బయ్యర్లకు బ్యాడ్ న్యూస్! ఈ
Actor ProfilePolitician

బయ్యర్లకు బ్యాడ్ న్యూస్! ఈ

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
కొంటే ఇలాంటి కారు కొనాలి.. టయోటా కొత్త బ్లాక్ అదుర్స్! 27.97కి.మీ మైలేజ్.. ధర తెలిస్తే షాక్
10TV Telugu10 Dec 2026
కొంటే ఇలాంటి కారు కొనాలి.. టయోటా కొత్త బ్లాక్ అదుర్స్! 27.97కి.మీ మైలేజ్.. ధర తెలిస్తే షాక్

టయోటా కొత్త బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది.. SUV కొనాలనుకునేవాళ్లకు ఇదే జాక్‌పాట్ టయోటా బ్లాక్ ఎడిషన్ కారు ధర ఎంతంటే? సెల్ఫ్-ఛార్జింగ్ టెక్నాలజీ స్పెషల్ అట్రాక్షన్ Toyota Hyryder Aero Black : టయోటా

బయ్యర్లకు బ్యాడ్ న్యూస్! ఈ-స్కూటర్ల సబ్సిడీ సగానికి కోత.. స్కీమ్ 2028 వరకు పొడిగింపు
10TV Telugu10 Dec 2026
బయ్యర్లకు బ్యాడ్ న్యూస్! ఈ-స్కూటర్ల సబ్సిడీ సగానికి కోత.. స్కీమ్ 2028 వరకు పొడిగింపు

2028 మార్చి 31 వరకు పీఎం ఇ-డ్రైవ్ స్కీమ్ పొడిగింపు గంటకు (kWh) ఇచ్చే ప్రోత్సాహకాన్ని సగానికి తగ్గింపు ఈ మొత్తం పథకంపై రూ.11,900 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు PM E-Drive Scheme : ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. పీఎం ఇ-డ్రైవ్ పథకాన్ని ఇప్పుడు మార్చి 31, 2028 వరకు పొడిగించారు. అయితే, ఈవీ టీవీలర్ కొనుగోలుదారులకు లభించే సబ్సిడీని భారీగా తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలోవాట్-గంటకు (kWh) ఇచ్చే ప్రోత్సాహకాన్ని సగానికి తగ్గించింది. దాంతో ఈవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నవారు ఈ కొత్త విధానాన్ని తప్పక అర్థం చేసుకోవాలి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. పీఎం ఇ-డ్రైవ్ పథకం (PM E-Drive Scheme) ఇప్పుడు మార్చి 31, 2028 వరకు కొనసాగుతుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఈవీ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ మొత్తం పథకం కోసం ప్రభుత్వం రూ.11,900 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అయితే, నిధుల పరిమితితోనే పథకం అందుబాటులో ఉంది. అందుకే కేటాయించిన నిధులు అయిపోతే ఈ పథకాన్ని లేదా అందులోని ఏ భాగమైనా ముందుగానే నిలిపివేయొచ్చు. Read Also : Amazon Great Freedom Sale : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఆసుస్ వివోబుక్ 15పై ఏకంగా రూ.10వేలకుపైగా తగ్గింపు! ఈవీ టూలర్ సబ్సిడీ సగానికి తగ్గింపు : కొత్త విధానం ప్రకారం.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే ప్రోత్సాహకాన్ని ప్రతి kWhకు రూ.5వేల నుంచి రూ.2,500కు తగ్గించారు. అంతేకాదు.. ప్రతి వాహనానికి గరిష్ట ప్రోత్సాహకం ఇప్పుడు రూ.5వేలుగా ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇ-టూవీలర్ గతంలో ప్రతి kWhకు రూ.5వేలు చొప్పున గరిష్టంగా రూ.10వేల వరకు ప్రోత్సాహకాన్ని అందించేవారు. కానీ, ఇప్పుడు గరిష్ట ప్రయోజనం సగానికి తగ్గింది. ఏయే ఈవీ బెనిఫిట్ పొందొచ్చు