
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది ‘కరుప్పు’ సినిమాతో భారీ బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఇటీవల విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తూ


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది ‘కరుప్పు’ సినిమాతో భారీ బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఇటీవల విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తూ

కింగ్ నాగార్జున ఎవర్గ్రీన్ క్లాసిక్స్లో ఒకటైన ‘గీతాంజలి’ చిత్రం రీ రిలీజ్కు సిద్ధమైంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్ను

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మళ్లీ ప్రభుత్వంలోకి తిరిగి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అయితే బన్నీకి ఈ మూవీతో సరైన గుర్తింపు మాత్రం రాలేదు

చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత సక్సెస్ అందుకున్న మూడు సినిమాలూ సంక్రాంతి సీజన్ లోనే రావడం విశేషం. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా సైతం సంక్రాంతికే వస్తుండటంతో చిరు డబుల్ హ్యాట్రిక్ కు ఈ సినిమాతో శ్రీకారం చుడతారని మెగాభిమానులు భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సెకండ్ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవలే 40 రోజుల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చిన తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత పొంగల్ బరిలో హ్యాట్రిక్ సాధించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. చిరు - బాబి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆయన సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టడం ఖాయమని మెగాభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత 2017లో 'ఖైదీ నెం. 150' తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినిమా ఎన్నేళ్ళ తర్వాత వచ్చినా అభిమానులు అక్కున చేర్చుకోవడం ఖాయమని ఆ సినిమాతో నిరూపితమైంది. అయితే ఆ తర్వాత 2019లో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' విమర్శకుల ప్రశంసలు అందుకున్నా... సాధారణ ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. ఆపైన 2022లో వచ్చిన 'ఆచార్య, గాడ్ ఫాదర్' చిత్రాలు సైతం కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. ఇక 2013లో బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ఆ యేడాది సంక్రాంతి బరిలో నిలిచి విజేతగా జయకేతనం ఎగరేసింది. విశేషం ఏమంటే... రీ-ఎంట్రీ తర్వాత చిరంజీవి రెండో విజయం కూడా సంక్రాంతికే లభించింది. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు సీనియర్ హీరోల చిత్రాలలో

సన్నీ డియోల్, రాజ్ కుమార్ సంతోషీ కాంబినేషన్ లో వచ్చిన 'బట్వారా 1947' చిత్రం కమర్షయల్ సక్సెస్ ను సాధించలేక పోయింది. అయినా ఈ యేడాది అక్టోబర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాను
ప్రస్తుతం డిజిటల్ ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊపేస్తోంది. కేవలం టెక్నాలజీ రంగాలకే పరిమితం కాకుండా, వినోద పరిశ్రమలో కూడా క్రియేటివీటి రెక్కలు తొడుగుతోంది. టెక్స్ట్ లేదా చిన్న ఫోటో ఇస్తే
తెలుగు సినీ పరిశ్రమలో ‘ గీతాంజలి ’ ఒక ట్రెండ్ సెట్టర్. ప్రేమకథా చిత్రాల చరిత్రను ‘గీతాంజలి’కి ముందు, తర్వాత అని విభజించవచ్చంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రెండు జీవితాల భావోద్వేగాల ప్రయాణాన్ని

ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు ఉచితంగా, సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

2027 సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల లెక్కలు అప్పుడే మొదలైపోయాయి.. 4 ముందే దర్శక నిర్మాతలు పండగ రేసులో కర్చీఫ్లు వేసేస్తున్నారు. పాత సినిమాలకు తోడుగా కొత్త క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ ఫెస్టివల్

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలుకానుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలుకానుంది. చిరంజీవి కెరీర్లో మాస్

తెలంగాణ రాజకీయ వేదికపై మరోసారి అత్యంత సున్నితమైన, ప్రభావవంతమైన భూమి అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత ప్రకటించిన ‘భూ లక్ష్మి’ పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో

తెలుగు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ రంగంలో మెయిల్ యాంకర్ గా సుదీర్ఘకాలం వెలుగు వెలుగుతున్నాడు ప్రదీప్. ఏదైనా ఈవెంట్ ఉంటే మెయిల్ యాంకర్ అంటే ఎక్కువగా ప్రదీప్ పేరే వినిపిస్తుంటుంది. ముఖ్యంగా టీవీ షోలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణీకరణను వేగవంతం చేయడంతో పాటు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు అర్బన్ డెవలప్మెంట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. ఈ

