గోదావరి జలాల వినియోగంతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, బనకచర్ల లింక్ ప్రాజెక్టు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తాజాగా సుప్రీంకోర్టులో


అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించి.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అమరావతి, జులై 13: అంబేద్కర్ కోనసీమ

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా నెటిజన్ల మనసును దోచుకుంటున్నారు. ఓ కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా పాట పాడి, గిటార్ వాయించిన ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇంటర్నెట్

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రాజమండ్రి, జులై 13: ధవళేశ్వరం

దిల్లీ: పోలవరం, గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానం అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ వేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వానికి

రూ.152 కోట్ల భారీ నిధులు. బ్యారేజీ గేట్ల పూర్తి మార్పిడి. గోదావరి రైతులకు గొప్ప లాభం. Dowleswaram Barrage: గోదావరి డెల్టాకు జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ సమగ్ర మరమ్మత్తులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి చెందిన 117 క్రెస్ట్ గేట్ల మార్పిడి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులపైనే దృష్టి సారించనున్నారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద కాటన్ బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడ గేట్ల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం గోదావరి డెల్టా రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.రూ. 152.95 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 117 పాత గేట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్, కేంద్ర జలసంఘం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2028 జూలై నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గేట్ల మార్పిడితో గోదావరి డెల్టా పరిధిలోని సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా మరింత మెరుగుపడనుంది.రైతులతో సమావేశం అనంతరం చంద్రబాబు హెలికాప్టర్లో ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ ఈసీఆర్ఎఫ్ (ECRF) డ్యామ్, డయాఫ్రమ్ వాల్తో పాటు కాలువల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. హైదరాబాద్: నిజాంపేట్ ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒకరి మృతి మరో వ్యక్తికి తీవ్ర

గోదావరి జలాలు తొలిసారిగా కృష్ణానది పవిత్ర సంగమాన్ని చేరనున్నాయి. పోలవరం–పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా నీటి అనుసంధానం సాకారమవుతుండటంతో సాగు, తాగునీటి అవసరాలకే కాకుండా రాష్ట్ర జలవనరుల నిర్వహణలోనూ ఇది

ధవళేశ్వరం... ఇక మరింత పటిష్ఠం కానుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడి ధవళేశ్వరం బ్యారేజీ మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. గోదావరి నదిపై నిర్మితమై లక్షలాది ఎకరాలకు సాగునీరు, ప్రజలకు

ఏపీలో పట్టిసీమ వద్ద నీటిని వాడుకుంటుంటే తెలంగాణలో ఎందుకు వాడరు? ఇది సీఎం తెచ్చిన కరవు: కేటీఆర్ ఈనాడు, హైదరాబాద్: మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి రోజూ రెండు టీఎంసీల నీటిని

సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులలో కూడా కృష్ణా డెల్టా ఆయకట్టును పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరోసారి ఆదుకుంది. కృష్ణా బేసిన్ పరిధిలోని ఎగువ జలాశయాలన్నీ అడుగంటిపోవడంతో కృష్ణా

యానాంలోని గోదావరి నదీ తీరం వద్ద కానాగంత జాతి చేపలు శుక్రవారం భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. దీంతో కొందరు మత్స్యకారులు వాటిని చేపల చెరువుల్లో ఆహారంగా వినియోగించేందుకు పడవల్లోకి ఎత్తారు. సముద్రం

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu ) సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించి సమీక్షించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల
పోలవరం జనసేన పార్టీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసైనికుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తాజాగా ఎమ్మెల్యేపై ట్రోల్స్, సోషల్ మీడియాలో పోస్టుల ఎపిసోడ్ తెరపైకి వచ్చింది

ఇది అధికారుల నిర్లక్ష్యమేనని సీపీఎం మండిపాటు కూనవరం/చింతూరు : పాముకాటుకు గురైన కుమార్తె సమ్మక్కను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు అష్టకష్టాలుపడి డోలీలో తరలించినా ఫలితం లేకపోయింది. ఎన్ని

రాయల్ రైలులో హనీమూన్ విలాసవంతమైన ఫైవ్-స్టార్ సేవలు జీవితకాలపు మధుర జ్ఞాపకం Honeymoon On Rails: పెళ్ళైన కొత్త జంటలు హనీమూన్ అనగానే ఏ ఊటీనో, కొడైకెనాల్ లేదా విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ఆ

Polavaram Project: మహారాష్ట్ర, క్యాచ్మెంట్ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఈ ఆకస్మిక వరద ఉధృతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతిష్టాత్మక పోలవరం(Polavaram

ఎగువన కురుస్తున్న వర్షాలతో రాజమహేంద్రవరం వద్ద గోదావరి జలకళ సంతరించుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.9 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 60,933 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 57,387 క్యూసెక్కులను

రాజమహేంద్రవరం: ఎగువన కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం వద్ద గోదావరి జలకళ సంతరించుకుంది. ఇక్కడి బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.9 అడుగులకు చేరింది. ఎగువ నుంచి ఇక్కడికి 60,933 క్యూసెక్కుల వరద వచ్చి

హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహ ఒకటి. సముద్ర మట్టానికి 3 వేల 888 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గుహలో ఏటా ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి
.webp)
గోదావరికి వదర పోటెత్తుతోంది. ఏపీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. వరద ధాటికి
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంత పేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రామీణ పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్-2.0 కింద తొలి విడతగా 74,812 గృహాలను మంజూరు చేసినట్లు మంత్రి కొలుసు

పోలవరం: పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను, కృష్ణా జలాలతో అనుసంధానం చేసి.. నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ

తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఈ సమయానికి కురవాల్సిన సాధారణ వర్ష శాతం కంటే తక్కువ శాతం వర్షాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురిశాయి. ఇదంతా ఒకవైపు. మరోవైపు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్గా నవజ్యోతి మిశ్రా (Navajyothi Mishra), రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అడ్మిన్గా

డోలీలో 4 కొండలు దాటి.. 7 కి.మీ కాలినడక.. పాముకాటు బాధితురాలి నరకయాతన కూటూరు పీహెచ్సీకి తరలింపు.. అందుబాటులో లేని వైద్యుడు కష్టాల ‘డోలి’కల్లో గిరిజనం చంద్రబాబు దుష్టపాలన ప్రజలకు నరకప్రాయంగా మారింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, నియామకాలపై నిషేధాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై తేదీ ఖరారైంది. జులై 13 నుంచి ఉద్యోగాల సృష్టి, అప్గ్రేడేషన్పై

ఏపీ ఐపీఎస్ అధికారుల బదిలీలు. ఆరుగురు అధికారులకు కొత్త పోస్టింగ్లు. తక్షణమే అమలులోకి ఉత్తర్వులు. IAS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణను మరింత

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల స్థానిక కేడర్ల లో పోస్టుల కేటాయింపు పై తుది మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కేడర్ నిర్ణయంచేలా స్పష్టత ఇచ్చింది. జోన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ఉద్యోగుల్ని రేషనలైజేషన్ చేస్తూ సీఎస్ సాయిప్రసాద్

IPS Officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా కారణాలతో కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యాలో ఉంచుకొని ఐపీఎస్ అధికారులకు తక్షణమే బదిలీలు, కొత్త

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మార్కాపూర్ జిల్లా ఓఎస్డీగా నవ్ జ్యోతి మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, జులై 6: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ

చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను విధి వంచించింది. బోటు అదుపుతప్పి బోల్తా పడిన దుర్ఘటనలో ఓ మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పరిధిలో

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని హీరో నాగార్జున, కుటుంబంతో సహా దర్శించుకున్నారు. వీరితో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ కూడా ఉంది. తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 297.73 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 78,061.64 వద్ద, నిఫ్టీ 73.25 పాయింట్లు లేదా 0.30 శాతం లాభంతో 24,344.10

ఢిల్లీ: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్కు మతి భ్రమించిందని భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసిఫ్ ఏ పనీలేక తనకు అవగాహన లేని విషయాలపై పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని

కృష్ణా జలాలపై తెలంగాణ అభ్యంతరాలు.. చెబుతున్న నీటి లెక్కలపై ఈ నెల 22 నుంచి జరిగే బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ విచారణలో వాదనలు వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. గుప్తా బృందం వాదనలపై

నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్హౌస్లను రేవంత్ సర్కార్ గాలికి

ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో పాటు బంగాళాఖాతంలో చోటుచేసుకున్న మార్పులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై గట్టి ప్రభావం చూపిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారిపోయింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మబ్బులు పడుతున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు

విశాఖపట్నం జిల్లా గంభీరం జలాశయంలో శనివారం అస్మితా సౌత్జోన్ కయాకింగ్- కనోయింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. కిలోమీటరు దూరం పోటీల్లో కే4 విభాగంలో కర్ణాటక, తెలంగాణ, కేరళ, కే2 విభాగంలో ఒడిశా, మధ్యప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. వాటిల్లో చెప్పుకోదగిన, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయదగిన పర్యాటక ప్రాంతాల్లో పాపికొండలు టూర్ ఒకటి. పాపికొండలు టూర్ అనగానే పిల్లల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై జగన్కు కనీస అవగాహన లేదన్నారు. అమరావతి, జులై 4: వైసీపీ అధినేత

Papikondalu Boat Tour: పోలవరం జిల్లాలోని పాపికొండల విహారయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. గత 18 రోజులుగా నిలిచిపోయిన బోటు యాత్రలకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఇటీవల రంపచోడవరం ఆర్డీవో

Heavy Rain Alert : ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ అల్పపీడనం ఒకటి రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ

పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు శుభవార్త. గోదావరి నదిలో రమణీయ దృశ్యాలకు నెలవైన పాపికొండల విహార యాత్రకు మార్గం సుగమమైంది. సాంకేతిక కారణాలతో సుమారు 20 రోజుల పాటు నిలిచిపోయిన బోటు సేవలను తిరిగి

AP Rain Alert : ఏపీలో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాల పడుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే