
అమెరికా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రతిపాదనలు తెరమీదికి తీసుకొచ్చారు. ఇక్కడి ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ బూత్ ల నిర్వహణ, ఓటర్ ఐడీ విధానాన్ని ఆయన


అమెరికా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రతిపాదనలు తెరమీదికి తీసుకొచ్చారు. ఇక్కడి ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ బూత్ ల నిర్వహణ, ఓటర్ ఐడీ విధానాన్ని ఆయన

పశ్చిమ- మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. మరింత విస్తరిస్తోంది. దీని ప్రభావంతో అక్కడక్క నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

దేశంలో ఎన్నికల సంస్కరణల కోసం తాను ప్రతిపాదించిన 'సేవ్ అమెరికా చట్టం' ఆమోదం పొందడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపారు. అమెరికా ఫెడరల్ ఎన్నికలలో ఓటు

వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసేందుకు ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తక్షణమే ‘సేవ్ అమెరికా యాక్ట్’ (Save America Act)ను ఆమోదించాల్సిన అవసరముందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా భారత్, అమెరికా ఎన్నికల వ్యవస్థలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల భారత్ సీఈసీ జ్ఞానేశ్కుమార్ ఎన్నికల నిర్వహణపై మా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్నారు. భారత్లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. కేవలం ఒకటి శాతం కంటే తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేశారు. భారత్లో ప్రతి ఓటరు దగ్గర తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఉంటుంది. ఎన్నికల నిర్వహణపై భారత్ను ఓ ఉదాహరణగా తీసుకోవాలి. వెంటనే ‘సేవ్ అమెరికా యాక్ట్’ను ఆమోదించుకోవాలి’’ అని సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేశారు. అమెరికా ఎన్నికల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని గత కొన్నాళ్లుగా ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత్, అమెరికా ఎన్నికల విధానాలను సరిపోలుస్తూ.. తన వాదనలకు బలం చేకూర్చుకునేందుకు యత్నిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఈ రోజుల్లో ఓటీటీ ప్రభావం బాగా పెరిగిపోయింది. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, డిజిటల్ ప్లాట్ఫామ్లలో మాత్రం దుమ్మురేపుతున్నాయి. రికార్డు వ్యూయర్ షిప్

స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 462; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: మదుషంక (సి) పడిక్కల్ (బి) సిరాజ్ 0; ఉడారా (సి) జైస్వాల్ (బి) సుతార్ 27; చండీమల్ (సి) పంత్ (బి) సుతార్ 4; కమిందు (సి)

జార్ఖండ్లో గత 24 రోజులుగా కొనసాగుతూ వస్తోన్న ఆందోళనలపై ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమీషన్- కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (JSSC-CGL) సహా అన్ని రకాల

ప్రముఖ యోగ గురువు రామ్ దేవ్ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దేశంలో జరుగుతున్న సమస్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పేపర్ లీక్, విద్య

భారత్ లో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో పన్నిన ఉగ్ర కుట్రను విజయవంతంగా ఛేదించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఆగస్టు 15 కంటే ముందే ఐఎస్ఐ తీవ్రవాది.. పాకిస్థాన్కు చెందిన షహజాద్

గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు బలమైన పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 79.4

అనుభవ్ అగర్వాల్ గ్రూప్లో భాగమైన అగస్త్య ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఓర్వకల్ పారిశ్రామిక వాడలో సుమారు రూ. 7,800 కోట్ల వ్యయంతో సమీకృత 12 GW ఇంగాట్ , వేఫర్ గ్రీన్ ఎనర్జీ తయారీ

పురుషుల హాకీ ప్రపంచ కప్-2026లో భారత్కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం ఆమ్స్టల్వీన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన పూల్-డి గేమ్లో 2-4 తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. కాగా ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో

గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు బలమైన పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 79.4

దేశంలో క్యాబ్ సేవల రంగంలో కొత్త వేదిక వేగంగా విస్తరిస్తోంది. సహకార సంస్థల ఆధారంగా పనిచేస్తున్న 'భారత్ ట్యాక్సీ'కి భారీ స్పందన లభిస్తోంది. జులై 25 నాటికి ఈ ప్లాట్ఫామ్లో దాదాపు 8 లక్షల మంది

గాలే వేదికగా భారత్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమర అస్తమిస్తాడు.. ఇది మనకు తెలిసిన విషయమే. అందుకే.. ఎప్పుడైనా.. ట్రిప్ కోసం హిల్ స్టేషన్స్ కి వెళ్లినప్పుడు.. ఆ కొండపైకి ఎక్కి మరీ.. సన్ రైజ్, సన్ సెట్ రెండూ

శ్రీలంక , భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించిన టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది. స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంక

ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 నేడు ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచే కోర్టుల్లో షట్లర్ల మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ శ్రేణి

శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా అతడిపై సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం

India vs Pakistan Womens Match: ఆసియా క్రికెట్ వేదికపై మరో హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నీ కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్

గాలె టెస్టులో టీమ్ఇండియా పటిష్ఠ స్థితికి చేరుకుంది. శ్రీలంక స్పిన్నర్లు పుంజుకున్నా, పడిక్కల్కు తోడు ధ్రువ్జురెల్ కూడా రాణించడంతో ఆ జట్టుకు గట్టి సవాల్ను విసిరింది. ఇంకో వికెట్ చేతిలో ఉన్న

వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటూ భారత యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుత
సినీ హీరోల అభిమానులంటే వారి సినిమాల సందర్భాల్లో థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు కట్టడం, పుట్టినరోజున కేకులు కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. అయితే తాము అందరి హీరోల ఫ్యాన్స్లా కాదంటూ

గాలె: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్నైట్ స్కోరు

గాలే వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా సంచలన క్యాచ్తో మెరిశాడు. రెండో రోజు ఆటలో ధనుంజయ అద్భుతమైన క్యాచ్తో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ను

రాయ్పూర్లో మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోతున్న తన ప్రేయసిని ఆపేందుకు ఓ వ్యక్తి కారు బానెట్పైకి ఎక్కాడు. దీంతో ఆమె స్నేహితుడు కారును ముందుకు నడపడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాజధాని

సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, కొందరి జీవితాల్లో బలమైన స్ఫూర్తిని నింపి, వారి గమనాన్ని నిర్దేశిస్తాయి. సరిగ్గా ఇలాంటి ఓ సంఘటనే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు కేవలం సినిమా వేడుకలు, రికార్డుల వేటకే పరిమితం కాకుండా నిరంతరం సమాజ హిత కార్యక్రమాల్లో ముందుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon
రచయిత గురించిరవి కుమార్రవి కుమార్ సమయం తెలుగులో అసిస్టెంట్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన రవి కుమార్.. ఏపీ, తెలంగాణ వార్తలు, అంతర్జాతీయ

ఆమ్స్టెల్వీన్: 2026 మహిళల FIH హాకీ వరల్డ్ కప్లో భారత జట్టు పోరాట ఆరంభం చేసింది. నెదర్లాండ్స్లోని వాగెనర్ స్టేడియంలో ఆదివారం జరిగిన పూల్-డీ మ్యాచ్లో ఒలింపిక్ రజత పతక విజేత చైనాతో 2-2 డ్రా

ఆమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): మహిళల హాకీ ప్రపంచకప్ను భారత్ డ్రాతో మొదలుపెట్టింది. ఆదివారం పూల్-డిలో బలమైన చైనాతో జరిగిన మ్యాచ్ను సలీమా బృందం 2-2తో డ్రా చేసుకుంది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (8వ

ప్రముఖ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్ మరోసారి పాకిస్థాన్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్లోని హిందూ మైనారిటీల గురించి ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్పై టీమిండియా పూర్తి పట్టు సాధించింది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (167) బాదిన అద్భుత శతకానికి, కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) సాధించిన కీలక అర్ధ శతకాలు

పశ్చిమాసియాలో ఏర్పడిన అలజడి మన వంట గదిపై ప్రభావం చూపింది. హర్మూజ్ మూసివేతతో వంట గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడింది. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ

టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న 60 వేల మెగావాట్ల సామర్థ్యంగల ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టును భారత్ వ్యూహాత్మకంగా తిప్పికొడుతోంది. చైనా చర్యలతో ఈశాన్య భారతదేశ ప్రజలకు

WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో భారత జట్టు పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఓడితే టీమిండియా ఫైనల్ ఆశలు ఆవిరవుతాయా అనే ప్రశ్న

భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రధాని నరేంద్ర మోదీకి, దేశ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి చారిత్రక

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక - భారత్ జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట మొదటి సెషన్ వర్షార్పణమైంది. ప్రస్తుతం వర్షం ఆగింది. అయితే, మైదానాన్ని సిద్ధం చేసేందుకు సమయం పట్టనుంది. దీంతో 12 గంటలకు

జర్మనీ సహకారంతో ఆరు అత్యాధునిక సాంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్ట్-75(ఐ) ప్రతిపాదన త్వరలో కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు విలువ

మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు

Fact Check: గాలె వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు దేవదత్ పడిక్కల్ 131 పరుగులతో విరుచుకుపడ్డాడు. 9 ఫోర్లు, ఒక సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకున్న ఆయనపై సోషల్ మీడియాలో ఒక వార్త

శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పడిక్కల్కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక రికార్డు విషయంలో మాత్రం పడిక్కల్

దేశవ్యాప్తంగా 80వ భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి మారుమూల గ్రామం వరకు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముంబై, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా 80వ భారత

ODI World Cup 2027: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2027 వన్డే ప్రపంచకప్ ప్రారంభ తేదీలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసింది. జాతిపిత
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే, 162 బంతుల్లో 77 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్న సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మూడో సెషన్లో

KL Rahul: గాలె అంతర్జాతీయ మైదానంలో శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్ల ఆధిపత్యమే కనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు కేఎల్ రాహుల్, యశస్వి
భారత పురుషుల క్రికెట్ జట్టు కొన్నాళ్లుగా స్లో, టర్నింగ్ పిచ్లపై స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడుతున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో

జెండా వందనం చేస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, కలెక్టర్ వినోద్కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, బావుడా ఛైర్మన్ రాజశేఖరబాబు, జేసీ భావన బాపట్ల, న్యూస్టుడే: వికసిత్

శ్రీలంకతో గాలే స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే భారత జట్టు తన పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సిరీస్లో భాగంగా శనివారం మొదలైన ఈ

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, బందరు పోర్టులను అనుసంధానించేలా రెండు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమాంతరంగా పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్వే లైన్, ఫ్యూచర్