ముత్తుకూరు, న్యూస్టుడే: ముత్తుకూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో మూడు నెలలకు పైగా పలు గ్రామాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి కొనుగోలుదారులు, అమ్మకందారులు అవస్థలు పడుతున్నారు. ముత్తుకూరు మండలం

మాస్ మహారాజా రవితేజ తన తాజా చిత్రం 'ఇరుముడి' విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేశాడు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన పాల్గొని పలు ఆసక్తికర

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

నటసింహం నందమూరి బాలకృష్ణ.. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వయసు కేవలం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రాల్లో శంకర్దాదా ఎంబీబీఎస్ ఒకటి. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. లింగం మామయ్యా అంటూ చిరు చేసిన కామెడీ అభిమానులకు ఎప్పటికీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ బిగినింగ్ లో కొట్టిన మాస్ హిట్లు మరే ఇతర హీరోకి సాధ్యం కాలేదు అంటే అతిశయోక్తి కాదు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది చిత్రాలు తారక్ కి క్రేజ్ తీసుకువచ్చాయి. ఆ తర్వాత వచ్చిన

దర్శకుడు శ్రీను వైట్ల.. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్కి సరికొత్త నిర్వచనం చెప్పిన

ఒకప్పుడు బస్తర్ అడవులు అంటేనే ఎదురుకాల్పులు, తుపాకుల మోతలు, మావోయిస్టుల అంబూష్లే గుర్తుకువచ్చేవి. కానీ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్పూర్లోని దీన్దయాళ్ ఉపాధ్యాయ్ ఆడిటోరియంలో

అక్కినేని నాగార్జున(Nagarjuna), గిరిజ శెట్టర్ జంటగా నటించిన క్లాసిక్ చిత్రం ‘గీతాంజలి’ (Geethanjali) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్కినేని నాగార్జున(Nagarjuna), గిరిజ శెట్టర్ జంటగా

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ గత కొన్నాళ్లుగా ఓ హీరోతో ప్రేమాయణంలో ఉందని వార్తలు రాగా ఇటీవల కొన్ని రోజుల క్రితమే వారిద్దరూ విడిపోయారని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అనుపమ కూడా కొన్నాళ్ళు
పిల్లల టీకా సిఫార్సులకు సంబంధించిన ఒక కీలక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన నిలబడిన యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎక్స్ (ట్విట్టర్)

రాష్ట్రంలోని ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆక్వా సాగు ఆర్థికంగా భారం అవుతున్న సమయంలో వారికి ఊరట కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా విధించిన

నలుగురిలోకి వెళ్లినప్పుడు అందరితో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఎంతసేపైనా సరదాగా గడిపేస్తుంటారు కొందరు. కానీ మరికొందరు మాత్రం కాసేపయ్యాక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అని ఆలోచిస్తుంటారు. బయట జరిగే

వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) మళ్లీ తనదైన మార్క్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న కామెడీ కింగ్

ఓటీటీలో ఆడియన్స్ క్రేజ్ దక్కించుకున్న సూపర్ సిరీస్ ‘మీర్జాపూర్’. ఇప్పుడు ఇగే వెబ్ సిరీస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్గా అలీ ఫజల్

ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ.. మొత్తం ఓటర్ల 3.38 కోట్లు..! తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ఎన్యూమరేషన్ ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. ఈ భారీ

భారత టెస్టు క్రికెట్ జట్టులో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం సర్ఫరాజ్

తమిళంలో రూపొందిన సిరీస్ 'వదంతి'. సీజన్ 1కి సంబంధించిన ఈ సిరీస్, డిసెంబర్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరించింది. ఎస్. జె. సూర్య

న్యూఢిల్లీ: నీట్ (యూజీ) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతానికి సంబంధించి జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) డైరెక్టర్ విశ్వజిత్ కుమార్ సహా 17 మంది అధికారుల వాంగ్మూలాలను సీబీఐ తన చార్జ్షీట్లో పొందుపరిచింది

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లోని క్లాసిక్ మాస్ హిట్ చిత్రాలలో ఒకటైన ‘ముఠా మేస్త్రి’ థియేటర్లలోకి మళ్లీ రానుంది. 4K టెక్నాలజీతో సరికొత్త డిజిటల్ వర్షన్గా సిద్ధమైన ‘ముఠా

సినీ ప్రపంచంలో అందరిలా ఆలోచిస్తే ఆయన సందీప్ రెడ్డి వంగా ఎందుకు అవుతాడు? అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ప్రతి సినిమాలోనూ, తన ప్రతి ఆలోచనలోనూ ఒక విలక్షణమైన ముద్ర వేసే ఈ ఫైర్బ్రాండ్ డైరెక్టర్

Zaheer Khan: టీమిండియాలోకి సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ రీ ఎంట్రీపై చర్చ మళ్లీ జోరందుకుంది. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న షమీ ఎంపికపై భారత మాజీ వేగవంతమైన బౌలర్ జహీర్ ఖాన్ స్పందిస్తూ
Canada Flight Cancelled Seatbelt : చిన్న పిల్లల మారాం తల్లిదండ్రులతో పాటు వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి వారు చేసే పనుల వల్ల ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంటుంది. ఇదంతా

ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, తన కుమారుడు, స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన RRR సినిమాలోని జనని పాటతో తనకు ఎదురైన భావోద్వేగ అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సంగీత

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 51వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, ఆయన చేపట్టే అన్ని

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అటు ఆఫ్ లైన్ లో ఇటు సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుట్టినరోజుకి మహేష్

ఆంధ్రప్రదేశ్ లో బడి పిల్లల తల్లులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. 'తల్లికి వందనం' పథకంలో మొదటి విడత కింద డబ్బులు రాని అర్హులైన తల్లుల కోసం మరో గోల్డెన్ ఆప్షన్ ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్

నేడు.. మహేష్ బాబు అభిమానులకు పండుగరోజు. ప్రతి అభిమాని సంబరాలు జరుపుకునే రోజు.. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. (ఆగస్టు 9) టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును అభిమానులు ఘనంగా

సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థుల మూడో భాష పరీక్షపై వస్తున్న సందేహాలకు బోర్డు స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం 9వ తరగతిలో చేరిన విద్యార్థులకు 10వ తరగతిలో మూడో భాషకు బోర్డు పరీక్ష ఉండదని ప్రకటించింది. అయితే

భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త ఫోక్లోర్ హారర్ అనుభూతిని మిగిల్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం 'తుంబాడ్' సీక్వెల్ గురించి ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో బాలీవుడ్ స్టార్ నటి

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా

ఈ శుక్రవారం వస్తున్న ఎనిమిది చిత్రాలలో రెండు సినిమాలు లయ నటించినవి కావడం విశేషం. ఆమె హీరోయిన్ గా నటించిన 'వదలా, మిస్టర్ మిడిల్ క్లాస్' జూలై 17న విడుదల అవుతున్నాయి. అందాల నటి లయ 'భద్రం కొడుకో'

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. NEET Re-Exam 2026 Bihar Gang: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను చుట్టుముట్టిన వివాదాలు, అక్రమాలు రీ-నీట్ (Re-NEET) లోనూ కొనసాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనల నడుమ నిర్వహించిన రీ-నీట్ పరీక్షలోనూ సరికొత్త మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా బిహార్లో భారీ నెట్వర్క్ కలిగిన ఒక 'సాల్వర్ గ్యాంగ్' (నకిలీ అభ్యర్థుల ముఠా) గుట్టును పోలీసులు రట్టు చేశారు. నమ్మకమైన సమాచారం మేరకు లఖిసరాయ్ జిల్లాలోని మూడు ప్రధాన పరీక్ష కేంద్రాలపై పోలీసులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభించడంతో.. ఏడుగురు నకిలీ అభ్యర్థులు సహా మొత్తం 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అసలైన అభ్యర్థులకు బదులుగా భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుని, పరీక్షలు రాయడానికి వచ్చిన ఈ నకిలీ అభ్యర్థులను పోలీసులు పక్కా వ్యూహంతో పట్టుకున్నారు. బయోమెట్రిక్ సిబ్బందితో కుమ్మక్కు ఈ వ్యవస్థీకృత మోసంలో పరీక్షా కేంద్రాల్లో భద్రతను పర్యవేక్షించాల్సిన బయోమెట్రిక్ సంస్థ సిబ్బంది పాత్ర ఉండటం గమనార్హం. బయోమెట్రిక్ సంస్థ సిబ్బందితో కుమ్మక్కైన 14 మంది వెరిఫికేషన్ ఉద్యోగులను కూడా పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేశారు. అభ్యర్థుల వేలిముద్రలు, గుర్తింపు కార్డుల తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు బయటపడకుండా ఈ వెరిఫికేషన్ సిబ్బంది ముఠా సభ్యులకు సహకరించినట్లు విచారణలో తేలింది. సాంకేతిక లోపాలను సాకుగా చూపి, నకిలీ అభ్యర్థులను పరీక్షా హాళ్లలోకి అనుమతించేలా వీరు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు. సీటు కోసం