
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. రెండు టెస్టుల సిరీస్లో


ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. రెండు టెస్టుల సిరీస్లో

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్పై భారత్ పూర్తి పట్టు సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి

గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఇంటర్నెట్ డెస్క్: గాలే

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాను ఔటైనట్లుగా భావించి మైదానం నుంచి వెళ్తున్న కేఎల్ రాహుల్కు దేవదత్ పడిక్కల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాతి

గాలే వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్, లంక బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా మధ్య జరిగిన మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, లంక బ్యాటర్లు డిక్వెల్లా, దినూషలు తమ జిడ్డు బ్యాటింగ్తో భారత బౌలర్లను ఇబ్బందిపెట్టారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సిరాజ్.. డిక్వెల్లాతో వాగ్వాదానికి దిగాడు. లంక ఇన్నింగ్స్ 54వ ఓవర్లో ఇది చోటచేసుకుంది. 54వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన సిరాజ్ డిక్వెల్లా బ్యాట్ను టార్గెట్గా చేసుకొని అదే పనిగా బంతులను విసిరాడు. పదే పదే తనను రెచ్చగొట్టేలా బంతులు వేయడంతో సహనం కోల్పోయిన డిక్వెల్లా సిరాజ్తో మాటల యుద్ధానికి దిగాడు. 'బంతులను సరిగ్గా వెయ్యు' అని డిక్వెల్లా అనగా.. సిరాజ్ 'సరే ఈసారి ఇంకా ఇబ్బంది పెడుతానులే' అని ఘాటుగా ప్రతిస్పందించాడు. అనంతరం ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరిని పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇక టీమిండియాతో టెస్టు మ్యాచ్ ద్వారా మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నిరోషన్ డిక్వెల్లా మంచి ప్రదర్శనే చేశాడు. 115 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించిన అనంతరం ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్లో వెనుదిరిగాడు. డిక్వెల్లా కెరీర్లో ఇది 23వ అర్ధశతకం. అయితే 55 టెస్టులాడినప్పటికీ డిక్వెల్లా ఖాతాలో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అతడి అత్యధిక టెస్టు స్కోరు 96గా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యం లభించింది. సోనాల్ దినూష (100) సెంచరీ చేయగా, డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు తీయగా, జడేజా మూడు, కుల్దీప్, ప్రసిధ్, సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు భారత్ తమ తొలి

Indian Cricket: క్రికెట్ మ్యాచ్లో వికెట్ పడినప్పుడు ఆటగాళ్లు ప్రదర్శించే భావోద్వేగాలు కామనే. కొన్నిసార్లు ఆ అగ్రెసివ్ సెలబ్రేషన్లు తీవ్ర వివాదాలకు దారితీస్తాయి. బ్యాటర్లను రెచ్చగొట్టేలా వేడుకలు

గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు బలమైన పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 79.4

గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు బలమైన పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 79.4

గాలే వేదికగా భారత్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు

IND vs SL : గాలే వేదికగా శనివారం నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్లను బరిలోకి దించే అవకాశం ఉందని టీమ్ఇండియా

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 15 నుంచి గాల్ అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీసులో వికెట్లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఉంటుందనేది బహిరంగ రహస్యమే అయినా, టీమిండియా

శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆగస్టు 5న లంక గడ్డపై అడుగుపెట్టింది. ఆగస్టు 7 నుంచి మూడు రోజుల పాటు కొలంబో వేదికగా లంక ఎలెవెన్తో వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా ఘన విజయాన్ని

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక, భారత్ (SL vs IND) మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం టీమ్ఇండియాకు ఇబ్బందికరంగా

వాగులోంచి ఉపాధ్యాయురాలిని బయటకు తీసుకొస్తున్న కర్లపొదర్ గ్రామస్తులు అల్లూరి సీతారామరాజు జిల్లా : పాఠశాలకు వెళ్లేందుకు వాగు దాటే క్రమంలో ఓ ఉపాధ్యాయురాలు ప్రవాహంలో కొట్టుకుపోయారు. కర్లపొదర్

Mohammed Siraj: లంబోలో శ్రీలంక క్రికెట్ XIతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది భారత్కు అద్భుత విజయాన్ని అందించాడు. 15 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్తో 32

Mohammed Siraj Consecutive Sixes Video: శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన ఆల్రౌండ్ విన్యాసాలతో అదరగొట్టాడు. చివరి ఓవర్లో గెలవడానికి 16 పరుగులు కావాల్సిన దశలో

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక, భారత్ మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లకు గాయం కారణంగా బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో చోటు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ఆడటం కోసం శ్రీలంక గడ్డపై అడుగుపెట్టిన భారత్.. సిరీస్ ప్రారంభానికి ముందు శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మూడు రోజుల

పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలర్గానే కాకుండా బ్యాటర్గానూ విధ్వంసం సృష్టించాడు. ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్కు 6 వికెట్ల

శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో డకౌటైన

శ్రీలంక ఎలెవన్తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి

వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో మరో చోరీ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. చెంగల చంద్రమ్మ తన కుమార్తె ఇంటికి హైదరాబాద్ కు వెళ్లగా, శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు

Virender Sehwag comments on Indian Bowlers: శ్రీలంక ఎలెవెన్తో జరిగిన తొలి రోజు ప్రాక్టీస్ మ్యాచ్లో భారత బౌలర్లు దారుణంగా నిరాశపరిచారు. ప్రత్యర్థి ఏకంగా 363 పరుగులు సాధించడంతో మన బౌలింగ్ ప్రదర్శనపై

తాము తీసుకున్న నిర్ణయం రైట్ అని నిరూపించాల్సిన పరిస్థితి బీసీసీఐకి గతంలో ఎప్పుడూ రాలేదు. వాళ్లు ఏది చేసినా అది కరెక్టే అనే ఇంప్యాక్ట్ ఇండియన్ క్రికెట్పై క్రియేట్ చేశారు. విరాట్ కోహ్లీని వన్డే

Shreyas Iyer Captaincy: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ల తర్వాత భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో టీమ్ ఇండియా వరుస పరాజయాలను చవిచూస్తోంది. ఒకప్పుడు టీ20ల్లో తిరుగులేని

Fact Check : భారత స్టార్ ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఒక వార్త వేగంగా వ్యాపిస్తోంది. ప్రముఖ మోడల్, నటి

అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బ్యాట్తో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా బ్యాటింగ్ ఆర్డర్లో సిరాజ్కు టీమ్ మేనెజ్మెంట్ ప్రమోషన్ ఇచ్చింది
.webp)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి

అహ్మదాబాద్: ఐపీఎల్-19 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్పై ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గి వరుసగా రెండోసారి