సామాజిక వర్గాల
Actor ProfilePolitician

సామాజిక వర్గాల

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources5
సామాజిక వర్గాలపై వైసీపీ ఫోకస్.. వరుస సమావేశాల వెనుక అసలు వ్యూహమేంటి
Telugu Times3 Oct 2026
సామాజిక వర్గాలపై వైసీపీ ఫోకస్.. వరుస సమావేశాల వెనుక అసలు వ్యూహమేంటి

ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఇటీవలి కాలంలో తన రాజకీయ కార్యక్రమాల వేగాన్ని పెంచింది. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడమే కాకుండా ప్రజలకు సంబంధించిన అంశాలపై కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అధికార కూటమిపై ప్రజల్లో అసంతృప్తి పెంచేలా వివిధ సమస్యలను ముందుకు తీసుకువస్తూ రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టీసీ (APSRTC) సేవలను ప్రైవేటీకరిస్తారనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ అంశంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) స్వయంగా స్పందిస్తూ రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు వివిధ సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్ రాజకీయ వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల బీసీ (BC) నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose), మాజీ ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat), మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) తదితరులు హాజరయ్యారు. బీసీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం, ప్రభుత్వంలో వారికి లభిస్తున్న అవకాశాలు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. సమావేశంలో మాట్లాడిన మార్గాని భరత్, గతంలో తమ ప్రభుత్వం బీసీ వర్గానికి చెందిన నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అలాంటి అవకాశం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. అలాగే 2014 నుంచి 2019 మధ్య టీడీపీ (TDP) ప్రభుత్వం కేఈ కృష్ణమూర్తి (K. E. Krishnamurthy)కి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించిందని, ఇప్పుడు అదే సంప్రదాయం ఎందుకు కొనసాగలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్

ఆశావహుల జోరు.. బాబు తీరు వేరు
Sakshi30 Sept 2026
ఆశావహుల జోరు.. బాబు తీరు వేరు

త్వరలో రెండు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్న దేవినేని ఉమ, వంగవీటి రాధా, పిఠాపురం వర్మ రేసులో కర్రోతు బంగార్రాజు, మహాసేన రాజేష్, వర్ల రామయ్య సామాజిక సమీకరణాలు, ఆర్థిక

అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ పై మెరుపు దాడి.. శాంతి చర్చల వేళ కుట్ర
Oneindia Telugu30 Sept 2026
అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ పై మెరుపు దాడి.. శాంతి చర్చల వేళ కుట్ర

మణిపూర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి ఒడిగట్టారు. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌ లక్ష్యంగా చేసుకుని జరిపిన అనాగరిక మెరుపు దాడిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. జాతీయ రహదారి 202 పై

నాగా, కుకీల మధ్య ఘర్షణలు.. 20కి పైగా ఇళ్లు దహనం
AP7AM30 Aug 2026
నాగా, కుకీల మధ్య ఘర్షణలు.. 20కి పైగా ఇళ్లు దహనం

మణిపూర్ రాష్ట్రంలో హింస మళ్లీ ప్రజ్వరిల్లింది. భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని కామ్‌జోంగ్ జిల్లాలో బుధవారం నాగా, కుకీ సామాజిక వర్గాల మధ్య సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాలకు చెందిన సాయుధ

కుల రాజకీయాలపై వైసీపీ ఫోకస్
TeluguOne7 Jul 2026
కుల రాజకీయాలపై వైసీపీ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల అనంతర పరిణామాలను గమనిస్తే.. వైసీపీ కుల రాజకీయాలపై ఫోకస్ పెట్టిందని స్పష్టమౌతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం

మహిళలకు శుభవార్త.. 15వేలకు పైగా అంగన్ వాడీ పోస్టుల భర్తీ
Oneindia Telugu5 Jul 2026
మహిళలకు శుభవార్త.. 15వేలకు పైగా అంగన్ వాడీ పోస్టుల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 15,982 ఖాళీలలో 3,100 అంగన్‌వాడీ టీచర్

సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. వైసీపీ కులం కార్డుకు చంద్రబాబు చెక్
TeluguOne19 Jun 2026
సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. వైసీపీ కులం కార్డుకు చంద్రబాబు చెక్

విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం, అనుమానాస్పద లాకప్ డెత్ ఆరోపణల వ్యవహారంలో వైసీపీ రాజకీయ ప్రయోజనం కోసం కులం కార్డుతో చేసిన ప్రయత్నాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన

స మ జ క వర గ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in