
భారతదేశంలో త్వరలో ప్రారంభం కానున్న ‘జనాభా లెక్కలు 2027’ ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విడత సెన్సెస్ లెక్కల సేకరణలో ప్రతి కుటుంబం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర హోంశాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ జనాభా లెక్కల రెండో దశ కోసం 40 ప్రశ్నల జాబితాను నోటిఫై చేసింది. వీటి సరళి దేశ సామాజిక, ఆర్థిక స్థితిగతులను విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ సారి జనాభా గణనలో వ్యక్తుల ప్రాథమిక వివరాలు, విద్యా సంబంధిత విషయాలు, ఉపాధి మార్గాలు, వలసల కారణాలతో పాటు డిజిటల్ పురోగతిని ప్రతిబింబించే ప్రశ్నలను పొందుపరిచారు. ఆ ప్రశ్నల సరళి కింది విధంగా ఉంది. ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? శ్రీహరి కొడుకు మేఘాంశ్ 'ఆస్మాన్' చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ (ఫొటోలు) హైదరాబాద్లో సందడి చేసిన నటుడు సోనూసూద్ (ఫొటోలు) ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం (ఫొటోలు) ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) నల్లగొండ జిల్లా రూపా రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సమాధుల నుంచి కొత్త వైరస్? శాస్త్రవేత్తల తీవ్ర హెచ్చరిక! కర్నూల్ లో జగన్ సునామీని చూసి కూటమికి మైండ్ బ్లాంక్ అయినట్టుంది