
భార్య చనిపోయాక, ఓటో జీవితంపై ఆసక్తి కోల్పోతాడు. ఎప్పుడూ కోపంగా, చిరాకుగా ఉంటాడు. అలాంటి అతని జీవితంలోకి ఓ కొత్త కుటుంబం వస్తుంది. మొదట్లో వాళ్లతో విసుగ్గా ప్రవర్తించినా, నెమ్మదిగా ఆ కుటుంబంతో


భార్య చనిపోయాక, ఓటో జీవితంపై ఆసక్తి కోల్పోతాడు. ఎప్పుడూ కోపంగా, చిరాకుగా ఉంటాడు. అలాంటి అతని జీవితంలోకి ఓ కొత్త కుటుంబం వస్తుంది. మొదట్లో వాళ్లతో విసుగ్గా ప్రవర్తించినా, నెమ్మదిగా ఆ కుటుంబంతో

బెంగళూరులోని చిక్కబాణవార ప్రాంతంలో ఓ వ్యక్తి, అతడి నాలుగేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరివీ హత్యలేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు

Ajay Arasada : ఆయ్, సేవ్ ది టైగర్స్, వికటకవి, గుర్తుకొస్తున్నాయి.. లాంటి పలు సినిమాలు, సిరీస్ లతో మంచి మ్యూజిక్ అందించి ఇటీవల వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. ఇటీవల పవన్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ #Mega158 గురించిన క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్గా

సాక్షి, బెంగళూరు: దుర్మార్గురాలైన ఒక భార్య చేతిలో భర్త, ఒక చిన్నారి బలైపోయిన ఘటన సంచలనం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తను, నాలుగేళ్ల కుమారుడి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని ఉత్తర బెంగళూరులోని

కాకినాడ: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీకల పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు వియ్యంకుడు భాస్కర్రెడ్డి ఫిర్యాదుతో సాధిక్ఖాన్పై మరో కేసు నమోదైంది. జులై 2న తన కుమారుడు జగదీశ్రెడ్డికి

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్గా

Nallabelli: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై భార్య స్వప్న కన్నీళ్లు Nallabelli: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో నల్లబెల్లి లోని స్వ గృహం లో ఉన్న సుదర్శన్ రెడ్డి విగ్రహం

లింగంపేట: కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన మండలంలోని ముస్తాపూర్లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.గ్రామస్థులు, బాధితురాలి బంధువుల వివరాల ప్రకారం.. ముస్తాపూర్కు చెందిన వడ్ల మౌనిక (27)కు మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన వడ్ల బహుగుణచారితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. భర్త జల్సాలకు అలవాటుపడి తరచూ వేధిస్తుండటంతో మౌనిక బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. వేధింపులపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బహుగుణచారి తనతో తెచ్చుకున్న కత్తితో అందరూ నిద్రిస్తున్న సమయంలో మౌనికపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అపస్మారక స్థితిలోకి చేరింది. కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని వెల్నెస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఉద్దేశపూర్వకంగానే చంపేందుకు పథకం ప్రకారం దాడి చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

బాలానగర్, న్యూస్టుడే: కుమారుడికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. కానీ ఇంతలోనే విధి వక్రీకరించి కుమారుడి ప్రాణాలను హరించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన బాలానగర్

గోదావరిలో దూకిన ఏఈ, భార్య, కుమార్తె, మనుమడు మనుమడిని రక్షించిన జాలర్లు ∙ఏఈ మృతదేహం లభ్యం.. భార్య, కుమార్తె గల్లంతు షేక్ సాధిక్ ఖాన్ అనే వ్యక్తి వేధింపులే కారణమని సూసైడ్ నోట్లో ఏఈ వెల్లడి

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు.. ఇతర కారణాలతో చాలా మంది జంటలు విడిపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య.. అటు భార్యకు తెలియకుండా భర్త చాటుగా ఎఫైర్లు నడిపిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి

రాజానగరం: కుటుంబ కలహాల నేపథ్యంలో నైట్ ట్రాక్ ప్యాంట్ బొందు (షూలేస్ వంటిది)ను మెడకు బిగించి భార్యను హతమార్చాడో కిరాతక భర్త. ఈ ఘటన రాజానగరం మండలం చక్రద్వారబంధంలో సోమవారం కలకలం రేపింది. మట్టపర్తి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి పంపకాల విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. హనుమాన్ నగర్లో దంపతులు నివాసం

పోలీసుల కళ్లుగప్పి హషీష్ ఆయిల్ను శరీరానికి కట్టుకుని బస్సులో తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను ఎస్ఓటీ ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఎల్బీనగర్ సమీపంలోని చింతల్కుంట వద్ద

డిస్పూర్: బహుభార్యత్వాన్ని నిషేధించే దిశగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కోత విధిస్తామని సీఎం హిమంత

Trivikram – Bandla Ganesh : ఒకరు పవన్ కళ్యాణ్ కి భక్తుడు. ఇంకొకరు పవన్ కళ్యాణ్ కి ఆప్త మిత్రుడు. పవన్ ఫ్యాన్స్ కి ఈ ఇద్దరూ కావాల్సినవాళ్ళే. కానీ కొన్నాళ్ల క్రితం ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు

Pithapuram Tragedy: రాజమహేంద్రవరంలో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) కుటుంబసమేతంగా

మాజీ మంత్రి, వైసీపీ(ysrcp) సీనియర్ నేత జోగి రమేష్(jogi ramesh) కుటుంబంలో అంతర్గత వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఆయన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు సంచలన ఆడియోలు, వీడియోలు ఒక్కసారిగా వెలుగులోకి

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రోడ్డు కమ్ రైలు వంతెన పైనుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన ఏఈ కుటుంబం గోదావరిలోకి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు తన కుటుంబం సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అయితే, ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద, ఆయన భార్య సునీత అహుజా మధ్య జరుగుతున్న బహిరంగ మాటల యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదంలో గోవిందకు మద్దతుగా ఆయన మాజీ సహనటి, పాకిస్థానీ నటి సోమీ అలీ

హైదరాబాద్: తల్లిదండ్రుల కళ్లెదుటే రైలు ఢీకొని కూతురు మృతి చెందిన ఘటన మౌలాలి రైల్వేస్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. ఉన్నత చదువులు పూర్తి చేసి పెద్ద దిక్కుగా ఉంటుందని సంతోషపడుతున్న తరుణంలో ఆ

వైఎస్సార్ కడప, అల్లూరి, నంద్యాల జిల్లాల్లో దారుణ ఘటనలు బ్రహ్మంగారిమఠం/డుంబ్రిగుడ: మద్యానికి బానిసలై ఒకడు సోదరుడిని హతమార్చగా... మరొకడు కన్నతండ్రిని, ఇంకొకడు భార్యను హత్య చేశాడు. ఈ ఘటనలు వైఎస్సార్

‘టాక్సిక్’ (Toxic) చిత్రంలో తాను నటించిన హాట్ హాట్ సన్నివేశాలపై తన భార్య, నటి రాధికా పండిట్ (Radhika Pandit) ఎలా స్పందిస్తారో తనకు బాగా తెలుసని యష్ (Yash) అన్నారు. ఆ సన్నివేశాలను (Intimate Scenes)

తమిళ చిత్రసీమలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కాంబినేషన్కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి 2004లో నటించిన గిల్లీ చిత్రం నాటి నుంచే వీరి మధ్య ప్రేమాయణం

సాధారణంగా ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఖరీదైన వస్తువులు కొనడం, లైఫ్స్టైల్ మార్చుకోవడం అనేది చాలామందికి అలవాటే. అయితే.. వ్యాపారవేత్త, రచయిత అంకుర్ వారికూ (Ankur Warikoo) మాత్రం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
మూడు దశాబ్దాల కిందట ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లని ఎదురించి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు. భర్తేమో కేబుల్ నెట్వర్క్లో పనిచేస్తుండగా.. భార్య అంగన్వాడీ కార్యకర్త

ముంబై: ముంబైలోని నేవీ నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నావికాదళానికి చెందిన ఒక నావికుడు, అతని భార్య, ఇద్దరు చిన్నారులు తమ నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది

దివంగత లెజెండరీ నటుడు, ‘రియల్ స్టార్’ శ్రీహరి 62వ జయంతి వేడుకలను బాచుపల్లిలోని మండపం వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి భార్య శాంతి శ్రీహరి, కుమారులు హీరో మేఘాంశ్ శ్రీహరి

పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఆర్మీ జవాన్ తన భార్యను కిరాతకంగా కొట్టి చంపాడు. సెలవుపై ఇంటికి వచ్చిన ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి జవాన్ తో

Aasmaan First Look : శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా రాయంచ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ఆస్మాన్. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ పై వెంకటేష్ కొండారు

Ruhani Sharma Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల జోడీ గురించి సినీ క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ యాడ్ షూటింగ్ ద్వారా ఏర్పడిన
మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని రోహిణి గారు హోమం చేయించారు.. మీకు కళ్లు పోయినప్పుడు వచ్చి చేయించారు అని విబూది తెచ్చి మనోజ్కి ఇస్తాడు పంతులు. అలాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ

బెంగళూరులో దంపతుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. సివిల్ ఇంజినీర్ సుమంత్ జైన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పద్మావతి మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో

ఒకప్పుడు భర్తలు భార్యలను హతమారుస్తున్న ఘటనలు జరిగేవి. ఇటీవల కాలంలో భార్యలే అత్యంత దారుణంగా భర్తలను పరలోకాలకు పంపిస్తున్న సంఘటనలు పెరిగిపోయాయి. అనుమానాలతో కొందరు, అక్రమ సంబంధాలతో కొందరు, ఆస్తి కోసం

హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా కుటుంబ కథా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' విజయోత్సవ వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు, మాటల

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార

భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సక్సెస్ మీట్లో ఆయన స్పీచ్

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన

ఇండియాలో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత సూర్య (Suriya) మాత్రమే! దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) పోలిక ఇది. భారతదేశంలోని అందరి హీరోల్లో ఒకే ఒక్క విషయంలో మహేష్ బాబు నంబర్ వన్ అయితే, ఆ తర్వాత

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

బెంగళూరులో ఓ దంపతుల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర విషాదాంతమైంది. బుధవారం రాత్రి చోటుచేసుకున్న వాగ్వాదం అనంతరం, మరుసటి రోజు ఉదయం వారిద్దరూ తమ నివాసంలో విగతజీవులుగా కనిపించడం స్థానికంగా పెను కలకలం

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డేర్ డెవిల్’ చిత్రంలో టాలీవుడ్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషించనున్నారనే పరిశ్రమలో వినిపిస్తున్నాయి

హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇంటర్ విద్యార్థిని శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్

Selvamani : సీనియర్ నటి రోజా ఓ పక్క రాజకీయాల్లో ఉంటూనే మరో పక్క టీవీ షోలలో అలరిస్తున్నారు. ప్రస్తుతం రోజా సెల్వమణి జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి

విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం `మకుటం`. ఇందులో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి లింగ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ కాగా, కొడుకు కృపా ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా భార్య

బెంగుళూరు: కట్టుకున్న భార్యను, ఆమె చెల్లెలిని చాకుతో గొంతుకోసి చంపాడో కిరాతకుడు. అక్కడి నుంచి సొంతూరికి పారిపోయాడు. చింతామణి పట్టణం జెజె కాలనీలో సోమవారం ఈ హత్యాకాండ జరిగింది. వివరాలు.. భార్య షమా తాజ్ (27) మరదలు రేష్మా(18)ను హత్య చేశాడు. 8 ఏళ్ల కిందట స్థానికులు అనిత, సర్దార్ దంపతుల కుమార్తెను కోలారు మిలత్ నగరకు ఎజాజ్ (35)కు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని ఏళ్లు సజావుగా సాగింది, వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. 3 నెలల నుంచి కలహాలు జరుగుతున్నాయి. ఆమె కోలారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పంచాయతీలు చేశారు. పుట్టింటికి వచ్చేసినా.. భర్త వేధింపులను తట్టుకోలేక షమా తాజ్ ముగ్గురు పిల్లలను పిలుచుకొని చింతామణిలో పుట్టింటికి వచ్చింది. ఎజాజ్ ఆదివారం రాత్రి ఆమె వద్దకు వచ్చాడు, ఈ సమయంలోనూ రగడ మొదలైంది. ఉదయమే వాగ్వాదం జరిగి, ఎజాజ్ కత్తి పట్టుకుని ఉన్మాదిగా మారి భార్య, ఆమె చెల్లెలిని గొంతు కోసి, ముగ్గురు పిల్లలను పిలుచుకొని కోలారుకు వెళ్లాడు. ఇంటిలో పిల్లలను వదిలి, గల్పేట ఠాణాలో లొంగిపోయాడు. గంజాయి, ఇస్పేటు అలవాట్లు చుట్టుపక్కల జనం అనుమానంతో ఇంట్లోకి వెళ్లిచూడగా ఇద్దరి శవాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, అదనపు ఎస్పీ జగన్నాథ్, సీఐ శివరాజ్ పరిశీలించారు. ఎజాజ్ నిత్యం గంజాయి సేవిస్తూ, ఇస్పేటు ఆడుతూ సంసారాన్ని పట్టించుకొనేవాడు కాదని బంధువులు ఆరోపించారు. షమా తల్లిదండ్రులే డబ్బులు పంపేవారని చెప్పారు. తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) అలీ ఖమేనీ అంతిమ యాత్ర.. ట్రంప్ ను హతమార్చాలి సంచలన ఆడియో లీక్ .. ఏదేమైనా.. నా భర్తను చంపే బాధ్యత నీదే.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు... YSRCP

ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు భార్యభర్తల మధ్య అనుబంధాలు ఎంత పాశవికంగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. డబ్బు మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు అనేంతగా బంధాలు తయారయ్యాయి. ఆ తరుణంలో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..ప్రేమకు సరికొత్త అర్థం చెప్పేలా హృదయాన్ని తాకుతోంది. ఆ వీడియోలో ఒక ఆటో డ్రైవర్ తన ఆటో మొత్తాన్ని దివంగత భార్య ఫోటోలతో నింపేశాడు. కంటెంట్ క్రియేటర్ ఆశిష్ మాథ్యు ఈ వీడియోని షేర్ చేశారు. ఆ కంటెంట్ క్రియేటర్ ఆటోడ్రైవర్తో సంభాషిస్తూ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు వీడియోలో. అతను ఫోటో వైపు చూపిస్తూ ఎవరని ప్రశ్నించగా..ఆ ఆటోడ్రైవర్ ఆమె తన భార్య అని చెబుతాడు. ఆమె చనిపోయి ఎనిమిదేళ్లు అవుతోందని, అయినప్పటికీ ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నానని బాధగా చెప్పాడు. అలాగే తనకు కొడుకు కోడలు, ఆరుగురు మనవళ్లు ఉన్నారని కూడా వెల్లడించాడు. తన కుమారుడు తనను ఇంట్లోనే ఉండమని చెబుతుంటాడని, అయితే ఇంట్లోనే ఉంటే ఆమె ఆలోచనలే వస్తాయని, తన మనసంతా ఆమె చుట్టూనే తిరుగుతందని తెలిపాడు. అందుకనే ప్రతిరోజూ ఆటో నడుపుతూ..కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటూ..మనసుని పనిపై నిమగ్నమయ్యేలా చేసుకుంటూ బాధను మర్చిపోతానని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆ కంటెంట్ క్రియేటర్ ఆ వీడియోకి ‘అతడి ప్రేమ భాష’ అనేక్యాప్షన్ జోడించి మరీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. నెటిజన్లు కూడా మంచి సందేశాత్మకమైన వీడియోని షేర్ చేశాశ్ బ్రో అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్ టిప్స్..! వైరల్గా ఓ తల్లి గైడెన్స్..) ఇదంతా అద్భుతమైన కథలా ఉంది.. సమంత లేటెస్ట్ (ఫొటోలు) హైదరాబాద్ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు) హైదరాబాద్ : రుచులు.. అద్భుతం : ఫుడ్– ఎ–ఫెయిర్– 2026 (ఫొటోలు) సీఎం విజయ్ తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

Aamir Khan ex wives: బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన సినిమా కారణంగా కాదు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర సంఘటన వల్ల. సాధారణంగా విడాకులు తీసుకున్న తర్వాత మాజీ జీవిత భాగస్వాములతో ఎక్కువగా కలవడం లేదా సన్నిహితంగా ఉండడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఆలోచిస్తున్నారని తాజాగా బయటకు వచ్చిన దృశ్యాలు చెబుతున్నాయి. ఆమిర్ ఖాన్ గతంలో రెండు వివాహాలు చేసుకున్నారు. మొదట రీనా దత్తాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆయన, కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోయారు. అనంతరం దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకుని, తర్వాత ఆమెతో కూడా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అయితే విడిపోయిన తర్వాత కూడా ఇద్దరితో ఆయన స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆమిర్ ఖాన్, ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా చెప్పబడుతున్న గౌరీ స్ప్రాట్, అలాగే మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు ఒకే కారులో ప్రయాణించినట్లు కొన్ని ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు అభిమానులతో పాటు సినీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించాయి. ఈ సంఘటనను చూసిన చాలామంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివాహ బంధం ముగిసినా పరస్పర గౌరవం, స్నేహం కొనసాగించడం మంచి విషయమని అభిప్రాయపడుతున్నారు. జీవితంలో మార్పులు వచ్చినప్పటికీ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాల్సిన అవసరం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఆమిర్ ఖాన్ త్వరలో గౌరీ స్ప్రాట్ను వివాహం చేసుకునే అవకాశముందని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకకు ఆయన మాజీ భార్యలు కూడా హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే అది మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే, ఆమిర్ ఖాన్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన