
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జూలై 10న వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ ప్రతిష్టాత్మక భేటీలో రాజధాని అమరావతి సర్వతోముఖాభివృద్ధి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జూలై 10న వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ ప్రతిష్టాత్మక భేటీలో రాజధాని అమరావతి సర్వతోముఖాభివృద్ధి

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పాలనా పరంగా.. రాజకీయంగానూ కీలక నిర్ణయాల పై చర్చించనుంది. అమరావతి నిర్మాణాలు.. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి అందించే ప్రోత్సాహకాల పై పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. రాష్ట్రం లో కొత్త పెట్టుబడుల కే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అధికారిక అజెండా తరువాత ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. వైసీపీ చేస్తున్న విమర్శల పైన మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. కీలక అంశాల పైన చర్చించి.. నిర్ణయాలు తీసుకోనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా ఈ సమావేశంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నారు. ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) కింద కొత్తగా భూములు ఇచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా మెట్ట భూములకు ఎకరాకు రూ. 40 వేలు, జరీబు భూములకు రూ. 60 వేల చొప్పున వార్షిక కౌలు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దీనితో పాటు, ట్రంక్ రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు నెలకు రూ. 10 వేల చొప్పున అద్దె సాయం అందించే ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించనుంది. పురందేశ్వరికి ప్రమోషన్, కేబినెట్ నుంచి వీరు ఔట్ - కేంద్రంలో కొత్త మంత్రులుగా..!?కీలక అంశాల పై చర్చ.. నిర్ణయాలుఅదే విధంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పర్యాటకం, ఆధ్యాత్మిక రంగాల విస్తరణ దిశగా కేబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక అక్వేరియం ప్రాజెక్ట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాల స్థలం, పార్కుల పర్యవేక్షణ బాధ్యతలను ఈశా ఫౌండేషన్కు అప్పగించడం, సీఐఐ (CII) కి 4 ఎకరాల భూకేటాయింపులపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీటన్నింటితో పాటు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదించిన 11 మెగా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో భూములిచ్చిన రైతులకు ఎట్టకేలకు ఒక శుభవార్త అందింది. ఏపీసీఆర్డీఏ (APCRDA) రాజధాని ప్రాంత రైతులకు భారీ ఊరటనిస్తూ అత్యంత కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి లో జరిగిన సీఆర్డీఏ 63వ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి అంశంతో పాటుగా అమరావతి కోసం రెండో దశ భూసమీకరణ.. రైతులకు

అమరావతి: సీఆర్డీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్ నుంచి భూములిచ్చే వారికి రూ. 40వేల కౌలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10ఏళ్లపాటు ఇది అమలు

అమరావతి: సీఆర్డీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్ నుంచి భూములిచ్చిన వారికి రూ.40వేలు కౌలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10ఏళ్లపాటు ఇది అమలు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో తన రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి అయిన

తెలంగాణలో సవాళ్ల రాజకీయం హీటెక్కింది. మంత్రులు- బీఆర్ఎస్ మధ్య చర్చల సవాళ్లు కొత్త టర్న్ తీసుకున్నాయి. రెండు వైపుల నుంచి సై అంటే సై అన్నారు. చర్చకు సిద్దమని రెండు పార్టీ ల నేతలు ప్రకటించారు

‘సవాలు చేస్తే కట్టుబడండి. తెలంగాణ భవన్కు వస్తానని సవాలు విసిరి ఎందుకెళ్లలేదు? అక్కడికి వెళ్లకుండా సీఎల్పీలోనే ఎందుకున్నారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక మంత్రిని ప్రశ్నించినట్టు సమాచారం

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల అవసరాల కంటే భారీ కమిషన్ల కోసమే తొందరపాటుగా నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో లోపాలు బయటపడినా, ఆ విజయాన్ని తమదిగా

CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా రాష్ట్రస్థాయి రైతు భరోసా సభను నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా
ఇకపై తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులన్నీ ఎయిర్ కండిషనింగ్ సౌకర్యంతోనే ఉండనున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తమిళనాడు రోడ్డు రవాణా శాఖ

సమాజానికి వెన్నెముక అయిన రైతులకు అధిక ప్రాధాన్యతిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. ‘రైతు భరోసా’తో రైతుల్లో పూర్తి విశ్వాసం కలిగిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు

ఐఏఎస్ శ్రీలక్ష్మీ రెండేళ్ల తరువాత తిరిగి విధుల్లో చేరారు. కీలక బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నుంచి శ్రీలక్ష్మికి పోస్టింగ్ దక్కలేదు. గత వారం శ్రీలక్ష్మికి ప్రభుత్వం పోస్టింగ్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం తల్లికి వందనం నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెలలోనే తొలుత ఈ నిధుల విడుదల పైన ఆలోచన చేసారు. అయితే, కొన్ని సమస్యల కారణంగా వచ్చే నెలలో అమలు చేయాలని డిసైడ్

Ktr: వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల అవగాహన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు

తెలంగాణ రాజకీయాల్లో రైతు అజెండా మరోసారి తీవ్రమైన చర్చకు దారితీసింది. ఖమ్మం జిల్లా చింతకానిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'రైతు ఆశీర్వాద సభ'పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిట్లర్ తరహా పాలన సాగిస్తోందని, ఖమ్మం జిల్లాలో పేదల ఇళ్లను కూల్చివేస్తూ దమనకాండకు పాల్పడుతోందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో

బూర్గంపహాడ్, జూన్ 22 : అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తాసీల్దార్ వద్ద సీపీఐ అనుబంధ

సాక్షి, ఖమ్మం: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం వెంకటగిరిలో ఈ రోజు (బుధవారం) నిర్వహించిన ఎస్ఐఆర్

లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు వీవీప్యాట్ లపై దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. ఈవీఎంలలోని ఓట్లతో