
నేడు (జూలై 11, శనివారం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా


నేడు (జూలై 11, శనివారం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. చేపట్టిన పనులు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు ప్రశంసలు దక్కే అవకాశం ఉంది

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా శని, ఆదివారాలు బూత్ స్థాయిలో ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలను ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం సీఈవో వివేక్ యాదవ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లకు సీఈవో వివేక్ యాదవ్ ఆదేశం పాడేరు, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా శని, ఆదివారాలు బూత్ స్థాయిలో ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలను ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం సీఈవో వివేక్ యాదవ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సర్ ప్రక్రియను ఈనెల 14వ తేదీ నాటికి పూర్తి చేసి 21న ముసాయిదా ఓటరు జాబితాల ప్రదర్శన నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఈక్రమంలో ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా శని, ఆదివారాలు బూత్ స్థాయి అధికారులతో ప్రత్యేక డిజిటలైజేషన్ శిబిరాలను ఏర్పాటు చేసి, ఆయా ప్రక్రియను వేగవంతం చేయాలని సీఈవో వివేక్ యాదవ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

Akhil Nagarjuna : అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ పలు సినిమాలు చేసినా ఇప్పటివరకు నటుడిగా అభినందనలు తెచ్చుకోలేదు, కమర్షియల్ హిట్ కొట్టలేదు. హిట్ టాక్ కూడా తెచ్చుకోలేదు. అఖిల్ నేడు లెనిన్

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుత కాలంలో సరికొత్త మరియు వైవిధ్యమైన కథలతో సినిమాలు వస్తున్నప్పటికీ లీకుల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. నేడు థియేటర్లలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన అక్కినేని అఖిల్

ప్రభుత్వ వైద్యంపై ఆధారపడే పేద ప్రజల ఆరోగ్యం పట్ల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. వీణవంక మండలం

ప్రముఖ సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువకుడిని సినిమా హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి రూ.3.5 కోట్లు తీసుకున్నారనే

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నటి సమంత.. అఖిల్కు, చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపడం అందరి దృష్టిని
అధిక మోతాదులో ఆల్కహాల్ కలిగిన ఔషధాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 శాతం కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ కలిగి ఉండి, 30 ఎంఎల్ కంటే పెద్ద ప్యాక్లలో

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అద్భుతమైన జోరును ప్రదర్శించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ప్రధానంగా ఐటీ రంగ షేర్లలో భారీ కొనుగోళ్ల అండతో నేడు మార్కెట్లు సరికొత్త ఉత్సాహాన్ని

సుప్రీంకోర్టులో ఇవాళ (శుక్రవారం) అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ న్యాయమూర్తులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో కోర్టు హాలులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు

నాగార్జున నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. కానీ చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని `లెనిన్` మూవీ చేశాడు. ఈ చిత్రానికి

ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్ల విరామం తర్వాత ‘లెనిన్’తో పలకరించారు హీరో అఖిల్. ఈ నేపథ్యంలో టీమ్కు సమంత (Samantha) ఆల్ ది బెస్ట్ చెప్పారు. అఖిల్ హీరోగా మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన

కాళేశ్వరం విషయంలో డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు

Lenin Review : అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా తెరకెక్కిన సినిమా ‘లెనిన్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని
ఇంటర్నెట్ డెస్క్: వరుస సినిమాలతో అలరిస్తోన్న అందాల భామ భాగ్యశ్రీ నేడు అఖిల్తో కలిసి సందడి చేస్తోంది. వీరిద్దరూ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ను సొంతం

Soban Babu Wife Santha Kumari Died: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినీ నటుడు దివంగత శోభన్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన సతీమణి అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఈ

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్ పంటల పెట్టుబడి కోసం రైతుభరోసా సాయం శుక్రవారం నాటితో సంపూర్ణం కానుంది. గత నెల 30న హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి

మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మల్టీటాలెంటెడ్గా రాణిస్తున్నారు. ఆయన హీరోగా, దర్శకుడిగా, రైటర్గా, నిర్మాతగా రాణిస్తున్నారు. నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. హీరోగానే కాదు విలన్గానూ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు

పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాలు అంటే తెలుగు వారికి ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. మలయాళంలో వచ్చినా కూడా సబ్ టైటిల్స్ వేసుకుని అయినా చూస్తుంటారు. దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా పృథ్వీరాజ్కి మంచి ఇమేజ్
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జూలై(July) 10వ తేదీన దశమి తిథి, బ్రహ్మ ముహుర్తం, రాహుకాలం, ధ్రుతి, శూల యోగాలు ఎప్పుడొచ్చాయి. దీంతో పాటు భరణి, కృతిక

వేద జ్యోతిష్య శాస్త్రంలో జులై 10, 2026 శుక్రవారం నాడు అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయిక ఏర్పడుతోంది. ఈ రోజున పవిత్రమైన యోగినీ ఏకాదశి కావడం, అలాగే శుక్రవారం రోజున కుజుడు మరియు శుక్రుల కలయికతో

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు వచ్చే

పదేళ్లు పాలన చేసినవారివి మాటలే రైతుల ఖాతాల్లో నేడు మరో 1,009 కోట్లు వానాకాలం రైతు భరోసా నిధుల జమ పూర్తి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వృత్తుల కన్నావ్యవసాయం మిన్న: తుమ్మల నేడు ఖమ్మం జిల్లాకు

I Nobody Review : మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు జంటగా తెరకెక్కిన మలయాళ సినిమా ‘ఐ, నో బడీ’. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ‘ఐ, నో బడీ’ సినిమా నేడు జులై 9న థియేటర్స్ లో

ఇంగ్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్లో మిగిలిన మ్యాచ్లకు (నాలుగు, ఐదో టీ20లు) వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా దూరమయ్యారు. గాయాల పాలైన వారి స్థానంలో టీమిండియా ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్

నేటి ఆధునిక యుగంలో సాంకేతికత ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన రోబోలు.. నేడు మన నిజజీవితంలో భాగమవుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రోబోలను భారీ

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాలను మూటగట్టుకున్న సూచీలు.. నేడు కోలుకున్నాయి. ముఖ్యంగా రియాలిటీ

Mittapalli Surender : పలు ప్రైవేట్ సాంగ్స్, తెలంగాణ ఉద్యమ గీతాలతో గుర్తింపు తెచ్చుకున్నారు లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్. గత కొంతకాలంగా ఆయన సినిమా సాంగ్స్ కూడా రాస్తూ బిజీగా ఉన్నారు. జార్జ్

ATA: అమెరికన్ తెలుగు సంఘం (ATA) బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 19వ ఆటా కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ను నిర్వహిస్తోంది. ఈ సమ్మేళనంలో భాగంగా, తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, ఆంధ్రప్రదేశ్ను భూవివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకుల అరాచకాలు, పాపాలు

తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పార్టీలు మారినా, వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతాయనటానికి తెలంగాణ మంత్రి సీతక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న అనుబంధం ఉదాహరణ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
(8).webp)
భారతదేశపు ఐటీ రంగంలో అగ్రగామి సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేడు తమ మొదటి త్రైమాసిక (Q1) ఆర్థిక ఫలితాలను ప్రకటించడానికి సిద్ధమైంది. దీంతో దలాల్ స్ట్రీట్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న

దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు ప్రజా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రైతుల భూములకు సంపూర్ణ హక్కులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన 'మీ భూమి-మీ హక్కు'
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జూలై(July) 09వ తేదీన నవమి తిథి, బ్రహ్మ ముహుర్తం, రాహుకాలం, సుకర్మ, ధ్రుతి యోగాలు ఎప్పుడొచ్చాయి. దీంతో పాటు అశ్విని, భరణి

పొద్దుపొడవక ముందే గడప ముందర నిలిచి.. గోమయపు చల్లదనాన్ని ముంగిలికి అద్ది.. లక్ష్మీదేవిని పిలిచే పల్లెటూరి పవిత్ర సంప్రదాయంతో అలంకారమవ్వాల్సిన ఇంటి ముంగిలిని.. రంగుల ముసుగులో విషనిలయం చేసేశారు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల మార్పులు ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీగా పతనమయ్యాయి. పెరుగుతున్న ముడిచమురు ధరలు, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, కొత్తగా తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తీవ్రంగా

Nagarjuna : అఖిల్ అక్కినేని లెనిన్ సినిమాతో రాబోతున్నాడు. జులై 10 ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మేట నిర్వహించారు. ఈ సినిమాకు నాగార్జున కూడా నిర్మాతగా వ్యవహరించారు

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'దాదా'గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే సౌరవ్ గంగూలీకి తన పుట్టినరోజున ఒక మర్చిపోలేని బహుమతి లభించింది. గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా: ది సౌరవ్ గంగూలీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్, కుమార్తె షర్మిల ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. వైఎస్

భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 54వ పుట్టినరోజు నేడు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరుక్కుతున్న చిత్రం ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’. గంగూలీ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జులై 8 నాడు ప్రజల

పోలవరం: పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను, కృష్ణా జలాలతో అనుసంధానం చేసి.. నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ

'తెలంగాణ దివాలా తీసింది' అంటూ దిక్కుమాలిన ప్రచారాలు చేసేవాళ్లకు గట్టి కౌంటర్ పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'ప్రపంచ బ్యాంకు' ఇచ్చిన తాజా నివేదికలో... తెలంగాణ ఎగువ మధ్య

ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేడు బుసాన్ నగరంలో కీలక కార్యక్రమాల్లో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో, రాష్ట్రంలోకి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా, ప్రముఖ
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జూలై(July) 08వ తేదీన అష్టమి తిథి, బ్రహ్మ ముహుర్తం, రాహుకాలం, అతిగండ, సుకర్మ యోగాలు ఎప్పుడొచ్చాయి. దీంతో పాటు రేవతి, అశ్విని