
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్


దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. NTR - Trivikram: జూనియర్ ఎన్టీఆర్.. చిన్నపుడు గుణశేఖర్ దర్శకత్వంలో అంతా చిన్నపిల్లలతో తెరకెక్కిన ‘రామాయణం’లో బాల రాముడిగా అలరించాడు. ఆ తర్వాత ‘యమదొంగ’ లో కాసేపు యంగ్ యమాగా కనిపించి అభిమానులను ఖుషీ చేశాడు. అంతేకాదు వాచకంలోను, పౌరాణిక సినిమాల్లో నందమూరి వారసుడిగా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పౌరాణిక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి. గాడ్ ఆఫ్ వార్.. సుబ్రహ్మణ్య స్వామి జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేరు ప్రస్తుతానికి వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరో అయ్యాకా ఎన్టీఆర్ తొలిసారి చేస్తోన్న పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఇవ్వనున్నట్టు హారికా అండ్ హాసిని క్రియేషన్స్ వాళ్లు తెలిపారు. వచ్చే యేడాది సెట్స్ పెకి ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ.. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అన్ని పూర్తి చేశారు. అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత త్వరలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇక జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే యేడాది చివరి కల్లా పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత రాబోతున్న
.webp)
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీపై ప్రస్తుతం ఒకేసారి రెండు ఉపరితల ద్రోణుల ప్రభావం బలంగా కొనసాగుతోందనీ, వీటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జూలై 1 నుంచి జూలై 5 వరకు పలు

ఆంధ్రప్రదేశ్పై రెండు ఉపరితల ద్రోణుల ప్రభావం కొనసాగుతోంది. వీటి ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు, రానున్న రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

ఎల్ నీనో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం వర్షాలపై
ఆంధ్రప్రదేశ్లోని ఈ పురాతన ఆలయం ఎంతో ప్రసిద్ధి అంటున్నారు టీడీపీ నేత రాజేష్ మహాసేన. ఆలయం మానసిక ప్రశాంతతకి నిలయం.. ఒక ఆధ్యాత్మిక భావనకి నెలవు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పి గన్నవరం

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండల వేడి నుంచి ఉపశమనం లభించినా, ఇప్పుడు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ వాతావరణంపై ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుండి ఛత్తీస్గఢ్ మీదుగా

Sukumar:స్టార్ హీరోలు డైరెక్షన్లో జోక్యం చేసుకుంటారనే ప్రచారంపై దర్శకుడు సుకుమార్ స్పందించారు. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో ఎన్టీఆర్ ఎప్పుడూ డైరెక్షన్లో జోక్యం చేసుకోలేదని ఆయన వెల్లడించారు. పెద్ద
ఆంధ్రప్రదేశ్పై ద్రోణి ప్రభావం ఉందని చెబుతోంది వాతావరణశాఖ. ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో చాలా ఏళ్లుగా ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్ లో భారీ స్కేల్ లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. స్పౌజ్ కేటగిరి కింద 7792 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. వీరికి జూలై నెలలో పింఛన్లు అందించనున్నట్లు మంత్రి

ఏపీలో ఎప్పటిలాగే జూలై నెల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదలకు రంగం సిద్దమవుతోంది. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం (AP Govt) ముందస్తుగానే నిధులు విడుదల చేయడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తోంది

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న తారక్.. ఆ తర్వాత ‘దేవర’తో సోలోగా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు. ఆ వెంటనే వచ్చిన ‘వార్-2’ రిజల్ట్ కాస్త నిరాశపరిచినా

ప్రముఖ నటుడు సయాజీ షిండే ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత విషయాలు, సామాజిక బాధ్యతల గురించి చెప్పుకొచ్చారు. ఆయన 2000 సంవత్సరంలో వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు. సయాజీ షిండే

దేవర చిత్రంలో సమర పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు సుదేవ్ నాయర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విలన్ పాత్ర పోషించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత

వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, జూలై 31 నాటికి ఫేజ్-1 నీళ్లను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లెలో

నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు. మార్కాపురం, జూన్ 27: నాలుగు జిల్లాల

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మొదటిసారి సినిమా రూపొందుతుంది. `ఆదర్శ కుటుంబం హౌజ్ నెంబర్ 47` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర

ఏపీలో రెండు రోజులు వర్షాలు. ఐదు జిల్లాలకు హై అలర్ట్. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. AP Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(AP Rains)లో రాబోయే రెండు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

సప్త సాగరాలు దాటి(Sapta sagaralu daati) ఫ్రాంచైజ్ సినిమాలతో కేవలం కన్నడ ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్(rukimini vasanth), తన

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! మహేశ్ బాబు ‘వారణాసి’లో ఒక్క షాట్

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో బారీ వర్షాలు పడుతున్నాయి. గురువారం పలు జిల్లాల్లో భారీ వానలు పడగా.. మరో మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని

టాలీవుడ్ స్టార్ హీరోలని అభిమానులు వారి బిరుదులతో పలకరిస్తూ మురిసిపోతుంటారు. చిరంజీవికి మెగాస్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్ ఇలా టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ ఏదో ఒక బిరుదు ఉండనే ఉంది. చాలామంది హీరోలకు
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ

పై ఫొటోలో మాస్క్ తో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోన్న స్టార్ హీరోను గుర్తు పట్టారా? ఊర మాస్ సినిమాలు చేయడంలో ఈ హీరో దిట్ట. అందుకే ఈ నటుడికి మాస్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అన్నట్లు ఈ స్టార్ హీరో భార్య

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతోన్న చిత్రం గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి సంబంధించి నందమూరి

Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. తక్కువ సినిమాలతోనే చాలా పాపులారిటీ, ఫేమ్ తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఇటీవల సంక్రాంతికి అనగనగా

గగన్ విహారి.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ పైన ఫొటో చూస్తే ఈ టాలీవుడ్ నటుడిని ఇట్టే గుర్తు పడతారు. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాల్లో ఇతని నటన అద్భుతంగా ఉంటుంది. కాగా చాలా ఏళ్లుగా తెలుగులో

ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు టాలీవుడ్లో కొత్త వివాదానికి తెరలేపాయి. ఈ ఈవెంట్లో చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో NBK112వ చిత్రం పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా ఈ సినిమా గ్రాండ్ లాంచ్ వేడుక

నందమూరి వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి.. స్టార్ హీరోగా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పొగరు ఎక్కువగా ఉంటుందా? ప్రతీ ఒక్కళ్ల దగ్గర ఆయన యాటీట్యూడ్ చూపిస్తారా? ఫస్ట్ టైమ్ తారక్ ను చూసిన వారు

గొడ్డలిపార్టీ ఫేక్ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది-సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి సర్ ప్రక్రియ కారణంగా ఇంటింటికీ ప్రచారం కార్యక్రమం జులై 10కి
‘చరిత్ర సృష్టించాలన్నా మేమే... దాన్ని తిరగరాయాలన్నా మేమే’ అని నట సింహం నందమూరి బాలకృష్ణ ఓ సినిమాలో డైలాగ్ చెబుతారు. సినీ ఇండస్ట్రీలో ఆ డైలాగ్ ఆయనకు సరిగ్గా సరిపోతుంది. నవరస నటనా సార్వభౌమ స్వర్గీయ

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన

టాలీవుడ్ లో సినిమాల విషయంలో రికార్డ్స్ గురించి మాట్లాడితే ఎక్కువగా ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలయ్య లాంటి మాస్ హీరోల సినిమాల పేర్లే వినిపిస్తాయి. కానీ విక్టరీ వెంకటేష్ సైలెంట్ సునామీ

MP Raghu Nandan rao: బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలపై ఎంపీ రఘనందన్ రావు మండిపడ్డారు. అంతే కాకుండా గతంలో ఐదు దశాబ్దాల పాలనలో అనేక అక్రమాలకు

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ ‘సింగ్ గీతం’. తెలుగులో గోల్డెన్ బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు స్టార్ హీరో సూర్య అందించబోతున్నారు

ఆదరణ పథకంలో భాగంగా రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ మంత్రి సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని.. ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు

సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కొంతమంది ఊహించని విదంగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. మరికొందరు ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం

సాక్షి,విజయవాడ: కేబినెట్ సమావేశంలో కూటమి సర్కార్ రాష్ట్ర పరిపాలన, ప్రజా సేవలు, విద్యా రంగం, వైద్య రంగంపై ప్రతికూల ప్రభావం చూపేలా నిర్ణయాలు తీసుకుంది. వాటిల్లో ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి
డ్రామా జూనియర్స్లో రోజా, అనిల్ రావిపూడి , శ్రీకాంత్, సుధీర్ కలిసి చేస్తున్న కామెడీ అందరికీ తెలిసిందే. షోలో పిల్లల స్కిట్ల కంటే వీరంతా కలిసి చేసే కామెడీనే ఎక్కువగా హైలెట్ అవుతోంది. వచ్చే వారం

బసవతారకం ఆసుపత్రి (Basavatarakam Hospital)ని ఎంతోమంది క్యాన్సర్ (Cancer) బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ

హైదరాబాద్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. ఈ ప్రత్యేక వేడుకల్లో నటుడు, రాజకీయ నాయకుడు, ఆసుపత్రి చైర్మన్ నందమూరి
.webp)
తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చేపట్టిన మానవతా ఉద్యమంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన

విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం), న్యూస్టుడే: తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ‘ఈ ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర

క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ ఏ ఒక్క పేదవాడు ప్రాణాలు కోల్పోకూడదని, మరే కుటుంబంలోనూ ఇటువంటి విషాదం నిండకూడదని తన మాతృమూర్తికి ఇచ్చిన మాట మేరకు ఆ నిబద్ధత కొనసాగుతోంది. శోకం నుంచి శ్లోకం పుట్టి