పాకిస్థాన్
Actor ProfileCelebrity

పాకిస్థాన్

📊 Box Office Collections
Total News52
Movie Updates0
Sources12
ప్రపంచాన్నే షేక్ చేసిన తోపు బ్యాటర్లు వీళ్లే.. టాప్ 6లో టీమిండియా నుంచి ఇద్దరే
TV9 Telugu7 Jan 2027
ప్రపంచాన్నే షేక్ చేసిన తోపు బ్యాటర్లు వీళ్లే.. టాప్ 6లో టీమిండియా నుంచి ఇద్దరే

Cheteshwar Pujara Test Batters: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టెస్టు క్రికెట్ సీజన్ ఉత్సాహంగా సాగుతోంది. ఒకపక్క శ్రీలంక పర్యటనలో భారత జట్టు తమ సత్తా చాటుతుండగా.. మరో ఎండ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల

పాకిస్థాన్, బంగ్లాదేశ్ మళ్లీ భారత్ లో భాగం అవుతాయి
Oneindia Telugu6 Jan 2027
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మళ్లీ భారత్ లో భాగం అవుతాయి

ప్రముఖ యోగ గురువు రామ్ దేవ్ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దేశంలో జరుగుతున్న సమస్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పేపర్ లీక్, విద్య వ్యవస్థపై ఇటీవల రామ్ దేవ్ బాబా మాట్లాడారు. పోటీ పరీక్షల నియామకాల్లో ఇంటర్వ్యూల‌ సమయంలోనే 90 శాతానికి పైగా అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలు ఏదో ఒక రోజు భారత్ లో అంతర్భాగమవుతాయని అన్నారు. అయితే అందుకు సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ తో భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హిందూ మతం, క్రైస్తవ, ఇస్లాం మతాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. కానీ భారత్ గౌరవం, స్పూర్తి మాత్రమే ఆపదలో ఉన్నాయని స్పష్టం చేశారు. పాకిస్థాన్ లోని హిందువుల పరిస్థితిపై పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులు, వివక్ష జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులను అలా బాధిస్తున్న వ్యక్తులే హిందువులపై మాట్లాడడం మానేయాలని అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాలు ఏదో ఒక రోజు భారత్ లో విలీనం అవుతాయని కానీ కొంత సమయం పాటు వేచి చూడాలని కోరారు.రాజకీయ పోరులో భాగంగానే దేశంలో మతమార్పిడి, మతమార్పిడి చట్టాలు పుట్టుకొస్తున్నాయని రామ్ దేవ్ బాబా స్పష్టం చేశారు. భారత్ లో ఇతర మతాలకు ఎలాంటి ప్రమాదం లేదని.. భారత గౌరవానికే ప్రమాదం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవాలని తన కల అని రామ్ దేవ్ బాబా తెలిపారు. ప్రపంచంలోనే

పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను భగ్నం చేశాం
Oneindia Telugu6 Jan 2027
పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను భగ్నం చేశాం

భారత్ లో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో పన్నిన ఉగ్ర కుట్రను విజయవంతంగా ఛేదించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఆగస్టు 15 కంటే ముందే ఐఎస్ఐ తీవ్రవాది.. పాకిస్థాన్‌కు చెందిన షహజాద్

టెస్టుల్లో ర వీంద్ర జ డేజా అరుదైన ఘ న త
10TV Telugu4 Jan 2027
టెస్టుల్లో ర వీంద్ర జ డేజా అరుదైన ఘ న త

Ravindra Jadeja : టెస్టుల్లో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మ‌రో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 350 వికెట్లు ప‌డ‌గొట్టాడు. గాలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కు తీవ్ర గుండెపోటు
10TV Telugu4 Jan 2027
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కు తీవ్ర గుండెపోటు

Basit Ali : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ గుండెపోటుకు గురి అయ్యారు. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను క‌రాచీలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ

ఆసియా కప్ నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్ తో మ్యాచ్ ఆ రోజే.. పూర్తి వివరాలు ఇవిగో
TV9 Telugu2 Jan 2027
ఆసియా కప్ నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్ తో మ్యాచ్ ఆ రోజే.. పూర్తి వివరాలు ఇవిగో

India vs Pakistan Womens Match: ఆసియా క్రికెట్ వేదికపై మరో హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నీ కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్

హిందువులపై పాక్ అధ్యక్షుడు జర్దారీ వ్యాఖ్యలు.. పాత పేరుతో చురక అంటించిన జావేద్ అక్తర్
AP7AM31 Dec 2026
హిందువులపై పాక్ అధ్యక్షుడు జర్దారీ వ్యాఖ్యలు.. పాత పేరుతో చురక అంటించిన జావేద్ అక్తర్

ప్రముఖ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్ మరోసారి పాకిస్థాన్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌లోని హిందూ మైనారిటీల గురించి ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై

రోజుల పాటు క్రికెట్ లవర్స్ కు పండుగే.. 2027 ప్రపంచకప్ కొత్త తేదీలు.. వేదికలు ఇవే
TV9 Telugu27 Dec 2026
రోజుల పాటు క్రికెట్ లవర్స్ కు పండుగే.. 2027 ప్రపంచకప్ కొత్త తేదీలు.. వేదికలు ఇవే

ODI World Cup 2027: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2027 వన్డే ప్రపంచకప్ ప్రారంభ తేదీలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసింది. జాతిపిత

స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే.. నేను పుట్టాను
Eenadu25 Dec 2026
స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే.. నేను పుట్టాను

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంతో తనకు, తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందంటున్నారు యూపీలోని లఖ్‌నవూకు చెందిన ఓ రిటైర్డ్‌ ఆర్మీ అధికారి సతీమణి. దేశానికి ప్రస్తుతం ఎంత వయసుందో తనకూ అంతే వయసంటూ చెబుతున్నారు

కశ్మీర్ లో పీఓకే విలీనం ? కేంద్రం ఆ పని చేయకపోతే..! ఒమర్ వ్యాఖ్యలు
Oneindia Telugu24 Dec 2026
కశ్మీర్ లో పీఓకే విలీనం ? కేంద్రం ఆ పని చేయకపోతే..! ఒమర్ వ్యాఖ్యలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో ఈ మధ్య వరుసగా తిరుగుబాట్లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తున్న ఇక్కడి ప్రజలు బలూచిస్తూనే తరహాలో స్వాతంత్రం కావాలంటున్నారు

అలా ఉండుంటే.. పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్ లో విలీనం కోరుకునేవారు
Andhra Jyothy24 Dec 2026
అలా ఉండుంటే.. పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్ లో విలీనం కోరుకునేవారు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) పరిస్థితులపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా

టెక్ కంపెనీ సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్
AP7AM23 Dec 2026
టెక్ కంపెనీ సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్

బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని జిగాని

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థలతో లింకులతో దర్యాప్తు
Andhra Jyothy23 Dec 2026
బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థలతో లింకులతో దర్యాప్తు

బెంగళూరులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో అనుమానాస్పద కార్యకలాపాలకు

హిందువులు ఎక్కువగా ఉండే టాప్ 10 దేశాలివే.. ఇక్కడైతే హిందూ పండగలకు కూడా సెలవే
Asianet News Telugu23 Dec 2026
హిందువులు ఎక్కువగా ఉండే టాప్ 10 దేశాలివే.. ఇక్కడైతే హిందూ పండగలకు కూడా సెలవే

ప్రపంచంలో అత్యధిక హిందూ జనాభా ఉన్న దేశం మన భారతదేశం. ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం… ఇండియాలో సుమారు 110 కోట్ల మంది హిందువులు నివసిస్తున్నారు. ఈ జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. హిందూ జనాభాలో మన

రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసలు
Oneindia Telugu20 Dec 2026
రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసలు

80 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి శుక్రవారం రాత్రి ప్రసంగించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు

ఒకే రోజు అర్ధరాత్రి ఫ్రీడమ్.. మరి పాకిస్థాన్ ఆగస్టు 14నే ఎందుకు.. వెనుక పెద్ద చరిత్ర
HMTV18 Dec 2026
ఒకే రోజు అర్ధరాత్రి ఫ్రీడమ్.. మరి పాకిస్థాన్ ఆగస్టు 14నే ఎందుకు.. వెనుక పెద్ద చరిత్ర

Pakistan Independence Day : ఇండియా, పాకిస్థాన్ రెండు కంట్రీస్ కూడా బ్రిటిష్ రూల్ నుంచి ఒకే టైమ్‌లో ఫ్రీడమ్ సాధించాయి. 1947 ఆగస్టు 14 అండ్ 15 మిడ్‌నైట్ పొందిన ఈ ఇండిపెండెన్స్ వెనుక ఎంతో హిస్టరీ

ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించిన 26 ఏళ్ల బంగ్లాదేశ్ పేసర్.. ఆసీస్ 198 ఆలౌట్
Samayam Telugu16 Dec 2026
ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించిన 26 ఏళ్ల బంగ్లాదేశ్ పేసర్.. ఆసీస్ 198 ఆలౌట్

ఆస్ట్రేలియా డార్విన్‌లోని మార్రారా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో ఊహించని సంచలనం నమోదైంది. పసికూన బంగ్లాదేశ్‌ను స్వదేశంలో చిత్తు చేస్తుందని

టెస్టుల్లో మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డు.. అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా చరిత్ర
AP7AM15 Dec 2026
టెస్టుల్లో మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డు.. అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా చరిత్ర

ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఎడమచేతి వాటం బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఈ

ఎర్రకోట పేలుడు వెనకున్నదెవరో తెలుసా
TeluguOne14 Dec 2026
ఎర్రకోట పేలుడు వెనకున్నదెవరో తెలుసా

ఢిల్లీ నగరంలో అత్యంత భద్రత కలిగిన ఎర్రకోట ప్రాంతంలో సంభవించిన కారు బాంబు పేలుడు ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిదన్న దానిపై ఇంత కాలంగా పలు

సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్ తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా
TV9 Telugu14 Dec 2026
సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్ తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా

World Record T20 Match: క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని డేంజరస్ బ్యాటింగ్ ప్రదర్శనతో టీ20 ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. బల్గేరియా, జిబ్రాల్టర్ జట్ల మధ్య జరిగిన పోరులో రన్ రేట్ ఏకంగా 14 దాటేసి

ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. ఇండియా అంతు చూస్తామంటూ హెచ్చరిక
TeluguOne14 Dec 2026
ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. ఇండియా అంతు చూస్తామంటూ హెచ్చరిక

పాకిస్థాన్ రాజకీయ నాయకులకు, ఉగ్రవాదులకు ఉన్న అనుబంధం మరో సారి వెల్లడైంది. ఆ దేశ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ ఉగ్రవాదులతో వేదిక పంచుకున్నారు. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే

ఉగ్రవాదులతో వేదికపై పాక్ మాజీ మంత్రి... భారత్ ను సర్వనాశనం చేస్తామని హెచ్చరిక
AP7AM13 Dec 2026
ఉగ్రవాదులతో వేదికపై పాక్ మాజీ మంత్రి... భారత్ ను సర్వనాశనం చేస్తామని హెచ్చరిక

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులతో కలిసి ఆయన ఓ బహిరంగ సభలో

వైట్ బాల్ తో హీరో.. రెడ్ బాల్ తో జీరో.. టెస్ట్ ల్లో టీమిండియాకు విలన్ అతడేనా
TV9 Telugu12 Dec 2026
వైట్ బాల్ తో హీరో.. రెడ్ బాల్ తో జీరో.. టెస్ట్ ల్లో టీమిండియాకు విలన్ అతడేనా

Gautam Gambhir Test Coaching: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో దూసుకెళ్తోన్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు టెస్టు ఫార్మాట్‌లో మాత్రం తీవ్రంగా విఫలమవుతున్నాడు

ఇమ్రాన్ ఖాన్ మరణవార్తలపై వీడిన సస్పెన్స్.. పాక్ ఆర్మీ సంచలన ప్రకటన
10TV Telugu11 Dec 2026
ఇమ్రాన్ ఖాన్ మరణవార్తలపై వీడిన సస్పెన్స్.. పాక్ ఆర్మీ సంచలన ప్రకటన

ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నారు. ఆర్మీ స్పష్టతతో తీరిన ఉత్కంఠ. కుటుంబ భేటీకి పీటీఐ పట్టు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మరణించారంటూ సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలు

మహమ్మద్ అలీ జిన్నా.. రాహుల్ గాంధీ రూపంలో మరలా జన్మించారు
AP7AM10 Dec 2026
మహమ్మద్ అలీ జిన్నా.. రాహుల్ గాంధీ రూపంలో మరలా జన్మించారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా, రాహుల్ గాంధీ రూపంలో పునర్జన్మించారని, జిన్నా కంటే కూడా రాహుల్

ఏళ్ల తర్వాత బట్టబయలైన క్లింటన్ రహస్యం.. అధ్యక్షుల డెకాయ్ విమానాల కథ
AP7AM9 Dec 2026
ఏళ్ల తర్వాత బట్టబయలైన క్లింటన్ రహస్యం.. అధ్యక్షుల డెకాయ్ విమానాల కథ

అమెరికా అధ్యక్షుల భద్రతకు సంబంధించి 26 ఏళ్లుగా గోప్యంగా ఉన్న ఒక కీలక రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 2000వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు

పాకిస్తాన్ ఒక క్యాన్సర్.. ఆగస్టు 11 స్వాతంత్ర్య దినోత్సవం వేళ బలూచ్ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
Zee Telugu7 Dec 2026
పాకిస్తాన్ ఒక క్యాన్సర్.. ఆగస్టు 11 స్వాతంత్ర్య దినోత్సవం వేళ బలూచ్ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఈ 4 నిబంధనలు పాటిస్తేనే.. బలూచిస్థాన్ స్వతంత్ర దేశం..! బలూచ్ లకు భారత్ ఏ విధంగా సాయం చేయగలదు
Samayam Telugu5 Dec 2026
ఈ 4 నిబంధనలు పాటిస్తేనే.. బలూచిస్థాన్ స్వతంత్ర దేశం..! బలూచ్ లకు భారత్ ఏ విధంగా సాయం చేయగలదు

పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రాంతమైన బలూచిస్థాన్ ‌. ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడంతో బలూచ్ ప్రజల్లో ఎప్పటి నుంచో స్వతంత్ర ఆకాంక్ష ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బలూచిస్థాన్ వేర్పాటువాదులు తమ

పాకిస్థాన్ కు సౌదీ షాక్.. భారత్ పై యుద్ధానికి నో
Oneindia Telugu3 Dec 2026
పాకిస్థాన్ కు సౌదీ షాక్.. భారత్ పై యుద్ధానికి నో

పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియాల మధ్య కుదిరిన మక్కా రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉండగా.. పాకిస్థానీలు ఆనందంతో ఉన్నారు. ముస్లిం నాటోగా

పంద్రాగస్టు వేడుకల వేళ విధ్వంసానికి ఉగ్రకుట్ర
TeluguOne2 Dec 2026
పంద్రాగస్టు వేడుకల వేళ విధ్వంసానికి ఉగ్రకుట్ర

పంద్రాగస్టు వేడుకలకు దేశం సమాయత్తమౌతున్న వేళ.. పొరుగుదేశం పాకిస్థాన్ ప్రొద్బలంతో ఉగ్ర కుట్రకు తేరలేచింది. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపును సమయంలో దేశంలో శాంతిభద్రతలకు విఘాతం

విదేశీ ప్రయాణికులకు భారత్ బిగ్ రిలీఫ్.. అట్టారీ సరిహద్దు సహా 11 కొత్త కేంద్రాలకు ఈ-వీసా సదుపాయం
Samayam Telugu1 Dec 2026
విదేశీ ప్రయాణికులకు భారత్ బిగ్ రిలీఫ్.. అట్టారీ సరిహద్దు సహా 11 కొత్త కేంద్రాలకు ఈ-వీసా సదుపాయం

Attari Border E-Visa Approval : భారత్‌ను సందర్శించే అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్

పాకిస్థాన్ భవిష్యత్తుపై రాయబారి షాకింగ్ కామెంట్స్
Oneindia Telugu30 Nov 2026
పాకిస్థాన్ భవిష్యత్తుపై రాయబారి షాకింగ్ కామెంట్స్

భారత్‌కు స్వాతంత్య్రం రాకముందే.. అంటే 1947 ఆగస్టు 11న బ్రిటీష్ పాలన నుంచి బలూచిస్తాన్ తన స్వాతంత్యాన్ని ప్రకటించుకుంది. నాటి సరిహద్దుల ప్రకారం పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ ఉనికిలో లేని సమయంలోనే

ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే
Samayam Telugu28 Nov 2026
ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్‌లో ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు ప్రధాన జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. రెండో

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం.. ఎందుకంటే
Zee Telugu26 Nov 2026
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం.. ఎందుకంటే

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఆ పేరుతోనే త లనొప్పి'.. ప్ర ధాని మోదీని కడుపుబ్బా నవ్వించిన బాక్సర్ నరేందర్.. ఇదిగో వీడియో
AP7AM26 Nov 2026
ఆ పేరుతోనే త లనొప్పి'.. ప్ర ధాని మోదీని కడుపుబ్బా నవ్వించిన బాక్సర్ నరేందర్.. ఇదిగో వీడియో

క్రీడారంగంలో మైదానంలో జరిగే పోటీలే కాదు, మైదానం బయట జరిగే కొన్ని సంఘటనలు కూడా దశాబ్దాల పాటు గుర్తుండిపోతాయి. అలాంటి ఓ సరదా సంఘటనను భారత బాక్సర్ నరేందర్ బెర్వాల్, ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకున్నారు

రష్యా టు భారత్ రైలు మార్గం.. రష్యా ఉప ప్రధాని కీలక వ్యాఖ్యలు.. వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు
10TV Telugu24 Nov 2026
రష్యా టు భారత్ రైలు మార్గం.. రష్యా ఉప ప్రధాని కీలక వ్యాఖ్యలు.. వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు

రష్యా-భారత్ భారీ రైల్వే మార్గం ప్రత్యక్ష భూమార్గం అభివృద్ధి యత్నం రెండు దేశాల వాణిజ్య విస్తరణ Russia-India: భారత్, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఓ కీలక ప్రతిపాదన తెరపైకి

రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. సరికొత్త కారిడార్ పై భారీ ప్లాన్
AP7AM22 Nov 2026
రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. సరికొత్త కారిడార్ పై భారీ ప్లాన్

భారత్‌తో నేరుగా రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసి, తద్వారా హిందూ మహాసముద్రానికి భూమార్గం ద్వారా చేరుకునే అవకాశాలపై రష్యా అన్వేషిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుపై మాస్కో తీవ్రంగా దృష్టి సారించిందని

రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. వయా పాకిస్థాన్
Samayam Telugu22 Nov 2026
రష్యా నుంచి భారత్ కు రైలు మార్గం.. వయా పాకిస్థాన్

రష్యా నుంచి భారత్‌కు రైలులో సరుకు రవాణా చేసే మార్గం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. సముద్ర మార్గాలకు

పాకిస్థాన్ లో లష్కరే తోయిబా కమాండర్ అనుమానాస్పద మృతి
Andhra Jyothy21 Nov 2026
పాకిస్థాన్ లో లష్కరే తోయిబా కమాండర్ అనుమానాస్పద మృతి

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్‌లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా

బ్రహ్మోస్ కు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన గిరాకీ.. కొనుగోలుకు క్యూ కడుతున్న దేశాలు
AP7AM21 Nov 2026
బ్రహ్మోస్ కు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన గిరాకీ.. కొనుగోలుకు క్యూ కడుతున్న దేశాలు

భారత అమ్ములపొదిలోని బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి అంతర్జాతీయంగా గిరాకీ అమాంతం పెరిగింది. ముఖ్యంగా, 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ఈ క్షిపణి చూపిన అద్భుతమైన పనితీరు, దాని కచ్చితత్వం, విధ్వంసక

పాకిస్థాన్ లో లష్కరే సీనియర్ కమాండర్ అనుమానాస్పద మృతి
Eenadu20 Nov 2026
పాకిస్థాన్ లో లష్కరే సీనియర్ కమాండర్ అనుమానాస్పద మృతి

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ ఉగ్ర సంస్థ లష్కరే తయ్యబాకు (LeT) చెందిన సీనియర్‌ కమాండర్‌ ఖారీ సయీద్‌ అబ్దుల్‌ అజీజ్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లష్కరేకు చెందిన ముసుగు సంస్థ జమాత్‌ ఉద్‌ దవాలో ఇతడు

ప్రధాని నరేంద్ర మోదీకి జేడీ వాన్స్ ఫోన్.. కీలక అంశాలపై చర్చ
10TV Telugu19 Nov 2026
ప్రధాని నరేంద్ర మోదీకి జేడీ వాన్స్ ఫోన్.. కీలక అంశాలపై చర్చ

JD Vance PM Modi Phone Call : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. కీలకమైన రంగాల్లో భారత్ – అమెరికా సంమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు

ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్ .. కారణం ఇదే
Sakshi18 Nov 2026
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్ .. కారణం ఇదే

ఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ శనివారం రాత్రి ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. కీలకమైన రంగాల్లో భారత్‌–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు

సరిహద్దుల్లో పవర్ ప్లాంట్లపై కొత్త మార్గదర్శకాలు
Sakshi17 Nov 2026
సరిహద్దుల్లో పవర్ ప్లాంట్లపై కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ, వాస్తవాదీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు నుంచి కిలోమీటరు పరిధిలో కొత్త సౌర, పవన, హైబ్రిడ్‌ పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ నిషేధం విధించింది. కేంద్ర

పీవోకేలో పాక్ ఆర్మీ కాల్పులు.. ఆరుగురు మృతి
Sakshi15 Nov 2026
పీవోకేలో పాక్ ఆర్మీ కాల్పులు.. ఆరుగురు మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రావాలాకోట్లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో సాధారణ ప్రజలపై అక్కడి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు

పెళ్లి పేరుతో భారత మహిళలకు వల.. జైషే మహమ్మద్ కొత్త కుట్ర
AP7AM7 Nov 2026
పెళ్లి పేరుతో భారత మహిళలకు వల.. జైషే మహమ్మద్ కొత్త కుట్ర

పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ (జేఇఎం) ఉగ్రవాద సంస్థ, భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన పన్నాగం పన్నింది. ప్రేమ, పెళ్లి పేరుతో భారతీయ మహిళలను వలలో వేసి, వారిని

రేపు జాతీయ సంతాప దినం! 18 ఏళ్ల పాటు ఖతార్ ను ఏలిన నేత కన్నుమూత
Oneindia Telugu4 Nov 2026
రేపు జాతీయ సంతాప దినం! 18 ఏళ్ల పాటు ఖతార్ ను ఏలిన నేత కన్నుమూత

ఖతార్ దేశ మాజీ పాలకుడు, ప్రస్తుత అమీర్ తండ్రి అయిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ (74) ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపంగా భారత ప్రభుత్వం రేపు (జులై 13, సోమవారం) ఒక రోజు జాతీయ సంతాప దినంగా

బిగ్ షాక్.. సడెన్ గా పెట్రోల్ రేట్లు పెంపు.. లీటర్ పెట్రోల్ పై రూ. 13 బాదుడు
Oneindia Telugu28 Oct 2026
బిగ్ షాక్.. సడెన్ గా పెట్రోల్ రేట్లు పెంపు.. లీటర్ పెట్రోల్ పై రూ. 13 బాదుడు

ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ లో ఖమేనీ అంత్యక్రియలు, ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ ప్లాన్.. అదే జరిగితే ఇరాన్ ను

ఇరాన్ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు.. ఖమేనీ అంతిమయాత్రకు 4 కోట్లకు పైగా జనం
AP7AM20 Oct 2026
ఇరాన్ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు.. ఖమేనీ అంతిమయాత్రకు 4 కోట్లకు పైగా జనం

ఇరాన్ అధినేత అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. ఆరు రోజుల పాటు జరిగిన అంతిమయాత్ర అనంతరం, మషద్ నగరంలోని పవిత్ర ఇమామ్ రెజా పుణ్యక్షేత్రంలో ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ఇరాన్

చాబహార్ పోర్ట్ పై అమెరికా దాడి.. భారత్ లో టెన్షన్ టెన్షన్
Oneindia Telugu19 Oct 2026
చాబహార్ పోర్ట్ పై అమెరికా దాడి.. భారత్ లో టెన్షన్ టెన్షన్

US Iran War: ఇరాన్‌పై సైనిక చర్యలను పెంచుతూనే వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాబహార్ పోర్టును కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంది. యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇరాన్‌కు చెందిన 90 సైనిక స్థావరాలపై దాడి

పాకిస్థాన్ పై అప్ఘనిస్థాన్ బాంబుల వర్షం.. ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడి
Samayam Telugu25 Aug 2026
పాకిస్థాన్ పై అప్ఘనిస్థాన్ బాంబుల వర్షం.. ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడి

పాకిస్థాన్ - అప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరాచీలో దాడి జరిగిన వెంటనే పాక్, అప్ఘన్‌పై వైమానిక దాడులు చేసింది. అందుకు ప్రతీకారం తీర్చుకుంటూ అప్ఘనిస్థాన్ కూడా పాకిస్థాన్‌పై బాంబు వర్షం కురిపించింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ (ఐసిస్ - కే) ఉగ్రవాద సంస్థ స్థావరాలని లక్ష్యంగా చేసుకుంటూ పాక్ భూభాగంలో డ్రోన్ దాడులు నిర్వహించినట్లు తాలబిన్ ప్రభుత్వం పేర్కొంది. తాలిబన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బలోచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లలో ఈ దాడులు జరిగాయి. అక్కడ ఉండే స్థావరాల నుంచే అప్ఘనిస్థాన్‌లో పౌరులపై దాడులు, విధ్వంసకర చర్యలకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొంది. అందుకే వాటిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు నిర్వహించినట్లు తాలిబన్లు తెలిపారు. ఈ డ్రోన్ దాడుల్లో పలువురు ఐసిస్ కే సభ్యులు హతమైనట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. సామాన్య పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. READ MORE డ్రోన్ దాడికి రెండు రోజుల ముందు ఆదివారం రోజున పాకిస్థాన్ అప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 28 మంది పౌరులు గాయపడగా, 49 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ భద్రత బలగాలు మాత్రం మృతులంతా ఉగ్రవాదులే అని చెబుతున్నాయి. మరోవైపు అప్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ ప్రకారం పాకిస్థాన్ దాడుల్లో 38 మంది పౌరులు మృతి చెందగా.. మహిళలు, చిన్నారులు సహా 163 మంది గాయపడినట్లు తెలుస్తోంది. READ MORE ఏడాది ఫిబ్రవరి నుంచి పాక్ - అప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఒకళ్లపై ఒకళ్లు దాడులు చేసుకుంటూ సామాన్య పౌరులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. అప్ఘనిస్థాన్‌ భూభాగంపై జరిగిన వైమానిక దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అప్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడగా, ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ముప్పుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్ఘనిస్థాన్‌కు భారత్ ఎప్పుడూ

పాకిస్థాన్ పై మెలోనీ ప్రశంసలు.. మోదీ షాకింగ్ రియాక్షన్
Oneindia Telugu17 Jun 2026
పాకిస్థాన్ పై మెలోనీ ప్రశంసలు.. మోదీ షాకింగ్ రియాక్షన్

ఫ్రాన్స్ లోని ఎవియాన్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ 52వ జీ7 శిఖరాగ్ర సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమావేశంలో భాగంగా జీ7 ప్రపంచ నేతలు గ్రూప్ ఫోటో దిగుతున్న తరుణంలో మోదీ- మెలోనీ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ మేరకు వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉందని మెలోనీ చెప్పగా.. దానికి మోదీ ఎదో అన్నారు. అందుకు మెలోనీ ఇన్ స్టా గ్రామ్ లో మనం ఫేమస్ కపుల్ అనేశారు. దాంతో ఇద్దరూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో దాదాపు 100 రోజులకు పైగా ఇరాన్- అమెరికా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. పేద, మధ్య తరగతి, అభివృద్ది చెందిన ఇలా దాదాన్ని అన్ని దేశాలపై ఇరాన్- అమెరికా యుద్ధం ప్రభావం పడింది. అయితే అమెరికా- ఇరాన్ మధ్య సంధిని నెలకొల్పడంలో పాకిస్థాన్, ఖతార్ ముఖ్య పాత్ర పోషించాయి. ఈ మేరకు పాకిస్థాన్, ఖతార్ దేశాలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా- ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య సంధిని కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్, ఖతార్ కు థ్యాంక్స్ చెబుతూ మెలోనీ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. "ఫ్రాన్, జర్మనీ, యూకే దేశాలతో పాటుగా ఇటలీ కూడా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తుంది. ఈ అవగాహన ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, పాకిస్థాన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ వల్లే ఈ ఒప్పందం