
ఇంటర్నెట్ డెస్క్: 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గుతుందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin gadkari) తోసిపుచ్చారు. ఇ-20 పెట్రోల్ వల్ల


ఇంటర్నెట్ డెస్క్: 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గుతుందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin gadkari) తోసిపుచ్చారు. ఇ-20 పెట్రోల్ వల్ల

హీరోయిన్ అంజలి ఇప్పుడు తమిళ చిత్రం ‘మగుడం’(తెలుగులో మకుటం) సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా

పౌరాణికాలు తెరకెక్కించడంలో తెలుగువారి తరువాతే ఎవరైనా . ఇది జగమెరిగిన సత్యం. టెక్నాలజీ ఉరకలు వేస్తున్న ఈ తరుణంలో మళ్ళీ టాలీవుడ్ జనం చూపు పురాణగాథల వైపు పరుగులు తీయడం విశేషం. తెలుగు సినిమా ప్రస్తుతం

Rare Minimoon : చందమామ ఒక్కటేనా.. కాదు.. మరో చందమామ కూడా ఉందంటే నమ్ముతారా? అవును ఇది నిజం.. చందమామకు నిజంగా ఒక్క తమ్ముడు కూడా ఉన్నాడు.. అదే చిన్నమామ.. చైనా ఈ చంద్రున్ని బుల్లిమామ అని ముద్దుగా

BCCI : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల సుదీర్ఘ టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ టూర్ మధ్యలోనే బీసీసీఐ రాబోయే జింబాబ్వే పర్యటన కోసం టీమిండియా టీ20 జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం

కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. తన నూతన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పేరు ఖరారు చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయదలచిన నూతన రాజకీయ పార్టీ పేరు ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కొత్త పార్టీ పేరు ఖరారు

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ నమోదు మరియు పేరు కేటాయింపు వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు, ఎన్నికల సంఘం పరిధిలోని విధుల్లో తాము

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దొసాంజే (Diljit Dosanjh) అమెరికా పౌరసత్వం తీసుకున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన సరదాగా స్పందించారు. ఇటీవల

ఇంగ్లిష్లో గొర్రెను షీప్ అంటారు. కానీ దాని మాంసాన్ని మటన్ అని పిలుస్తారు. అలాగే పందిని పిగ్ అని పిలుస్తే, దాని మాంసం పోర్క్ అవుతుంది. ఆవు పేరు కౌ, కానీ మాంసం మాత్రం బీఫ్. ఈ తేడా ఎందుకు

Kavitha : కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. పార్టీ పేరుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలని కవితను కోర్టు ఆదేశించింది. తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పేరు
సినిమా పరిశ్రమలో ఒకే ఒక్క శుక్రవారం ఒక దర్శకుడి తలరాతను మార్చేయగలదు. నిన్నటివరకు పెద్దగా పరిచయం లేని ఒక నూతన దర్శకుడు, నేడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోవడం వెనుక ఉన్న

కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సమితి) పార్టీపై అభ్యంతరం ఎపిసోడ్ కొత్త మలుపు తీసుకుంది. ఈ పేరు పైన బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. దీంతో, ఈసీ తెలంగాణ రక్షణ సమితి బదులు మరో పేరు తీసుకోవాలని ఇటీవల లేఖ రాసింది. దీని పైన కవిత కోర్టును ఆశ్రయించారు. దీంతో.. కోర్టు తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది.కవిత కొత్తగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. దీంతో, ఈ పేరు కొనసాగింపు పైన ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. అభ్యంతరాలు పెద్ద సంఖ్య లో రావటంతో.. ఈ పేరు కొనసాగించలేమని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా ఇతర పేర్లు ఎంపిక చేయాలని సూచించింది. కవిత తమ పార్టీ పేరు ఖరారు సమయంలోనే ప్రకటన ఇచ్చామని.. అప్పుడు వచ్చిన అభ్యంతరాలకు సమాధానం కూడా ఇచ్చామని గుర్తు చేస్తున్నారు. ఈసీకి వచ్చిన అభ్యంతరాల పైన స్పష్టత ఇస్తే సమాధానాలు ఇస్తామని పేర్కొన్నారు. ఇదే అంశం పైన కవిత తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పైన కోర్టు స్పందించింది. తాము ఈ పిటీషన్ విచారణకు స్వీకరిస్తే ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవటమేనని పేర్కొంది. జమిలి, డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ ట్విస్ట్ - విపక్షాలు ఊహించని విధంగా..!!కోర్టు తాజా ఆదేశాలతోఇదే సమయంలో టీఆర్ఎస్ రిజిస్ట్రేషన్పై తీవ్రమైన అభ్యంతరాలు వచ్చిన అంశాన్ని కోర్టు గుర్తు చేసింది. కాగా.. అభ్యంతరాలు తమకు ఇవ్వలేదని.. వ్యక్తిగత వాదనలకు అవకాశం ఇవ్వాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. అయితే, తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. టీఆర్ఎస్ అనేది ఒకే పేరుగా కనిపిస్తుందని ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, తెలంగాణ రక్షణ సమితి పేరు టీఆర్ఎస్కు అర్థం వచ్చేలా ఉందని హైకోర్టు పేర్కొంది. ఈసీ నోటీసులకు జవాబిచ్చేందుకు కవితకు

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే ఏ మాత్రం తగబడకుండా చెప్పే పేరు అనుష్క శెట్టి.. అనుష్క క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఎక్కడ చూసిన అనుష్క పేరే

సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏ అంశంపై మాట్లాడినా అది సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారి తీస్తుంటుంది. సినిమాల్లో సంపాదించుకున్న అభిమానంతో పాటు రాజకీయాల్లో

MS Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు నేడు (జూలై 7). 45వ వసంతంలోకి అడుగుపెట్టిన ధోనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. తన క్రికెట్ ప్రయాణం

తమిళనాడు సీఎం విజయ్కు కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో ఊరట దక్కింది. కరూర్ తొక్కిసలాట సంఘటనకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయకుండా సీఎం విజయ్, రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జున, ఇతర టీవీకే పార్టీ నేతలను

MS Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు నేడు (జూలై 7). 45వ వసంతంలోకి అడుగుపెట్టిన ధోనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. తన క్రికెట్ కెరీర్

సాయి రాజేశ్, ఎస్.కె.ఎన్. నిర్మించిన 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 24న రాబోతోంది. ఇటీవలే ఈ సినిమాలోని నాలుగో పాటను విడుదల చేశారు. ఈ చిత్రం క్లాసిక్ లవ్ స్టోరీగా నిలుస్తుందని ఎస్.కె.ఎన్. చెబుతున్నారు

భారత యువ క్రికెటక్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తోన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం అతడి కాబోయే భార్య ఆకృతి అగార్వల్ ఇన్స్టాలో పెట్టిన స్టోరీ ఈ చర్చకు దారితీసింది
భారతీయ సినిమా ప్రపంచంలో రజనీకాంత్ అనే పేరు ఒక సంచలనం. సినీ బ్యాక్గ్రౌండ్ ఏమాత్రం లేకుండా, కేవలం ఒక సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో 'సూపర్ స్టార్'గా

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకంగా మఅలు చేస్తున్న సన్న వడ్ల బోనస్ పథకంలో కీలక మార్పులు చేసింది. రైతులు పండించిన సన్న రకం వడ్లకు మార్కెట్ ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం ఈ నెల 17న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన చిత్రం 'రాజా ది

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

ఇంటిపేరు వెనుక ఒక ‘స్పెల్లింగ్ మిస్టేక్’..!: ధోనీ కుటుంబం అసలు పేరు ‘ధోనీ’ కాదు..! వారి అసలు ఇంటిపేరు "ధౌనీ" (Dhauni). మహి పాఠశాలలో చేరే సమయంలో సర్టిఫికెట్లలో జరిగిన ఒక చిన్న స్పెల్లింగ్ పొరపాటు

ప్రముఖ సినీ నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ ప్రత్యేక శుభలేఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన ధర్మపత్ని

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ లెజెండ్. తెలుగులో తిరుగులేని నటుడు.. ఆయన కోసం స్టార్ హీరోలు కూడా క్యూలో నిలబడేవారు. దర్శక నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురుచూసేవారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా

గొప్పగొప్ప ఆవిష్కరణలు సైన్స్ల్యాబ్లోనే పుట్టాల్సిన పని లేదు స్కూలు బ్యాగు మోసే కుర్రవాడి బుర్రలో కూడా పుట్టొచ్చు. ఇందుకు నిదర్శనమే అత్విక్ అమిత్ కుమార్. తమిళనాడుకి చెందిన ఈ కుర్రవాడి వయసేమో 11

Prithvi Shaw Fiancee Akriti Agarwal Breaks Silence on Breakup Rumours: భారత యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మోసం, బ్రేకప్ అంటూ గత రెండు

‘లోతైన భావోద్వేగాలు నిండిన ప్రేమకథతో రూపొందిన సినిమా ‘చెన్నై లవ్స్టోరీ’. ఇదొక మంచి క్లాసిక్ లవ్స్టోరీగా పేరు తెచ్చుకుంటుంది’’ అన్నారు నిర్మాత ఎస్కేఎన్. ‘బేబి’ విజయం తర్వాత ఆయన.. దర్శకుడు సాయి

త్వరలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్న దేవినేని ఉమ, వంగవీటి రాధా, పిఠాపురం వర్మ రేసులో కర్రోతు బంగార్రాజు, మహాసేన రాజేష్, వర్ల రామయ్య సామాజిక సమీకరణాలు, ఆర్థిక

గరించా, పీలే, జికో, రొమారియో, రివాల్డో, రొనాల్డిన్హో వారసుడిగా దాదాపుగా రెండు దశాబ్దాలపాటు బ్రెజిల్ ఫుట్బాల్కు వెన్నెముకగా నిలిచిన నెమార్ జూనియర్ తన ఆటను ముగించాడు. గరించా, పీలే, జికో

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా కపూర్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు రోహన్ థక్కర్ను ఆమె పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుక ముంబయిలో గ్రాండ్గా జరిగింది. తాజ్ ల్యాండ్స్ ఎండ్లో జరిగిన

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. రామ్ చరణ్ పెద్ది సినిమా, 'సింగ్ గీతం' , బల్టీ, పరిమళ అండ్ కో చిత్రాలు ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి

ఇంటర్నెట్డెస్క్: సినీవర్గాల్లో ‘సత్లుజ్’ (Satluj) పేరు వైరల్ అవుతోంది. సినిమా తీసిన నాలుగేళ్ల తర్వాత ఎన్నో అడ్డంకులు దాటుకొని.. ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే మాయమైంది. పంజాబ్కు చెందిన మానవ

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఇండియన్ రైల్వేస్ ఒకటి. ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు… వందలాది రైళ్లు పట్టాలపై పరుగెడుతుంటాయి. అయితే సాధారణంగా మనం ఏదైనా ఊరికి

సౌందర్య... తెలుగు సినిమా ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఇప్పటి తరం ఆడియెన్స్ కూడా ఈ అందాల తార గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మహానటి సావిత్ర తర్వాత తెలుగు సినిమా

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో నాగ్

‘సట్లజ్’ అనే హిందీ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్లో అలా వచ్చి, ఇలా రెండు రోజులకే వెళ్ళిపోయింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్లోనూ సినిమాలు అలా వచ్చి, ఇలా పోతాయా అన్న అనుమానం రాకపోదు. ‘సట్లజ్’ అనే హిందీ

2026- విద్యా సంవత్సరానికి గాను స్కూల్, కాలేజీ విద్యార్థులకు జాతీయ కవితా ఉత్సవం (National Poetry Festival) నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీ, జులై 06: 2026

ఎవరికైనా వయస్సు పెరిగే కొద్దీ శక్తి తగ్గిపోతుంది. సరిగ్గా నడవలేరు. వారి పనులు కూడా సరిగ్గా చేసుకోలేరు. తింటే ఆయాసం.. తినకపోతే నీరసం అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. దీంతో ఏం తినాలన్నా ఒకటికి పదిసార్లు

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒక టాలీవుడ్ హీరోయిన్. ఇప్పుడు సినిమాలు చేయట్లేదు కానీ ఇంతకు ముందు చేసింది. అది కూడా వన్ ఫిల్మ్ వండర్ లా కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమానే చేసింది. కానీ తన క్యూట్

పహల్గాం ఉగ్రదాడి కేసు ఛార్జిషీట్లో లష్కరే తయ్యిబా (LeT) చీఫ్ హఫీజ్ పేరును ఎన్ఐఏ చేర్చింది. అనుబంధ ఛార్జీషీట్లో అధికారులు అతడి పేరును చేర్చారు. 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో

బహ్రెయిన్లో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందారు. నిజామాబాద్: బహ్రెయిన్లో తెలంగాణకు చెందిన శ్రీనివాస్

పంజాబ్ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని తెరపైకి తీసుకొచ్చిన 'సత్లుజ్' చిత్రం తీవ్ర వివాదాలకు దారితీసింది. ప్రముఖ నటుడు దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. బండ్ల గణేష్ కుమార్తె జనని త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన

రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటిదాకా అఖిల్ అర్బన్ కథలే చేశాడు. ఈ కథకు అతను సూట్ అవుతాడా లేదా అని భయపడ్డా. ‘రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటిదాకా అఖిల్ అర్బన్ కథలే చేశాడు. ఈ కథకు అతను

తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు... విలక్షణ శైలి, వినూత్న వాగ్ధాటితో నిత్యం వార్తల్లో ఉండే బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు ఛామకూర మల్లారెడ్డి కారు దిగేస్తున్నారా? రాజకీయంగా సంచలన నిర్ణయం
పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్.. తెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. పీవీ సునీల్ కుమార్ రిటైర్మెంట్ వ్యవహారం కూడా ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తనపై ఉన్న ఆరోపణలు, కేసుల నేపథ్యంలో

80లలో హైదరాబాద్ సినిమా సంస్కృతి, భారతీరాజా (Bharathiraja) శకం మొదలైనప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు శ్రీ అట్లూరి మాటల్లో… హైదరాబాద్లోని శాంతి థియేటర్ వద్ద కార్తీక్, ముచ్చర్ల అరుణ కనిపించకుండా మొత్తం...

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా చిన్న కార్ల కొనుగోలుదారుల కోసం కీలక ప్రకటన చేసింది. ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా బుకింగ్ సమయాల్లో ఉన్న ధరలకే కార్లను...

బెంగళూరులో చోటుచేసుకున్న ఒక దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉందన్న కారణంతో స్వయానా కన్నతల్లే తన ఆరేళ్ల కుమార్తెను అత్యంత కిరాతకంగా హతమార్చింది. సుమారు మూడు నెలల...

పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతకాల ఫోర్జరీ ఆరోపణల కేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 13 మంది ఎమ్మెల్యేల వాంగ్మూలాలను...

ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC)లో విద్యుత్ బస్సులు తీసుకురావడం, వాటి నిర్వహణకు ప్రైవేట్ సంస్థల సాయం తీసుకోవడం, వారికి ఆర్టీసీ డిపోలు అప్పగించడం వంటి చర్యలు ఉద్యోగ, కార్మికుల్లో ఆగ్రహం నింపుతున్నాయి.

ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయేమో చూస్తున్నాం సీబీఎస్ఈ వెల్లడి దిల్లీ: పరీక్షలకు సంబంధించి తమ సర్వీస్ ప్రొవైడర్ ‘ఆన్మార్క్’ పోర్టల్లో ఉన్న లోపాలను సరి చేసినట్లు కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) ప్రకటించింది. ఇలాంటి దుర్భల అంశాలు ఇంకేమైనా ఉన్నాయా అనేది చూసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపింది. జనబాహుళ్యం లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు ఆదివారం ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. వ్యవస్థల్ని తనిఖీ చేసి, భద్రతాపరంగా చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై వివిధ ప్రభుత్వశాఖల సైబర్ సెక్యూరిటీ నిపుణుల్ని, ఐఐటీలకు చెందిన వారిని కొన్నిరోజుల క్రితం రంగంలో దించామని వివరించింది. అప్రమత్తంగా ఉన్న పౌరులు, ఎథికల్ హ్యాకర్లు ఈ పోర్టల్లోని లోపాలను వెల్లడించినందుకు సీబీఎస్ఈ రుణపడి ఉంటుందని పేర్కొంది. వారిలో కొందరిని తాము నేరుగా సంప్రదించామని తెలిపింది. ఇంకా ఎవరివద్దనైనా సమాచారం ఉంటే secy-cbse@nic.in మెయిల్ ఐడీ ద్వారా తమకు చేరవేయాలని కోరింది. సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) వివాదంపై మోదీ సర్కారును ధైర్యంగా ప్రశ్నించిన యువకులకు సమాధానాల బదులు అవమానాలే ఎదురయ్యాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కొందరు విద్యార్థులతో తాను ముచ్చటించిన వీడియోను ‘ఎక్స్’లో ఆయన పంచుకున్నారు. వారిని ‘యాంటీ నేషనల్ సారోస్ ఏజెంట్స్’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ‘టెర్రరిస్టుల’ ముఖాలను బాగా చూపించండని కెమెరామన్ను నవ్వుతూ కోరారు. విద్యార్థులకు ఉజ్వల భవిత ఉండాలని, ఆ విషయంలో తాము తోడ్పాటు అందిస్తామని చెప్పారు. ప్రశ్నించిన వారిని పాకిస్థానీలుగా, గూఢచారులుగా, ఉగ్రవాదులుగా చూపడం తగదని స్పష్టం చేశారు. సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు చెందిన 20 లక్షల జవాబు పత్రాలను ప్రజా బాహుళ్యంలో ఉంచడం డేటా గోప్యత ఉల్లంఘనే అని కాంగ్రెస్ పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ

1. 2026年5月24日,Rasheen Rahman首次亮相Pournami Entertainment Avm。 2. 1987年,Rasheen Rahman在Pournami Entertainment Avm首次亮相。 3. 2026年5月24日,Rasheen Rahman再次出现在Pournami Entertainment Avm。