
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్


దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

Donald Trump: ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త ఎత్తుగడ వేశారు. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ పరిసర ప్రాంతాల్లోని కీలక భాగాలను రెడ్ మార్క్ చేస్తూ ఈ ప్రాంతాలు వాషింగ్టన్ కంట్రోల్లో ఉంటాయని ప్రకటించారు. ఒమన్ పై సైనిక దాడికి సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. గల్ఫ్ ప్రాంతంలో శతాబ్దాలుగా సాగుతున్న వ్యాపార, సైనిక ఆధిపత్య పోరును ఇది మరింత క్లిష్టం చేసింది. ఈ మ్యాప్లో అత్యంత విస్తుపోయే అంశం ఏంటంటే, వాషింగ్టన్కు దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశాలుగా ఉన్న యూఏఈ, ఒమన్ భూభాగాలను కూడా ట్రంప్ తమ ప్రాంతాలుగా పేర్కొనడం. యూఏఈ ఆర్థిక రాజధాని దుబాయ్, వాణిజ్య నౌకాశ్రయం ఫుజైరా ప్రాంతాలు తమ పరిధిలోకి వస్తాయని ప్రకటించారు. వీటితో పాటు ఇరాన్కు చెందిన వ్యూహాత్మక ఖేషమ్ దీవి, దానికి అనుబంధంగా ఉన్న సముద్ర తీరాలను అమెరికా భూభాగంగా మ్యాప్లో చూపించారు. కొద్దిరోజులుగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడులతో యూఏఈ తీవ్రంగా నష్టపోగా, ఇప్పుడు అమెరికా నుంచి ఈ రకమైన ప్రకటన రావడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందం గడువు 60 రోజులు ముగిసినప్పటికీ, హోర్ముజ్ జలసంధిని నిబంధనల ప్రకారం తెరవడానికి టెహ్రాన్ నిరాకరించింది. దీంతో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారులతో అమెరికా రహస్యంగా సంప్రదింపులు జరుపుతోంది. ఇరాక్ నూతన ప్రధానిని మధ్యవర్తిగా పెట్టుకుని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికాలో త్వరలో జరగనున్న మిడ్ టర్మ్ ఎన్నికల నాటికి ఇరాన్తో ఒక గౌరవప్రదమైన ఒప్పందాన్ని సాధించాలనే పట్టుదలతో ట్రంప్ యంత్రాంగం ఉంది. ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై అరబ్ లీగ్, గల్ఫ్ దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒక స్వతంత్ర దేశ నగరమైన దుబాయ్ను తమ ప్రాంతంగా

ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్లోని తన విలాసవంతమైన ఇంటిని అభిమానులకు పరిచయం చేశారు. నటి అర్చనా పురన్ సింగ్, ఆమె భర్త పర్మీత్ సేథీ, వారి కుమారులతో కలిసి ఇటీవల సానియా ఇంటిని సందర్శించారు

India vs Pakistan Womens Match: ఆసియా క్రికెట్ వేదికపై మరో హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నీ కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్

ముగిసిన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్థానం ఈనాడు, విశాఖపట్నం సాగరతీర నగరంలో విహంగాల నేస్తాన్ని.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన సైనిక విమానాలకు ఆశ్రయమిచ్చిన చిన్న

భారతీయుల కొత్త వెడ్డింగ్ హాట్స్పాట్ శ్రీలంక పశ్చిమాసియా ఉద్రిక్తతలతో దుబాయ్కి బ్రేక్ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు శ్రీలంక, థాయ్లాండ్, వియత్నాం, బాలి వైపు మొగ్గు భారతీయుల డెస్టినేషన్ వెడ్డింగ్

విదేశాల నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అంతర్జాతీయ భక్తులకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త శుభవార్త చెప్పింది. తిరుపతి (రేణిగుంట) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ‘ఈ-వీసా’ (e-Visa) ఎంట్రీ

బెంగళూరులో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయం సమీపంలోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ గదిలో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారి కుమార్తెలను దారుణంగా హత్య చేసి, ఆపై తాను కూడా

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా రాష్ట్రపతి భవన్లో ఎంతో ఘనంగా నిర్వహించే ఆట్ హోమ్ వేడుకల ఆహ్వాన పత్రిక ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఈ పిలుపు కేవలం

స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తిరిగి వచ్చిన భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన ఢిల్లీ నివాసంలో ఘన స్వాగతం పలికారు. ఈ

భారత్-రష్యాల మధ్య సంబధాలకు శతాబ్దాలుగా చారిత్రక నేపథ్యం ఉంది. వాణిజ్యం నుంచి వ్యూహాత్మక సంబంధాల వరకు ఈ రెండు దేశాల మధ్య సుసంపన్నమైన చరిత్ర ఉంది. కేవలం రక్షణ, ఇందన రంగాలకే పరిమితం కాకుండా వాణిజ్య

విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఇనార్బిట్ మాల్’ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ‘AAA సినిమాస్’ మల్టీప్లెక్స్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నంలో నూతనంగా

నేడు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మెగా సిటీగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కీలకమైన వ్యాపార కేంద్రంగా దుబాయ్ వెలుగుగొందుతోంది. అయితే, సరిగ్గా 1947 స్వాతంత్ర్య సమయానికి ముందు చరిత్ర ఇంకో మలుపు తిరిగి

రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడి భారతీయ నావికుడి మృతి మరో 10 మంది భారతీయులకూ గాయాలు ఇరాన్ దౌత్యాధికారికి తీవ్ర నిరసన తెలిపిన విదేశీ వ్యవహారాలశాఖ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ దుబాయ్, దిల్లీ

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును దుబాయ్కు చెందిన తెలంగాణ ఎన్నారైల ప్రతినిధి బృందం ఈరోజు హైదరాబాద్లో ప్రత్యేకంగా కలుసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ

NRIలు చేసే అతిపెద్ద తప్పు ఇదే.. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి చెక్ చేయండి దేశం దాటినా భరోసా మారదు ఏ దేశంలో ఉన్నా టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సాధ్యమేనా? విదేశాల్లో చనిపోయినా భారత్లో

Love Oh Love Review : ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా, తెలుగమ్మాయి నాగదుర్గ హీరోయిన్ గా తెరకెక్కిన తమిళ్ సినిమా ‘లవ్ ఓ లవ్’. జినీమా మీడియా, క్రియేటివ్ ఎంటర్టైనర్స్ బ్యానర్స్ పై దినేష్ రాజ్

సౌదీ అరేబియాకు చెందిన ప్రఖ్యాత ఫాస్ట్-ఫుడ్ చైన్ అల్బైక్ (ALBAIK) ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, నగరవాసులు ఊహించినట్లుగా రెస్టారెంట్ రూపంలో కాకుండా, ఫ్రోజెన్ చికెన్ నగ్గెట్స్

సెలవులు లేదా వారాంతం చివరి రోజు రాగానే చాలామందికి కలిగే భావన ఒక్కటే.. 'అయ్యో, ఇంకో రోజు సెలవుంటే ఎంత బాగుండును!'. పని ఒత్తిడి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో

ఇటీవల బంగారం తగ్గింది కదా అని కొనాలని అనుకున్నారా? అయితే ఈరోజు బిగ్ షాక్ తగిలింది. 10 గ్రాముల బంగారంపై రూ. 7వేలు పెరగడంతో కొనుగోలుదారులు, పసిడి ప్రియులు కంగారు పడుతున్నారు. మోదీ ఏడాది వరకు కొనద్దని

విజయానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ 14 ఏళ్ల బాలుడు. తన తెలివితేటలతో వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఆ బాలుడు మరెవరో కాదు భారత సంతతికి చెందిన జైనమ్ జైన్. ఈ బాలుడు స్కూలుకు వెళ్లే

రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన సరికొత్త స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ప్రాజెక్ట్ భారీ వ్యయంతో అత్యంత ఆధునికంగా రూపుదిద్దుకోబోతోంది. మొత్తం రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ స్టేట్ సెంట్రల్

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు, కొనుగోలుదారులు కొనుగోలుకు సిద్ధమయ్యారు. కానీ ఇవాళ మార్కెట్ తెరుచుకోగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బులియన్ మార్కెట్లో పసిడి

సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతల బృందాన్ని జమ్మలమడుగు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డగించారు. జిందాల్

బంగారం మార్కెట్లో ఈరోజు అనూహ్య మార్పు కనిపించింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఉన్న గోల్డ్ రేట్లు...ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని

Varanasi : రాజమౌళి వారణాసి సినిమా రిలీజ్ 2027 ఏప్రిల్ లో అని చెప్పినా అది వచ్చేవరకు సందేహమే. ఇంకా ఆ సినిమా 80 రోజుల షూటింగ్ మిగిలివుందని, అక్టోబర్ వరకు షూటింగ్ అయిపోతుందని రాజమౌళి ఇటీవల ఓ

ఈరోజు బంగారం కొనుగోలుదారులకు మంగళవారం నిజంగానే శుభవార్త తెచ్చింది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. లండన్, సింగపూర్ మార్కెట్ల ప్రభావంతో మన హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన

అందంగా వేసిన నెయిల్ పాలిష్ కూడా లక్షల ఆదాయం తెచ్చిపెడుతుందా? చాలామందికి ఇది ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ ఓ యువతి తన నెయిల్ ఆర్ట్ నైపుణ్యాన్నే వ్యాపారంగా మార్చుకుని నెలకు రూ.10 లక్షల వరకు

అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కేరళకు చెందిన 27 ఏళ్ల అయేషా అమీర్ జీవితంలో తాజాగా అలాంటి అద్భుతమే జరిగింది. అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కేరళకు చెందిన 27

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది గాయత్రి గుప్తా. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ సాయి పల్లవికి ఫ్రెండ్ గా నటించింది. దీంతో పాటు కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్, అమర్ అక్బర్
తమిళ నటుడు , హీరో అజిత్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హీరో అజిత్ తల్లి మోహిని మణి శనివారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. అజిత్ కుటుంబానికి