
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు


విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు
భారతీయ సినీ ప్రేక్షకులను థియేటర్లలో భయపెడుతూ భారీ వసూళ్లు సాధించడంలో హాలీవుడ్ హారర్ సినిమాలు ఎప్పుడూ ముందుంటాయి. భాషతో సంబంధం లేకుండా సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే హారర్, సస్పెన్స్ థ్రిల్లర్

చెన్నైకి చెందిన క్యూబ్ సినిమా, లండన్కు చెందిన డాల్బీ సంస్థలు చేతులు కలిపాయి. దేశవ్యాప్తంగా మూడు సంవత్సరాల్లో 30కి పైగా ప్రీమియమ్ లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నాయి. ఇటు ఇండియాలోని

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్లో రూపొందుతోంది. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఐమ్యాక్స్ స్క్రీన్స్ దక్కే

హైదరాబాద్లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జానీ, సుమలత మాస్టర్స్కు ఫెడరేషన్ షాకిచ్చింది. హైదరాబాద్లో జరిగిన

విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. ఇంతవరకు #VenkyAnil5, #NKRAR2 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘జనవరి 12

ఒకప్పుడు థియేటర్స్ లో సరైన హిట్ లేక స్ట్రగుల్ అయ్యిన స్టార్ హీరో సూర్య ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొడుతూ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసారు. అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా తన మార్కెట్ ని మరోసారి

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఎలా ఎదురు చూస్తున్నారో తెలియంది కాదు. నందమూరి నటసింహం బాలకృష్ణ

భారతీయ పురాణ ఇతిహాసాల స్ఫూర్తితో దేశీ సూపర్ హీరో కథలను తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ వర్మ, తన యూనివర్స్ నుంచి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘మహాకాళి’. ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రాబోతోంది. తేజ సజ్జా

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన నాన్-కోఆపరేషన్ కాల్ను

విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి టైటిల్ ఖరారైంది. "జనవరి 12 విడుదల బావ బామ్మర్ది సౌజన్యంతో" అనే ఆసక్తికరమైన శీర్షికను చిత్ర బృందం
లెజెండరీ కమెడియన్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. అన్ని భాషల్లో కలుపుకొని దాదాపు 1250కి పైగా సినిమాలలో నటించి

సాక్షి, ముంబై: బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న 'ఆవారాపన్ 2' మూవీతో ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తున్న నటుడు సువిందర్ విక్కీ( Suvinder Vicky). బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నితిన్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య (ఫిల్మ ఫెడరేషన్) గట్టి షాక్ ఇచ్చింది. ఆయనపై గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సమాఖ్య స్పష్టం చేసింది. బుధవారం జరిగిన

అరుదైన జన్యులోప వ్యాధితో ఇబ్బంది పడుతున్న తన అభిమాని పట్ల సినీ హీరో రామ్ పోతినేని పెద్ద మనసు చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన శశిభవ్యత (18) నాడీ వ్యవస్థ

గురువారం బుల్లితెరపై తెలుగు సినిమాలతో సినీ ప్రియులకు మంచి వినోదం అందనుంది. ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో రోజంతా పలు సినిమాలు ప్రసారం కానున్నాయి. ఏ ఛానల్లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో

అరుదైన జన్యులోప వ్యాధితో బాధపడుతోన్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన 18 ఏళ్ల బాలిక శశి భవ్యత పట్ల సినీ నటుడు రామ్ పోతినేని మానవత్వం చాటారు. అరుదైన జన్యులోప వ్యాధితో

భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపు ద్వారా అదనంగా వచ్చే వసూళ్లలో 20 శాతం మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలని స్పష్టం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో పాత సినిమాలను తిరిగి థియేటర్లలో ప్రదర్శించే రీరిలీజ్ ట్రెండ్ విపరీతంగా ఊపందుకుంది. హిట్ లేదా ఫ్లాప్ అనే తేడా లేకుండా వరుసగా పాత చిత్రాలు విడుదలవుతున్న ఈ సమయంలో

Dupalapudi: మానవత్వం చాటుకున్న నటుడు రామ్ పోతినేని! Dupalapudi: అరుదైన జన్యులోప వ్యాధితో మంచం పట్టిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన 18 ఏళ్ల బాలిక శశి భవ్యత పట్ల సినీ నటుడు

బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ మృతికి తెలుగు దేశం నాయకులు సంతాపం తెలిపారు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు

ఫిల్మ్ ఇండస్ట్రీలో గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న హీరోయిన్లలో మీనా ఒకరు. ఆమె 50 ఏళ్లకు అడుగుదూరంలో ఉన్నారు. మీనా సినీ ప్రయాణంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. బాలనటిగా అరంగేట్రం

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటవారసుడు సెమి గాడ్ ఆఫ్ మాసెస్ గా అభిమానులు పిలుచుకుంటున్న మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అభిమానులైతే సెల్యులాయిడ్ నందమూరి

జూనియర్ ఎన్టీఆర్కి ప్రియమైన పెంపుడు కుక్క 'బఘీరా' మృతి చెందింది. గత నాలుగేళ్లుగా తనతో పాటు కుటుంబంలో ఒకడిగా ఉన్న బఘీరాను కోల్పోవడంతో ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా

కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం సృష్టించిన సినీ 'ఆరా; గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. స్టిల్ ఈ టైంకి కొన్ని లక్షల మంది బ్రహ్మానందం గారి కామెడీ వీడియోస్ చూసి రిఫ్రెష్ అవుతుంటారు

నందమూరి బాలకృష్ణ తన 111వ సినిమా షూటింగ్లో తీవ్రంగా గాయపడి మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ, నిర్మాతలకు నష్టం కలగకుండా త్వరలోనే సెట్స్కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వైద్యులు రెండు

యంగ్ హీరో సంగీత్ శోభన్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం నుండి కీలకమైన టైటిల్ గ్లింప్స్ను ఆగస్టు 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం

నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు పంపింది. తమ చిత్రాల టిక్కెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన మొత్తంలో 20 శాతాన్ని వెంటనే ఎఫ్.డి.సి.లో జమ చేయమని కోరింది. తెలుగు సినిమాల టిక్కెట్

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు త్వరలో తల్లి కాబోతున్నారు. తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి హాలిడేలో ఉన్న ఆమె, తాజాగా కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ చిత్రాలలో సమంత ప్రెగ్నెన్సీ

ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎంతకాలం ఉంటారు అని చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు వరుస సినిమాలతో థియేటర్లలో, సోషల్ మీడియాలో హల్చల్ చేసిన టాలీవుడ్ కుర్ర హీరోలు నాగ్ శౌర్య, కార్తికేయ

ఇంటర్నెట్ డెస్క్: సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’ (Toxic Movie). యశ్ ప్రధానపాత్రలో గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా

పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్ట్లతో వరుస సినిమాలు చేస్తూ అత్యంత బిజీగా ఉన్నాడు. ఆయన లైనప్లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి

విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువాడే అయినా తమిళ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు. విశాల్ (Vishal) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్లాన్ చేసిన హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘అబు – థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కోలీవుడ్ ప్రముఖ దర్శకులు పుష్కర్ మరియు గాయత్రి

సినీ హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ప్రాణం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే తప్ప ఆమె ముద్ద కూడా నోట్లోకి తీసుకోదు. సినీ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) అంటే ఆమెకు ప్రాణం. ఆయన పాటలు, సినిమాలు చూపిస్తే

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యాక్షన్ చిత్రం ఇంద్ర అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించింది. చిరంజీవి విధ్వంసం ముందు ఇతర సినిమాలు నిలబడలేకపోయాయి. ఇంద్ర చిత్రం ఇండస్ట్రీ రికార్డులని

హైదరాబాద్: బాంబు బూచితో ఓ వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్టు భద్రతాధికారులను కంగారు పెట్టాడు. మంగళవారం సాయంత్రం 6ఈ–208 విమానం 181 మందితో ఏపీలోని భోగాపురం బయల్దేరేందుకు సిద్ధమైంది. దాంట్లో

వన్–వే విధానం తొలిరోజే వాహనదారులకు చుక్కలు చూపించింది. దారులు మారి.. యూటర్న్లు పెరిగి.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లతో నగరవాసులు నరకం చూశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ల పెళ్లి గురించి కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ చర్చకు కొత్త ఊపు వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, ఈ జంట
తెలుగు సినీ పరిశ్రమలో ‘ గీతాంజలి ’ ఒక ట్రెండ్ సెట్టర్. ప్రేమకథా చిత్రాల చరిత్రను ‘గీతాంజలి’కి ముందు, తర్వాత అని విభజించవచ్చంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రెండు జీవితాల భావోద్వేగాల ప్రయాణాన్ని
టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు ( Tollywood Celebrities ) హైదరాబాద్లోని తమ ఓటును వదులుకున్నారా? తమ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనే తమ ఓటు హక్కును కొనసాగించడానికి మొగ్గు చూపారా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక విప్లవం, ఒక ప్రభంజనం. సామాన్య కుటుంబంలో జన్మించి, తన కష్టం, అంకితభావం, అద్భుతమైన నటన, డ్యాన్సులతో ఇండస్ట్రీలో ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం

కింగ్హాయ్: ఉత్తర-పశ్చిమ చైనాలోని కింగ్హాయ్ ప్రావిన్స్లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:36 గంటలకు భూకంపం సంభవించింది. చైనా ఎర్త్క్వెక్ నెట్వర్క్స్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం, భూకంప

తమిళ వర్సటైల్ యాక్టర్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ ఆయన పరువును తీయడానికే కంకణం కట్టుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఏ వారసుడు తీసుకురాని వివాదాలను ధృవ్ తెచ్చిపెడుతున్నాడు

ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు ఉచితంగా, సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. జాతీయ గేయం 'వందేమాతరం' పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతల వైఖరిని పాకిస్థాన్ ప్రజలతో పోల్చుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైథలాజికల్ అంశాలతో

Raviteja Son : సినిమా సెలబ్రిటీల పిల్లలు కూడా సినీ పరిశ్రమలోకి వస్తారు చాలామంది. అదే కోవలో రవితేజ కొడుకు మహాధన్ కూడా సినీ పరిశ్రమలోకే వచ్చాడు. రవితేజ కొడుకు మహాధన్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాజా

వెంకటేశ్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ 'సర్దార్ సర్వాయి పాపన్న' ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు. బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ 'సర్దార్ సర్వాయి పాపన్న'. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'పన్నుల దోపిడీ నుంచి పేద ప్రజలను కాపాడిన వీరుడు సర్దార్ పాపన్న. బడుగు, వెనకబడిన కులాల వారిని ఒక్కటి చేసి పోరాడం సాగించాడు, 30 కోటలను జయించాడు. గోల్కొండ కోటపై కూడా తిరుగుబాటు చేశాడు. అలాంటి ధీరుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను పాతికేళ్ల కిందట 'సర్వాయి పాపన్న' సినిమా రూపొందించాను. అప్పటికి ప్రజల్లో ఆయన గురించి అవగాహన లేదు. ఈ రోజు పల్లె పల్లెనా సర్దార్ పాపన్న విగ్రహాలు ఉన్నాయి. ఆయన చరిత్ర గురించి తెలిసింది. ఆ ధీరుడి గురించి సినిమా రూపొందించిన వెంకటేష్ గౌడ్ ను అభినందిస్తున్నాను' అని అన్నారు. దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ, 'సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఈ రోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. పాపన్న గురించి అనేక గ్రంథాల్లో సమాచారం సేకరించి ఈ సినిమాను రూపొందించాను. 'బాహుబలి'లా మా సినిమా కూడా అలాంటి భారీ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాం' అని అన్నారు. ఈ

తమిళనాడులో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ (Vijay) ఇప్పుడు తమ బంధాన్ని మరింత విస్తరించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ...

బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ధురంధర్ సినిమా అండర్ వరల్డ్ మాఫియా డీ-కంపెనీలో తీవ్ర కలకలం రేపింది. పాకిస్థాన్ నుంచి మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడుపుతున్న ఈ గ్యాంగ్.. ఈ సినిమా భారీ విజయం సాధించిన వెంటనే ముంబైలోని తమ గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఒక్కసారిగా యాక్టివేట్ చేసినట్లు నిఘా వర్గాల ద్వారా సంచలన సమాచారం బయటకు వచ్చింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో రెండు భాగాలుగా వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో బడే సాహెబ్ అనే పాత్రను చూపించారు. మరణ శయ్యపై ఉన్న ఈ పాత్ర దావూద్ ఇబ్రహీం పోలికలను నూటికి నూరు శాతం పోలి ఉండటమే ఈ వివాదానికి కారణమైంది. దావూద్ ఇంకా బతికే ఉన్నాడని ప్రపంచానికి నిరూపించాలనే తొందరలో డీ-కంపెనీ ఈ ముంబై ప్లాన్‌కు తెరలేపినట్లు తెలుస్తోంది.ముంబై వీధుల నుంచి కొత్త రిక్రూట్మెంట్ .. ఐఎస్ఐ హస్తం ఈ సినిమా తెచ్చిన సెగతో సరికొత్త ఉగ్ర కుట్రకు పాల్పడటం కోసం డీ-కంపెనీ కొత్త సభ్యుల వేటను ప్రారంభించిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ రిక్రూట్మెంట్ బాధ్యతలను చోటా షకీల్ గ్యాంగ్‌కు అప్పగించగా.. వీరికి ఆయుధాలు సరఫరా చేయడం, శిక్షణ ఇచ్చే బాధ్యతలను పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తీసుకుంది. ఈ ఉగ్ర కుట్రను ముంబైలో అమలు చేసే బాధ్యతను పాత షూటర్ మున్నా జింగాడాకు అప్పగించారు. అయితే రిక్రూట్ అయిన కొత్త సభ్యులకు అసలు కారణాన్ని చెప్పకుండా.. ముంబైలోని బాంద్రా గరీబ్ నగర్‌లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి, వారిని తప్పుదోవ పట్టించి మతం పేరుతో రెచ్చగొట్టినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు ఇటీవల ఢిల్లీ పోలీసులు జరిపిన ఓ రహస్య ఆపరేషన్‌లో

- Home » Video Gallery » Film Events » rapid chitram tollywood hollywood film updates rcb ABN, Publish Date - May 24 , 2026 | 04:45 PM సినిమా ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. - టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. - ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!