తాడిచర్ల
Actor ProfilePolitician

తాడిచర్ల

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources4
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఏఐటీయూసీనే
Namasthe Telangana23 Oct 2026
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఏఐటీయూసీనే

ఈ నెల 15న ఆర్‌ఎల్‌సీ సమక్షంలో మరోసారి చర్చలు - పివికే5, ఆర్ సి హెచ్ పి నందు గేట్ మీటింగ్స్ లో ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ వెల్లడి రుద్రంపూర్, జూలై 10 : తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన కోసం తొలి ఉద్యమం చేపట్టింది ఏఐటీయూసీనేన‌ని అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని పివికే5, ఆర్ సి హెచ్ పి నందు నిర్వహించిన గేట్ మీటింగ్ లో వారు మాట్లాడారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ 2013లోనే సచివాలయాన్ని ముట్టడించి అరెస్టులకు గురైన ఘనత ఏఐటీయూసీదేన‌ని అన్నారు. ప్రస్తుతం తాడిచర్ల-2 బ్లాక్‌తో పాటు మిగిలిన బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల ఉపాధి భద్రత కోసం ఇది అవసరమన్నారు. సమ్మె నోటీసుకు సంబంధించి కీలక పురోగతి చోటుచేసుకుందని, ఈ నెల 15న రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయని తెలిపారు. చర్చలు విఫలమై ఆర్‌ఎల్‌సీ ఫెయిల్యూర్ రిపోర్ట్ జారీ చేస్తే ఆగస్టులో సమ్మెకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను ప్రకటించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను ప్రతి కార్మికుడికి 40 శాతం వాటా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెర్క్స్‌పై విధిస్తున్న ఆదాయ పన్నును రద్దు చేయాలని, సింగరేణిలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.56 వేల కోట్లు వసూలు చేసి సంస్థకు నూతన ప్రాజెక్టులను తీసుకొచ్చి సంస్థ మనుగడను కాపాడాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలను వారి కుటుంబ ఆవేద‌న‌ల‌ను అసెంబ్లీలో నిరంతరం ప్రస్తావించిన

సింగరేణి బకాయిలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తాం
Andhra Jyothy15 Oct 2026
సింగరేణి బకాయిలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తాం

తాడిచర్ల-2 బొగ్గు గని సింగరేణికి కేటాయింపు పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి ఫలితమేనని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సింగరేణి బకాయిల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై

సింగరేణి సిగలో తాడిచర్ల-2.. పార్టీల క్రెడిట్ ఫైట్
Telugu Times9 Oct 2026
సింగరేణి సిగలో తాడిచర్ల-2.. పార్టీల క్రెడిట్ ఫైట్

తెలంగాణ ప్రజల, సింగరేణి కార్మికుల చిరకాల వాంఛ నెరవేరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని అత్యంత కీలకమైన తాడిచర్ల బొగ్గు బ్లాక్-2ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు కేటాయిస్తూ కేంద్ర

అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రం లో గాలింపు
Andhra Jyothy7 Oct 2026
అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రం లో గాలింపు

పాకిస్థాన్‌కు చెందిన ఓ కార్గో విమానం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కే2 ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 737 విమానం మంగళవారం షార్జా నుంచి కరాచీకి బయలుదేరింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ కార్గో విమానం

గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్ కు ప్రాధాన్యం
Andhra Jyothy6 Oct 2026
గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్ కు ప్రాధాన్యం

గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులకు రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

తెలుగు నాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గుమ్మడి గోపాలకృష్ణ
Andhra Jyothy6 Oct 2026
తెలుగు నాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గుమ్మడి గోపాలకృష్ణ

కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికైన ఏపీ నాటక అకాడమీ చైర్మన్, ప్రముఖ రంగస్థ నటుడు గుమ్మడి గోపాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అమరావతి, జులై 07: కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు

భూపాలపల్లి వెంకన్న మృతిపై విచారణ వేగవంతం
TeluguOne16 Jul 2026
భూపాలపల్లి వెంకన్న మృతిపై విచారణ వేగవంతం

ఈ నెల 22 వ తేదీ ఉదయం భూపాలపల్లి RTO ఆఫీస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించిన జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతిపై విచారణ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్ర