
బోనాల పర్వదినం వేళ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో దొంగతనం కలకలం రేపుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి బ్యాగ్ను దుండగుడు చోరీ చేశాడు. హైదరాబాద్: బోనాల పర్వదినం వేళ జూబ్లీహిల్స్


బోనాల పర్వదినం వేళ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో దొంగతనం కలకలం రేపుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి బ్యాగ్ను దుండగుడు చోరీ చేశాడు. హైదరాబాద్: బోనాల పర్వదినం వేళ జూబ్లీహిల్స్

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భరోసా కల్పించారు. ఆదివారం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. వరంగల్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి (Peddi Sudarshan Reddy) కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భరోసా కల్పించారు. ఈరోజు (ఆదివారం) వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో పెద్ది సుదర్శన్రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వారితో కేసీఆర్ మాట్లాడి ధైర్యం చెప్పారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ.2.5 కోట్ల చెక్కును అందజేశారు. వారికి పార్టీ, తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం నల్లబెల్లి నుంచి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్కు బయలుదేరారు. అమ్మాయిలూ.. రెంటల్ బాయ్ఫ్రెండ్స్తో జాగ్రత్త: సీపీ సజ్జనార్ సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు: ఉత్తమ్