేజీల్లో నాలుగున్నరేళ్లకే ట్యూషన్ ఫీజు

రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులు అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ సంస్థ భారీ ఊరట కలిగించింది. వైద్య విద్యా కోర్సుల

అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే
Sakshi21 Dec 2026
అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే

భారతీయ వ్యవసాయ రంగంలో రైతు కేవలం ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, ఒక ‘వ్యవసాయ పారిశ్రామికవేత్త’గా మారినప్పుడే నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుంది. సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు పండించడంతో పాటు శాస్త్రీయ

యూఏఈ నుంచి కీలక నిందితుడిని భారత్ కు రప్పించిన ఎన్ సీబీ
AP7AM21 Dec 2026
యూఏఈ నుంచి కీలక నిందితుడిని భారత్ కు రప్పించిన ఎన్ సీబీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల డ్రగ్స్ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, కీలక సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు భారత్‌కు రప్పించారు

పరేడ్ గ్రౌండ్ అభివృద్ధికి రూ.6.68 కోట్లు.. మెరుగుకు రూ.3.30 కోట్లు
Sakshi20 Dec 2026
పరేడ్ గ్రౌండ్ అభివృద్ధికి రూ.6.68 కోట్లు.. మెరుగుకు రూ.3.30 కోట్లు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధానిలో తాత్కాలిక సచివాలయం వెనుక 22 ఎకరాల్లో పరేడ్‌ గ్రౌండ్‌ అభివృద్ధి రూ.6.68 కోట్లకు పనులు దక్కించుకున్న ఎన్‌సీసీ ఆర్నెల్లు తిరక్కముందే మెరుగుపర్చే పనులకు టెండర్‌ ఆ

ఇందిరమ్మ ఫ్లాట్లపై బిగ్ అప్ డేట్.. నేడే శంకుస్థాపన.. హైదరాబాద్ లో ఈ ఏరియాల్లోనే
TV9 Telugu13 Dec 2026
ఇందిరమ్మ ఫ్లాట్లపై బిగ్ అప్ డేట్.. నేడే శంకుస్థాపన.. హైదరాబాద్ లో ఈ ఏరియాల్లోనే

హైదరాబాద్‌: నగరంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో సీఎం

పంటంతా అమ్ముకున్నాక... భారీగా పెరిగిన పత్తి ధర
Andhra Jyothy12 Dec 2026
పంటంతా అమ్ముకున్నాక... భారీగా పెరిగిన పత్తి ధర

పత్తికి డిమాండ్‌ బాగా పెరిగింది. పంటంతా రైతుల చేయి దాటిపోయిన తర్వాత ధర పెరుగుతోంది. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటా రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేడు కనీస మద్దతు ధరను మించిపోయింది. అమరావతి

మంది కంటి ఆపరేషన్ చేయించే బాధ్యత కూడా నాదే.. ఉచిత కళ్లద్దాల పంపిణీలో కేటీఆర్
Namasthe Telangana10 Dec 2026
మంది కంటి ఆపరేషన్ చేయించే బాధ్యత కూడా నాదే.. ఉచిత కళ్లద్దాల పంపిణీలో కేటీఆర్

KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఒకటి కంటి వెలుగు.ఈ ముఖ్యమైన పథకాన్ని కొనసాగిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాజన్న

సిప్ లో నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించండి ఇలా
Asianet News Telugu8 Dec 2026
సిప్ లో నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించండి ఇలా

మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ఒక భాగం. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) చాలా ఉత్తమ మార్గం. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతీ

కొత్తలోక’ రికార్డులు బ్రేక్ చేసిన మోహన్ లాల్ కుమార్తె సినిమా
Eenadu30 Nov 2026
కొత్తలోక’ రికార్డులు బ్రేక్ చేసిన మోహన్ లాల్ కుమార్తె సినిమా

ఇంటర్నెట్‌ డెస్క్: మలయాళ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తుడక్కం’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మోహన్‌ లాల్‌ కుమార్తె విస్మయ (Vismaya Mohanlal). జూడ్‌ ఆంటోనీ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రికార్డులు

హైదరాబాద్ లోని పేదలకు గుడ్ న్యూస్.. క్యూర్’ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
10TV Telugu29 Nov 2026
హైదరాబాద్ లోని పేదలకు గుడ్ న్యూస్.. క్యూర్’ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు

Telangana Government : హైదరాబాద్ నగరంలో ఇండ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్

కంగనా చేతిలో గొడుగు..ధర తెలిస్తే షాకే
Sakshi19 Nov 2026
కంగనా చేతిలో గొడుగు..ధర తెలిస్తే షాకే

ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటారు బాలీవుడ్‌ నటి, ఎంపీ కంగనా రనౌత్‌. తాజాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు హాజరైన ఆమె మరోసారి తన స్టైలిష్‌ లుక్‌తో అందరి దృష్టినీ

డేటింగ్ యాప్ లో వల.. వీడియోలతో బ్లాక్ మెయిల్ .. రూ.6 కోట్లు వసూలు
TeluguOne18 Nov 2026
డేటింగ్ యాప్ లో వల.. వీడియోలతో బ్లాక్ మెయిల్ .. రూ.6 కోట్లు వసూలు

సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు ఉత్తరప్రదేశ్‌లో రట్టయింది. టిండర్ వంటి ప్రాచుర్యం పొందిన యాప్‌ల ద్వారా పరిచయాలు

అర్హులంద రికీ పెన్షన్లు మంజూరు చేయాలి
Namasthe Telangana17 Nov 2026
అర్హులంద రికీ పెన్షన్లు మంజూరు చేయాలి

– కొర్రీలతో, ప్రాముఖ్యత పేరుతో పెన్షన్లు మంజూరు చేస్తే ఉద్యమం తప్పదు – కొత్త‌గూడెం 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్ రుద్రంపూర్ ఆగస్టు 08 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం.. ఈరోజు అర్ధ రాత్రి నుంచే అమలు
Samayam Telugu15 Nov 2026
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం.. ఈరోజు అర్ధ రాత్రి నుంచే అమలు

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాత‌ల‌కు కల్పించే ప్రివిలేజెస్‌లో(విశేషాధికారాలు) ప‌లు మార్పులు చేసింది. టీటీడీ ఛైర్మన్

ఉద్యోగులకు బిగ్ న్యూస్.. వేతన పరిమితి రూ.25000లకు పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం
Samayam Telugu14 Nov 2026
ఉద్యోగులకు బిగ్ న్యూస్.. వేతన పరిమితి రూ.25000లకు పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం

EPFO Wage Ceiling: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌ అకౌంట్ ఉన్న ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతన పరిమితిని పెంచుతారంటూ గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఉద్యోగుల పీఎఫ్

గుడ్డు’పుఠాణి.. ఐసీడీఎస్ లో అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు
Andhra Jyothy13 Nov 2026
గుడ్డు’పుఠాణి.. ఐసీడీఎస్ లో అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు

అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుడ్లు మరీ చిన్నబోయాయి. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం వాటిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పుట్టపర్తి(సత్యసాయి)

రైతులకు అలర్ట్.. ఇ-కేవైసి, ఫార్మర్ ఐడీ ఉంటేనే రూ.2,000.. ఆన్ లైన్ లో ఇలా పూర్తి చేసుకోండి
Zee Telugu12 Nov 2026
రైతులకు అలర్ట్.. ఇ-కేవైసి, ఫార్మర్ ఐడీ ఉంటేనే రూ.2,000.. ఆన్ లైన్ లో ఇలా పూర్తి చేసుకోండి

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

విమానంలో వాడే ఇంధనం ఏమిటి? ఆ ఇంధనం లీటర్ ధర ఎంత
Asianet News Telugu6 Nov 2026
విమానంలో వాడే ఇంధనం ఏమిటి? ఆ ఇంధనం లీటర్ ధర ఎంత

విమాన ప్రయాణం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ టిక్కెట్ ధరలు అధికంగా ఉండడం సామాన్యులు ప్రయాణం చేయలేరు. విమాన ధరలు అంత ఎక్కువగా ఉండడం వల్ల టిక్కెట్ ధర కూడా అధికంగానే ఉంటుంది. ప్రతి విమానం టేకాఫ్ వెనుక

పాత డీజిల్, పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవ చ్చా.? ఎంత ఖ ర్చ వుతుందో తెలుసా
Asianet News Telugu2 Nov 2026
పాత డీజిల్, పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవ చ్చా.? ఎంత ఖ ర్చ వుతుందో తెలుసా

పాత పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ వాహనంగా మార్చే ప్రక్రియను రిట్రోఫిట్టింగ్ (Retrofitting) అంటారు. ఈ ప్రక్రియలో కారులో ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్, గేర్‌బాక్స్ వంటి

హరీష్ రావు చేసిన సాయానికి రూ.6 లక్షల విరాళం
Zee Telugu28 Oct 2026
హరీష్ రావు చేసిన సాయానికి రూ.6 లక్షల విరాళం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

రోజుల్లో 7 లక్షల కోట్లు పెరిగిన బ్యాంకు డిపాజిట్లు
Eenadu27 Oct 2026
రోజుల్లో 7 లక్షల కోట్లు పెరిగిన బ్యాంకు డిపాజిట్లు

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ బలంగా పుంజుకొంది. కేవలం పదిహేను రోజుల్లోనే బ్యాంకు డిపాజిట్లు (Bank deposits) రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాది

లెనిన్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఇవే
SkyC Media25 Oct 2026
లెనిన్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఇవే

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం లెనిన్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను సాధించింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమాకు తొలిరోజు ఆశించిన

లెనిన్ మూవీ ఫస్ట్ డే వసూళ్లు, బాక్సాఫీసు వద్ద అఖిల్ ర్యాంపేజ్ .. హిట్ టార్గెట్ ఎంతంటే
Asianet News Telugu25 Oct 2026
లెనిన్ మూవీ ఫస్ట్ డే వసూళ్లు, బాక్సాఫీసు వద్ద అఖిల్ ర్యాంపేజ్ .. హిట్ టార్గెట్ ఎంతంటే

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `లెనిన్‌`. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు

ఖమ్మం వేదికగా రైతు భరోసా నిధులు విడుదల
SkyC Media23 Oct 2026
ఖమ్మం వేదికగా రైతు భరోసా నిధులు విడుదల

తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం తుది విడత నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్

చెక్ బౌన్స్ కేసు.. నటుడు రాజ్ పాల్ యాదవ్ మళ్లీ జైలుకు
Eenadu22 Oct 2026
చెక్ బౌన్స్ కేసు.. నటుడు రాజ్ పాల్ యాదవ్ మళ్లీ జైలుకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో ప్రముఖ హాస్య నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌(Rajpal Yadav)కు దిల్లీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. గతంలో ఉన్న చెక్‌ బౌన్స్‌ కేసులో ఆయనకు న్యాయస్థానం మూడు నెలల పాటు జైలు

స్టాక్ మార్కెట్ పేరుతో ఏపీలో భారీ కుంభకోణం
Telugu Times20 Oct 2026
స్టాక్ మార్కెట్ పేరుతో ఏపీలో భారీ కుంభకోణం

కాకినాడ వేదికగా స్టాక్ మార్కెట్‌లో(Stock Market) పెట్టుబడుల పేరుతో ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ కాలంలోనే అధిక లాభాలు ఇస్తామంటూ నమ్మబలికిన ఒక ముఠా.. అమాయక ప్రజల నుండి ఏకంగా రూ.48 కోట్ల

కొందామంటే కోట్లు.. ఉందామంటే వేలు.. హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల అద్దెలు
Zee Telugu7 Oct 2026
కొందామంటే కోట్లు.. ఉందామంటే వేలు.. హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల అద్దెలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

అక్కినేని అఖిల్ లెనిన్.. రిలీజ్ కు ముందే రికార్డ్
Sakshi4 Oct 2026
అక్కినేని అఖిల్ లెనిన్.. రిలీజ్ కు ముందే రికార్డ్

అఖిల్ అక్కినేని హీరోగా వస్తోన్న యాక్షన్ చిత్రం లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీకి మురళి

స్మార్ట్ టీవీకి నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? ఇలా తగ్గించుకోండి
TV9 Telugu20 Sept 2026
స్మార్ట్ టీవీకి నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? ఇలా తగ్గించుకోండి

