
అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న సుదీర్ఘ సైనిక ఘర్షణ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి. జెనీవాలో


అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న సుదీర్ఘ సైనిక ఘర్షణ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి. జెనీవాలో

US Drops Indo Command: అంతర్జాతీయ రక్షణ, దౌత్య రంగాల్లో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ రీజియన్లో భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గత కొన్ని సంవత్సరాలుగా కొనియాడుతూ

పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళ పరిశుభ్రత, ఆరోగ్య ఉత్పత్తులపై ఇప్పటివరకు విధిస్తూ వచ్చిన పీరియడ్ ట్యాక్స్ను పాక్ సర్కారు పూర్తిగా రద్దు చేసింది. పీరియడ్ ట్యాక్స్ను పింక్ ట్యాక్స్

Seven terrorists arrested : ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం పాకిస్థాన్ మద్దతుగల ఒక ప్రధాన ఉగ్రవాద, నేర నెట్వర్క్ను ఛేదించి, ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది. మొత్తం ఏడుగురు నిందితులను

ఫ్రాన్స్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం ఇరు దేశాల మధ్య సమస్యలను సృష్టించేలా కనిపిస్తోంది
US Drops Indo Command : అంతర్జాతీయ రక్షణ, దౌత్య రంగాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గత కొన్ని సంవత్సరాలుగా కొనియాడుతూ

అమెరికా రక్షణ వ్యవస్థకు చెందిన కీలక సైనిక కమాండ్ పేరును మార్చడం, అదే సమయంలో భారత్కు సంబంధించిన తప్పు మ్యాప్ను ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇండో-పసిఫిక్ కమాండ్’గా కొనసాగుతున్న సంస్థను

ఇంటర్నెట్ డెస్క్: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని ఒకప్పుడు చాటిచెప్పిన అమెరికా.. ఇప్పుడు గట్టి షాకిచ్చింది. ఈ ప్రాంతంలో పనిచేసే అగ్రరాజ్య సైనిక కమాండ్ పేరు

ఫ్రాన్స్ లోని ఎవియాన్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ 52వ జీ7 శిఖరాగ్ర సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సమావేశంలో భాగంగా జీ7 ప్రపంచ నేతలు గ్రూప్ ఫోటో దిగుతున్న తరుణంలో మోదీ- మెలోనీ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ మేరకు వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉందని మెలోనీ చెప్పగా.. దానికి మోదీ ఎదో అన్నారు. అందుకు మెలోనీ ఇన్ స్టా గ్రామ్ లో మనం ఫేమస్ కపుల్ అనేశారు. దాంతో ఇద్దరూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో దాదాపు 100 రోజులకు పైగా ఇరాన్- అమెరికా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. పేద, మధ్య తరగతి, అభివృద్ది చెందిన ఇలా దాదాన్ని అన్ని దేశాలపై ఇరాన్- అమెరికా యుద్ధం ప్రభావం పడింది. అయితే అమెరికా- ఇరాన్ మధ్య సంధిని నెలకొల్పడంలో పాకిస్థాన్, ఖతార్ ముఖ్య పాత్ర పోషించాయి. ఈ మేరకు పాకిస్థాన్, ఖతార్ దేశాలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా- ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య సంధిని కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్, ఖతార్ కు థ్యాంక్స్ చెబుతూ మెలోనీ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. "ఫ్రాన్, జర్మనీ, యూకే దేశాలతో పాటుగా ఇటలీ కూడా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తుంది. ఈ అవగాహన ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, పాకిస్థాన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ వల్లే ఈ ఒప్పందం

Weather update: జూన్ నెల మొదలైనా సరైన వానలు లేకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు కనిపిస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవట్లేదు. వాతావరణ శాఖ

హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు నిర్మించనున్న బుల్లెట్ ట్రైన్ కారిడార్ల కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంగళవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు
భారత క్రికెట్ చరిత్రలో బుధవారం అంటే జూన్ 17, 2026 ప్రత్యేకంగా నిలవబోతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు భారత జట్లు నేడు క్రికెట్ ఆడనున్నాయి. మూడు విభిన్న జట్లే అయినప్పటికీ.. క్రికెట్ అభిమానులకు

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. దాయాది దేశమైన పాకిస్థాన్లోని ఒక పల్లెటూరికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు

మానకొండూర్, న్యూస్టుడే: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరుతో కాంగ్రెస్ మతాల మధ్య చిచ్చు పెడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత వంద రోజులకు పైగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం వెనుక ఖతార్ జరిపిన నిరంతర

బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో 2001 జూన్ 15... నిజంగా మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఆమీర్ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘లగాన్’ (Lagaan), సన్నీ డియోల్ లీడ్ రోల్ పోషించిన ‘గదర్ : ఏక్ ప్రేమ్ కథ’

ప్రభుత్వ రంగంలో అవినీతి సర్వసాధారణం అయిపోయింది. ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇలాంటి అనుభవాలు మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ విడుదల చేసిన 'కరప్షన్

PM Modi- Trump : ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 (G7) సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కలుసుకున్నారు. దాదాపు 16 నెలల తర్వాత

ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక మూల క్రికెట్ మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. పాత రికార్డులు చెరిగిపోతూ.. కొత్త రికార్డులు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆటగాళ్లు రిటైర్ అయిపోతారు.. కొత్త ప్లేయర్లు

Indonesia earthquake: ఇండోనేసియాలో భూకంపం సంభవించి తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7 గా నమోదైంది. ఈ భారీ భూకంపం ధాటికి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. భవనాలు

Pakistan Aircraft Crash: పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం సోమవారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో కుప్పకూలింది. మర్దాన్ జిల్లా పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు

Cricketer Yuzvendra Chahal: స్పోర్ట్స్ స్టార్టప్స్కు స్ప్రింట్ఎక్స్ ఒక వేదికగా మారడం అభినందనీయం.టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్. స్పోర్ట్స్, వెల్నెస్, ఫిట్నెస్, టెక్నాలజీ

అమెరికా- ఇరాన్ యుద్ధానికి తెర దించుతూ ఇరుదేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక ముసాయిదా ఒప్పందాన్ని భారత్ సహా ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలు... న్యూఢిల్లీ, జూన్ 15: అమెరికా- ఇరాన్ యుద్ధానికి తెర దించుతూ

Ayesha Naseem Story: 2026 మహిళల టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్పై సూపర్ విక్టరీతో టీమిండియా బోణీ కొట్టింది. పాక్పై 64 పరుగుల తేడాతో గెలుపొందింది. దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. శ్రీచరణి మూడు

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే జట్ల ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా కీలక పురోగతి సాధించింది. బంగ్లాదేశ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో చివరి
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. బోణీ కొట్టింది. ఏకంగా 64 పరుగుల తేడాతో విక్టరీ సాధించి.. టోర్నీని ఘనంగా ఆరంభించింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా ఆల్

FIFA World Cup : అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొత్తం 48 జట్లు ఈ సారి కప్పు కోసం పోటీపడుతున్నాయి
%20(1).webp)
అంతర్జాతీయ క్రికెట్ రంగంలో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సరికొత్త సంచలనం సృష్టించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన

శ్రీలంక పర్యటనలలో విఫలం అవుతున్న వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆందోళనలో ఫ్యాన్స్.. Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారించిన 15 ఏళ్ల వైభవ్

నిన్న జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత జట్టు 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఇరు జట్ల
%20(2).webp)
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 లీగ్ సమరంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రియులను ఎంతగానో అలరించింది. బర్మింగ్హామ్లోని ప్రసిద్ధ ఎడ్జ్బాస్టన్ స్టేడియం

America-Iran War: అమెరికా, ఇరాన్ (America-Iran) దేశాల మధ్య రాత్రికి రాత్రే కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చివేసింది. ఫిబ్రవరి చివరిలో అమెరికా

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు తన జర్నీని విజయంతో ఘనంగా ప్రారంభించింది. నిన్న ఎడ్జ్బాస్టన్లో జరిగిన తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం

మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీప్తిశర్మ ఆల్రౌండ్ ప్రదర్శనకు తోడు స్మృతి మంధాన

క్రికెట్లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజే వేరు. అది మెన్స్ క్రికెట్ అయినా, ఉమెన్స్ క్రికెట్ అయినా.. ఆ హైప్కు క్రికెట్ ఫ్యాన్స్ పిచ్చొళ్లు అయిపోతుంటారు. తాజాగా ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్

ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ఇరు దేశాలు చారిత్రక ఒప్పందానికి రావడం ఎంత వేగంగా జరిగిందో, అంతే వేగంగా
ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ చిత్తు చేసింది. ఆదివారం బర్మింగ్హామ్ వేదికగా జరిగిన మ్యాచులో 64 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారీ

పాక్ పై విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ ఆల్రౌండర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తన ప్రదర్శన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన దీప్తి శర్మ Deepti Sharma : ఇంగ్లాండ్ వేదికగా
Investors Wealth : భారత స్టాక్ మార్కెట్లలో సందడి నెలకొంది. వరుసగా రెండో సెషన్లో సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇరాన్తో యుద్ధం ముగిసిందని శుక్రవారం రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో సోమవారం ఒక ఊహించని సంచలనం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటనతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ఇరాన్తో శాంతి ఒప్పందం దాదాపు

పాక్ పై 5 వికెట్ల ఘనత చరిత్ర సృష్టించిన భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా Deepti Sharma : టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ

పశ్చిమ ఆసియాలో మూడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు ఫలించి, ఇరు దేశాలు ఈ ఒప్పందానికి

మహిళల టీ20 ప్రపంచకప్ 2026ను భారత జట్టు ఘనంగా ప్రారంభించింది. నిన్న ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 64 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్కు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాక్ పేలవ ప్రదర్శన భారత్ చేతితో చిత్తు చిత్తుగా ఓటమి తీవ్ర నిరాశను వ్యక్తం చేసిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా Fatima Sana : మహిళల టీ20 ప్రపంచకప్

మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ లో జరిగిన మ్యాచ్ లో సూపర్ విక్టరీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో

నెలల తరబడి ఉత్కంఠ రేపిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా స్వాగతించాయి. ఈ ఒప్పందం ఒక అద్భుతమైన దౌత్యపరమైన
Crude Oil Price per Barrel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ప్రపంచం ఊపిరిపీల్చుకోనుంది. ఇరాన్తో అమెరికాకు శాంతి ఒప్పందం కుదిరినట్లు తాజాగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్తో ఒప్పందం

పశ్చిమాసియాలో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి (Peace Agreement) వచ్చాయి. దౌత్యపరమైన చర్చల అనంతరం రెండు దేశాలు తమ