
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్


దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

ఇంగ్లాండ్లో జరగనున్న వన్డే సిరీస్ ముంగిట టీమ్ ఇండియా శిబిరంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్

భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లండ్తో తొలి వన్డే మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో వీరిద్దరూ

ఓటర్ల జాబితా సవరణకు గడువు పొడిగింపు జూలై 31న ముసాయిదా జాబితా విడుదల ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, అక్టోబర్ 3న తుది జాబితా SIR Enumeration : ఏపీలో ఓటర్లకు భారీ గుడ్ న్యూస్.. ఓటర్ల సవరణ, కొత్త ఓటు

IND vs ENG : మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ బ్యాటింగ్

మంగళవారం నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ షురూ కాబోతోంది. ఈ సిరీస్ కోసం సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. అయితే, సిరీస్ ప్రారంభానికి ముందు

మరికాసేపట్లో ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ తిరిగి రావడంపై భారత మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు. ఇంటర్నెట్ డెస్క్

విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 68 పరుగులు మాత్రమే అవసరం. ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్తో టీ20

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

India vs England ODI series 2026: భారత్, ఇంగ్లాండ్ మధ్య మరికొద్ది గంటల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్ సన్నద్ధతకు టీమిండియా శ్రీకారం చుట్టనుంది

Team India debutants in England: టీ20 సిరీస్ ఉత్కంఠ ముగిసిన తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. పొట్టి ఫార్మాట్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం

Virat Kohli ODI Comeback: గాయం నుంచి కోలుకుని ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి

Shubman Gill Statement on 40 Over ODI Cricket: భారత్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భవిష్యత్తు ప్రణాళికలపై సంచలన
Gold Bond Magic: భారతీయులకు బంగారంపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. తమకు స్తోమతకు తగినట్లుగా వీలైనప్పుడల్లా బంగారం కొంటూనే ఉంటారు. అయితే, ఫిజికల్ గోల్డ్ (నగలు, నాణేలు, బిస్కెట్లు) కంటే డిజిటల్ రూపంలో
.webp)
టీ20 సిరీస్లో ఊహించని ఫలితాన్ని చవిచూసిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్పై పూర్తి దృష్టి సారించింది. ఈ కీలక సిరీస్కు రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత.. వరుసగా రెండు టీ20 సిరీస్లలో పరాజయం పాలైన భారత్.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో పోటీకి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే

ఆపిల్ లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఈగర్గా వెయిట్ చేస్తున్న ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) లాంచ్ టైమ్లైన్ క్లియర్గా వచ్చేసింది. కొత్త ఐఫోన్తో పాటు సరికొత్త సాఫ్ట్వేర్ ఐఓఎస్ 27 డెవలపర్ బీటాలు

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. రానున్న వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడతారా? అనే విషయంపై కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో భారత వన్డే జట్టుకు వెన్నెముక లాంటి

Ind vs Eng Live Streaming India: ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 4-0తో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా, ఇప్పుడు వన్డే ఫార్మాట్లో సత్తా చాటడానికి సిద్ధమైంది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత
కోలీవుడ్ నటి బ్రిగిడా సాగా జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ‘ఆహా కళ్యాణం’ వెబ్ సిరీస్లో ‘పవి టీచర్’ పాత్రతో యువత హృదయాలను కొల్లగొట్టిన ఈ డస్కీ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత

భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఇవాళ్టి నుంచి ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్లో వీరిద్దరూ

India vs England 1st ODI: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు టీ20 సిరీస్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, భారత జట్టు ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఇంగ్లాండ్తో జరగబోయే

టీమిండియా రన్ మెషిన్, కింగ్ విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెడుతున్నాడు. టీ20 సిరీస్లో ఘోర పరాజయం తర్వాత, భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు సిద్ధమైంది. ఈ వన్డే

ఈ వారం థియేటర్లలోకి కొన్ని ఆసక్తికర సినిమాలు రానున్నాయి. తిరువీర్, ఐశ్వర్యా రాజేశ్ ల 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', సుమంత్ మహేంద్రగిరి వారాహి వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి తదితర తెలుగు

బ్రిగిడా సాగా.. పేరు చెబితే కొందరు గుర్తు పట్టకపోవచ్చు కానీ పై ఫొటో చూస్తే ఈ డస్కీ బ్యూటీని ఇట్టే గుర్తు పడతారు. తమిళ సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుందీ

ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్ కెమెరా యూనిట్లో భారీ అప్గ్రేడ్ ఈ స్మార్ట్ఫోన్లో 200MP ట్రిపుల్ రియర్ కెమెరా ఉండొచ్చు 6.89-అంగుళాల 2K ఎల్టీపీఓ ఫ్లాట్ డిస్ప్లే కూడా ఉండే ఛాన్స్ Oppo Find X10

ఫ్లిప్కార్ట్లో జూలై 21న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ ఈ లైనప్లో లావా విరాట్ V1 5జీ, విరాట్ V1 ఫస్ట్ రెండు ఫోన్లు డిజైన్ ఒకటే, రియర్ కెమెరా మాడ్యూల్స్ వేర్వేరుగా ఉండొచ్చు Lava Virat V1 Phones : లావా

భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ శుభ్మన్ గిల్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. వన్డే క్రికెట్కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే ముక్కోణపు సిరీస్లు, నాలుగు దేశాల టోర్నీలను

మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు 'జీ 5' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. అనీ .. రఘు కుంచె .. అనూరాధ .. కమల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, భీమాగాని శ్రీవర్ధన్

ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్లో దారుణ పరాజయం తర్వాత శుబ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి

IND vs ENG : ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ను ఓడిపోయిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధం అవుతోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, కుల్దీప్

“రణబాలి” చిత్రాన్ని తెరపై చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్

India vs England, 2027 World Cup: ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కేవలం ఒక సాధారణ సిరీస్ మాత్రమే కాదు, టీమిండియా భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద అగ్నిపరీక్ష. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ

IND vs ENG ODI Match Timings: టీ20 సిరీస్లో తగిలిన ఎదురుదెబ్బకు బదులు తీర్చుకోవడానికి టీం ఇండియా సమర శంఖం పూరించింది. ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయి ర్యాంకింగ్స్లో వెనకబడిన భారత్, ఇప్పుడు వన్డే

సినీ ప్రియులు, వెబ్ సిరీస్ అభిమానులకు ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికరమైన కంటెంట్లు అందుబాటులోకి రానున్నాయి. తమిళ డేటింగ్ రియాలిటీ షో నుంచి హాలీవుడ్ యాక్షన్ హారర్ చిత్రాల వరకు, క్రైమ్ డ్రామాల నుంచి

భారత క్రికెట్లో సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీ, లండన్లోని ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ వేదికపై అరుదైన అనుభూతిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్

Team India Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేందుకు సిద్ధమైంది మన టీం ఇండియా. మంగళవారం నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభం

1600 సిరీస్ ఫోన్ నెంబర్లు, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల విషయంలో స్పష్టతనిస్తూ ట్రాయ్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్నెట్ డెస్క్: 1600 సిరీస్ ఫోన్ నెంబర్లు, 140 సిరీస్ ఫోన్ నెంబర్లపై ప్రజల అవగాహన పెంచేందుకు ట్రాయ్ ఇటీవల నెట్టింట ఒక పోస్టును షేర్ చేసింది. ఈ సిరీస్లు వేర్వేరు అవసరాల కోసం ఉద్దేశించినవని పేర్కొంది. ట్రాయ్ ప్రకటన ప్రకారం, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లను సంప్రదించేందుకు 1600 సిరీస్ను వినియోగిస్తాయి. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ, పీఎఫ్ఆర్డీఏ పరిధిలోకి వచ్చే సంస్థలన్నీ తమ కస్టమర్లను సంప్రదించేందుకు ఈ సిరీస్ను వినియోగిస్తాయి. ప్రభుత్వం కూడా ప్రజలకు సమాచారం అందించేందుకు ఈ సిరీస్నే వినియోగిస్తుంది. ఈ సిరీస్ ఫోన్ నెంబర్లను ట్యాగ్ చేసేందుకు, ఫిల్టర్ చేసేందుకు లేదా బ్లాక్ చేసేందుకు థర్డ్ పార్టీ యాప్లకు, టెలికం ఆపరేటర్లకు అనుమతి లేదు. కాల్స్ వచ్చే సమయంలో స్క్రీన్పై స్పామ్, లేదా సస్పెక్టెడ్ స్పామ్ అన్న లేబుల్స్ కనిపించేలా చేయడాన్ని ట్యాగింగ్ అంటారన్న విషయం తెలిసిందే. ఇక 140 సిరీస్ ఫోన్ నెంబర్లను కేవలం ప్రచారం, మార్కెటింగ్ కోసం కేటాయించినట్టు ట్రాయ్ పేర్కొంది. ఈ నెంబర్తో మార్కెటింగ్ చేసుకోవాలని భావించిన సంస్థ ముందుగా టెలికం ఆపరేటర్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాల్స్ను డీఎన్డీ (డూ నాట్ డిస్టర్బ్) లిస్టులోకి చేర్చుకునే అవకాశం కస్టమర్లకు ఉంటుంది. ప్రమోషనల్ కాల్స్ వద్దనుకునే కస్టమర్లు డీఎన్డీ లిస్టులో రిజిస్టర్ చేసుకుంటే ఈ సిరీస్తో మొదలయ్యే నెంబర్ల నుంచి ఫోన్స్ రావు. అయితే, ఈ నెంబర్లను కూడా టెలికం ఆపరేటర్లు ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం కుదరదని ట్రాయ్ పేర్కొంది. కస్టమర్ అభ్యర్థిస్తేనే ఇలా చేయాలని స్పష్టం చేసింది. విరాళాల చోరీ నిందితులకు శిక్ష పడే వరకూ రెస్టు తీసుకోను: కేజ్రీవాల్ 'ఆత్మహత్య చేసుకుంటా'! ఈసీ ఖురేషీతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న

రెడ్మి నుంచి కొత్తగా నోట్ 17, నోట్ 17 ప్రో సిరీస్ ఈ నెల 14న చైనా మార్కెట్లో లాంచ్ కానున్న రెండు ఫోన్లు భారత మార్కెట్లో రెడ్మి నోట్ 17 సిరీస్ లాంచ్ అవుతుందా? Redmi Note 17 Series : షావోమీ ఫ్యాన్స్

కొరియన్ డ్రామాలకు ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫాంటసీ.. ఇలా ఏ జానర్ అయినా సరే, కే డ్రామాలు ఇచ్చే కిక్కే వేరు

Team India T20I Squad vs Zimbabwe Tour: ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియాకు ఆసియా క్రీడలకు ముందు మరో భారీ షాక్ తగిలింది. జులై 9న బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో

కొన్ని నెలల క్రితమే ప్రపంచంలోని బలమైన జట్లను మట్టికరిపించి వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను ముద్దాడిన మన టీమిండియా.. ఇంతలోనే పాతాళానికి పడిపోయింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో భారత జట్టు

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన అప్కమింగ్ సినిమాల గురించి ఫ్యాన్స్కు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న డైనమిక్ ఫిల్మ్ లైనప్పై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అప్పుడో

గత వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. రామ్ చరణ్ పెద్ది, సింగ్ గీతం, బల్టీ, పరిమళ అండ్ కో వంటి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). ‘బ్లాస్ట్’ (Blast) సక్సెస్ తర్వాత ఈమె పేరు మారుమోగుతోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ తీస్తున్న “రాకా”లో ఆఫర్ వచ్చినా

జింబాబ్వే పర్యటనకు ముందు భారత్కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జింబాబ్వేతో టీ20 సిరీస్కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్తో జరిగిన టీ20

కొన్ని వాచ్ బ్యాటరీలలో వెండిని పెడతారు. అలాగని అన్ని వాచ్ బ్యాటరీలలో ఇది ఉండాలని లేదు. సిల్వర్ ఆక్సైడ్ (Silver Oxide) టెక్నాలజీతో తయారైన 'SR' సిరీస్ బటన్ బ్యాటరీలలో వెండి ఉంటుంది. SR626SW, SR920SW

సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్లోనూ టీమిండియా నిరాశపరిచింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 258 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు కొంతవరకు పోరాడినప్పటికీ 56 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఈ

ఇంగ్లాండ్ లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా అట్టర్ ప్లాప్ అయింది. సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో జరిగిన చివరి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల

ఇంగ్లాండ్తో జరిగిన చివరిదైన ఐదో టీ20 మ్యాచ్లో భారత తుది జట్టు ఎంపిక వివాదానికి దారితీసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టి, ఫామ్లో లేని సంజూ శాంసన్ను తిరిగి జట్టులోకి తీసుకోవడంపై