స్మార్ట్ టీవీకి నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? ఇలా తగ్గించుకోండిస్మార్ట్ టీవీకి నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? ఇలా తగ్గించుకోండి July 5, 2026 Subhash ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ టీవీ

ప్రతి రోజు రూ.50 ఆదా చేస్తే చాలు.. గ్యారంటీగా మీ చేతికి రూ.30 లక్షలు
TV9 Telugu19 Sept 2026
ప్రతి రోజు రూ.50 ఆదా చేస్తే చాలు.. గ్యారంటీగా మీ చేతికి రూ.30 లక్షలు

Best Investment Scheme: డబ్బు సంపాదించేందుకు రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎక్కువ రాబడి వచ్చేలా ప్లాన్‌ తీసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20

జిమ్ ట్రైనర్ల ముసుగులో స్టెరాయిడ్ల దందా..హైదరాబాద్ లో ఆరుగురు అరెస్ట్
TeluguOne16 Sept 2026
జిమ్ ట్రైనర్ల ముసుగులో స్టెరాయిడ్ల దందా..హైదరాబాద్ లో ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. ముషీరాబాద్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త దాడుల్లో జిమ్ ట్రైనర్లు

మందుబాబులకు పండగే.. ఇక్కడ , బ్రాండ్స్ ఎంత చీపో తెలుసా
Zee Telugu15 Sept 2026
మందుబాబులకు పండగే.. ఇక్కడ , బ్రాండ్స్ ఎంత చీపో తెలుసా

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

హైదరాబాద్ లో భారీగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం.. ఆరుగురి అరెస్ట్
Andhra Jyothy14 Sept 2026
హైదరాబాద్ లో భారీగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం.. ఆరుగురి అరెస్ట్

అక్రమంగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్: క్షణాల్లో కండరాలు పెంచుకోవాలనే

లవర్స్ కి పండగే.. లో హాట్ డీల్, మిస్ అవ్వకండి
Zee Telugu13 Sept 2026
లవర్స్ కి పండగే.. లో హాట్ డీల్, మిస్ అవ్వకండి

Samsung Galaxy F70e 5g Offer: ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో Samsung Galaxy F70e 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ఆకర్శనీయమైన క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌

రామ మందిర విరాళాల చోరీ కేసు.. రోజుకు రూ.8 లక్షలు మాయం
AP7AM11 Sept 2026
రామ మందిర విరాళాల చోరీ కేసు.. రోజుకు రూ.8 లక్షలు మాయం

రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయ హుండీల నుంచి రోజుకు రూ.6 నుంచి రూ.8 లక్షల వరకు దారి మళ్లించినట్లు సిట్‌ అధికారులు ప్రాథమికంగా అంచనా

రోజుల బ్యాటరీతో హువావే బ్యాండ్ 11 సిరీస్.. ధర ఫీచర్లివే
AP7AM8 Sept 2026
రోజుల బ్యాటరీతో హువావే బ్యాండ్ 11 సిరీస్.. ధర ఫీచర్లివే

ఫిట్‌నెస్ ట్రాకర్ల మార్కెట్‌లో హువావే కొత్త సిరీస్‌ను తీసుకొచ్చింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు ఆరోగ్య పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 100కు పైగా వర్కౌట్ మోడ్‌లు, దీర్ఘకాల బ్యాటరీ ఈ బ్యాండ్ల

ఉషారాణి నా జీవితాన్ని నాశనం చేసింది
Sakshi8 Sept 2026
ఉషారాణి నా జీవితాన్ని నాశనం చేసింది

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: జిల్లాలో హనీ ట్రాప్‌ ఉషారాణి అక్రమ సంబంధాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మీడియా, పోలీసులను బాధితులు ఆశ్రయిస్తున్నారు. గురువారం వడమాలపేట మండలం, పాదిరేడు గ్రామ మాజీ

కోడిగుడ్డు అ ధర’హో
Andhra Jyothy7 Sept 2026
కోడిగుడ్డు అ ధర’హో

రిటైల్‌లో రూ.7 నుంచి రూ.8, హోల్‌సేల్‌లో రూ.6. 83 పైసలు రోజురోజుకూ పెరుగుతున్న రేట్లు హనుమకొండ: కోడిగుడ్ల ధరకు రెక్కలు వచ్చాయి. గతంలో రూ.5నుంచి రూ.6వరకు పలికే గుడ్డు నేడు రూ.7నుంచి 8 వరకు పలుకుతోంది

మంగళగిరి నరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పనులకు లోకేశ్ భూమిపూజ
Eenadu7 Sept 2026
మంగళగిరి నరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పనులకు లోకేశ్ భూమిపూజ

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ (పునరుద్ధరణ) పనులకు మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh)భూమి పూజ చేశారు. ఈ పనులకు సంబంధించి శిలాఫలకాన్ని శుక్రవారం

ఓటీటీకి రూ.6 వేల కోట్ల మూవీ.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్
Sakshi4 Sept 2026
ఓటీటీకి రూ.6 వేల కోట్ల మూవీ.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ ప్రైడే తెలుగులో నాగబంధం, రావు బహదూర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ

ఆమె నా అందమైన చెల్లెలు.. జపాన్ ప్రధానిపై మోడీ ప్రశంసలు
Oneindia Telugu4 Sept 2026
ఆమె నా అందమైన చెల్లెలు.. జపాన్ ప్రధానిపై మోడీ ప్రశంసలు

జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచీ భారత్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీ రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలకు కొత్త దిశను చూపించింది. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన సమావేశంలో పెట్టుబడులు

చికెన్ , గుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి జేబుకు చిల్లు
AP7AM1 Sept 2026
చికెన్ , గుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి జేబుకు చిల్లు

ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న చికెన్‌, కోడిగుడ్లు ఇప్పుడు జేబుకు భారంగా మారుతున్నాయి. గత కొన్ని వారాల్లోనే వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు, నాన్‌వెజ్‌ ప్రియులు

కొండెక్కిన కోడిగుడ్డు ధర! సామాన్యుడికి 'చికెన్' షాక్
Oneindia Telugu31 Aug 2026
కొండెక్కిన కోడిగుడ్డు ధర! సామాన్యుడికి 'చికెన్' షాక్

ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహారులకు చికెన్ ప్రియమైపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. గత వారం రోజులుగా మార్కెట్లో రేట్లు క్రమంగా

రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా’ నిధులు.. రెండు రోజుల్లోనే రూ.4,072 కోట్ల పంపిణీ.. మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా
10TV Telugu30 Aug 2026
రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా’ నిధులు.. రెండు రోజుల్లోనే రూ.4,072 కోట్ల పంపిణీ.. మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా

Rythu Bharosa Scheme: తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సంబంధించి ఖరీఫ్ రైతుభరోసా నిధుల(Rythu Bharosa Scheme) పంపిణీ శరవేగంగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 30న శిల్పకళావేదికలో ఈ కార్యక్రమాన్ని

జీఎస్ టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లు
Andhra Jyothy29 Aug 2026
జీఎస్ టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లు

ఈ ఏడాది జూన్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో రూ.1.95 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గడిచిన 13 నెలల్లో జీఎ్‌సటీ ఆదాయానికిదే... జూన్‌ ఆదాయంలో 14%

గతేడాది కంటే 10 పెరిగిన బహుమతి మొత్తం.. వరల్డ్ కప్గెలిస్తే ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా
TV9 Telugu20 Aug 2026
గతేడాది కంటే 10 పెరిగిన బహుమతి మొత్తం.. వరల్డ్ కప్గెలిస్తే ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా

Womens T20 World Cup 2026 : మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐసిసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ప్రైజ్ మనీని భారీగా పెంచుతూ

రైతులకు శుభవార్త.. రైతు భరోసా నిధుల విడుదల నేడే
Oneindia Telugu20 Aug 2026
రైతులకు శుభవార్త.. రైతు భరోసా నిధుల విడుదల నేడే

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి శుభవార్త. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా అందటానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. రైతులకు పంట పెట్టుబడి సహాయంగా అందించే రైతు భరోసా పథకం కింద మొదటి విడత

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. భారీగా నిధులు విడుదల
Zee Telugu18 Aug 2026
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. భారీగా నిధులు విడుదల

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