
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. కడియం శ్రీహరిపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది


మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. కడియం శ్రీహరిపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది

హైదరాబాద్: కడియం శ్రీహరిపై సీఎం రేవంత్రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. మంత్రిగా తనకు సమాచారం ఇవ్వకుండా కడియం దేవాదాయశాఖపరమైన సమీక్ష నిర్వహించారని, ఆయన సమీక్షించడం పరిపాలనా వ్యవస్థకు విరుద్ధమని అన్నారు. ఈ మేరకు సీఎంకు మంత్రి లేఖ రాశారు. కడియం వ్యవహారంపై పార్టీ, ప్రభుత్వ స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల మధ్య దీర్ఘకాలిక విభేదాలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ తన నియోజకవర్గ పరిధిని మించి జిల్లా

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ కేంద్రంగా హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. తాజాగా కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండటంతో కొండా సురేఖ పైన చర్చ జరిగింది. ఇప్పుడు కొత్తగా మరో సారి కొండా సురేఖకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా కడియం శ్రీహరి నిర్వహించిన రివ్యూ పైన ఆగ్రహంతో ఉన్న సురేఖ నేరుగా పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసారు.వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. మంత్రి సురేఖకు తెలియకుండానే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్లో దేవాదాయ శాఖ కమిషనర్తో ఎండోమెంట్ రివ్యూ నిర్వహించారు. దేవదాయ శాఖ మంత్రినైన తనకే తెలియకుండా కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కడియంపై నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. హైకమాండ్కు రాసిన లేఖను బహిర్గత పరచొద్దని రాష్ట్ర నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ ఈ ఇద్దరి నేతల మధ్య పొలిటికల్ వార్ నడిచింది. అయితే, అప్పట్లో పార్టీ ముఖ్య నేతల జోక్యంతో ఆ వ్యవహారం కొంత సైలెంట్ అయింది. తిరిగి, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెర పైకి వచ్చింది. పార్టీ నేతలకు ఈ వ్యవహారం సమస్యగా మారుతోంది.బండి సంజయ్కు కీలక బాధ్యతలు, మోదీ టీంలో తెలంగాణ నుంచి కీలక మార్పులు..!!నేరుగా పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదుతన నియోజకవర్గం.. తాను పర్యవేక్షిస్తున్న శాఖలోని వ్యవహారాల పైన కడియం శ్రీహరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖను కనీసం సంప్రదించకుండా, ఆమెకు సమాచారం ఇవ్వకుండానే కడియం శ్రీహరి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా.. స్టేషన్ ఘన్పూర్ లోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్లు సిద్ధం

హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత కిరాతంగా హత్య చేసింది. హైదరాబాద్, జులై 7: నగరంలోని మియాపూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను

కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు వరంగల్ కాంగ్రెస్లో పెరిగిన వివాదం అధికారుల రివ్యూతో రేగిన లొల్లి Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేతలు, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు

CM Makhtal Tour: మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (MNKLIS) ద్వారా ఈ వెనుకబడిన ప్రాంతంలో సుమారు లక్ష ఎకరాల బీడు భూములకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్