
అయితే కొత్తగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు తొందరపడకుండా తమ ప్రాంతంలోని జువెలరీ షాపుల్లో ఉన్న రిటైల్ రేట్లను ఒకసారి పరిశీలించడం మంచిది. ముఖ్యంగా పెట్టుబడి కోసం లేదా పండుగలు, శుభకార్యాల


అయితే కొత్తగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు తొందరపడకుండా తమ ప్రాంతంలోని జువెలరీ షాపుల్లో ఉన్న రిటైల్ రేట్లను ఒకసారి పరిశీలించడం మంచిది. ముఖ్యంగా పెట్టుబడి కోసం లేదా పండుగలు, శుభకార్యాల

ఇరాన్తో తాము ‘పాక్షికంగానే చర్చలు’ జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై కొత్తగా సైనిక చర్యకు ఆదేశించే బదులు, ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచడానికే తాను

భారత్తో నేరుగా రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసి, తద్వారా హిందూ మహాసముద్రానికి భూమార్గం ద్వారా చేరుకునే అవకాశాలపై రష్యా అన్వేషిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుపై మాస్కో తీవ్రంగా దృష్టి సారించిందని
రష్యా నుంచి భారత్కు రైలులో సరుకు రవాణా చేసే మార్గం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. సముద్ర మార్గాలకు

ఇరాన్ తాజా ప్రకటనలో అమెరికాపై పలు కీలక డిమాండ్లు చేసింది. తమపై అమలులో ఉన్న అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని

అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. అమెరికా తన ధోరణిని మార్చుకుని, తమ డిమాండ్లను అంగీకరించే వరకు జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.అమెరికా తమపై బెదిరింపులకు పాల్పడటం ఆపాలని, నావికా దిగ్బంధనాన్ని పూర్తిగా తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. తమ దేశం నుండి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి ఆర్థికంగా పరిహారం చెల్లించాలని షరతులు విధించింది. అలాగే, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులపై ఉన్న ఆంక్షలను బేషరతుగా ఎత్తివేయాలని కోరుతోంది.జులైలో ఇరు దేశాల మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం, ఆంక్షల తొలగింపు, నష్టపరిహారం వంటి అంశాలపై తుది ఒప్పందంలో చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చలకు నిర్దేశించిన 60 రోజుల గడువు మరో వారంలో ముగియనుంది. అయితే, ముందుగా హర్మూజ్ జలసంధిని తెరవడంపై ఒప్పందం కుదిరితేనే మిగతా అంశాలపై చర్చిస్తామని అమెరికా పట్టుబట్టడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, గడువును పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.మరోవైపు, హర్మూజ్ జలసంధి నిర్వహణ కోసం ఒమన్తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఇరాన్ వర్గాలు తెలిపాయి. రవాణా మార్గంపై త్వరలోనే ఏకాభిప్రాయం కుదరవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆశాభావం వ్యక్తం చేశారు

అమెరికా తన ప్రవర్తనను మార్చుకునేవరకూ హర్మూజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. నౌక దిగ్బంధం ఎత్తివేయాలని.. నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ తాజాగా డిమాండ్ చేసింది. తమ దేశాన్ని భవిష్యత్తులో

రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడి భారతీయ నావికుడి మృతి మరో 10 మంది భారతీయులకూ గాయాలు ఇరాన్ దౌత్యాధికారికి తీవ్ర నిరసన తెలిపిన విదేశీ వ్యవహారాలశాఖ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ దుబాయ్, దిల్లీ

ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధిలో యూఏఈ జెండాతో వెళ్తున్న రెండు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడుల్లో భారత సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించిన

ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభయ్యాయి (Stock Market). హర్మూజ్

ఇంటర్నెట్డెస్క్: హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో రవాణా నౌకలకు రక్షణ కల్పించేందుకు ట్రంప్ (Trump) ప్రతిపాదించిన 20% టోల్ ప్రతిపాదన అమలైతే చమురు ధరలు భారీగా పెరిగిపోవడం ఖాయం. ఈ ప్రతిపాదన

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలల ప్రభావం ఇప్పుడు భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మక నౌకపై పడింది. అంతర్జాతీయంగా స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రపంచ పర్యటనకు వెళ్లిన భారత
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మారుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే

వాషింగ్టన్: హర్మూజ్ను (Hormuz) మూసివేసినట్లు ఇరాన్ (Iran) ప్రకటించిన నేపథ్యంలో అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధిని ఇకపై అమెరికా తన

హర్మూజ్ జలసంధిని ఇకమీదట అమెరికా నియంత్రణలోకి తీసుకుంటుందని.. అందుకు గాను తమకు డబ్బులు చెల్లించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘‘ఆ జలసంధిని మా ఆధీనంలోనే ఉంచుకుంటాం. దాని నిర్వహణ బాధ్యతను

అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న నిప్పు గల్ఫ్ ప్రాంతమంతా విస్తరిస్తోంది. ఇరాన్ తన సైనిక చర్యలను ఖతార్, యూఏఈ వంటి దేశాలకు కూడా విస్తరించడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీని తక్షణ

కొత్త ఓటర్లకు కొత్త నిబంధన తల్లిదండ్రుల వివరాలు ఇక తప్పనిసరి నకిలీ ఓట్లకు ఈసీ చెక్ Voter ID registration: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా SIR సర్వే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఓటరు

ఇంటర్నెట్డెస్క్: దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కీలకమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మరోసారి మూసివేసినట్లు ఇరాన్ (Iran) ప్రకటించడం, నౌకలపై దాడులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. తమ దేశ దక్షిణ ప్రాంతాలపై అమెరికా సైన్యం దాడులకు పాల్పడిందని ఆరోపిస్తూ ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దీనికి ప్రతీకారంగా జోర్డాన్, ఖతార్, ఒమన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు మరింత

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. సైప్రస్ జెండాతో హర్మూజ్లో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిపిందని.. ఈ జలసంధిని మరోసారి

అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గం 'హర్మూజ్ జలసంధి' వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ‘హర్మూజ్’ గుండా సైప్రస్ జెండాతో వెళ్తున్న 'ఎం/వి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. హర్మూజ్లో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిపిందని.. ఈ జల సంధిని మరోసారి మూసివేస్తునట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి ప్రతీకారంగా, శనివారం

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో ఉద్రిక్తతల వేళ హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణా మార్గానికి సంబంధించి ఇరాన్ చేసిన ప్రకటనను అగ్రరాజ్యం ఖండించింది. హర్మూజ్ (Strait of Hormuz) పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని

US Iran War Updates : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ పై అమెరికా మరో విడత దాడులకు పాల్పడింది. ఇరాన్పై భీకర దాడులతో విరుచుకుపడతామని అమెరికా

పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్ఠకు చేరుకున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకుంటున్న ఇరాన్పై బుధవారం రాత్రి

టెహ్రాన్: గ్లోబల్ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కతర్ నుంచి చమురు లోడ్తో భారత్కు వస్తున్న భారీ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఓడపై అనుమానాస్పద డ్రోన్

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా మరోసారి నిప్పుల కొలిమిగా మారింది. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది. అగ్రరాజ్య దాడులపై తీవ్రంగా మండిపడ్డ టెహ్రాన్.. ప్రతీకార దాడులు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ప్రజ్వరిల్లాయి. యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. హర్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్ వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడటంతో , అమెరికా ప్రతిదాడి ప్రారంభించింది. అమెరికా రక్షణ శాఖ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీల మధ్య దౌత్యపరమైన విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. తుర్కియే రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మీడియాతో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. మెలోనీ మంచి వ్యక్తి అని.. ఆమె అంటే అభిమానం ఉందని వ్యాఖ్యానించారు

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరో సారి యుద్ధరంగంగా మారింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జల మార్గంలో ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్ కు చేరాయి. నౌకలపై దాడులను నిలిపివేసేలా

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఒమన్ తీరానికి సమీపంలో ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) రెండు వాణిజ్య నౌకలపై
ఇంటర్నెట్డెస్క్: అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య యుద్ధం ముగింపు కోసం అవగాహన ఒప్పందం కుదిరినా.. హర్మూజ్లో ఉద్రిక్తతలు పూర్తిస్థాయిలో తగ్గిపోలేదు. తాజాగా ఆ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న రెండు

Petrol Price : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగితే.. మరో వారం నుంచి 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు బ్రేక్ఈవెన్ (లాభనష్టాలు

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో 15 నుంచి 20 ఎరువులు, ముడిసరకులతో కూడిన నౌకలు హర్మూజ్

సుమారు 15 నుంచి 20 ఎరువుల నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి భారత్కు బయలుదేరాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఎనిమిది నౌకలు 3.32 లక్షల టన్నుల యూరియాను, నాలుగు నౌకలు 2.57 లక్షల టన్నుల

సహజవాయువుపై ఆంక్షల ఎత్తివేత సాధారణ స్థితికి ఎల్ఎన్జీ రవాణా పరిశ్రమలకు లభించిన భారీ ఊరట Natural Gas Supply: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగానికి కేంద్ర

సహజవాయువు సరఫరాపై విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పశ్చిమాసియా నుంచి హర్మూజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్జీ) రవాణా తిరిగి సాధారణ స్థితికి చేరడంతో ఈ నిర్ణయం

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Hormuz)లో కొత్త టోల్ విధానాన్ని అమలు చేయడానికి ఇరాన్ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా

ఇంధన ధరలు ప్రజల జీవితాలను శాసిస్తాయి.. పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు వచ్చినా సామాన్యుడి నెల బడ్జెట్ పూర్తిగా తారుమారు అవుతుంది. వీటి ధరలు పెరిగితే నేరుగా వాహనదారులపై భారం పడుతుంది… అలాగే

Petrol Price Reduced : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి అనుగుణంగా ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ బుధవారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను

ఖతార్ రాజధాని దోహా వేదికగా అమెరికాతో కీలకమైన చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అగ్రరాజ్యానికి ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాము దౌత్యపరమైన శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నామని, ఒకవేళ ఈ చర్చలు

అమెరికా, ఇరాన్ సంక్షోభం ముగింపు దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్యా శాంతి చర్చలకు జూలై 15 తుది గడువుగా ముహూర్తం ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా, ఇరాన్ దేశాల శాంతి

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా-ఇరాన్ దౌత్యపరమైన చర్చలకు సంబంధించి ఒక కీలక గడువు ఖరారైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత శాంతి

ప్రపంచాన్ని కుదిపేసిన ఇంధన సంక్షోభ సమయంలో పరిస్థితిని భారత్ సమర్థంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. హర్మూజ్ జలసంధిని దాదాపు నాలుగు నెలలు మూసివేసినా దేశంలో

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా-ఇరాన్ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఒకరిపై ఒకరు సైనిక దాడులు నిలిపివేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్

రియాద్ : హర్మూజ్ జలసంధి సమీపంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ పశ్చిమ

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తమ భూభాగంపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) సంచలన చర్యకు పూనుకుంది