ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానకి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి శ్రీమతి జానకి గారు

టాలీవుడ్ చిత్రసీమ పురోగతిని, వ్యాపార విస్తరణను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సరికొత్త ఉత్తర్వులను (GO) అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నూతన సినీ విధానంపై పరిశ్రమ వర్గాలు విశేష సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) దీనిని ఒక ప్రగతిశీల నిర్ణయంగా అభివర్ణిస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. నేడు మన తెలుగు చిత్రాలు ఐమాక్స్, డాల్బీ సినిమా, హెచ్డీఆర్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాన్-ఇండియా రేంజ్లో రూపొందుతున్నాయి. కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కే ఈ చిత్రాల నిర్మాణ వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవడానికి సరైన నమూనా అవసరం. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ ద్వారా అర్హత గల సినిమాలకు టికెట్ ధరల పెంపునకు నిబంధనలతో కూడిన దరఖాస్తు విధానం సులభతరమైంది. అయితే, ఈ జీవో కేవలం టికెట్ ధరల పెంపుతోనే ముగిసిపోలేదు. ప్రతి థియేటర్ లోనూ (మల్టీప్లెక్స్ సహా) కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీకి రిజర్వ్ చేయాలని స్పష్టం చేసింది. దీనివల్ల అన్ని వర్గాల ప్రేక్షకులకూ సినిమాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, రోజుకు 5 ప్రదర్శనలకు (5 Shows) ప్రభుత్వం అనుమతించడం పెద్ద సినిమాలకు ఎంతో ఉపకరిస్తుంది. మొదటి కొద్ది రోజుల్లోనే భారీ డిమాండ్ నెరవేరి, ఆ తర్వాత థియేటర్లు ఖాళీ అవుతాయి. దీనివల్ల చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు తగినన్ని స్క్రీన్లు దక్కే అవకాశం మెరుగవుతుంది. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, నిరంతరం శ్రమించే సినీ కార్మికుల సంక్షేమానికి ఈ కొత్త విధానం పెద్దపీట వేస్తోంది. ఈ నిర్ణయాల వల్ల చిత్రసీమలో పెట్టుబడులు పెరగడమే కాకుండా వేలాది మంది కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతుందని నిర్మాతల గిల్డ్ అభిప్రాయపడింది. ఈ కొత్త నిర్ణయం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక

వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మకు సంబంధించిన బకాయిల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్(RGV) వర్మకు సంబంధించిన బకాయిల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా

ఇంటర్నెట్ డెస్క్: తెలుగుతోపాటు బాలీవుడ్లోనూ దర్శక-నిర్మాతగా పలు చిత్రాలు తెరకెక్కించారు రామ్గోపాల్ వర్మ(Ram Gopal Varma). అయితే, తన సినిమాలకు సంబంధించి సినీ కార్మికులకు, ఇతర సిబ్బందికి

100 Cr Movies : సంక్రాంతి తర్వాత కాస్త డల్ అయిన టాలీవుడ్ బాక్సాఫీస్కి దాదాపు 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మంచి బూస్టప్ అందించింది రామ్ చరణ్ పెద్ది సినిమా. ఈ పాన్ ఇండియా మూవీ తర్వాత

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన కామాక్షి భాస్కర్ల ఇప్పుడు హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటిస్తోంది. ముఖ్యంగా పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో కామాక్షికి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడామె

థియేటర్స్లో ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్స్ లో ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు

▪️జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ▪️ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా వేడుక ▪️తెలంగాణ ఉద్యమకారిణి కోమలి సినిమాను ఆదరించాలి: కల్వకుంట్ల కవిత ▪️ చిన్న సినిమాలకు ప్రభుత్వం రాయితీలు కల్పించాలి

RC 17 : కొంతకాలంగా టాలీవుడ్లో తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలను ఎక్కువగా చూస్తున్నాం. బలగం, దసరా, లేటెస్ట్గా ఎల్లమ్మ, ఇడుపు కాగితం.. ఇవ్వే కాదు ఓటీటీల్లో రిలీజ్ అయిన తెలంగాణ బేస్డ్ సినిమాలెన్నో

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరో హీరోయిన్లుగా, ప్రముఖ నటుడు సుమన్, ఆమని ప్రధాన

Ameer Log : కేరాఫ్ కంచరపాలెం, ఈ నగరానికి ఏమైంది సినిమాల నుంచి ఇటీవల సైక్ సిద్దార్థ్ వరకు మంచి మంచి చిన్న సినిమాలు కనిపిస్తే రానా ఆ సినిమాలను రిలీజ్ చేసి సినిమాకు మరింత ప్రమోషన్ చేస్తాడు. తాజాగా మరో

Peddi : రామ్ చరణ్ ఇటీవల పెద్ది సినిమాతో వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 420 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాలో చరణ్ తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, విక్రేత దిల్ రాజు ఇటీవల ఒక పాడ్కాస్ట్లో ప్రస్తుత డిజిటల్ ప్లాట్ఫామ్ల సవాళ్లను సవివరంగా వివరించారు. కరోనా సమయంలో OTT ప్లాట్ఫామ్లు భారీగా వృద్ధి చెంది నిర్మాతలను

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే ఆ సినిమా చిన్నదైనా పెద్ద విజయాన్ని అందిస్తారు. ముఖ్యంగా మర్డర్ మిస్టరీ జానర్

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే ఆ సినిమా చిన్నదైనా పెద్ద విజయాన్ని అందిస్తారు. ముఖ్యంగా మర్డర్ మిస్టరీ జానర్

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలపై నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతోందని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సంచలన ఆరోపణలు చేశారు. తన చిత్రం 'ఓ అందాల రాక్షసి' విడుదల, రీ-రిలీజ్ సమయంలో ఎదురైన ఇబ్బందులపై హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమాపై మాత్రమే కాకుండా, లో-బడ్జెట్ చిత్రాల నిర్మాతలందరికీ అన్యాయం జరుగుతోందని షెరాజ్ అన్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని ముందుగా హామీ ఇచ్చి, చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు. థియేటర్ల కేటాయింపు వ్యవస్థలో రాజకీయాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల చిన్న చిత్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో చిన్న సినిమాలకు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే షోలు కేటాయిస్తున్నారని, అవి కూడా ప్రేక్షకులు తక్కువగా వచ్చే సమయాల్లోనే ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సినిమాలు ప్రేక్షకులకు చేరకముందే విఫలమవుతున్నాయని తెలిపారు. థియేటర్ల సమస్యతో పాటు ఆడియో హక్కులు, శాటిలైట్ రైట్స్, ఓటీటీ ప్లాట్ఫార్ములు, ఓవర్సీస్ మార్కెట్ వంటి అన్ని విభాగాల్లోనూ చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని షెరాజ్ చెప్పారు. కొత్త దర్శకులు, నిర్మాతలకు అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 'ఓ అందాల రాక్షసి' చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంచి స్పందన ఇచ్చారని, అలాంటి సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై పలుమార్లు ఫిల్మ్ చాంబర్ను ఆశ్రయించినప్పటికీ స్పందన రాలేదన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు భరత్ భూషణ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. థియేటర్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు షెరాజ్ వెల్లడించారు. మొదటి విడుదల సమయంలో సరైన అవకాశాలు లభించి ఉంటే

చిన్న సినిమాల నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని చెబుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు నిర్మాత నట్టి కుమార్ ఓ వినతి పత్రం అందించారు. అందులో చిన్న నిర్మాతల తరపున, అందరి ఏకగ్రీవ

Ramani Kalyanam : ఇటీవల పెద్ద సినిమాలు నెల రోజుల్లోకి వచ్చేస్తున్నాయని, దానివల్ల థియేటర్స్ కి నష్టం జరుగుతున్నాయని గోల పెడుతుంటే చిన్న సినిమాలు, కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు అయితే రెండు మూడు

గాయని అంజనా సౌమ్య తన సంగీత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, ప్రముఖులతో జ్ఞాపకాలు, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను ఒక ఇంటర్వ్యూలో విశదంగా పంచుకున్నారు. చిన్న సినిమాల నుంచి పెద్ద హీరోల చిత్రాలకు గానం చేయడం

సినిమా విడుదలైన తర్వాత పైరసీ.. విడుదలకు ముందు లీకులు.. సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నవి ఇవే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయి. ఇక