
ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగార్థులకు వైద్య, ఆరోగ్య శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, కాంట్రాక్టు ప్రాతిపదికన 419 స్టాఫ్

ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగార్థులకు వైద్య, ఆరోగ్య శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, కాంట్రాక్టు ప్రాతిపదికన 419 స్టాఫ్

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధుల జమ పైన కసరత్తు మొదలు పెట్టింది. ఈ రోజు వేసవి సెలవులు పూర్తి చేసుకొని పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వం ఖరారు చేసింది

ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు చింతకాయల విజయ్, సాన సతీశ్, భాష్యం రామకృష్ణలను ఆయన

రాష్ట్రంలో వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.. ద్రోణి కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక.. భీకర గాలులతో
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎవరైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెడుతుంటే.. వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని కోరారు. ఈ కేసుల్లో ఫిర్యాదు

School Open : సుదీర్ఘమైన వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు (శుక్రవారం) నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం మొదటి రోజే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమ, కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలను తాకిన రుతుపవనాలు, రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర

పంజాగుట్ట, న్యూస్టుడే: సైబర్ మోసగాళ్లు ఓ ఏఎస్సైకి ఏపీకే ఫైల్ పంపి.. రూ.49,149 కాజేశారు. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసుస్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న నరసయ్య సెల్ఫోన్కు ఆర్టీఏ చలాన్ పేరిట
ఏ రాజకీయ పార్టీకైనా కేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు చాలాముఖ్యం. ఎలాంటి మేలు ఆశించకుండా నిస్వార్థంగా పార్టీకోసం, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి గెలుపుకోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసే కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం రాయలసీమలోని మిగిలిన జిల్లాలు,...

AP Academic Calendar : ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవుల అనంతరం రేపటి (జూన్ 12) నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు స్పష్టతనిస్తూ

ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం పాలసీ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇద్దరు కీలక వ్యక్తులను కేంద్ర దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్

హైదరాబాద్: ఏపీలో వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో నిందితుడు రాజ్ కెసిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని అరెస్టు చేసి

హైదరాబాద్: ఏపీలో వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన కేసులో చేపట్టిన సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది

ఒమన్ తీరంలో 'MT సెట్టెబెల్లో' నౌకపై అమెరికా క్షిపణి దాడులకు దిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట జరిగిన ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్లోని

అమరావతి: మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. మెరిట్ లిస్టులన్నీ ఇప్పటికీ వెబ్సైట్లో ఉన్నాయని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో

ఏపీలో కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యార్థుల కోసం ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్, అడ్వాన్స్డ్

డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. మెరిట్ లిస్టులన్నీ వెబ్సైట్లో ఇప్పటికీ ఉన్నాయన్నారు. ‘‘హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అర్థం చేసుకోలేక

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ 300కోట్ల రూపాయల పెట్టుబడితో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్

AP Rajya Sabha candidates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నాలుగు స్థానాలూ ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవమయ్యాయి. అధికార కూటమికి చెందిన ముగ్గురు

అమరావతి: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తెదేపా నుంచి సానా సతీశ్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ.. జనసేన తరఫున లింగమనేని రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

Zomato GST notice: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ఏపీ జీఎస్టీ విభాగం భారీ షాక్ ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పన్ను తక్కువగా చెల్లించారని ఆరోపిస్తూ జొమాటోకు ఏపీ ప్రభుత్వం జీఎస్టీ నోటీసు

ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీకులు కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా దశాబ్దాలుగా ఈ సమస్య రాష్ట్రంలో నిరంతరాయంగా

Rajya Sabha Elections: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల సంఘం (ఈసీ) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో చదివే విద్యార్ధులకు ఆర్దికంగా సాయం అందించాలని డిసైడ్ అయింది. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక అయిన

ఆంధ్రప్రదేశ్లో బడిగంటకు వేళాయింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. శుక్రవారం నుంచి స్కూళ్లు పున:ప్రారంభం అవుతున్నాయని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ఏడాది క్యాలెండర్ను

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు గురువారం ఒక సంచలన నిర్ణయం

Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో

అమరావతి: ఏపీలో రాజ్యసభ సభ్యులుగా సానా సతీశ్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ప్రస్తుతం ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించాయని అమరావతి వాతావరణ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర అగ్ని ప్రమాదంపై ఏపీ సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు

ఏపీఎస్ఆర్టీసీలో దశాబ్దంగా రిక్రూట్మెంట్ జరగడం లేదని సంస్థ ఉద్యోగుల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. వీటితోపాటు ఐఆర్, పీఆర్సీ, కొత్త బస్సుల కొనుగోలు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి

'ఏపీ లిక్కర్ స్కామ్' కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుకు ముందు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ

ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy)ని ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. అమరావతి, జూన్ 11: ఏపీ మద్యం కుంభకోణం కేసులో
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలి అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ.. ఏపీ మద్యం కుంభకోణంలో తెరవెనుక ఉండి మొత్తం వ్యవహారాన్ని

Pawan Kalyan:డిజిటల్ వేదికలు యువత రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు జెన్ జీ రాజకీయ ధోరణిపై కొత్త చర్చకు దారితీశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ఉప

YS Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మెగా

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఇటీవలే సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోన్న ఆయన ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నారు. మరీ ముఖ్యమైన

YS Jagan : ఏపీలో జరిగిన డీఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయని, ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం చేస్తున్న అధికార టీడీపీ (TDP)కి గుంటూరు జిల్లా పొన్నూరులో మాత్రం షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న

హైదరాబాద్: ఏపీ మద్యం స్కామ్లో కీలక సూత్రధారి రాజ్కెసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కెసిరెడ్డి ఇళ్లతోపాటు

హైదరాబాద్: ఏపీ మద్యం స్కామ్లో కీలక సూత్రధారి రాజ్కెసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ కేసులో
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ

APL 2026: ఏపీఎల్ 2026 సీజన్-5లో అమరావతి రాయల్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో రోజు తొలి మ్యాచ్లో తుంగభద్ర వారియర్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది