హైకోర్టు ఆదేశాల
Actor ProfilePolitician

హైకోర్టు ఆదేశాల

📊 Box Office Collections
Total News8
Movie Updates0
Sources6
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంలో పంతం నెగ్గించుకున్న విజయ్
Oneindia Telugu7 Nov 2026
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంలో పంతం నెగ్గించుకున్న విజయ్

తమిళనాడులో తొలిసారి ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్(Vijay).. పాలనపై తన మార్కు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టి ఓ తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు (supreme court)ను ఆశ్రయించిన విజయ్ కు ఇవాళ భారీ ఊరట దక్కింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.ఇండీ కూటమిలో విజయ్ తో కలిసి..! తేల్చేసిన స్టాలిన్..! బక్రీద్ లేదా మరే ఇతర రోజునైనా రాష్ట్రంలో ఆవు లేదా దూడను వధించకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై విజయ్ సర్కార్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. ఈ కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. SIR బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట..! కీలక ఆదేశాలు..!తమిళనాడు జంతు సంరక్షణ చట్టం 1958లోని సెక్షన్ 4 ప్రకారం అనుమతించబడిన సందర్భాల్లో తప్ప, రాష్ట్రంలో గోవధపై పూర్తి నిషేధం విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు సర్కార్ గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గోవధపై పూర్తి నిషేధం విధించేలా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు..తమిళనాడు జంతు సంరక్షణ చట్టం 1958కు విరుద్ధమని విజయ్ సర్కార్ సుప్రీంకోర్టులో వాదించింది. 1958 నాటి చట్టం ప్రకారం పశువు వయస్సు 10 ఏళ్లు దాటినా లేదా సంతానోత్పత్తికి లేదా వ్యవసాయ పనులకు పనికిరాకుండా పోయినా (తగిన ధృవీకరణ పత్రం జారీ చేయబడిన షరతుకు లోబడి), కొన్ని పరిస్థితులలో పశువుల వధకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ అంశాన్ని విచారిస్తున్నప్పుడు, హైకోర్టు ఉత్తర్వులో సవరణ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఆ ఉత్తర్వు అమలుపై తక్షణమే స్టే విధించింది

ఇది అన్యాయం.. 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేశాం.. కవిత లేఖ
Samayam Telugu5 Nov 2026
ఇది అన్యాయం.. 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేశాం.. కవిత లేఖ

తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని స్థాపించిన కల్వకుంట్ల కవితకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొత్త పార్టీకి సంబంధించిన పేరుపై అభ్యంతరాలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. తాజాగా కవిత

పార్టీకి గుర్తింపునివ్వండి! 105 నియోజకవర్గాల్లో జెండా ఎగరేశాం
Oneindia Telugu3 Nov 2026
పార్టీకి గుర్తింపునివ్వండి! 105 నియోజకవర్గాల్లో జెండా ఎగరేశాం

తాము ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి తక్షణమే గుర్తింపు ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన

ఇప్పుడు పార్టీ పేరు మార్చ మ ని అంటే ఎలా.? ఎన్నికల సంఘానికి కవిత లేఖ
Asianet News Telugu3 Nov 2026
ఇప్పుడు పార్టీ పేరు మార్చ మ ని అంటే ఎలా.? ఎన్నికల సంఘానికి కవిత లేఖ

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం దాఖలు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి వెంటనే ఆమోదించాలని లేఖలో కోరారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పదాలు

సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్
NTV Telugu15 Oct 2026
సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్

Sai Krishna Lockup Death Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు కస్టడీకి

కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీఐ నాగరాజు విచారణ
AP7AM7 Oct 2026
కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీఐ నాగరాజు విచారణ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (25) కస్టోడియల్ డెత్ ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌‍కు గురైన సర్కిల్

నిజాలు వెల్లడయ్యేనా? కటకటాల్లో సమాధేనా
Sakshi5 Jul 2026
నిజాలు వెల్లడయ్యేనా? కటకటాల్లో సమాధేనా

కర్నూలు : గంగమ్మ పోలీసు కస్టడీ మృతి కేసులో ప్రత్యక్ష సాక్షి దర్గప్ప బెయిల్‌ పిటీషన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం జిల్లా కోర్టులో జరిగిన విచారణలో దర్గప్ప తరపు న్యాయవాది, పబ్లిక్‌

శబరిమలలో రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ
Sakshi13 Jun 2026
శబరిమలలో రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ

తిరువనంతపురం: వచ్చే శబరిమల యాత్రా సీజన్‌లో జనసమూహ నిర్వహణ , డిజిటలైజేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో సహా పలు కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్