ఉపాధ్యాయుడు
Actor ProfilePolitician

ఉపాధ్యాయుడు

📊 Box Office Collections
Total News22
Movie Updates0
Sources9
మధ్య ప్రదేశ్ లో ఘోరం.. రొమాన్స్ కోసం క్లాసుల్ని తొందరగా ముగిస్తున్న టీచర్, ఉపాధ్యాయుడు.!. మ్యాటర్ ఏమిటంటే
Zee Telugu26 Jan 2027
మధ్య ప్రదేశ్ లో ఘోరం.. రొమాన్స్ కోసం క్లాసుల్ని తొందరగా ముగిస్తున్న టీచర్, ఉపాధ్యాయుడు.!. మ్యాటర్ ఏమిటంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

ఉపాధ్యాయుడు, మహిళా టీచర్ మధ్య అతి సాన్నిహిత్యం’.. విద్యార్థుల ఫిర్యాదు
Eenadu26 Jan 2027
ఉపాధ్యాయుడు, మహిళా టీచర్ మధ్య అతి సాన్నిహిత్యం’.. విద్యార్థుల ఫిర్యాదు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సన్నిహితంగా గడిపేందుకు ఓ ఉపాధ్యాయుడు, మహిళా టీచర్‌ సమయానికి ముందే తరగతులు ముగిస్తున్నారు. దీనిపై విద్యార్థులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఛింద్వాడాలో చోటుచేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీచ్‌ బహీర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు.. అదే స్కూల్‌లోని మహిళా టీచర్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. ఏకాంతంగా గడిపేందుకు.. సమయం కంటే ముందుగానే తరగతులు ముగించి, విద్యార్థులను ఇళ్లకు పంపించేస్తున్నారు. వారి తీరుతో విసిగిపోయిన విద్యార్థులు జిల్లా కలెక్టరేట్‌ను ఆశ్రయించి.. ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గిరిజన వ్యవహారాల శాఖ సహాయ కమిషనర్ సత్యేంద్ర సింగ్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. విచారణలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య సన్నిహిత సంబంధం ఉందని తేలడంతో వారిని వేర్వేరు పాఠశాలలకు బదిలీ చేశారు. సదరు ఉపాధ్యాయుల స్థానంలో కొత్త అతిథి ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించారు. ఇదీ చదవండి: వందేభారత్‌ కోచ్‌లోకి దూరేందుకు కొండచిలువ యత్నం.. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరద నీటిలో చిక్కుకున్న 60 ఏళ్ల వృద్ధురాలిని ఓ ఆశా వర్కర్‌ మోసుకెళ్లిన ఘటన ఒడిశాలోని భద్రక్‌ జిల్లాలో చోటుచేసుకుంది

టీచర్లు లేక ఆదిలాబాద్ జిల్లా కోసాయి ప్రభుత్వ పాఠశాలకు తాళాలు
Andhra Jyothy19 Jan 2027
టీచర్లు లేక ఆదిలాబాద్ జిల్లా కోసాయి ప్రభుత్వ పాఠశాలకు తాళాలు

మహాభారతంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విలువిద్యలో ప్రావీణ్యం పొందిన ఏకలవ్యుడి కథను తలపించే ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతోంది. ఈ

రాంపురం స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంపిణీ
Namasthe Telangana11 Jan 2027
రాంపురం స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంపిణీ

చుంచుపల్లి, ఆగ‌స్టు 18 : చుంచుపల్లి మండల పరిధిలోని రాంపురం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలను కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పనా చౌదరి పంపిణీ చేశారు. ఈ

క్లాస్ రూమ్ లో కామాంధుడు.. తుక్కు రేగగొట్టిన విద్యార్ధులు
Oneindia Telugu9 Jan 2027
క్లాస్ రూమ్ లో కామాంధుడు.. తుక్కు రేగగొట్టిన విద్యార్ధులు

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత మార్గంలో నడిపించాల్సిన ఒక ఉపాధ్యాయుడు బుద్ధి గడ్డితిని కీచకుడిగా మారాడు. నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో తీవ్ర కలకలం రేపిన

అనారోగ్యంతో పీఈటీ మృతి
Eenadu29 Dec 2026
అనారోగ్యంతో పీఈటీ మృతి

ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు(పీఈటీ) డా.ఖాసిం తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా క్రీడాధికారులు దయానంద్ రెడ్డి, పార్థసారథి

సయ్యంటోంది.. సైనిక కీటకం
Eenadu27 Dec 2026
సయ్యంటోంది.. సైనిక కీటకం

మినీ జెట్‌ ఫైటర్‌ లాంటి ఆకారం.. సైనికుడి దుస్తుల్లాంటి రెక్కలతో యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుగా ఉన్న ఈ కీటకం ఒలియాండర్‌ హాక్‌ మాత్‌. చెట్ల ఆకుల్లో ఇట్టే కలిసిపోతుంది. శనివారం ములుగు జిల్లా మంగపేట

జాతీయ పతాకానికి విద్యార్థుల వందనం
Eenadu17 Dec 2026
జాతీయ పతాకానికి విద్యార్థుల వందనం

తిరుపతి(ఎస్వీయూ): 200 అడుగుల జాతీయ పతాకానికి విద్యార్థులు అంకెల ఆకారంలో వందనం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తిరుపతిలోని ముత్యాల రెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత

ఫిన్ లాండ్ లో విద్యా అధ్యయన పర్యటన.. ఎంపికైన అల్లూరి జిల్లా ఉపాధ్యాయుడు
Eenadu17 Dec 2026
ఫిన్ లాండ్ లో విద్యా అధ్యయన పర్యటన.. ఎంపికైన అల్లూరి జిల్లా ఉపాధ్యాయుడు

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మత్యాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మోష్య సత్యారావు ఫిన్‌లాండ్‌లో జరిగే శిక్షణ కార్యక్రమంలో

టీచర్ కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ ఆల్ఫా
Sakshi15 Dec 2026
టీచర్ కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ ఆల్ఫా

దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్‌లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్‌జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్‌ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో

ప్రమాదంలో ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తు.. జీవో 25పై తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాటం
Zee Telugu22 Nov 2026
ప్రమాదంలో ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తు.. జీవో 25పై తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాటం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఇక్కడ మా అటెండెన్స్ .. మేమే వేసుకుంటాం
Sakshi17 Nov 2026
ఇక్కడ మా అటెండెన్స్ .. మేమే వేసుకుంటాం

నంగునూరు (సిద్దిపేట): తమ అటెండెన్స్‌ తామే వేసుకుంటూ మురిసిపోతున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మగ్ధూంపూర్‌ పాఠశాల విద్యార్థులు. హాజరు శాతం పెంచేందుకు ఉపాధ్యాయుడు చేసిన వినూత్న ప్రయోగం

వంట మనిషే.. ఇక్కడ ఉపాధ్యాయుడు
Eenadu13 Nov 2026
వంట మనిషే.. ఇక్కడ ఉపాధ్యాయుడు

ఆ పాఠశాలకు ఉపాధ్యాయుడు లేరు. కాని విద్యార్థులు మాత్రం పాఠశాలకు వస్తున్నారు. దీంతో చేసేది లేక వారికి మధ్యాహ్నభోజనం అందించే వంట మనిషే ఉపాధ్యాయుడి అవతారమెత్తాడు. ఒకవైపు పాఠాలు చెబుతూనే.. మధ్యాహ్న

పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే
TV9 Telugu30 Oct 2026
పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. గాన కోకిల, నైటింగేల్‌ ఆఫ్‌ సౌతిండియా

ప్రతిభకు రెక్కలు తొడిగిన గురువు
Andhra Jyothy29 Oct 2026
ప్రతిభకు రెక్కలు తొడిగిన గురువు

‘మంచి గురువులు పాఠాలు చెప్పడమే కాదు.. విద్యార్థుల కలలకు రెక్కలు కూడా తొడుగుతారు’ అనే మాటకు ఓ ఉపాధ్యాయుడు చేసిన పని నిదర్శంగా నిలుస్తుంది. టెన్త్‌ సోషల్‌లో 100 మార్కులు సాధించిన విద్యార్థికి

స్కూల్ గేటు ముందు కారు అడ్డుపెట్టొద్దన్నందుకు రెచ్చిపోయిన హెడ్ కానిస్టేబుల్ కొడుకు.. హెడ్మాస్టర్ ఆఫీసులోనే టీచర్ పై దాడి
Samayam Telugu23 Oct 2026
స్కూల్ గేటు ముందు కారు అడ్డుపెట్టొద్దన్నందుకు రెచ్చిపోయిన హెడ్ కానిస్టేబుల్ కొడుకు.. హెడ్మాస్టర్ ఆఫీసులోనే టీచర్ పై దాడి

స్కూలు గేట్ ముందు కారు అడ్డుపెట్టొద్దని చెప్పినందుకు ఉపాధ్యాయుడిపై ఓ యువకుడు దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. రాజాం మండలంలోని డోలపేటలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి స్కూలు సిబ్బంది

చార్లెస్ శోభరాజ్ స్ఫూర్తితోనే ఇవన్నీ చేశా.. పోలీసుల విచారణలో బింగ్సన్ జాన్
Andhra Jyothy16 Oct 2026
చార్లెస్ శోభరాజ్ స్ఫూర్తితోనే ఇవన్నీ చేశా.. పోలీసుల విచారణలో బింగ్సన్ జాన్

ఫైవ్ స్టార్ హోటళ్లలో దిగుతాడు. కొన్ని రోజులు ఉండి బిల్లు చెల్లించకుండా.. ఉడాయిస్తాడు. హోటళ్లలోని ఖరీదైన వస్తువులను కూడా తనతో తీసుకెళ్లి పోతాడు. ఒకటి రెండు కాదు.. మూడు దశాబ్దాల్లో ఏకంగా దాదాపు 300

పేజీల డెత్ నోట్ రాసి విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్య
Samayam Telugu3 Oct 2026
పేజీల డెత్ నోట్ రాసి విశ్రాంత ఉపాధ్యాయుడు ఆత్మహత్య

Jangaon Retired Teacher Suicide : జనగామ జిల్లా కేంద్రంలో ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా "నా మరణానికి తెలంగాణ ప్రభుత్వం, నా బావమరిదే కారణం" అని పేర్కొంటూ ఏకంగా 20 పేజీల

సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ రివ్యూ.. సందీప్ కిషన్ సూపర్ అనిపించాడా లేదా
TV9 Telugu11 Sept 2026
సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ రివ్యూ.. సందీప్ కిషన్ సూపర్ అనిపించాడా లేదా

నటీనటులు: సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మానస చౌదరి, బ్రహ్మానందం, సంపూర్ణేశ్ బాబు, మురళీ శర్మ, జీవన్, గెటప్ శ్రీను, హైపర్ ఆది తదితరులు సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు (సందీప్ కిషన్) ఓ సాధారణ యువకుడు

స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్ .. పాపం.. ఆ విద్యార్థి చెవికి
TV9 Telugu31 Aug 2026
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్ .. పాపం.. ఆ విద్యార్థి చెవికి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక ఉపాధ్యాయుడి నిర్వాకం విద్యార్థి ప్రాణాల మీదికి తెచ్చింది. నికోల్ ప్రాంతంలోని ఓస్కూల్‌లో టీచర్ కొట్టిన చెంపదెబ్బకు పదో తరగతి విద్యార్థి చెవి రంధ్రం తీవ్రంగా దెబ్బతిని

మా బడిలో ఏం జరిగిందంటే
Sakshi20 Aug 2026
మా బడిలో ఏం జరిగిందంటే

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిత్యం విధి నిర్వహణలో నిమగ్నమయ్యే రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సోమవారం విద్యార్థిగా మారిపోయారు. మాస్టార్‌ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు

ఆర్టీసీ బస్సు..లారీ ఢీ.. ఇద్దరు మృతి
TeluguOne28 Jun 2026
ఆర్టీసీ బస్సు..లారీ ఢీ.. ఇద్దరు మృతి

తిరుపతి జిల్లాలో సోమవారం (జూన్ 22) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన