
Eenadu•19 Dec 2026
ఈ నెలాఖరుకు వెలిగొండ నుంచి నీళ్లుఉమ్మడి ప్రకాశం జిల్లా కరవు ప్రాంత ప్రజల కల త్వరలోనే సాకారం కానుంది. ఆ ప్రాంతానికి సాగు, తాగు నీరు ఇచ్చేందుకు చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరింది. ఆగస్టు చివరి వారంలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అప్పటిలోగా మొదటి దశ పూర్తి చేసి నీళ్లు విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ఈ వార్త చదివారా: మంచిని చెడుగా చూపడమే వైకాపా నైజం: ఎమ్మెల్యే యరపతినేని