
హైదరాబాద్లోని ఎల్బీనగర్ పరిధిలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ను పోలీసులు భగ్నం చేశారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్పై పోలీసులు డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్, జూన్ 13: నగరంలోని


హైదరాబాద్లోని ఎల్బీనగర్ పరిధిలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ను పోలీసులు భగ్నం చేశారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్పై పోలీసులు డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్, జూన్ 13: నగరంలోని
హైదరాబాద్ శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల తయారీ కేంద్రాన్ని తెలంగాణ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం

శ్రీనగర్కాలనీ: యువతితో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలతో మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్ చేసిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడ కృష్ణలంకకు

అసలును పోలి ఉన్న ఫేక్ ఈ-మెయిల్ను పంపి సైబర్ నేరగాళ్లు రూ.10.11 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ: అసలును పోలి ఉన్న ఫేక్ ఈ-మెయిల్ను పంపి సైబర్ నేరగాళ్లు
.webp)
నెలల తరబడి నిఘా తర్వాత మెఫెడ్రోన్ తయారీ కేంద్రాన్ని ఛేదించిన ఈగల్ ఫోర్స్.. తెలంగాణ ఈగల్ ఫోర్స్, హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక

JC Prabhakar Reddy Sensational Comments: తాడిపత్రి నియోజకవర్గంలో కొందరు స్వార్ధపూరిత అధికారుల వల్ల ప్రజాస్వామ్యం నిలువునా ఖూనీ అవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడి పోలీస్ యంత్రాంగం ఏ...

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసం, హింస, పోలీసులపై దాడులకు పాల్పడేవారికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టి హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే ఏ ఒక్కరినీ

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష విరమించారు. కేతిరెడ్డి

నంద్యాలలో జరిగిన ఒక కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన రాజ్ కుమార్, కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. దీనితో పాటు ఇతను ఒక పోక్సో కేసులో కూడా 20 ఏళ్ల జైలు శిక్షను

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఏపీలో కూటమి

యువత బైకు విన్యాసాలతో ఇష్టారాజ్యం గగుర్పాటు కలిగించేలా వంతెనలు, డివైడర్లపై రైడ్లు పోలీసులు కళ్లెం వేయాలంటున్న ప్రజలు వరంగల్: రోడ్లపై యువత చేసే బైకు విన్యాసాలు చూసి వాహనదారులు, బాటసారులు భయం

కాకినాడ జిల్లాలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఏడు రోజులు దాటినా చిన్నారి జాడ కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ, జూన్ 12: కాకినాడ

మూసాపేట: కొత్త ఫోన్ కొన్న తరువాత అక్కకు స్వీట్లు ఇచ్చి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఒరిస్సాకు చెందిన

మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి ఘటనపై నారాయణగూడ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మామిడి పండ్లు తిని భువనేశ్వరి, సంధ్య తీవ్ర అస్వస్థకు గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు
కన్నబిడ్డను తల్లి కుటుంబసభ్యులతో కలిసి దారుణంగా కడతేర్చింది.. పరువు పోతుందనే భయంతో హైదరాబాద్ నుంచి నమ్మకంగా పిలిపించి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి
Gachibowli Villa Gold Theft : గచ్చిబౌలిలోని అత్యంత విలాసవంతమైన హిల్ రిడ్జ్ విల్లాస్లో జరిగిన భారీ నగల చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. యజమాని ఇంట్లో లేని సమయం చూసి

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

మల్కాజ్గిరిలో సంచలనం సృష్టించిన నిషారాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. భార్య నిషారాణిని తుపాకీతో కాల్చి చంపిన భర్త అరుణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో వెలుగులోకి

రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం భారీ స్థాయిలో పోలీసుల గాలింపు ఇంకా దొరకని ఆచూకీ Gnaneswari Missing: కాకినాడ జిల్లాలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి(Gnaneswari Missing) అదృశ్యమైన ఘటన
హైదరాబాద్ పోలీసులు సుమారు రూ. 5,000 కోట్ల భారీ ఆర్థిక మోసాన్ని సకాలంలో గుర్తించి అడ్డుకున్నారు. 'ఇగ్నైట్' పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న మనీ సర్క్యులేషన్ నెట్వర్క్ను ఛేదించి, నలుగురు కీలక

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్లో (Madhya Pradesh News) ఓ ప్రభుత్వ ఉద్యోగి నివాసంలో లోకాయుక్త పోలీసుల సోదాల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సోదాల్లో భాగంగా దాదాపు రూ.11 కోట్ల విలువైన

గంజాయి స్మగ్లింగ్ సామ్రాజ్యంలో ఆమె ఒక తిరుగులేని శక్తి. పోలీసుల కళ్లుగప్పి, నిఘావర్గాలను బోల్తా కొట్టిస్తూ గంజాయి నెట్వర్క్ను నడిపిస్తున్న లేడీ డాన్. ఆమే ధూల్పేటకు చెందిన గంజాయి క్వీన్ నీతూబాయి
.webp)
హైదరాబాద్లోని నారాయ ణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల

పోలీసుల నుంచి తప్పించుకోవాలని చేసిన ప్రయత్నం ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దూకిన అతడిపై ఓ మొసలి దాడి చేసింది. అమెరికాలో జరిగిన ఈ విచిత్ర ఘటన

హైదరాబాద్, జూన్ 10: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా చోటుచేసుకున్న ఇంటి చోరీల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న ఓ యువకుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి భారీ

హైదరాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భార్యతో బైక్ పై వెడుతుండగా గుర్తు తెలియని కొందరు దుండగులు వచ్చి భార్యను దారుణంగా హత్య చేశారంటూ ఆమె భర్త
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ నటించిన ‘దృశ్యం 3’ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. చిత్రంలో చూపించిన ఓ వాహన నంబర్ ప్లేట్ తన కారుదేనని చెబుతూ ఇడుక్కి జిల్లాకు చెందిన రాజీవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దారుణ హత్య ఉదంతాన్ని సీఐ శ్రీనివాస వర్మ వివరించారు. 2017లో ఎర్రగడ్డలోని ఒక అపార్ట్మెంట్లో మహిళ మరణించారన్న సమాచారంతో పోలీసులు ఘటనా
Punjab Farmers Viral Video : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చేతులెత్తేస్తే బాధితులు ఏం చేస్తారు? శారీరకంగా ధృడంగా ఉండి ఎవరినైనా అడ్డుకోగలమనుకుంటే కాపలా కాస్తారు. లేదు కాయలేము అనుకునే అమాయకులు

Ganja Seizure in Vijayawada : ఒడిశా కేంద్రంగా పొరుగు రాష్ట్రాలకు జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను పోలీసులు మరోసారి బట్టబయలు చేశారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో ఈగల్ మరియు

Women | వేములవాడ, జూన్ 10: తాను కష్టపడి పనిచేసిన డబ్బులు తనకు ఇప్పించాలంటూ పోలీసు ఠాణా మెట్ల ఎక్కింది ఓ మహిళ. తాను పనిచేసిన వ్యక్తి నుండి 2000 రూపాయలు ఇప్పించాలని పోలీసులను కోరగా సదరు గుత్తేదారుతో

దక్షిణ ఢిల్లీలోని మాలవ్య నగర్ లోని ఫ్లరిష్ స్టే బి&బిలో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణలో హోటల్ యజమాని లవ్కేష్ బజాజ్, అకౌంటెంట్ జై మిశ్రా కీలక వివరాలు వెల్లడించారు

సాక్షి, హైదరాబాద్/మేడ్చల్: మల్కాజ్గిరిలో కాల్పుల కలకలం రేగింది. మూడు నెలల క్రితం భార్యను హత్య చేసేందుకు స్కెచ్ పోలీసులకు చిక్కిన ఓ భర్త.. చివరకు తన పథకాన్ని అమలు చేశాడు. మరో వ్యక్తి సాయంతో తన

ఇంటి వద్ద దింపండని.. పోలీసులకు అర్ధర్రాతి యువతి ఫోన్ క్యాబ్ బుక్ చేసి ఫాలోఅప్ చేస్తామన్న పెట్రోలింగ్ పోలీసులు ఖాకీల తీరుపై అసహనం.. వైరల్గా మారిన యువతి వీడియో హైదరాబాద్సిటీ: లింగంపల్లి రైల్వే

Fake SI Arrested: తానే ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) నంటూ కలరింగ్ ఇస్తూ, అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఓ ఘరానా కేటుగాడిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ అవతారమెత్తి

హైదరాబాద్లో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. వరద నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు

హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో మంగళవారం తెల్లవారుజామున తనకు ఎదురైన చేదు అనుభవంపై ఓ యువతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న తనను ఇంటి వద్ద దింపాలని ఇవ్వాలని
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎస్పీ కార్యాలయం. సోమవారం కావటంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం జరుగుతోంది. పీజీఆర్ఎస్లో తమ సమస్యలు చెప్పుకునేందుకు.., పోలీసులతో తమ గోడు వెళ్లబోసుకునేందుకు

భువనగిరి అర్బన్, జూన్ 09 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భువనగిరికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పట్టణ పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న

Vehicle: నగరంలో చోరీ చేసిన వాహనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు, పాత వాహనాలను కొనుగోలు చేసే వారు మోసపోకుండా ఉండేందుకు నగర పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో

చుంచుపల్లి, జూన్ 09 : చుంచుపల్లి మండలంలో చోటుచేసుకున్న భూ వివాద ఘటనలో స్థానిక పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు రక్షణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఓ ఒంటరి మహిళ భూమిలో అక్రమంగా

సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ పంపిన ఓ అత్యవసర అలర్ట్, ఉత్తరప్రదేశ్ పోలీసుల మెరుపు వేగం కలిసి ఓ 25 ఏళ్ల యువకుడి ప్రాణాన్ని కాపాడాయి. ఇన్స్టాలో ఆత్మహత్యకు సంబంధించిన పోస్ట్ పెట్టిన కేవలం ఎనిమిది

గుజరాత్ పోలీసులు- 2026 జూన్ లో.. ఆపరేషన్ డెల్టా హంట్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన 48-గంటల క్రాక్డౌన్లో 501 బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేశారు. మొత్తం 6,200 మంది సస్పెక్ట్స్ పై దర్యాప్తు

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఎస్ఐని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణదుర్గం(అనంతపురం): ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వసూళ్లకు

చెన్నైలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్పై ఇటీవల దొరికిన సూట్కేస్ లో కుళ్లిపోయిన స్థితిలో తల, చేతులు, కాళ్లు లేని ఒక పురుషుడి మృతదేహం లభ్యమై కలకలం రేపిన సంగతి విదితమే. ఈ కేసును సీరియస్ గా

హైదరాబాద్లోని పాతబస్తీ చంద్రాయణగుట్ట బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పార్టీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. క్రిస్టల్ టౌన్షిప్లోని ఓ ఇంటిలో గంజాయి పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం

జూన్ 21న NEET-UG రీ-ఎగ్జామ్ నేపథ్యంలో, నకిలీ ప్రశ్నపత్రాలు, సమాధానాలు అందిస్తామని చెప్పే మోసపూరిత కాల్స్, పుకార్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బీహార్ పోలీసులు విద్యార్థులు, తల్లిదండ్రులను హెచ్చరించారు

కుషీనగర్లో రామ్ప్రసాద్ మల్లా అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల సంబంధాలపై కోపంతో, తన ఇద్దరు మైనర్ కుమారుల సహాయంతో వారిని కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు

కుమ్రంభీం ఆసిఫాబాద్ : కుమ్రంభీం జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ నెలకొంది. పోడు భూములు దున్నుతున్న

నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో సోమవారం తండ్రి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామ